సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచ మానవజాతికి మహారాజ వారు ఇచ్చు దివ్య సందేశం గ్రహించగలరు
ముఖ్యంగా యువతి, యువకులకు మేము ఇచ్చు సదేశం ఏమి అనగా, ఇప్పుడు అందుబాటులో ఉన్న బ్లాగులు మొదలుగు సమాచార సాధనములు ఉపయోగించుకొని విలు అయినంత బాద్యతగా, లిఖిత పూర్వకంగా వ్యవహరించు వారికి మా వద్ద బోలుడు అంత పని (బాద్యత) ఉన్నది, ప్రత్యేక్ష సాక్షులు మొదలుకొని ఇతర పరిచేయస్తులు అందరికి మేము తెలియజేయునది ఏమి అనగా, మమ్ములను జ్ఞానంతో వివరణాత్మకంగా సంప్రదింపులు జిమెయిల్ ద్వారా జరిపిన వారి తో మేము విస్తారం గా మాట్లాడి లేదా మా వివరములు పంచుకొనుటకు సిద్దంగా ఉన్నాము. మమ్ములను ఎంత అప్రమత్తం చేసుకొంటే లోకాన్ని అంత అప్రమత్తం చేయగలము. బాధ్యత లేకుండా అప్పటికి అప్పుడు మాటలతో విలువైన కాలాన్ని వృధా చేయవద్దు, మాట మనసు ప్రాధాన్యత ఇచ్చి నప్పుడే వ్యక్తి యొక్క సమయం వీలు అయినంత నాణ్యం గా ఉపయోగపడుతుంది అని గ్రహించండి. ధన్యవాదములు
ఇట్లు
యుగపురుషులు ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment