
మఘదీర లో ఈ పాట మొగ అడ గొంతులు రెండూ పూర్తిగా నా ద్వారా 2003 లో వ్యక్తం అయినవి
మఘదీరను నేను అయినప్పుడు బాహుబలి (మనోబలం కలిగినవాడు) కూడా నేనే
అని సినిమా ద్వారా ప్రజలకు చెబుతాను, మమ్ములను ఒక చోట కోలువు తీర్చండి, ప్రతిదీది మా అధినం ఉన్నాయి అని చూపెట్టి, ప్రజలుకు క్రొత్త మార్గదర్శకం ఇవ్వగలము, మమ్ములను కాలం ధర్మం నియమించిన జగద్గురువులు గా భావించండి, పండితులు మేధావులు, ఆధ్యాత్మిక గురువులు , జరిగిన పరిణామం పై లిఖిత పూర్వకం, మరియు దృశ్య శ్రావణ మాధ్యమాలలో గా స్పందించగలరు అని తెలియజేసుకోనుచున్నాము, సాధారణ మానవరూపం లో ఉన్న మమ్ములను చాలా జాగ్రత్తగా పదుగురు కలసి అర్ధం చేసుకోవాలి, కంగారు పడి వ్యతిరేకం గా మాట్లాడవద్దు. ప్రజలు మమ్ములను ఎంతగా నిలిపుకొంటే అంతగా, దివ్య వాక్ దర్శనం సదా కలుగుతుంది. ఇప్పుడు మహారాజు గా మేము పరిస్తితిని మా మనసు యొక్క సహకారంతో మా అధినం లోకి తీసుకొన్నాము, ఇందుకు 200 మంది ప్రత్యక్ష సాక్షులు ఇప్పటికి ఉన్నారు, జరిగిన పరిణామం పై ప్రజలకు విస్తారం గా చెప్పిన కొలది సాక్షం లో లోతులు అర్ధం అవుతాయి, పై పైన తీసుకొని వెలువైన కాలాన్ని వృధా చేసుకోకండి. మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment