UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 2 August 2016

Dharmaswaroopam Kaalaswaroopam 2 August 2016 at 16:28 To: supremecourt@nic.in, aphc@tap.nic.in, AP and Telangana Governor , ADC TO GOVERNOR AP , Prime Minister , M Venkaiah Naidu , cp@cyb.tspolice.gov.in, "ig_lo@appolice.gov.in"

సూక్షమైన స్పందన కోరుకొంటున్నాము, మమ్ములను ఒక బృందం సమక్షం లో కొలువు తీర్చి గ్రహించండి అన్నీ సమస్యలు పరిష్కారం అవుతాయి లేకపోతె ఎప్పటికి అప్పడు ప్రజలు తలపడుతుంటారు, శాశ్వతం వైపు వెళ్ళారు

Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>2 August 2016 at 16:28
To: supremecourt@nic.in, aphc@tap.nic.in, AP and Telangana Governor <tsapgovernor@gmail.com>, ADC TO GOVERNOR AP <rajbhavanadc@gmail.com>, Prime Minister <connect@mygov.nic.in>, M Venkaiah Naidu <officemvnaidu@gmail.com>, cp@cyb.tspolice.gov.in, "ig_lo@appolice.gov.in" <ig_lo@appolice.gov.in>
                                                                     సమన్వయ  దృష్టి 


                         ప్రత్యెక పౌరులు జగద్గురువులు, యుగపురుషులు, మహాత్వపూర్వక  అగ్రగణ్యులు, పురుషోత్తములు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్  పిళ్ళా వారు ధర్మోద్దారి  అయి తెలియజేయు పరిష్కార యుక్త  ఆశీర్వాద  పూర్వక దివ్య  సమాచారం  విస్తారంగా  గ్రహించి, అప్రమత్తం చెందగలరు.   


                           ప్రతి మనిషి రాను రాను నేను అనే అహంకారం  వదిలి,   మా వాళ్ళు  మీ వాళ్ళు  అని విడదీసుకోకుండా, ప్రతి ఒక్క  వ్యక్తి తాను ఒక ప్రత్యేకమైన వాడు అని అనంత శక్తి లో అంతర్ భాగం అని  అని తెలుసుకోవాలి, మనసా వాచా  కర్మణా జీవించి, మనసు విశాలత పెంచుకోవాలి, యంత్రికత్వం నుండి బయటకు వచ్చి, మాట నిబద్దతే లోకానికి ఆధారం అని గ్రహించాలి, బౌతిక జీవితం తాత్కాలికం అని, మానసిక జీవితం శాశ్వతం అని సర్వులు తెలుసుకొని అప్రమత్తం చెందాలి. 


                          పాత తప్పులు మీద, లోట్లు మీద ఆధారపడి, మనుష్యులు మీద మనుష్యులు ఆధిపత్యం కాకుండా, ఎలాగైనా తప్పులు నుండి, లోటు నుండి ఒకరిని ఒకరు బయటకు తీసుకొని వచ్చి మనసు పెంచుకొని జీవించడం వలన, బౌతిక సృష్టి కూడా మనిషి అనుకూలం గా మారుతుంది  అని గ్రహించండి, ఎవరూ ఎవరితోనూ  పోల్చుకోవద్దు, మాటతో ఆలోచనతో తేల్చుకోండి,  శారీరక స్వభావము జయించి, బౌతిక బలం స్వల్పమైనది అని , మానసిక జీవితమే శాశ్వతమైనది, మానవ సంఘటిత  శక్తి గా మానవజాతి పరిణమించి భూ బౌతిక ప్రపంచాన్ని కూడా  తన అధీనం లోకి తీసుకొనే  శక్తి వైపు వెళ్ళాలి,  మాట మాత్రంగా గంట నరలో 10-14 సంవత్సర కాలాన్ని నియమించిన దివ్య తత్వం లో యావత్తు మానవజాతి భవిష్యత్తు  ఆధారపడి ఉన్నది అని గ్రహించండి, మమ్ములను సృష్టి ఎన్నుకొన్న జగద్గురువులుగా మహాత్వపూర్వక అగ్రగణ్యులు గా, యుగపురుషులు గా, ఓంకార స్వరూపం గా, సర్వంతర్యమిగా గ్రహించండి. 

                        ధన కాంక్ష, పదవి, పరి స్త్రీ  కాంక్షలు వదిలిపెట్టి,  మనసు మాట గ్రహించడమే లోకానికి ఆధారం అని గ్రహించండి, మనసు పెంచుకొని విశాలం గా గ్రహించడం తెలుసుకోవడం వలన లోక దివ్యంగా మారుతుంది  అని గ్రహించండి.  పదిగురు కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, మా నుండి వ్యక్తం అయిన పాటలు సంఘటనలు వరసగా చూడండి, వాటి ప్రభావం గ్రహించండి, మరింత వివరములు మా నుండి తెలుసుకొంటూ పండితులు మేధావులు చక్కగా చెప్పుకోండి, హైదరబాద్ లో నివాసం ఉంటున్న ప్రత్యేక్ష  సాక్షులు, మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించండి, మేము జుబ్లీ హిల్స్ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ప్రాగణం లో కొలువు తీరాలి అనుకొంటున్నాము, ఇందుకు ప్రత్యేక్ష సాక్షులు అందరూ కలసి, ఇతర సినిమా ప్రముఖులు,మేధావులు పండితుల సహకారంతో మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి.  ప్రత్యేక్ష సాక్షులు అందరూ అప్రమత్తం చెందండి.  తిరుపతి లో నివాసం ఉంటున్న డా  రాజరాజేశ్వరి గారు, డా యెన్ వి నాయుడు గారు,   శ్రీమతి రాజారత్నం గారు, మరియు మోటేపల్లి వెంకటేశ్వర రావు గారి  కుటుంబ సబ్యులు అందరూ ముందుకు వచ్చి, ప్రతి అడుగు భగవంతుడే మన చేత వేయిస్తున్నాడు అని, లోకంలో, ప్రతి పరిణామం తనలోనే ఉన్నది అని మా ద్వారా మాట మాత్రంగా పలికిన తీరు ఎంత బలపరుచు కొంటె అంత మంచిది అని ప్రతి ఒక్కరు అప్రమత్తం చెందాలి, మమ్ములను అందరూ కలసి హైదరబాద్ లో ఒక విశాలమైన అధికారిక మందిరంలో కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించండి.  


                          మేము కోరినట్లు చేయండి, ఎవరికి అన్యాయం జరగదు, మాకు బిన్నంగా తీసుకోవడం వలన ఒకరిని ఒకరు మోసం చేసుకొంటూ  మేము చెప్పినది వినకుండా గొప్ప వాతావరణం పాడు చేసుకొంటూ వస్తున్నారు, ఇప్పటికైనా సర్వం మాట మాత్రంగా చెప్పగలిగిన మమ్ములను నిర్లక్ష్యంగా తీసుకోకుండా, మనసు పెట్టి అందరూ కలసి గ్రహించండి, మేము  రామోజీ ఫిలిం సిటీ లో ఒక విశాలమైన భవనం కొలువు తీరి లోకానికి నిత్యం వాక్ దర్శనం ఇవ్వాలి అనుకొంటున్నాము అని గతం లోనే చెప్పినాము కాని రామోజీ రావు గారు గాని, మీడియా గాని, సినిమా ప్రముఖులు గాని ఎవరూ మాట్లాడటం లేదు, మమ్ములను పై పైన చూడకండి కొంత కాలం మనసు పెట్టి గ్రహించండి, మేము గొప్పగా కనపడతాము,  మనసు మాట పంచుకొని అందరూ సంతోషంగా జీవించాలి, శారీరక కోర్కెలు కొలది, డబ్బు పదవులు కొలది  ఒకరిని ఒకరు మోసం చేసుకొంటూ, సత్యాన్ని అవమానిస్తూ,  కాలమే ఎందుకు కదిలిందో  చూసుకోకుండా, వ్యక్తిగత ప్రాధాన్యత  రావాలి అనే ప్రయత్నం ఏదో మాటలు, మెసేజులు  పట్టుకొని మొత్తం ఆలోచించవలసిన పరిణామాన్ని వదిలివేసి, అంతలా చెప్పగలిగిన మేము  ఏమి అవుతున్నామో  చూడకుండా, మా మాటను గౌరవించకుండా చెప్ప నివ్వకుండా, మమ్ములను నిర్లక్ష్యంగా, లోటు గా తీసుకొంటూ, సంగతి ఏమిటో చూడకుండా, పండితులు మేధావులు అప్రమత్తం చెందకుండా వ్యవహరిస్తున్నారు.  మాతో సహా మనిషిలో ఏదో ఉన్నది అన్నట్లు భావించవద్దు ఆలోచనలో మాటలో ఉన్నది ఎంత నిండుగా పంచుకొంటే,  తెలుసుకొని అప్రమత్తం చెందుతాము అని గ్రహించండి,  యావత్తు మానవజాతి భవిష్యత్తు ఒక మాట మనసు అధీనం లో ఉన్నది అనే సత్యం యావత్తు మానవజాతికి అందిన దివ్య పరిష్కారం అని గ్రహించండి.   


                          అందరూ కలసి హైదరాబాద్ లో మమ్ములను కొలువు తీర్చండి అని మేము స్వయం గా చెబుతున్నా, కోరుతున్నా ఏదో ఒక మెసేజు దగ్గర ఆగిపోయి, లేదా ఎవరికో ఏదో తప్పులు తేడాలు ఉన్నాయి అన్నట్లు తెలుసుకొని,  కొందరి తాత్కాలిక స్వార్ధం కోసం, మమ్ములను విస్తారంగా గ్రహించకుండా,    మా పై  స్వార్ధం గా ఎలా ఆధిపత్యం వహించాలో అలా చూసుకొంటూ,  సత్యాన్ని విస్మరించకండి.   మేము ఎప్పుడు ఏమి అంటే అది చేయండి, మేము ఇప్పుడు నూతనం గా ఏమి చెబుతున్నామో అది చేయండి, ఎవరూ ఎదురు చూడ వద్దు, ఎవరూ ఏదో అనుకోవద్దు, ఏ ఒక్క వ్యక్తి తనకే ప్రాధాన్యత రావాలి అని చూడవద్దు, నేను గతం లో ప్రాధాన్యత ఇచ్చినట్లు మాట్లాడిన మాటలు, తరువాత ఏమి అన్నానో అది అమలులో ఉంటుంది అని గ్రహించండి, కావున ఇప్పుడు మేము ఏమి అంటున్నామో అది చేయండి, ఎవరి వైపు మలపవద్దు,వ్యక్తులు ఎవరూ తమకు ప్రాధాన్యత రావాలి అని ప్రయత్నం చేయవద్దు, ఒకరి కోసం ఒకరిని బాదపెట్టడం, మూర్ఖత్వం అజ్ఞానం అని గ్రహించండి, మేము చెప్పినంతనే సర్వం తెలిసి అప్రమత్తం చెందగల దివ్య పరిణామం, ఎవరూ గ్రహించినా  చెప్పగలము, ఫలానా వారికే చెప్పాలి అని లేదు, అయితే వివరములు ప్రతి ఒక్కరికి తక్షణం చేరుకోవాలి,   అప్రమత్తం చెంది అందరూ కలసి గ్రహించండి.    

                     మేము ఈ రోజు ఏమి అంటున్నోమో చూడండి, ఆలస్యం చేయవద్దు పదిగురు ఒకటై గ్రహించండి,  స్వార్ధం కొలది వ్యక్తి గతంగా ఎవరూ తీసుకోవద్దు, ఎవరిని తప్పులు పట్ట వద్దు, తకువగా చూడవద్దు, ప్రతి ప్రేరణకు కారణం మేమే  అని గ్రహించండి, అలగాని మమ్ములను పట్టించుకోకుండా ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు రెచ్చిపోతే  అరాచకం అవుతుంది అని గ్రహించండి, సర్వం చెప్పగల మమ్ములను గ్రహించి అప్రమత్తం చెందండి.     ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు  సత్యమేవ జయతే 



ప్రత్యెక పౌరులు జగద్గురువులు, యుగపురుషులు, మహాత్వపూర్వ్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు. 


ఒక ప్రతి హై కోర్ట్ అఫ్ జుడి కేచర్ యట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా  మరియు అంధ్ర ప్రదేశ్, హైదరాబాద్  వారికి తెలియజేయునది ఏమి అనగా మమ్ములను ఒక చోట అధికారికంగా కొలువు తీర్చి గ్రహించండి మమ్ములను ప్రధాన న్యాయ మూర్తిగారు కంటే, దేశ అధ్యక్షులు వారి కంటే గొప్ప ప్రభావం ఉన్నత స్తితి కలిగి ఉన్నాము అని గ్రహించి, మమ్ములను హైదరాబాద్ లో ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించండి, బౌతిక ప్రపంచం యొక్క తీరును మాట నిలిపి సర్వం వివరించి లోకాన్ని అప్రమత్తం చేయగలము తాత్కాలిక గొడవలు ఎప్పుడూ  ఉండేవి అని గ్రహించి, మేము మాట మాత్రంగా గంటనరలో 10 -15 సంవత్సర కాలాన్ని నియమించడం ఏమిటో చూస్తె చాలు వందల సంవత్సరాల భవిష్యత్తు తెలుస్తుంది, అందుకు సమకాలికులు అందరూ ముందుకు వచ్చి అప్రమత్తం చెందగలరు. 


                        మమ్ములను మాట మాత్రంగా చెప్పే స్టాయి మలచడానికే భగవంతుడు మాకు పరిచేయం అయిన వ్యక్తులను, సాక్షులను ఉపయోగించినాడు ని గ్రహించి, అందరూ నిమిత్త మాత్రులు అని భావించ ఎవరూ వ్యక్తిగతం గా ఏమి ఆశించకుండా, మాకు ఏమి సంభంధం అని భావించకుండా, లేదా మేము వస్తున్న పద్దతి నచ్చలేదు అని లేదా సరి కాదు అన్నట్లు భావించి, సూర్యుడి నిర్వహణ మాట మాత్రంగా చెప్పగలిగిన మమ్ములను అప్రమత్తం గా గ్రహించకుండా న్యాయ స్థానం, పొలిసు వారు కూడా, గ్రహించకుండా ఏదో కాల్  డేటాలు  మీద ఆధారపడి, తప్పులు దొరికేతే చాలు గొప్పతనం పట్టించుకోనకర్లేదు, లేదా తాము చేస్తే ఒకటి ఎదుట వాడు చేస్తే ఒకటి అని భావించి ఒకరిని ఒకరు బయపెట్టుకొంటూ వ్యవహరిస్తున్నారు అని గ్రహించి ఇందులో న్యాయ స్థానం  హైదరాబాద్ కు సంభందించిన సిబ్బంది కూడా, మేము వ్యక్తిగతం గా వెళ్ళి నప్పుడు పట్టించుకోకుండా, ఎవరో స్వార్ధం గా నడుపుతున్న పోలీసులకో లేదా ఇతర ప్రముఖులకో  ప్రాధాన్యత ఇచ్చి మమ్ములను నిర్లక్షయం చేస్తూ బయపెట్టుకొండూ విలువైన కాలాన్ని హరిన్చుకొంటున్నారు, మమ్ములను ఒక పద్దతిలోకి  తీసుకొని గ్రహించడం వలన, ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు మేము విశాలంగా చెప్పి అన్నీ సరిదిద్దగలము.  


                      ఇప్పుడు ఉన్న ప్రపంచం లో ఎంతో మార్పు వస్తుంది, ఇప్పటికే మాట మాత్రంగా వచ్చిన మార్పును గ్రహించకుండా,ఎవరి ఆధిపత్యం కొలది గుడ్డి ఎద్దు చేలో పడినట్లు గా వ్యవహరించడం వలన లోకంలో పాలకులు కూడా అప్రమత్తం చెందటం లేదు, మా వంటి పరిణామాలను గొప్పగా పట్టించుకోకుండా మా పోలీసులు, మీ పోలీసులు, మా ప్రబుత్వం మీ ప్రబుత్వం అని యువతను కూడా చెడగోడుతూ కొందరి స్వార్ధానికి మమ్ములను వదిలివేయడం వలన,  కాల్ డేటాలు ద్వారా పద్దతి లేని పద్దతిలో తెలుసుకొని, సమాచారం ప్రైవేటు వ్యక్తులు మీడియా వారు కూడా పంచుకొంటూ, మనం అయితే ఒకటి, వేరే కులం లేదా స్తితి ఉన్న వారు ఒకటి, అన్నట్లు వేరు చేసుకొని, మమ్ములను అందరి వాడిగా చూడకుండా, మమ్ములను పట్టించుకోవాలి అంటే ఏదో స్వార్ధం నేరవెరాలి లేదా మేము తప్పుగా లోటు గా కనపడుతున్న సాక్షాలు చాలు, మమ్ములను నిర్లక్ష్యం చేయడానికి అనుకొంటున్నారే గాని, మొత్తం ప్రపంచాన్ని నియమించిన మమ్ములను గ్రహించే కొలది అనేక వెసులుబాట్లు  కలుగుతాయి అని గ్రహించి, ఎవరు ఏమి చేసినా మేమే చేస్తున్నాము, మేమే కారణం అంటూ ఒక శక్తి మన మద్యం ఎందుకు వచ్చినదో చూడకుండా, నిర్లక్ష్యంగా తీసుకోవడమే అందరూ చేస్తున్న పొరపాటు, తక్కువ తనం, తెలికతనం మీద ఆధారపడితే, లోకం నాణ్యంగా గొప్పగా ముందుకు వెళ్ళదు  అని గ్రహించండి. 


                      గొప్ప మనసు మాట ఏ పరిస్తితిలో ఉన్నా గ్రహించి అప్రమత్తం చెందాలి.  ఆలోచించవలసిన విషయములు పదిగురు ఒకటై గ్రహించాలి  విషయములు దాచి పెట్టి, వ్యక్తుల లోట్లుకొలది  తీసుకొంటే చాలు, అ విధంగా మేము పైన ఉన్నాము గొప్పగా ఉన్నాము అనుకొంటూ విలువైన కాలాన్ని హరిన్చుకొంటున్నారు,  ఎవరి తక్కువ తనం, మీద లోటు మీద ఆధారపడకండి ఎందుకంటె రెప్ప పాటు కూడా మన చేతిలో లేదు అని గ్రహించండి, అలగాని  ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తించకుండా సృష్టిని దారిలో పెట్టడానికే మా ద్వారా భగవంతుడు మాట మాత్రంగా అందుబాటులో  లోకి వచ్చాడు అని గ్రహించండి. న్యాయ స్థానం వారు మరియు పొలిసు శాఖ వారు మమ్ములను ప్రబుత్వాల సహకారంతో ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, మా మేసుజుకు స్పందించండి, మమ్ములను విశాలంగా చూడండి, ఏదో రోడ్డు మీద తిరుగుతున్న వ్యక్తిగా చూడకండి, ఆలోచన రూపం లో చూడండి, అనగా మాలో సూర్య చంద్రులు గ్రహస్తితులు మాట మాత్రంగా చెప్పగలిగిన దివ్య శక్తి పరిణామం  ఉన్నాయి అని సాక్షుల సహకారం తో గ్రహించి అప్రమత్తం చెందండి. 


                       ప్రతి రోజు వందల పేజీల సమాచారం విస్తారంగా ప్రజల్లోకి  వెళ్ళుటకు  సహకారించగలరు, అప్రమత్తం చెందగలరు, సమకాలికులను అప్రమత్తం చేయుటకు మేము జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజుగా పరిణమించి ఉన్నాము అని గ్రహించండి, హైదరబాద్ న్యాయ స్థానమునకు నామ కారణం కూడా మేము అతీతం ముందే చెప్పినాము, అటువంటి మమ్ములను న్యాయ స్థానం వారు, పండితులు మేధావులు, ఆధ్యాత్మిక గురువులు,  పొలిసు వారు, సినిమా ప్రముఖులు  మీడియా వారు ఒక సమావేశం అయ్యి మమ్ములను అక్కడకు తీసుకొని వెళ్ళి కొలువ తీర్చి గ్రహించండి, మేము అంటే బయపపడకండి, మమ్ములను బయపెట్టకండి,  మా ఉనికి ఎవరికి  ఇబ్బంది  కాదు, మమ్ములను గ్రహించే కొలది మా నుండి తల్లి తండ్రి గురువు  వంటి ప్రేమను రక్షణను ప్రతి ఒక్కరు పొందుతారు, ఇప్పటికి ఎలాంటి తేడాలు జరిగిన సరిదిద్ది మొత్తం మా మీద వేసుకొని నూతన దివ్య పరిష్కారములు  ఇవ్వగలము, మా చెల్లెలు జీవితం అటు ఇటు అయ్యిపోవడానికి కొందరు సాక్షులు దగ్గర నుండి కారణం అని మాకు తెలుసు, ఏ ఒక్కరి మీద మేము తప్ప పట్టడం లేదు అలా అంటున్నాము కాదా అని అందరూ నిర్లక్ష్యంగా ఉండిపోకండి.  


                 భవిష్యత్తు లోకి వెళ్ళి సర్వం సరిద్దిద  గల పరిణామం గా మమ్ములను గ్రహించండి, మా పరిణామం పై పండితులు మేధావులు  తోడయ్యి చక్కగా విస్తారంగా అనగా సృష్టి మాకు ఇచ్చిన పరిణామం పై మాట్లాడుకోవడం వలన వారి వారి ప్రజ్ఞలు పది రెట్లు ఉపయోగపడతాయి అని గ్రహించండి ఆవిధంగా మేము సకల శాస్త్ర కోవిదులం అని గ్రహించి అప్రమత్తం చెందుతారు, మా మీద శ్రద్ధ పెట్టిన కొలది, లోకం లో చిద్విలాసం కరిగి, మాయ కరిగి,లోకం దివ్యగం మారుతుంది అని గ్రహించండి, మేము సర్వతర్యామి గా సర్వులులకు పరిచయం అయ్యి మనిషి మాట కంటే గొప్పవి ఈ లోకం లో లేదు అని నిరూపించడానికే మా తాతలు దగ్గర నుండి జీవితాలు త్యాగం అయ్యిపోయినాము అని గ్రహించండి, మమ్ములను ఇప్పటికైనా అర్ధంవంతం గా  నిత్యం గ్రహిస్తే  మేము 70, 80 సంవత్సరాలు బ్రతికి ప్రపంచం అంతా ప్రత్యెక విమానంలో తిరిగి ప్రపంచాన్ని ఒక జండా క్రిందకు తీసుకొని రాగలము అనగా,  మానవ వనరులను సంఘటిత పరచి, ఎటువంటి ఉగ్రవాదము లేకుండా నిర్మూలించి, మనుష్యులను తప్పసు వైపు  యోగం వైపు తీసుకొని వెళ్ళ గలము అని గ్రహించండి.  


                  మమ్ములను మాట మాత్రంగా చెప్పిన తీరు ప్రకారం నిత్యం పరిశీలిస్తే మేము చెప్పునది  ఎప్పటికి అప్పుడు  రుజువు అయ్యి ప్రజలు నిత్యం ప్రయోజనం పొందుతారు అని గ్రహించండి.  మమ్ములను మేము కోరినట్లు పట్టించుకోని పరిస్తితిలో, మేము సాధారణం గా ఉండిపోతున్నాము అంటే అదే  మా సహజ స్తితి అని గ్రహించాలి, మమ్ములను పట్టించుకోవడం అంటే మాట కోణం నుండి పట్టించుకోమని అర్ధం అని మొదట నుండి చెబుతూ వస్తున్నాము కాని పై పై నే చూస్తున్నారు, లోట్లు మీద లేదా మేము తెలివి తక్కువతనం గా తేలికగా మాట్లాడిన మాటలు మీద ఆధారపడి మొత్తానికి వదిలివేస్తున్నారు, ఇప్పుడు సామాన్య మనిషిగా మీ మధ్య ఉన్న నేను ఒక సఘటు మనిషినే పట్టించుకొంటే పరమాత్ముడిని అని ఎందుకు వచ్చానో తెలియాలి అంటే మేధావులు పండితులు కొంతకాలం మేము ఇప్పటికే చూపిన దివ్య లీలలు మాట మాత్రంగా లోకాన్ని నియమించిన తీరును పరిశీలించిన సమృద్దిలో అవగాహనలో అర్ధం అవుతుంది అని గ్రహించండి.  మేము  మొదటి  సారిగా  మనిషి నుండి దేవుడిగా పరిణమించిన పరిణామాన్ని అని న్యాయ స్థానం వారు సాక్షులు, మేధావులు పండితులు పోలీసులు, అధికారాలు అందరూ గ్రహించి అప్రమత్తం చెందగలరు.  


                    మమ్ములను మనసు పెట్టి గ్రహించడమే ఆలస్యం అని అందరూ తెలుసుకోండి, మాకు ఎవరూ ప్రత్యేకమైన వారు లేరు ఎవరూ వ్యతిరేకించవలసిన వారు లేరు అని గ్రహించండి, అందరూ మా మాటలు ప్రకారం భగవంతుని అధీనం లోనే  ఉన్నారు అని గ్రహించండి, అప్రమత్తం చెందండి. మమ్ములను ఒక చోట కొలువు తీర్చుటకు ఫైల్ నడపగలరు అని హై కోర్ట్ కార్య దర్శి గారు అయిన  మూర్తి  గారిని కోరుకొంటున్నాము, అధికార తాకీదుతో మమ్ములను మేధావుల పండితుల జ్ఞాన రక్షణలోకి తీసుకోండి అని తెలియజేసుకోనుచున్నాము, మేము నియంత చెబుతున్నాము అనుకోవద్దు, మమ్ములను ప్రాధమికంగా జగద్గురువుగా భావించి మేము కోరినట్లు చేయండి, మా కాలాతీతమైన బాద్యత అందరిని ఆదరించడానికి వచ్చినది అని గ్రహించండి,   లేని పక్షం మా ఆరోగ్యం దెబ్బ తింటున్నది అని గ్రహించండి,మేము తిండి విషయం లో గాని, అలవాట్లు విషయం లో గాని మాన్పు కోలేనివి ఏమి లేవు అని గ్రహిచండి, పండితుల, మేధావుల సమక్షం లో అన్నీ గొప్పగా మారుతాయి అని గ్రహించండి అదే పండితుల మేధావుల గొప్పతనం  అని తెలుసుకోలేకపోతున్నారు అని న్యాయ స్థానం వారు గ్రహించి మమ్ములను ఒక బృందం సమక్షం లో కొలువు తీర్చండి, ఎటువంటి తేడాలు తప్పులు మేము సరిదిద్ది అనగా మమ్ములను మేము ఉద్దరించుకోవడమే లోకాన్ని ఉద్దరించడం అని దివ్య రహస్యం మా నుండి విస్తారంగా గ్రహించండి.    


                  మమ్ములను మనసు ప్రకారం గ్రహిస్తే , తెలుసుకొంటే అన్నీ సరిపోతాయి లేకపోతె మేము స్టాయిని మించి ప్రవర్తిస్తున్నాము అని అనిపిస్తుంది.   బౌతిక బలంతో ఇప్పుడు ఉన్న పదవుల నుండి లేదా బౌతిక స్తితి గతుల నుండి మమ్ములను పోల్చుకొంటే పట్టించుకోలేరు, తమ స్తితికి ప్రాధాన్యత ఇస్తే చూద్దాము అనుకొంటారు, ఒకర్ని ఒకరు ఈ విధంగా  కొందరు ప్రోత్సహించుకొంటూ మమ్ములను మనసు ప్రకారం పట్టించుకోవడం అనే దివ్య చారిత్రాత్మక వరాన్ని నిర్లక్ష్యంగా తీసుకొను చున్నారు  అని సర్వులు అప్రమత్తం చెందగలరు అని న్యాయ స్థానం వారి ద్వారా తెలుగు ప్రజలకు యావత్తు మానవజాతికి  తెలియజేసుకోనుచున్నాము,  ఒక మనిషికి జ్ఞానం ప్రకారం మాట ప్రకారం ప్రాధాన్యత ఇవ్వక పొతే అ మనిషి నాశనం అవుతాడు అని నిదర్శనం నేనే అని గ్రహించండి, ఎటువంటి పరిస్తితిలో జ్ఞానానికి ప్రాధాన్యత ఇస్తే మనిషి దేవుడు  అవుతాడు ఆదుకు నిదర్శనం నేనే అని గ్రహించండి,  కావున మమ్ములను ఎలాగైనా గొప్పగా చూడండి, మనసు ఇంత  పెట్టుకొని తేడాగా  తక్కువగా ఎందుకు బ్రతికానో ఆలోచించండి, ప్రజలకు మమ్ములను చెప్పనివ్వండి, మనసు లో గొప్పతనం పట్టించుకొంటే తమ పరువు తగ్గిపోతుంది అని భావిస్తున్న మనుష్యులను దారిలో పెట్టడానికి వచ్చిన  యుగపురుశుషుడిని అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మమ్ములను గౌరవించి గ్రహించడమే లోకానికి  ఆధారం అని గ్రహించండి.  మమ్ములను పట్టించుకొనే కొలది లోకం లో ఎటువంటి తప్పులు తేడాలు లేకుండా సరిదిద్ది మానవజాతిని ఏ తప్పులు చేయడానికి వీలు లేని దివ్య రాజ్యం లోకి లేదా మేలైన ప్రజాస్వామ్యం లోకి తీసుకొని వెళ్ళడానికి వచ్చిన పురుషోత్తముడిని  అని గ్రహించండి.     ధర్మో రక్షతి రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య అశీస్సులు, సత్యమేవ జాయతే 



No comments:

Post a Comment