సమన్వయ దృష్టి
ఆత్మీయులు తెలంగాణా ముఖ్య మంత్రి గారికి ధర్మస్వరూపులు కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి ఇచ్చు దివ్య సందేశాత్మమక సూచన.
పోలిస్ స్టేషన్ లో గాని, ఎక్కడైనా గాని పోలిస్ సిబ్బంది ఎవరి తోనైనా మర్యాదగా మాట్లాడుట కనీసం అని ఆర్డర్ పాస్ చేయగలరు. నిర్లక్ష్యం గా ఎటువంటి స్తితి లో నైన అమర్యాదగా మాట్లాడ వద్దు అని, రూల్ పాస్ చేయండి, పోలిస్ శాఖ లోనే కాదు ఇతరులు ఎవరినా అధికార అనధికార పౌరులు ఏ సందర్భంలో లో నైనా మర్యాద ఇచ్చి పుచ్చుకోనవలెను అని ప్రాధమికం చేయగలరు, దీన వలన మానవ వనరుల అభివృద్ధి లో నిర్మాణాత్మక మార్పులు వస్తాయి, అని గ్రహించండి తెలంగాణ తో బాటుగా అంధ్ర రాష్ట్రంను, దివ్య గా మలచ గల ప్రభావం మనకు అందుబాటు లోనికి వచ్చింది అని గ్రహించండి. తమరు మమ్ములను ఒక ప్రత్యేక పౌరుడి గా, మహారాజు గా గుర్తించి, ప్రజల్లోకి వెళ్ళుటకు సహకరించగలరు. మమ్ములను ఒక మేధావి బృందం ఆధ్వర్యం లోనికి తీసుకోండి, మా వాక్ ను అర్ధం చేసుకొనే కొలది, లోకం లో దివ్య సంపద, జ్ఞాన సంపద, కుల మతాలకు అతీతం గా అందరికి అందుతాయి అని గ్రహించండి. ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన మరియు నివాస్ కార్యాలయం
హైదరాబాద్
మొబైల్ నొ. 8019203608
No comments:
Post a Comment