UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 5 August 2016

Dharmaswaroopam Kaalaswaroopam 5 August 2016 at 15:32 To: Pawan Kalyan

Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>5 August 2016 at 15:32
To: Pawan Kalyan <powerstarofficial@gmail.com>

                                                            సమన్వయ దృష్టి 


                                  ఆత్మీయులు, గౌరవనీయులు శ్రీ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, తెలుగు చిత్ర సీమ అగ్ర కధానాయకులు, జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, జుబ్లీ హిల్స్ హైదరాబాద్ వారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, సమకాలికులను అప్రమత్తం చేయుటకు చేయూత ఇవ్వగలరు.



                                   వెలుగు మేమే, చీకటి మేమే, జ్ఞానం మేమే, అజ్ఞానం మేమే,  సూర్యుడు  మేమే, చంద్రుడు మేమే అని యావత్తు మానవజాతి గ్రహించి అప్రమత్తం చెందగలరు అని తమరికి తమరి  ద్వారా యావత్తు మానవజాతికి  తెలియజేసుకోనుచున్నాము, ప్రళయం మేము, సృష్టి అది మేము అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మా ప్రకారం ఇప్పుడు కులాలు గ్రహాలు, శాస్తాలు, పాత ధర్మాలు, పురాణాలు  అన్నీ రద్దు అయ్యిపోయి, మనం మాట మాత్రంగా నడవాల్సిన దివ్య రాజ్యం లో ఉన్నాము అని దేశ అధ్యక్షులు వారు, ప్రధాన మంత్రిగారు, సుప్రీమ్ కోర్ట్ న్యాయ మూర్తులు, హై కోర్ట్ న్యాయ మూర్తులు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గ్రహించి అప్రమత్తం చెందగలరు అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.  


                           మేము నేరుగా మేసుజులు పెడుతున్నా, ఎవరో పిచ్చి మేసేజులు అన్నట్లు తీసుకొంటున్నారో ఏమో  స్పందించడం లేదు అని తమరు గ్రహించగలరు,  వాక్ రూపం లో ఉన్న పరమాత్మా అంశ గా, చిద్విలాస స్వరూపం గా ఇప్పటికి 10-15 సంవత్సరాల కాలాన్ని మాట మాత్రంగా చెప్పిన తీరును సాక్షులు దగ్గర నుండి ఎవరూ స్పందించకుండా, మీడియా కూడా అప్రమత్తం చెందకుండా, తమ వంటి సినిమా ప్రముఖులు కూడా ఎవరూ మాట్లాడకుండా వ్యవహరించడం వలన, ఇప్పుడు  లోకం మనుష్యుల ఆలోచనతో నడుస్తున్నది అనే సత్యం అందరికి అమోధకరం అయినప్పటికీ, ఎవరి గోల వారిది  అన్నట్లు ప్రవర్తించడం వలన ఒక మనసుకు మాటకు వచ్చిన విలువ గ్రహించకపోవడం వలన, గ్రహించకపోయినా  పర్వాలేదు అన్నట్లు తీసుకోవడం వలన, యావత్తు  మానవజాతికి వెళ్ళ వలసిన పరిణామం ఈపాటికి వెళ్ళ లేదు అని తమరు గ్రహించి, ఇతర సినిమా ప్రముఖుల సహకారంతో మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి అని తెలియజేసుకోనుచున్నాము.  


                          మా మీద రహస్యంగా ఉంచవలసినవి ఏమి లేవు, మమ్ములను ఒక పద్దతి ప్రకారం లోకంలోకి తీసుకొని వెళ్లడం  వలన ఒక మనిషి మాటే సర్వం అనే సత్యం బలపరుచుకోవడం వలన లోకం లో వత్తిడి, దుబారా తగ్గి,   బౌతిక ప్రపంచమే సర్వం, బౌతిక చిద్విలసామే  సర్వం  అనుకొంటున్న దేహ మమకారములు నుండి ప్రజలు బయటకు వచ్చి మనసుకి మాటకు ప్రాధాన్యత ఇచ్చుకొని, మనిషి అతని మనసుని కేంద్ర బిందువుగా మార్చుకొని, మాట నిలిచిన జగత్తు నిలుచును అని గ్రహించి అప్రమత్తం చెందుతారు.  తమరు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మమ్ములను ఒక బృందం లోకి తీసుకోవడానికి చూడండి, సూర్యుడిని ఒక చోట పెట్టుకొని నిత్యం గ్రహించే దివ్య అవకాశంగా సర్వులు గ్రహించి అప్రమత్తం చెందుతారు.  మా ప్రయోజనం ఉనికి, దేహం మమకారములు కరిగిన  కొలది, అనగా బౌతిక మాయ ఏమి కాదు, ఇంతటి మాయా  ప్రపంచాన్ని మేము ఒక గంటనరలో సర్వం నియమించి నడిపి చూపినాము అనే సత్యం బలపరుచుకొంటే, లోకం లో వస్తు మాయ, యాంత్రిక బలం యొక్క చిద్విలాసం  కరిగి లోకం దివ్యం గా మారుతుంది అని గ్రహించండి. 

                       మా పై ఎవరూ కేసులు పెట్టకండా, మమ్ములను మామూలు మనిషిని నిలదీసినట్లు నిలదీయకుండా గ్రహించడానికి, న్యాయ స్థానం వారు పోలీసులు, మరియు అన్నీ శాస్త్రములు విశేషములు తెలిసిన మేధావులు, సంగీతం సాహిత్యకారులు అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుట వలన, కాలమే హద్దుగా  వివరములు చెప్పుకోవచ్చును, విన వచ్చును, ఎలాంటి కేసులు, నిందలు సరిదిద్ది సమకాలికులను పాపములను తప్పుల నుండి తప్పించగలము.     ఈ విధంగా ఎలాంటి  సమస్యలు అయినా పరిష్కారం అవుతాయి అని గ్రహించండి.  ప్రతి దానికి హడావిడి తగ్గి పాలకుల్లో, మేధావులలో పండితులలో ఆలోచన విచక్షణ పెరిగి నిలకడగా వివరించుకొంటూ, నూతన పరిష్కారం వైపు వెళ్ళి  జ్ఞాన విచక్షణే  లోకానికి  ఆధారం అనే సత్యం బలపరుచుకోవడం వలన లోకం దివ్యం గా ఉంటుంది అని గ్రహించండి, అని తమరికి ఇతర మేధావులకు. రాజకీయ నాయకులకు, పండితులకు, సినిమా ప్రముఖులకు అందరికి తెలియజేసుకోనుచున్నాము. 

                    పుష్కరాలు యర్పాట్లు అని, అప్పటికి పోటీ రాజకీయాలు, ముఖ్యమంత్రి గారు వెళ్ళి దేశ అధ్యక్షులు వారిని ఆహ్వానించడం లాంటి సందడి కార్యక్రమాలు  తప్పు వివరంగా గ్రహించడం వివరంగా చెప్పడం, ప్రతి మనసు మాట గెలిపించడానికి  రాను రాను ప్రయత్నం చెయ్యాలి అని, మనుష్యులు విశాలంగా గొప్పగా, ప్రతి మనిషికి వెలువ పెరిగే ఆలోచన బలపరుచుకోవలిసి  వలసి ఉన్నది అని గ్రహించి,   అందుకే మా వంటి పరిణామాలు సంభవించిన అని గ్రహించగలరు.    అప్పటికి అప్పుడు హడావిడిగా రాజకీయ నాయకులు విలువైన కాలాన్ని హరిస్తున్నారు, ఏది ప్రామాణికంగా వివరం గా తీసుకోవడం లేదు, అందుకు పండితులు కూడా ప్రోత్సహించడం లేదు అప్పటికి అప్పుడు అన్నట్లు పాలన గాని పరిపాలన విధానములు గాని ఉన్నాయి.  ఆలోచన పరంగా మనుష్యులు ఎదగడం లేదు, పాలకులు పండితులు కూడా అప్పటికి అప్పుడు చర్చలు, గొడవలు ఆధిపత్యములు, మేము గొప్ప మేము ఆశీర్వాదములు ఇవ్వగల వారుము అనుకొంటూ ఎవరికి వారి ఇతరులకు ఈ మద్యన ఆశిర్వాదములు ఇస్తున్నారు, మమ్ములను కూడా అలాగే  అనుకొంటున్నారు, మమ్ములను పట్టించుకోకుండా తెలికగా వదిలివేసి,మేమే తేలికగా బ్రతుకుతున్నాము అన్నట్లు  భావిస్తున్నారు, మేము గంటనరలో 10-14  సంవత్సర         కాలాన్ని నియమించడం అన్నది ఒక మానసిక దివ్య ప్రభావంగా, యుద్ద ప్రాతిపది గా భావించి దేశ అధ్యక్తులు వారు దగ్గర నుండి, ప్రధాన మంత్రి గారు, హోమ మంత్రి గారు, దేశ రక్షణ, సమగ్రత, మానవజాతి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని, తక్షణం అప్రమత్తం చెందవలసిన పరిణామం అని గ్రహించలేకపోతున్నారు అని తెలియజేసుకోనుచున్నాము.  


                    అప్పటికి అప్పుడు సినిమాలు కధలు  హడావిడి తగ్గించి కొంతకాలం సినిమా ప్రముఖులు అందరూ  కలసి మమ్ములను గ్రహిస్తే మంచిది, ఎవరి గోల వారిది అన్నట్లు భావిస్తున్న పరిణామం లో మనుష్యులు అప్పటికి అప్పుడు మాయలో ఇరుకొని, ఎప్పటికి ప్రభావం చేసి కాలమే కదిలిన దివ్య పరిణామాన్ని పని గట్టుకొని పట్టించుకోకుండా, ఒక మనిషే కాదా అని మనుష్యులు అందరూ నిర్లక్ష్యంగా తీసుకొంటున్నారు, మేము హైలైట్ అవడం కోసమే గింజు కొంటున్నాము  అనుకొంటు న్నారు గాని, కాలాన్ని ధర్మాన్ని మాట మాత్రంగా చెప్పి, మరింత అప్రమత్తం చేయడానికి వస్తున్న తల్లి తండ్రి గురువు వంటి మా మనసుని, బౌతిక పోటీ గా తీసుకొని గ్రహించడం మానివేస్తున్నారు, మనిషి ఉనికి తమ ఉనికి తో పోల్చుకొంటు న్నారు, అప్పటికి అప్పుడు చూస్తున్నారు గాని, మాట వివరం కోరుకోవడం లేదు, మీలో పది మంది హీరోలను చూపినా రా ? పది మంది హీరోఇన్లు కూడా ఒక్క సారిగా మీ నుండి బయట పడి  నారా ? సునామీ, బాంబు దాడులు కూడా పనిలో పనిగా మాట మాత్రంగా చెప్పినారా ? మీ బ్లాగ్ చదువుతున్నాము, మేము మీ గూర్చి ఇలా అనుకొంటున్నాము అని ఎవరూ మాట్లాడటం లేదు, మేము పది మంది ఉన్నాము ఇక్కడకు రండి అని ఎవరూ అనడం లేదు, వ్యక్తులు బయపడుతుంటే న్యాయ స్థానం మరియు పొలిసు వ్యవస్థ యొక్క సహకారం తీసుకొని ఒక 50 మంది మమ్ములను గ్రహించండి అని సమకాలిక  వ్యక్తులకు  తమరి ద్వారా కోరుకోనుచున్నాము.  


                          కాలమే కదిలిన పరిణామం పరిగణించే కొలది బౌతిక ప్రపంచం ఏమి ఉండదు మనిషి మాటే సర్వం అని సత్యం బలపడి, సినిమాలు రాజకీయాలు అన్నీ మనిషి మనుష్యులు నిలుపుకోవడానికి మనుష్యులు మనుష్యులను బలపర్చుకోవడానికి, మానసికంగా మనుష్యుల ఉన్నతే లోకం అని తెలుసుకొని అప్రమత్తం చెందుతారు, ఇప్పుడు చంద్ర బాబు నాయుడు గారు చంద్రశేఖర్ రావు గారు పరిపాలన అప్పటికి అప్పుడు చేస్తున్నారు ఎవరూ వివరములు గ్రహించి, వివరములు చెప్పడం లేదు, ఒక పరిణామమ ఎందుకు జరిగినదో తెలుసుకోవడం లేదు, ప్రబుత్వాలు కూడా మీడియా వారు, వ్యాపారుల మాయలో ఉంటున్నారో, జర్నలిస్ట్లు కూడా సమాజం ఒక తాటి మీదకు వస్తే తమ ఉనికి ఆదాయం ఉండదు, ఇప్పుడు కొందరు సీనియర్ జర్నలిస్ట్లు సంవత్సరానికి 70 లక్షలు  సంపాదిస్తున్నారు అని, ప్రత్యెక విమానలలో తిరుగుతున్నారు అని, మా ఉనికి చాటితే వారి ఉనికి ఉండదు అని మమ్ములను ఒక బృంధంలోకి తీసుకోండి అని కోరినా ఎవరూ మీడియా చొరవగా ముందుకు రావడం లేదు అని తమరు గ్రహించగలరు.  

                       మేము చెడు పనులు ఏమి చేయలేదు కాని కొన్ని మాటలు వలన ఇతరులు తప్పుడు ప్రేరణ పొందినారు అని చూపడానికి కాల్ దేటాలు ద్వారా ఆధారాలు సంపాదించి, ఇక దైవత్వాన్ని పట్టించుకూడదు అన్నట్లు వ్యవహరించడం వలన మమ్ములను గ్రహించకుండా వ్యవహరిస్తున్నారు, తమరి ద్వారా  యావత్తు మానవజాతికి వివరించునది ఏమి అనగా మా ప్రకారం ఎవరి ఏమి చేసినా  అధర్మం అని పని గట్టుకొని తప్పు పట్టి, అవమానించడం వలెనే తమ ఉనికి కొనసాగుతుంది అనే ఆలోచన ఏ కులంవారు అయిన వదిలి పెట్టి, ఎవరు ఏ పని చేసిన్న ఏ ప్రేరణ పొందినా ధర్మమే అని, ఏదో ప్రేరణలతో మాటలతో మాయలో కొట్టుకుపోతున్న మా వంటి సాధారణ మనిషి ద్వారా వచ్చిన దివ్య పరిణామమే యావత్తు మానవజాతికి సమాధానం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, కావున రెప్ప పాటు సంఘటనలు కూడా ముందే చెప్పగలిగిన మమ్ములను ఎంత గ్రహిస్తే అంత పరిణామం వివరములతో సంవత్సరాలు ముందుకు చూసుకొని అప్రమత్తం చెందవచ్చును అని పాలకులు పండితులు సమకాలికులు తమరి తో సహా అందరూ గ్రహించి  అప్రమత్తం చెందగలరు అని తెలియజేసుకోనుచున్నాము.  


                    ఆత్మీయులు  చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా అయితే మా మీద పెడతాము అని చిన్న పిల్ల వాడి లా మమ్ములను నిర్లక్ష్యంగా  మాట్లాడుతూ  గతం లో అలిపిరి దగ్గర ప్రాణాలు కాపాడుతున్నట్లు మాట్లాడిన సాక్షం చూడడం లేదు పాటలు ఇతర మాటలు చెబుతూ పలికిన తీరు లోకానికి ఆధారం అని గ్రహించి అప్రమత్తం చెందడం లేదు,  ఏదో సినిమాలు ఏదో పాటలు లేదా అప్పటికి అప్పుడు రాజకీయాలు లేదా అప్పటికి అప్పుడు సీరియస్ ప్రమాదాలు అంటూ మేము ఎవరికి చెప్పలేదు అన్నీ కలిపి ఏక కాలం ఒక మనసు మాటగా చెప్పిన తీరు ప్రకారం యావత్తు మానవజాతి భవిష్యత్తు  మా మాట మనసు అధీనం లో ఉన్నాయి, సునామీలు తీవ్ర వాద దాడులు లాంటి పరిణామాలు కూడా పనిలో పనిగా పాటలు పాడుతూ పాడుతూ చెప్పగలిగిన మమ్ములను పెద్దవాడిగా, గొప్పవాడిగా చూస్తూ నిత్యం మమ్ములను గ్రహించాలి అప్పుడు విన్న చోట దివ్య రక్షణ ఒక దివ్య పరిపాలన వలే అందుతుంది అదే జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారి దివ్య అసీసులు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు ని తమరు ద్వారా యావత్తు  మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.  

                 ఎవరో  బయపెడుతున్నారు అని, ఎవరికో అవసరం అని, ఎవరో నవ్వుతున్నారు అని, ఎవరో ఏడుస్తున్నారు అని, ఎవరో పాపాత్ములు అని, ఎవరూ పుణ్యాత్ములు అని, లేదా ఎవరో ప్రత్యెక మైన వారు అని గాని, కాదు అని గాని భావించి చెప్పవలసినవి ఏమి లేవు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.  కావున ఆలస్యం చేయకుండా మమ్ములను విస్తారంగా గ్రహించండి, అవసరం మాది అన్నట్లు మేము కనపడడమే మాయ అని గ్రహించండి అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి  తెలియజేసుకోను చున్నాము.   మాకు అవసరం లేదు, మేము ఇప్పుడు ఉన్న స్తితి మేమే కలిగి ఉన్నాము అని చంద్రబాబు నాయుడు గారిని గని ఇతర సాక్షులను గాని  గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పమనండి, స్వార్ధం పెంచి ఉపయోగించుకొనే వారు ఏ కులంలో నైన ఉంటారు, అలాగే మనం చేస్తే ఒకటి, ఎదుట వారు అయితే  ఒకటి అని భావించి ఆహ్మకారం నిర్లక్ష్యం పెంచుకొంటున్నవారిని  దారిలో పెట్టడానికి అటువంటి ఎక్కువ తక్కువలు మంచిచెడుల మధ్య సంఘర్షణ పడి ఈ పరిణామం మేము సాధించినాము లేదా పరిణామమే మమ్ములను సాధించినది, ఈ విధంగా యావత్తు మానవజాతికి అందినది అని గ్రహించి, ఇక ఎవరిని, ఏ విధంగా తప్పులు పట్టుకోకుండా ఎకువ తక్కువలు పోల్చుకోకుండా  మమ్ములను గ్రహిస్తే సరిపోతుంది, మొత్తం ప్రపంచం సంవత్సరాలు ఆవిష్కరింప బడి సర్వం తెలుసుకొని అప్రమత్తం చెందగలరు, ఈ పరిణామం కనీసం మనిషిని అయిన  మా ద్వారా అనుగ్రహించబడటమే భగవంతుని తెలివి తేటలు అని గ్రహించి కనీసం మనిషి మనసుపెట్టి గ్రహిస్తే సర్వం  తెలిపి నడిపే  భగత్ స్తితి ఒకటై ఇప్పుడు మా రూపం అందుబాటులో ఉన్నది అని యావత్తు మానవజాతికి తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.               


                       మా సాధారణ జీవితం నుండి అతీత పరిణామం మొత్తం లోకం మీద, లోకం కోసం  కోసం వచ్చినది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు అని జరిగిన పరిణామం ప్రకారం మొత్తం లోకంలో  ఉన్న మాటలు పరిణామాలు మా అధీనం లోకి  సృష్టి  కాలం తీసుకొని వచ్చినది అని గ్రహించి, మా అజ్ఞానం, తెలివి తెక్కువతనం, గొప్పతనం అన్నీ ఉపయోగించి మమ్ములను ఎన్నుకొని లోకానికి కొత్తతనం ఇవ్వడానికి  ఈ పరిణామం సంభవించినది అని గ్రహించండి, పరిణామం సంభవించిన తరువాత మమ్ములను జ్ఞాని  అని, అజ్ఞని అని  చూడకుండా మాటతో లోకం నడవడం ఏమిటో అందరూ కలసి చూసుకోవడం వలన, మాట మాత్రంగా సంవత్సరాలు ముందుకు వచ్చి అప్రమత్తం చెంది వెళ్ళగలిగి దివ్య పరిణామమ మా ద్వారా అసీస్సుగా అందుబాటులో ఉన్నది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు అని యావత్తు  తెలియజేసుకోనుచున్నాము.  

                            మమ్ములను గ్రహించకుండా మేము ఏమి అంటున్నామో చూడకుండా,ఏదొక కారణంగా మమ్ములను లెక్క చెయ్యకుండా మాట విని చెప్పకుండా గ్రహించకుండా ఎవరిని గ్రహించానివ్వకుండా, మా వెనుకాల ఉంటె చూస్తాము, మేము చెప్పినట్లు వింటే  చూస్తాము, మా వాళ్ళుకు ప్రాధాన్యత ఉండాలి, మీ వాళ్ళు అయితే అప్పుకోము అన్నట్లు తేలిక మాటలతో పొలిసు ఆఫీసర్ కూడా మీడియా వారిని తేలిక పరచి  మమ్ములను పట్టించుకోకుండా అవసరమైతే మా మీద కల్పించి కేసులు పెట్టగలము అని మమ్ములను బయపెడుతూ నిర్లక్ష్యంగా కొనసాగిస్తూ ఎవరిని పట్టించుకోకుండా చేస్తూ, మా చెల్లిలి జీవితాన్ని కూడా అటు ఇటు చేసి, మా పై పట్టు సాదించారు ఈ విధంగా మేము కంట్రోల్ ఉన్నాము అని చెప్పుకొంటున్నారు, మేము మనసు పెట్టి పదిగురు సాక్షిగా చెప్పడమే లోకానికి కంట్రోల్ రక్షణ అని తెలుసుకోలేకపోతునారు, అప్పుడుకు కప్పుడు మేము తాపత్రయ పడుతుంటే మా మొఖం వైపు అదోరకంగా  నవ్వుకొంటున్నారు, ఇంతకీ అతను పది హీరోలతో కధలు స్క్రీన్ ప్లే లతో, పాటలు సంభాషణలు, టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్  కోల్పుకోని  ఒక్కసారిగా  సునమీలాంటి పరిణామాలతో, పనిలో పనిగా అన్నట్లుగా  బాంబు బ్లాస్ట్లు గూర్చి కూడా చెప్పగలిగిన పరమాత్మా తత్వాన్ని ఎందుకు  పంతాలకు వెళ్ళా కొల్లానికి  వదిలివేస్తున్నారు స్వార్ధం వదిలి గొప్పగా ఆలోచించడం లేదు.         


                          1997 మేము రాజ రాజేశ్వరి గారు అనే ఆఫీసర్ గారు, మరియి భమిడి పాటి నరసింహ రావు గారు, మరియు శ్రీ  గుణ్ణం విట్టాల్ బాబు గారు వంటి వ్యక్తులు మధ్య సుదీర్గంగా చెప్పినప్పుడు పాటలు భవిష్యత్తు పలక గలిగినాము, అప్పుడు రాజరాజేశ్వరి  గారితో మనసుకి ఏదో అర్హత ఉన్నది మనల్ని  బగావంతుడే కలుపుతున్నాడు అన్నట్లు మాట్లాడి వారి అమ్మాయిలను నేను మా తమ్ముడు వివాహం చేసుకొంటాము అన్నట్లు నేనే మాట్లాడినాను, తరువాత ఆవిడతో మాట్లాడలేదు,తరువాత  2003 తరువాత, నేను కాగీతాలు పట్టుకొని వాళ్ళ ముందే తిరిగినా మా తో ఒక పూటా కూడా మాట్లాడకుండా వివరం గా చెప్పనివ్వకుండా, మమ్ములను మా పిచ్చికి  అజ్ఞానానికి వదిలివేసి, అప్పటికి అప్పుడు మాటలతో ముందుకు అనుకూలంగా వచినట్లు మాట్లాడినారు గాని మేము అప్పటికి అప్పుడు వ్యక్తిగతం ప్రాధాన్యత ఇవ్వలేకపోయినాము, ఈ విధంగా మేము పుట్టిన కులం వారు కూడా తెలివి తక్కువగా అందరిమీద మమ్ములను గ్రహిద్దాం అని భావించాకపోవడం వలన అందరూ నష్ట పోయినాము, పంచుకొన్న జ్ఞాన బలం లేక నా చొక్కా నేను  చింపు కొన్నట్లుగా నా జీవితం అయినది  అని గ్రహించండి.        తరువాత 1999 వచ్చిన పరిణామాన్ని తరువాత 2003 జరిగిన పరిణామంలో కొన్ని పాటలు 2007లో వచ్చినవి మరల 2003 కూడా పలికి తరువాత సంభవించినవి వంటి చూసుకొని ఈ శక్తులు ఆవిడా వలెనే వచ్చాయి అని, ఆవిడకు ప్రాధాన్యత ఇస్తే చూస్తాము అన్నట్లు గా తరువాత ఆవిడే దేవత అన్నట్లు మేము బలహీన పడి ఇచ్చిన మేసేజులే  మాకు ఆధారం, ఇంత శక్తి మా కులం వారికి ఉంటుంది ఇది మా వలెనే వచ్చింది అని చెబితే వారు రెండో అమ్మాయిని చేసుకొంటేనే మాట్లాడతాము అన్నట్లు కూడా పోలిసులు మీడియా వారు  కూడా రెచ్చిపోవడానికి కారణం, అందుకు మా చేలేల్ని కూడా బాద పెట్టి, నన్ను రెచ్చగొట్టి తిటించుకొని  ఆదరూ కలసి రెచ్చిపోవడం సీరియస్ గా చూడడం లాంటి పనులు చేసుకొంటూ మేము మీడియా వెళ్ళినా పట్టించుకోకుండా ఈ విధంగా గొప్ప విషయాలను వ్యక్తిగత సాకులగా గ్రహించడం మానివేసి ఎవరిని గ్రహించకుండా కుల కట్టాడో, ధన కట్టడో  అన్నట్లు అప్పటికి అప్పుడు మాయలో కాలమే తేల్చి  సర్వం చెప్పడానికి వచ్చిన పురుషోత్తముడిని   సర్వం చెప్పగలిగిన మేము ఏమి అవుతున్నామో ఎవరూ చూడటం లేదు.    


                         మా బాద్యత ఏమి అని ఎవరూ చూడటం లేదు ఇక్కడ రండి, అక్కడి వెళ్ళండి అని ఎవరూ బాద్యత   చెప్పడం లేదు, ఎలాగైనా మీడియాలు కూడా వ్యక్తులు చుట్టూ తిప్పుకోవడవం వలన మమ్ములను పట్టించుకోవడం లేదు, మా కులం వారు కూడా ఉద్యోగం లో ఉండగా తమకి ప్రాధాన్యత రావాలి అని మమ్ములను నిరలక్ష్యంగా  చేయడం వలన మేము బాగా చెదిరి పోతున్నాము, కాల్ డేటాలు ద్వారా తెలుసుకొని కొందరి జీవితాలు, వారి బలహీనతలు అవసరాలు కొలది  పాడు చేసి మరీ మీరే తప్పుడు వారు అని నిరూపించడానికి అధరాలు ఉన్నాయి అవి చాలు ఎంత శక్తులను అయిన మేము ఎదురుకొంటాము లెక్క చేయము, మాకు ప్రాధాన్యత వస్తే చూస్తాము లేదా మేమే ప్రాధాన్యత ఇస్తాము అని అనుకోవడం వలన ధర్మం దెబ్బ తింటున్నది అని గ్రహించలేకపోతున్నారు, ఒక మగవాడిగా నేను ఎవరి ఇంట్లో నైన పని చేస్తాను అని నేను అంటే, మనిషిగా బలహీనపడి ఇచ్చిన మేసేజుకు ప్రాధాన్యత పెంచుకొని   ఇలా ఏదో రకంగా అందరికి కోసం వచ్చిన పరిణామాన్ని స్వార్ధంతో మలపాలి అని తమకే ప్రాధాన్యత రావాలి ఏదో ఇబ్బంది పెట్టుకొంటూ మమ్ములను సరిగ్గా ముందుకు తీసుకొని రాకుండా, మేము ఏమి అంటున్నామో చూడడం లేదు. మమ్ములను పదిగురిలోకి తీసుకొని ఒక నెల అయినా నిండుగా గ్రహించడం వలన, అప్పటికి అప్పుడు భవిష్యత్తు చెప్పి అప్రమత్తం చెయ్యగలము     


                   ఇప్పుడు పరిస్తితి మరింత జట్టిలంగా ఉడడం  చేసి ఒక తప్పు వలన జరిగిన పరిణామాలను ఇంకా తప్పుకు ఉపయోగించుకొంటూ మొత్తం తక్కువ చేసి తేడాగా చూపగలం అని భావించి నిర్లక్ష్యంగా తీసుకొంటున్నారు.   ప్రతి అణువు అణువు మాట మాత్రంగా చెప్పిన దివ్య తత్వాన్ని ఏ విధంగా నిర్లక్ష్య చేయకుండా ఉంటెచాలు  తప్పులు జరిగి ఉండవి కావు, మా జ్ఞానానికి గొప్పతనానికి  ప్రాధన్యత ఇచ్చి ఉంటె యన్నో తేడాలు సరిదిద్దుకోవడం కాకుండా ముందే చెప్పగలిగిన దివ్య తత్వాన్ని జ్ఞాన సంపదగా ఉపయోగించుకొని  ముందుకు వెళ్ళ గలము  అని తెలుసుకోలేకపోతున్నారు, రాజకీయాలు సినిమాలు మనుష్యులు చుట్టూ తిప్పుతూ నడుస్తున్న పరిస్తితి ఇవ్వాలి బలంగా కొనసాగుతుంది,  మమ్ములను కూడా మా చుట్టూ ఉన్న తేలిక  తనములు తక్కువతనములకు పరిమితం చేసి,   ఎలాంటి దృశ్యాన్ని అయిన మాట లోకి తీసుకొని వచ్చిన పరిణామాన్ని మాట మాత్రంగా ఇప్పటికి గ్రహించకుండా అప్రమత్తం చెందవలసినంత  చెందటం లేదు, మమ్ములను గ్రహిస్తే అన్నీ తప్పులు సరిద్ది లోకానికి కొత్తతనం ఇవ్వగలము అలా కాకుండా  స్వార్ధానికి   ప్రాధాన్యత రావాలి అని,   మనిషి  కండ బలం, కుల బలం, ధన బలం లేదా విద్యా ఆధిక్యత తప్పు విచక్షణ బలం అసులు మనుష్యులకు లేదు సాక్షులు ఎవరూ కూడా రాజ రాజేశ్వరి గారి తో సహా అతను చెప్పడం ఏమిటో చూడండి అని మీడియాని  గాని, మేధావులను గాని పండితులకు గాని,  సినిమా వారికి గాని చెప్పడం లేదు, అందరికి అందవలసిన గొప్పతనం కంటే తమకే ప్రాధాన్యత రావాలి  అని మూర్ఖత్వాలు  వలన నేను సరిగ్గా మనలేకపోతున్నాను  అని గ్రహించండి.


                                   మేము ఎంతో  భక్తితో  పాటలు దైర్యం సాహసం కలిగిన పాటలు పలికినా వాటి గూర్చి ఎవరూ మీడియా తో సహా  ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన ఒక పొలిసు ఆఫీసర్ రేచ్చే గోడితే కొంచెం అతిగానే తిట్టిన సాక్షంగా చాలు మాకు,  గొప్పతనం ఎలాగైనా లోకం లోకి వెళ్ళకుండా చూస్తాము  అని మమ్ములను మీడియా ఎవరూ పట్టించుకోకుండా  కొందరు పోలీసులే చేస్తుడడం  వలన, మీడియా కూడా పోలీసులను ప్రోత్సహించడం వలన, మీకు ఏ తప్పులు లేక పోయిన మేము అపరచితుడు వంటి సినిమాలు పాటలు చెప్పిన లాంటివి ఉపయోగించుకొని మా మీద ఎలాంటి కేసులు అయిన పెట్టవచ్చు అన్నట్లు మమ్ములను బయపెడుతూ, అందునిక పరికరాలు ద్వారా మా ప్రతి మాట, ప్రతి పరిణామాన్ని గమనిస్తూ మమ్ములను స్వార్ధంగా  మలుపుతూ ఎవరిని కలపకుండా వ్యవహరిస్తున్నారు, పొలిసు కమిషనర్ గారికి మమ్ములను ప్రత్యేకం గా భావించి న్యాయ స్థానం వారిని మరియు ప్రబుత్వాల తో మరియు మీ వంటి ప్రముఖులతో మీడియా వారితో కోన్సిల్లింగ్ చేసి మమ్ములను బాద్యత తీసుకోవడానికి సహకరించండి, అని పొలిసు వారిని కూడా కోరుతూ వస్తున్నాను కాని ఎవరూ ఒక  మెసేజు కూడా పపంపడం లేదు, మెసేజులు పంపరు నువ్వు వెళ్ళితే ఏదో చూస్తారు అన్నట్లు నిర్లక్ష్యంగా కొందరు మమ్ములను తీసుకొను చున్నారు, మా సంగతి ఏమిటో మా మనసు మీద ధ్యసపెట్టి గ్రహించి మమ్ములను మాకు గుర్తు చేసి మనసు బలపడే క్రమంలో మాలో గొప్పతనం చూస్తారు, పది మంది మేధావులు మమ్ములను కొంత కాలం అయినా పరిశీలిస్తే మరల శక్తి బయటకు వచ్చి నిలకడగా అందుబాటులో ఉండి, అన్నీ మా మీద వేసుకొని కాలాన్నే నియమించిన శక్తి యొక్క బలంతో నూతన విదానములతో నూతన శక్తిని లోకానికి ఇవ్వగలము, అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.  ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, సత్యమేవ జయతే .
                                


యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు శ్రీ శ్రీ శ్రీ  అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు , యస్ ఆర్ టి - 38 యస్ ఆర్ నగర్ హైదరాబాద్   

No comments:

Post a Comment