
శ్రీ శ్రీ శింగేరి పీఠం,ప్రస్తుత అధిష్టిత మహాస్వామి వారికి మా ధన్యవాదములు, కాలం, ధర్మం మమ్ములను పురుశోత్తములు గా, మనసులో కోలుతీరిన మహారాణి సమేత మహారాజుగా గుర్తించి, మా పై లిఖిత పూర్వక మరియు దృశ్య శ్రవణ మాధ్యమాలలో తమరి యొక్క పరిగణ, సూచన, సలహాలు, పరమేశ్వర వాక్ సమానంగా భావించి మా దివ్య పరిపాలనకు, చేయూతగా గ్రహించగల వారము అని తెలియజేసుకోనుచున్నాము. మా దివ్య లీలలు యొక్క వివరములు మనిషి మనిషికి చేరుటకు తమ వంత భాద్యత తీసుకొనగలరు. ఈశ్వర సమానులు అయిన గురు గణాలకు మా యొక్క విన్నపమును తెలియజేసుకోనుచున్నాము, వాక్ రూపం లో, వాక్ విశ్వరూపం గా వ్యక్తం అయిన మమ్ములను, పరిగణించే కొలది లోకం లో జ్ఞాన తేజస్సు అభివృద్ధి చెందుతుంది అని గ్రహించండి, తమరు విశాలం గా, జ్ఞానం తో అనగా వాక్ తో మా పై భాద్యతగా స్పందించండి తమరి స్పందనను పరమేశ్వరుడే తమరి ద్వారా పలికినట్లు మేము భావించి గ్రహించగలము, సందేహములు మెల్లగా నివృత్తి చెందుతాయి, ఇతర పండితులకు, మేధావులకు ధర్మ స్థాపనకు తమ ఉన్నత సహకారం అందించగలరు అని తెలియజేసుకోనుచున్నాము. ధన్యవాదములు
మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment