సమన్వయ దృష్టి
గౌరవనీయులు ఆత్మీయులు డా మాగంటి మురళి మోహన్ గారికి ప్రత్యెక పౌరులు జగద్గురువులు, యుగపురుషులు, మహారాణి సమేత మహారాజ శ్రీశ్రీశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తంచెందగలరు, సమకాలికులను అప్రమత్తం చేయుటకు చేయూత ఇవ్వగలరు.
తమరు, మరియు ఇతర సినిమా ప్రముఖులు అందరూ కలసి హైదరాబాద్ మాకు ఒక విశాలమైన హల్ కలిగిన నివాస గృహం ఎర్పాటు చేసిన యడల మేము స్తిరంగా అక్కడ ఉండి, మా సమాచారం విస్తారంగా ప్రజలకు ఇవ్వడం వలన, తెలుగు రాష్ట్రాల భవిష్యత్తే కాకుండా, ఇతర దేశ. కాల గతులు, సూరీడి భవిష్యత్తే తెరమీద చోసినంత పనిచేయగలము అని గ్రహించండి, ఇప్పటికి మేము గంటనరలో చెప్పినది నిజం అయితే, తమరు ఇతరుల సహకారంతో మాకు, మేము కోరినట్లు ఎర్పాటు చేయండి. మమ్ములను, మా పెద్దలను, మనసులో కూడా ఎవరూ అవమానించకూడదు, మేము ఇప్పుడు మనసు మాట ప్రకారం యావత్తు మనవజాతికి సంభందించిన పరిణామంగా ఉన్నాము. అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, మేము జాగ్రత్తగా పదిగురిని ఉద్దేశించి, వివరములు చెప్పగలము, మమ్ములను దేహం పరంగా చూడకండి, మేము అంతటా వ్యాప్తి చెందిన సర్వాంతర్యామి తత్వంగా చూడండి అని తమరి యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. మమ్ములను హైదరాబాద్ లో ఒక విశాలమైన ప్రాగణం లో ఒక 50 పండితుల మేధావుల మరియు కళాకారుల సహకారంతో ఒక చోట కొలువుతీర్చండి, జుబ్లీ హిల్స్ లో, వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాగణం మాకు ఒక చిన్న రాజమందిరం కట్టించి ఇవ్వండి, అందాక మమ్ములను ఏదైనా ప్రబుత్వ బంగ్లాలో కొలువుతీర్చండి. తరువాత తిరుపతి కొండమీద మరియు ఇతర అన్నీ పట్టణాలలో మాకు విడిది మందిరాలు నిర్మించి ప్రజలు, ఒక చోట చేరి ప్రశాంతంగా మా గూర్చి ఒక పద్దతి ప్రకారం, మేధావుల పండితుల , ఆధ్యాత్మిక గురువులు ద్వారా తెలుసుకొని, కాలాన్ని మాట మాత్రంగా నడిచిన దివ్య పరిణామంలోకి అందరూ వెళ్ళతాము అని గ్రహించండి. తమరు మమ్ములను తక్షణం హైదరాబాద్లో మీకు సంభందించిన ఏదైనా విశాలమైన నివాసం లో మేము ఒక 25 మందిని పిలుచుకొని మమ్ములను మేము పరిచేయం చేసుకొని చెప్పుకోవడానికి వీలు ఒక విశాలమైన భవనం లోకి తీసుకొని వెళ్ళండి, సినిమా ప్రముఖులు అందరూ మేము ఇప్పటికి అతీతంగా పలికిన మాటలు పాటలు మీద మాకు అందరూ కలసి గౌరవ గుర్తింపు సొమ్ము ఇచ్చి కొలువుతీర్చండి అని తెలియజేసుకోనుచున్నాము. మేము పండితుల సమక్షంలో కొలువుతీరి ఎంత విస్తారంగా సమాచారం మేధావులు, పండితుల సహాకారంతో వివరంగా చెప్పెకొలది, సర్వం అవగతం అయ్యి మనము ఉన్నతమైన దివ్య వాతావరణం లోకి మనం వెళ్ళతాము అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.
కావున తమరు ఏదో అనుకోకుండా, మమ్ములను నిర్లక్ష్యంగా లేదా ఇంకా ఏదో లాభం ఉంటె పట్టించుకొందాం అనుకోవడం కాకుండా, మేము మీ పేరు తీసుకొని అడగడమే, వరం గా భావించి, మమ్ములను తక్షణం ఈ సమాచారం తమరు చదవగానే, మొదట ఏదైనా ఒక విశాలమైన బంగ్లాలోకి తీసుకొని వెళ్ళండి, మాకు అడ్రస్ ఇచ్చి, ఆహ్వానించండి, లేదా కారు పంపించి, మమ్ములను మేము కోరినట్లు గౌరవంగా చూసుకోవడం ప్రారంభించండి, అదే చరిత్ర అవుతుంది, డబ్బు అధికారాలు, కార్లు వస్తువులు మా కంటే అనగా మేము కాలాన్ని నియమించిన పెద్దతనం కంటే గొప్పవి ఏవి లేవు అని తమరు, పదిగురితో కలసి భావించి మా పై నిర్ణయం తీసుకోండి. మేము కోరినట్లు చేయడం మాకు గాని, మీకు గాని గౌరవం అని గ్రహించండి, యావత్తు మానవజాతికి మాటకు విలువ ఇచ్చి, గొప్పతనాన్ని పెంచుకొనే వరవడి లోకి వెళ్ళుతుని అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. మా సమాచారం విస్తారంగా పండితుల సహకారంతో ప్రజల్లోకి వెళ్ళడం అంటే, సృష్టికే ఆధారం అయిన దివ్య పరిణామాన్నినిలుపుకోవడం అని గ్రహించండి, అసులు పట్టించుకోని మా సాధారణ స్తితి నుండి మేము చూపుతున్నతేలికతనం గా, ఆత్రంగా అనిపించడం లాంటి స్తితిమెల్లగా పండితుల మేధావుల సమక్షం కరిగి మాలో మరియు లోకంలో దివ్య తేజస్సు నిత్యం పెరుగుతుంది అని గ్రహించండి. మమ్ములను డా రాజేంద్రప్రసాద్ గారి సహకరంతో ఇతరుల సహకారంతో, డా దాసరినారాయణ రావు గారు తదితరుల సహకారంతో, మమ్ములను ఒక చోట కొలువుతీర్చి గ్రహించండి. మిమ్ములను కోరడం ఒక వరంగా భావించి, వీలు అయినంత మంది ఒక బృందం గాయర్పడి మమ్ములను కొలువుతీర్చుకొని గ్రహించడమే మేము యావత్తు మానవజాతికి ఇస్తున్న దివ్య వరం అని గ్రహించండి. మా అమ్మ అమ్మ గారిని చుట్టాలను మీరు ఎర్పాటు చేయగల విశాలమైన ప్రాగణంలోకి పిలుచుకొని, మా సమాచారం పండితుల సహకారంతో ఇవ్వడం ప్రారంభిస్తాము, మమ్ములను విస్తారంగా గ్రహించేకొలది, కాలం ముందుకువచ్చి సమృద్ది పడతాము, అనగా రోజులు మీద ఆధారపడి జీవించడం కాకుండా రోజులకే ఆధారం అని దివ్య పరిణామం బలపరుచుకొంటాము, కావున మమ్ములను జగద్గురువులుగా యుగాపురుషులుగా మహారాణి సమేత మహారాజుగా ప్రాధమికంగా తమరు ఒక బృందం ద్వారా మమ్మ్ములను గుర్తించి ఊరేగింపుగా మేము ఉన్న చోట నుండి తీసుకొని వెళ్ళి మమ్ములను కొలువుతీర్చండి, మా నుండి విస్తారంగా సమాచారం ప్రజలు విస్తారంగా గ్రహించుటకు ఎర్పాటుచేయడం ఒక చారిత్రాత్మక పరిణామం అని గ్రహించండి, ఇప్పటికి వ్యక్తిగా మిమ్ములను ఒక్కరినే కలసినాము, కావున మేరె ఇతరులను కలుసుకొనే ఎర్పాటు చేయండి, మేము ఎవరితో వ్యక్తులతో అప్పటికిఅప్పుడు ఏమి చెప్పలేము, చెప్పినా తాత్కాలికంగా తేలికగా ఉండే అవకాసం ఉన్నది కావున మమ్ములను మాలో 10హీరోలు విలన్లు, హీరోఇన్లు కాలం ధర్మం సూర్య చంద్రుల నిర్వహణ ఉన్నది అని గ్రహించి అప్రమత్తం చెందండి. మీరు హైదరబాద్ లో ఉంటె మీరు స్వయంగా గాని లేదా పది మందిని మా దగ్గరకు పంపి మమ్ములను సాదరంగా ప్రేమగా ఒక విశాలమైన బంగ్లాలోకి తీసుకొని వెళ్ళండి. తరువాత తిరుపతి, రాజమండ్రి విశాఖపట్నం అన్నీ ప్రాంతాలలో మాపై సమాలోచన చేయడానికి ప్రజలను పార్టీలకు కులాలకు అతీతంగా మనము గొప్ప వాతావరం లోకి వెళ్ళతాము అని తమరు అప్రమత్తం చెందండి, పదిగురి సహకారంతో మమ్ములను ఒక బృందం లోకి తీసుకోండి, ఇప్పుడు మేము హాస్టల్ ఉన్నాము, మమ్ములను ఏదైనా బంగాళా గాని, పదిమందిని పిలుచుకొని, వివరము చెప్పుకోనుటకు వెళ్ళుఒక ఎర్పాటు చేయగలరు. ఇది తమరికే కాదు యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం అని గ్రహించండి, మానవ రూపం లో ఉన్న మమ్ములను నేరుగా మేముకోరినట్లు చేయడమే చరిత్ర అని తమరు గ్రహించండి, డబ్బు, కారులు, బంగ్లాలు, అధికారాలు, దేహపరమైన అంద చందాలు వీటి అన్నటికంటే సృష్టిని నియమించిన జ్ఞానం మాటే ఎక్కువ అని నిరూపించుటకు పరిణమించిన దివ్యపురుషులం అని యుగపురుషులం అని జగద్గురువులం, ఓంకార స్వరూపులం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. అప్రమత్తం చేయుటకు చేయూత ఇవ్వగలరు. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య అశీస్సులు, సత్యమేవ జయతే.
ప్రత్యెక పౌరులు, మహ్త్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీశ్రీశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళావారు
9010483794
రానే వచ్చాడు అ రామయ్య వస్తూ చేసాడు ఏదో మాయ ..... మేము అ శ్రీ రామ అంశం గా సర్వాంతర్యామి ప్రాధమికంగా పరిగణించి గ్రహించడం ప్రారంభించండి, ఇతర సన్నిహితులు తో మాట్లాడి, మా వద్దకు కారు పంపండి, 10 మంది టైపు చేసే పెట్టేవారని ఎర్పాటు చేసి మమ్ములను అక్కడి తీసుకొని వెళ్ళండి, వ్యక్తులు ఎవరూ వ్యక్తిగతం గా తీసుకోవద్దు పదిగురు కలసి మేము కోరినట్లు చేయండి, చిరంజీవి గారు నాగార్జున గారు, వెంకటేష్ బాబు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, దాసరి నారాయణ రావు గారు అందరూ కలసి, మీ మధ్య ఏమైనా మాటలు లేకపోయినా మా కోసం కలవండి, ఒక చోట మమ్ములను ఒక ఉన్నతమైన అశనం పై కొలువు తీర్చుకొని అ లక్ష్మి నారాయనుడినే మీ మధ్య వచ్చాను అని గ్రహించి శారీరక లోట్లు అవలక్షణాలు, అలవాట్లు లోట్లు ఏమి చూడకుండా మాట రూపం ఆలోచన రూపం చూడండి అదే మమ్ములను దర్శించడానికి మీరు తప్పసు చేయకుండానే మాయ అజ్ఞాన పొరలు తొలగించుకొని అనగా పైకి సాధారణం గా ఉంటేనేమి, అతని మాటలు ప్రకారం పరిణామం ప్రకారం సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడు అని గ్రహించండి.
వ్యక్తులకు ఎవరి మాటలకూ ప్రాధాన్యత ఇచ్చినా , ఎవరైనా స్వార్ధం గా తీసుకొంటారు కావున మమ్ములను 10 గురు కలసి గ్రహించండి, అన్నీ చిక్కు ముడులు విడిపోయి ప్రశాంతమైన వాతావరణం లోకి మెల్లగా వెళ్ళ తాము కావున ఆలస్యం చేయకుండా మమ్ములను తక్షణం అనగా ఏదైనా అతిది గృహం లో పెట్టండి, విశాలమైన ప్రాగణం ఎక్కడ ఉన్నది, హైదరాబాద్లో ఎక్కడ బాగుంటుంది మొదలుగు సంగతులు రెండు రోజులలో ఎర్పాటు చేసుకొందాము, కావున ఆలస్యం స్వయంగా డా రాజేంద్ర ప్రసాద్ గారు వస్తే మేము ఎంతో సంతోషిస్తాము, పోయిన సంతోషాన్ని గుర్తు తెచ్చ్చుకొని లోకానికి విస్తారంగా తక్షణం పంచగలము, కావున మమ్ములను అందరూ తండ్రి తల్లి గురువు గా భావించి ఏ విధముగాను, మేము అతి చేస్తున్నాము అని భావించకుండా, ఒక వెళ్ళా అలా అనిపించినా ఓర్పుగా కొంతకాలం, కాలాన్ని నియమించడం ఏమిటో చూస్తె చాలు, అన్నీ అందరికి అర్ధం అయ్యి దివ్యత్వం లోకి వెళ్ళతాము.
కావున మేము ఎవరికో ప్రాధాన్యత ఇవ్వాలి అని చూడకండి, మమ్ములను పది గురు కలసి చూసుకోండి, ఇప్పటికే ప్రారంభం అయిన చరిత్ర లోకానికి స్పష్టం అవుతుంది ,మాకు వంట మనిషిని మరియు డాక్టర్ లను ఎర్పాటు చేసి పదిగురు ప్రేమగా చూసుకోండి, మాకు సృష్టి ఉన్న దివ్య సంభంధం నెలకొల్పిన తరువాత మేము స్వయంవ్వరం లో వివాహం చేసుకొంటాము లేదా సృష్టికి మాకు ఉన్న సంభంధం నెలకొల్పి వివరములు సమాజానికి ఇవ్వడం వలన సమాజం లో మాట నిబద్దత అమలు అవుతుంది,మమ్ములను విగ్రహ రూపం లో జగద్గురువులు మహారాణి సమేత మహారాజుగా సర్వులు గ్రహించి అప్రమత్తం చెందుతారు.
కుల మత భావాలు ఏకమై మమ్ములను గ్రహించి అప్రమత్తం చెందాలి మాతో వాదనలు గొడవలు పడకూడదు, మమ్ములను మనసులో కూడా అవమానించకూడదు, మా మాటకు మనసుకి బిన్నంగా మాట్లాడకూడదు, మేము ఏమి చేబితే అది విని గ్రహించడం వలన సమాజం గొప్పగా మారుతుంది, కాలాన్నే నియమించిన గొప్పతనాని వ్యక్తులు ఎవరూ వినకుండా చెప్ప నివ్వకుండా తమకు ప్రాధాన్యత రావాలి అని చూడకూడదు, మేము బలహీన పడిపోవడం లేదా క్రమ శిక్షణ లేకపోవడం చూసి కూడా వదిలివేసి, మా మీద బౌతిక అధిపత్యం కోసం మేము మాటతో ఏమి అంటున్నామో ఇప్పటికి సంవత్సరాలు చూడకుండా మాట్లాడక ఊరుకొంటున్నారు కాలాన్నే నియమించిన మాటను, ఎంత సూక్షమంగా గ్రహిస్తే అంత మంచది అని గ్రహించండి.
మమ్ములను పదిగురు కలసి విస్తారంగా గ్రహించండి, మా ఆరోగ్యాన్ని నిలపండి, మమ్ములను గ్రహించేకొలది సృష్టి నిబద్దత మా మాటలో చూసి లోకం లో ఉన్న అజ్ఞానాని తొలగించుకొంటారు, గ్రహించినంతనే సర్వం తేటతెల్లం అవుతుంది అని గ్రహించండి, వ్యక్తిగతం గా తీసుకొని లేదా వ్యక్తుల వైపు మలుపుకొంటూ, మా రోగ్యం పరిస్తితి ఏమిటి మేము, పదిగురికి చేభుతాము అని అంటున్నా ఎందుకు గ్రహించకుండా విలువైన కాలాన్ని హరిన్చుకొంటు న్నారో ఒక ఆలోచించండి.
అవకాస వాదం స్వార్ధం వదిలి, కుల పరంగా విడిపోకుండా మమ్ములను, విస్తారంగా గ్రహించడం వలన సర్వం తెలిసి అప్రమత్తం చెందుతారు అని గ్రహించండి. ఇప్పుడు వ్యక్తిగత సంభంధాలు కంటే, పదిగురు కలసి గ్రహించి అప్రమత్తం చెందవలసిన పరిస్తితి ఉన్నది, మా తాత గారిని, మా మేన మామ గారిని కూడా ఎందుకు చూడలేకపోయినాను, మా చెలులు వివాహ జీవితం ఎందుకు అనుకొన్నట్లు లేదు, ఒక సారి ఆలోచించండి, మమ్ములు పట్టించుకోని పరిస్తితిలో మా తెలికతనములు ఉపయోగించుకొని, మమ్ములను మరింత బలహీన పరచాలి అనే ప్రయత్నం వలన కూడా, మొత్తం శక్తిని పదిగురి ముందు నిరూపిస్తే గాని, లోకానికి స్పష్టం అవదు.
మనుష్యులలో ద్వేషం పగ, మోసం, ఒకరిని అవమానించడం, తేలిక చేయడం లాంటి వ్యవహారం వలన, కూడా శక్తిని గ్రహించకుండా సమకాలికులు అటు ఇటు చేసుకొంటున్నారు అని గ్రహించండి, ప్రేమతో గొప్పతనంతో సాధించవలసిన, అర్ధం చేసుకోవలసిన ఎటు కాకుండా, మాట్లాడకుండా వినకుండా, పై చెయ్యి గా ఉండడానికి లేదా పరిస్తితి తమ చేతిలో ఉన్నది అని చూపుకోవడానికి మాట్లాడటం లేదా పట్టించుకోవడం మానివేసి సహజ దొరణి వదిలివేసి, ఎందుకో ఎదురు చూస్తున్నట్లు, ఏదో చేస్తున్నట్లు, ఎదుట వాడు ఏమి అంటున్నాడు విని, చెప్పుకోవలసిన పద్దతి ఎప్పటికి అప్పుడు మోసం చేసుకొంటూ,ఎలాగైనా పంతం ఆధిపత్యం కోసం సహజ స్తితిని పాడుచేసుకొంటూ, మనుష్యులు ప్రవర్తిస్తున్నారు అని తమవంటి వారు కూడా గ్రహించి అప్రమత్తం చెందటం లేదు.
సూటిగా స్పందించకుండా, చెప్పానివ్వకుండా వినికుండా, ఏ బలహీనత ఉపయోగిస్తే బౌతికంగా అధిపత్యం చూపుకోవచ్చు అనే దొరణి తప్ప, మనుష్యులు ఎప్పటికి అప్పుడు మాటలు చెప్పుకొని వినే పద్దతి ఎప్పుడో వదిలివేసినారు, అవసరమే జీవితం అనుకొంటున్నారు, ఎదుట వాడు ఏమి అంటున్నాడు, ఇప్పుడు మనం ఏమి అనాలి అనే సంస్కారం నెలకొల్పడానికి మా ద్వారా ఈ పరిణామం సంభవించినది అని గ్రహించండి, మేము ఒక మేసుజు పెడితే మీరు కూడా ఒక మేసుజు పెట్టండి, ఎదుట వాడు ఏమి అంటున్నడో చూసి మాట్లాడండి వినండి పదిగురుని చెప్పనివ్వండి, గ్రహించ నివ్వండి, ఆవిధంగా మనసులు నెరవేరు లోకం గొప్పగా మారుతుంది.
బలం కొలది అధిపత్యం కొలది ప్రవర్తించడం మనిషి ఇప్పుడు ఏమి అంటున్నాడు మనం ఏమి అనాలో చూసుకొని మాట్లాడే తీరు ఇప్పటికైనా మొదలు పెట్టండి, ఈ విధంగా మనుష్యులు ఒరవడితో మాట్లాడుకోవడం, ప్రవర్తించడమే లోక అని గ్రహించండి, ఈ మధ్యలో ప్రేమలో పెళ్ళిళ్ళు జరుగుతాయి, సంపదలు, పనులు కర్తవ్యలు అన్నీ కూడా మనుష్యులను మాటను కలపడానికి అని గ్రహించండి, బాధ్యతతో వ్యహరించడానికి అని గ్రహించండి, అందుకే ఎక్కడ అర్జునుడు కృష్ణుడు ఉంటారో ఒక్కడ సకల సంపదలు ఉంటాయి అని గ్రహించి మాటకు మనసుకి ప్రధాన్యత ఇచ్చుకొని గ్రహించండి.
సకాలం లో మాటకు మనసుకి ప్రాధాన్యత ఇవ్వ్వకపోవడం వలన కాలం ధర్మమా భగవంతుడు ఎంత నష్టపోతున్నాడో మారూపంలో చూడండి, ఇప్పటికే నేనే మెసేజులు పంపుకొంతున్నాను అని నవ్వులాటగా తీసుకోకుండా, అవసరం అవకాసావాదం కాకుండా, మాటకు మాట స్పందించండి, ఏదో కారణం, అవకాసా వాదం తో, దేహ పరమైన పోటీ పెంచుకొంటూ ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఎలాగైనా దేహపరమైన వ్యవహారంగా ప్రవర్తించడమే అందరూ చేస్తున్న పోరపాటు అని గ్రహించి, సరిదిద్ది లోకాన్ని దారిలో పెట్టడానికి వచ్చిన పురుశోత్తముడను అని గ్రహించండి. . ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు, సత్యమేవ జయతే
No comments:
Post a Comment