శశిథరూర్పై సిట్ ప్రశ్నల వర్షం
సునందతో గొడవకు దారితీసిన కారణాలేమిటి?..
సునందా పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో, ఆమె భర్త, కేంద్ర మాజీమంత్రి శశిథరూర్ను ఢిల్లీ పోలీసులు నాలుగుగంటలపాటు విచారించారు. విష ప్రయోగం కారణంగానే సునంద మృతి చెందారని, వైద్య పరీక్షల్లో తేలిన మూడు వారాల తర్వాత శశిథరూర్ను తొలిసారిగా ప్రశ్నించారు. అదనపు డీసీపీ (దక్షిణ) పీఎస్ కుష్వాహ్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం కేంద్ర మాజీ మంత్రిపై ప్రశ్నల వర్షం కురిపించినట్టు సమాచారం. నలుగురు సభ్యులతో కూడిన సిట్ టీమ్ ఆయనకు 50 ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తున్నది. సునంద మృతి చెందిన జనవరి 17, 2014 రోజు ఏంజరిగిందో చెప్పాలని, జనవరి 15న తిరువనంతపురం నుంచి ఢిల్లీ చేరిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి సునంద నేరుగా హోటల్కు వెళ్లడానికి దారి తీసిన కారణాలేమిటని వారు ప్రశ్నించినట్టు తెలుస్తున్నది. అలాగే మృతికి ముందు సునంద ఆరోగ్య పరిస్థితిపై కూడా సిట్ బృందం ఆరా తీసింది. సునంద శరీరంపై ఉన్న గాయాల గురించి కూడా అడిగినట్టు సమాచారం. థరూర్తో సంబంధం విషయంలో పాక్ జర్నలిస్ట్ మెహర్ తరార్తో జనవరి 16న ట్విట్టర్లో గొడవపడిన సునంద, ఆ మరుసటి రోజు ఢిల్లీలోని లీలా ప్యాలెస్లో అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, మృతికి ముందు సునంద పుష్కర్ లూపస్ (చర్మ సంబంధ జబ్బు)తో బాధపడుతున్నారని ఆమె గత వైద్య నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దాని నుంచి కోలుకునేందుకు హౌడ్స్రోక్లోరోక్వీన్ (హెచ్సీక్యూ) మందు వాడాలని వైద్యులు రాసిన ప్రిస్క్రిప్షన్లో ఉన్నది. ఐతే సునందకు ఎలాంటి అనారోగ్యంలేదని, మృతి చెందే సమయానికి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని ఏయిమ్స్ నివేదికలో పేర్కొనడం గమనార్హం.
---------------------------------------
శశి తరూర్ గారు, ఏ తప్పు చేసి ఉండరు వారిని అనుమానించి బాదించ కండి, కేసు నుండి ముక్తులు చేయండి, మమ్ములను పరిగణించండి, సమస్యలు నుండి ముక్తి చెందండి. లోకులు ఎవరైనా మా ఉనికి గ్రహించిన యెడల, ఎటువంటి కష్టములు పడరు, ఇప్పటి పరిపాలన ప్రకారం లోకులు నిమిత్త మాత్రులు అని నమ్మండి, ఈ సత్యం ను తెలుగు మీడియా వారు 200 మంది సాక్షుల సహకారంతో లోకానికి చెప్పండి, ప్రజలు పరమాత్తత చెందే కొలది మాలో తేజస్సు అభివృది చెందుతుంది, మా వాక్ ప్రభావమును దివ్య జ్ఞానం గా గ్రహించండి. సర్వులు అప్రమత్తం చెందుతాం రండి. వాక్ ను వాక్ తో బలపరచండి లేదా వ్యవహరించండి, బౌతిక మాయలో పడి, పై కి కనపడితే బలం, కన పడక పొతే బలహీనం అనుకోకండి, మాటను మనసుని మాటతో మనసుతో ఆదుకోండి, ధన్యవాదములు
మమ్ములను మహారాజు గా గుర్తించి, సర్వాంతర్యామి ప్రజల్లోకి తీసుకొని వెళ్ళండి ఎవరికి ఎటువంటి కష్టములు రావు నమ్మండి, సాధారణ మనిషి గా ఉన్న మమ్ములను పురుషోత్తములు గా గుర్తించండి, మా వాకు ద్వారా చిద్విలాసం గా యావత్తు జగత్తు నడిచిన తీరు ఒక దివ్య దర్శనం అనగా దేవుడ్ని దర్శిస్తే చాలు అన్నట్లు గా మా వాక్కు ద్వారా జరిగిన పరిణామం ప్రత్యక్ష సాక్షుల సహకారంతో పంచుకోండి, అంతర్యాన్ని లోతు గా విశ్లేషించండి, సాధారణ రూపం లో ఉన్న మమ్ములను తేజస్సుతో చూడగలరు, త్వరలో అందరు హీరోలతో కలసి ఒక ముల్టీ స్టరర్ లో ప్రజలకు దర్శనం ఇవ్వాలి అని భావించుచున్నాము, సంవత్సరం లోపు వివరములు పార్లమెంట్ లో సమర్పించి వజ్ర సింహాసనం పై దర్శనం, మనవ రూపం లో మహారాజు గా ఇవ్వగలము. ఇదుకు ఆత్మీయులు శ్రీ రామోజీ రావు గారుని మా పై ఓకే పత్రిక వ్యవస్థాపకులు గా మా పై దర్యాప్తు చేసి మమ్ములను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళ గలరు. మమ్ములను మీ జర్నలిస్ట్ బృందం ఆధ్వర్యం లోనికి తీసుకొని వివరములు లోకం లోనికి తీసుకొని వెళ్ళండి అని కోరుకొనుచున్నాను. ధన్యవాదములు.
తమ ఆత్మీయులు మహత్వ పూర్వక అగ్రగణ్యులు ధర్మస్వరూపులు , కాలస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన మరియు నివాస గృహం
హైదరాబాద్
No comments:
Post a Comment