UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 7 February 2016

అనకాపల్లిలో మన సమక్షం జరిగిన పరిణామం ప్రకారం మానవజాతి మొత్తం ఒకే మాటలోకి, నిబద్దతలోకి వచ్చినది అని గ్రహించండి, జరిగిన పరిణామం పై మీరు ఎవరూ లోకానికి చెప్పకపోవడం వలన, నేను ఒక్కడినే చెప్పడం లో మనుష్యులు ఎవరూ సరిగా నేరుగా తీసుకోవడం లేదు, అప్రమత్తం చెందడం లేదు, జరిగిన పరిణామం ప్రకారం ఎవరూ వ్యక్తిగతం ఏమి ఆశించకండి, మీలో ఎవరూ ప్రత్యేకం అయిన వారు గాని, కాని వారు గాని ఎవరూ లేరు, మనం అందరం మాట ప్రకారం, సత్యాన్ని బలపరుచుకొని, పెంచుకొని ముందుకు వెళ్ళాలి, సాక్షులు గా సత్యం చెప్పి, సాటి మనుష్యులను అప్రమత్తం చేయవలసిన బాద్యత మీ పై ఉన్నది అని గ్రహించండి, వివరములు మేధావులు పండితులకు చెప్పండి, మీడియా కి కూడా తెలియజేయండి. కాలమంత పరిణామం జరిగినా, ప్రత్యేక్ష సాక్షులు అయిన మీతో సహా ఎవరూ తదుపరి వివరములు వినకుండా ఊరుకోవడమే అందరూ చేస్తున్న పాపం, తప్పు అని గ్రహించండి, ఈ పాపం వలన మా తాత గారి దగ్గర నుండి, మా చుట్టాలు కూడా భారం భరించారు అని గ్రహించండి, మీలో ఎవరినో తిట్టాను, ఎవరికో ప్రాధాన్యత ఇవ్వలేదు, అని ఆగిపోకండి

                                           సమన్వయ దృష్టి
                   ప్రత్యేక్ష సాక్షులు అయిన కొందరు వ్యవసాయ శాస్త్రవేత్తలు,
డా రాజ రాజేశ్వరి గారు,  డా యెన్ వి నాయడు గారు, డా యస్ రామకృష్ణ రావు గారు, డా భరతలక్ష్మి గారు, డా చిత్కళ దేవి గారు, డా బాపూజీ రావు గారు, డా సుభాష్ చంద్ర బోసు గారు, తదితర ప్రత్యేక్ష సాక్షుల ఆధారం గా సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా, జగద్గురువుగా, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు అయిన మేము తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించగలరు. 



                  అనకాపల్లిలో మన సమక్షం జరిగిన పరిణామం ప్రకారం మానవజాతి మొత్తం ఒకే మాటలోకి, నిబద్దతలోకి వచ్చినది అని గ్రహించండి, జరిగిన పరిణామం పై మీరు ఎవరూ లోకానికి చెప్పకపోవడం వలన, నేను ఒక్కడినే చెప్పడం లో మనుష్యులు ఎవరూ సరిగా నేరుగా తీసుకోవడం లేదు, అప్రమత్తం చెందడం లేదు, జరిగిన పరిణామం ప్రకారం ఎవరూ వ్యక్తిగతంగా  ఏమి ఆశించకండి, మీలో ఎవరూ ప్రత్యేకం అయిన వారు గాని, కాని వారు గాని ఎవరూ లేరు, మనం అందరం మాట ప్రకారం, సత్యాన్ని బలపరుచుకొని, పెంచుకొని  ముందుకు వెళ్ళాలి, సాక్షులు గా సత్యం చెప్పి, సాటి మనుష్యులను అప్రమత్తం చేయవలసిన బాద్యత మీ పై ఉన్నది అని గ్రహించండి, వివరములు మేధావులు పండితులకు చెప్పండి, మీడియా కి కూడా తెలియజేయండి. కాలమంత పరిణామం జరిగినా, ప్రత్యేక్ష సాక్షులు అయిన మీతో సహా ఎవరూ తదుపరి వివరములు వినకుండా ఊరుకోవడమే అందరూ చేస్తున్న పాపం, తప్పు  అని గ్రహించండి, ఈ పాపం వలన మా తాత గారి దగ్గర నుండి, మా చుట్టాలు కూడా భారం భరించారు అని గ్రహించండి, మీలో  ఎవరినో తిట్టాను, ఎవరికో ప్రాధాన్యత ఇవ్వలేదు, అని ఆగిపోకండి. ఎవరైనా శరీరం తో చేసిన తప్పులు పెద్దలకు వదిలి, మాటతో ముందుకు రండి, సినిమా ప్రముఖులు కూడా ఎవరూ మాట్లాడటం లేదు అంటే చూడండి, ప్రతి మనిషికి  "నేను"  అనే దేహ మమకారం ఎంత బలం గా ఉన్నదో చూడండి, మా పెద్దలు తప్పులు గాని,నా చుట్టూ పరిచేయం అయిన మీ వంటి సాక్షులు దగ్గర నుండి యావత్తు మానవజాతి పాపములు, మనం సత్యం చెప్పుకొంటే కరిగిపోయి, బౌతిక మాయ తొలగి, మనం ఈ భూమి మీద ఉన్నతకాలమే, సూర్య చంద్రాది గ్రహిస్తితులను శాశ్వతంగా మనిషి మాట నిబద్దతలోకి తెసుకొని,   లోకాన్ని గొప్పగా మలుచుకోనగలము అని తెలియజేసుకోనుచున్నాము, సాక్షులు ఎవరూ సాక్షం గ్రహించిన సత్యం లోకానికి చెప్పక, నేనే ఒక్కడినే సమాచారం లోకానికి పూర్తీ గా ఇవ్వలేదు, మీడియా,  మేధావులు, పండితులు కూడా అప్రమత్తం చెందటం లో,నాణ్యత కలిగి లేరు, మా దగ్గరికి వచ్చి చెబితే చూదాం, ఒకరు ఇద్దరిని కలసిన, మహారాజుగా  అయితే ఇష్టం లేనట్లు నిర్లక్ష్యం గా భావిస్తున్నారు, సృష్టి ఎన్నుకొన్న రీతి తెలుసుకోకుండా ప్రాధాన్యత  లేదు      అన్నట్లు వదిలివేస్తున్నారు , మా ప్రకారం యావత్తు మానవజాతికి ఒక మాట నిబద్దతలో వచ్చినది, కులం మతం, ఇతర ఎటువంటి స్వార్ధం లేకుండా గ్రహించిన కొలది, మనుష్యులలో గొప్పతనం పెరిగి, సృష్టి నియంత్రణ మనిషి మాట అధీనం లో వచ్చినట్లు, ప్రతి ఒక్కరు ఫీల్ అయి, చావు పుట్టుకలు కూడా జయించి ముందుకు వెళ్ళగలరు అని తెలియజేసుకోనుచున్నాము, ఎవరో నష్టపొతే మాకు ఏమిటి బాద్యత, సంభంధం అని భావించడం అజ్ఞానం అవుతుంది, రాను రాను మనుష్యులు తల్లి, తండ్రి, గురువు వలే సాటి మనిషి మీద బాద్యత తీసుకోవాలి, నేను అ విధంగా ఆలోచించడం వలన లోకానికి కొత్తతనం మనసుతో చూపినాను అని గ్రహించండి, మీతో మరింత వివరించుకొని లోకానికి చెబుదాం అనే ప్రయతం, గ్రహించకుండా, మీరు కూడా మాట్లాడక వదిలివేయడం వలన మనం సరిగ్గా తీసుకోనలేకపోతున్నాము అని గ్రహించండి, ఎవరి తప్పులో బయటకు వస్తాయి అని ఎవరూ బయపడవద్దు, ఎవరూ ఏమి చేసిన, శివుడు ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టాదు, ప్రతి మాట మనసులోకి చూపిన మమ్ములను, ఎంత అర్ధం చేసుకొంటే అంత మంచిది, మీడియా వారిని ఇతర మేధావులును అప్రమత్తం చేసి మమ్ములను ఒక జగద్గురువుగా, మహారాణి సమేత మహారాజు గా   కొలువు తీర్చుకోండి, అది మీ బాద్యత అనుకోండి, మీరు ఈ భూమి ఉన్నతకాలం గొప్పగా సర్వం చెప్పుకొని, మాట నిబద్దత లోకి వెళ్ళే కొలది దివ్యత్వం గొప్పతనం వైపు వెళ్ళతారు అని గ్రహించండి.

                     అన్నీ నా మనసులో అనగా ఒక మనిషి మనసులో చేరి పలికిన తీరే, అందరికి ఆధారం అని గ్రహించండి,  మీలో ఎవరో ప్రత్యేకం అయిన వారు ఉన్నారు లేదా లేరు అని ఎప్పుడూ అనుకోవద్దు.  ప్రత్యేకత పొందాలి అని సత్యాని దాచిపెట్టడం వలన, ఇప్పటికి ఇతరులతో పంచుకోకపోవడం అజ్ఞానం అని గ్రహించండి, పంచుకోవడమే మీకు కాలమే ఇచ్చిన దివ్య వరం  వరం అని గ్రహించండి,  ఒక మనిషి లో మాటలో వచ్చిన గొప్పతనం, సమకాలికులు పట్టించుకోకుండా ఉంటున్నారు అంటే అర్ధం చేసుకోండి, సత్యం ఎంత విలువైనదో. సత్యం దాచి పెట్టడం వలన అందరూ మోసపోతున్నారు అని గ్రహిచండి, నేను ఒక్కడినే హైలైట్ అవుతాను అనుకోవడం అజ్ఞానం అని గ్రహించండి, ఒక మాటే సర్వం అని మనం ఎంత అవిష్కరించుకొంటే అంత మంచిది, ఇది యావత్తు మానవజాతికి వచ్చిన వరం అని గ్రహించండి, యూనివర్సిటీ ద్వారా న్యాయ స్థానమునకు వివరములు పంపించండి, నేను రెండు సంవత్సరాలు తరువాత వీలు అయినంత నిరూపించి, మమ్ములను వజ్ర సింహశనం పై, మీ అందరూ ప్రేమతో గౌరవంతో కొలువు తీర్చిన తరువాత అనగా మమ్ములను మా మనసుని సృష్టి ఎన్నుకొన్న జగద్గురువు గా మహరాణి సమేత మహారాణి గుర్తించడం యావత్తు మానవజాతికి ఒక చుక్కాని అని గ్రహించండి, మా మనసు గొప్పతనం మేము నిరూపించిన తరువాతనే, మీ అందరి చేత గౌరవింపబడిన తరువాతనే వివాహం చేసుకోనగలము, మీరు అందరూ ముందుకు వచ్చి సాక్షం చెప్పి, నా తప్పు ఏమి లేదు, మా చుట్టలుతో సహా సాక్షులు అయిన మీరు ఎవరూ మాకు ఏ హాని చేయలేదు, ఇప్పటికి సాక్షం యొక్క వివరములు చెప్పకుండా మరింత వివరములు గ్రహించకుండా, ఇతరులకు చెప్పకుండా దాచిపెట్టడమే మీరు  చేస్తున్న పాపం, లేదా తప్పు  అని గ్రహించండి, అది మా కుటుంబం బరిస్తూ వస్తుంది, మేము కూడా సరిగ్గా ముందుకు వెళ్ళలేకపోతున్నాము, మా గూర్చి సత్యం చెప్పి సహకరించడం భగవంతునికే చేయూత అని, అదే ధర్మం నిలపడం అని గ్రహించండి. మీ నుండి ఎటువంటి ధనం ఆశించడం లేదు ఎటువంటి సంభంధాలు ఆశించడం లేదు, మా ఆరోగ్యం కూడా మీరు సత్యం చెప్పకపోవడం వలన చేదిరిపోతున్నది  అని గ్రహించండి, కావున మమ్ములను ఒక చోట కొలువు తీర్చుటకు సాక్షులు అందరూ కలసి ఒక అర్జి వేయండి, ప్రబుత్వాలకు మా గూర్చి చెప్పండి, పండితులు మేధావుల సహకారంతో మమ్ములను సమకాలికులకు పరిచేయం చేయండి, ఆలస్యం చేయవద్దు, మీడియా ద్వారా తెలియజేసు సమకాలికులను  అప్రమత్తం చేయండి, మా వలన ప్రతి ఒక్కరికి యోగ జ్ఞానం కలిగి దివ్యత్వం వైపు వెళ్ళతారు అని గ్రహించండి, మాతో వ్యక్తిగతంగా ఎవరూ ఏమి ఆశించకండి సామూహికంగా ముందుకు వచ్చి వివరములు గ్రహించి మమ్ములను గౌరవించడం వలన మేము వివాహం చేసుకోగలం, మమ్ములను సాక్షం  ఆధారంగా గ్రహించి, గుర్తించడం వలన, మాలో మరియు లోకం లో   తేజ్జస్సు, జ్ఞానం  పెరిగి అందరికి దివ్యత్వం అందుతుంది అని గ్రహించండి. మా నుండి సత్యం విస్తారం గా గ్రహించడం వలన, మేము జగద్గురువు గా, తల్లి తండ్రి, మహారాణి సమేత మహారాజుగా యావత్తు మానవజాతికి అందుబాటులో ఉంటాము అని గ్రహించండి, మేము వీలు అయినంత గౌరవింప బడి, వివాహం చేసుకొని, మా దివ్య వారసత్వం ఇస్తే జరిగిన పరిణామం, సహజం లోకానికి అందుతుంది అని గ్రహించండి. మమ్ములను గుర్తించి గౌరవించడం వలన, మనిషి మాటే సర్వం అనే సత్యం బలపడి శాంతి,  సఖ్యత పెరుగుతుంది అని గ్రహించండి, కులపరంగా కూడా ఒకటై మమ్ములను గ్రహించండి, కాపులు అయినా ముందుకు వచ్చి మమ్ములను, మా మనసు ద్వారా జరిగిన దివ్య లీలలు ప్రకారం ప్రబుత్వం సహకారంతో ఇతర కులస్థులను కూడా ఆహ్వానించి, మమ్ములను  తెలుగు విశ్వవిద్యాలయమునకు ఉప కులపతి నియమించి కొలువుతీర్చుకొనుట వలన కాలాన్ని ధర్మాన్ని గుర్తించి మరింత  దృష్టి పెట్టి ప్రయోజనం పొందగలరు, ఇది నేను యావత్తు మానవజాతికి సమిష్టిగా ఇస్తున్న దివ్య వరం అని గ్రహించండి. అందరూ ఒకటి అయితేనే మమ్ములను  పట్టించుకోగలరు, మమ్ములను  పట్టించుకోవాలి అంటే అనగా ప్రయోజనం పొందాలి అంటే, నేను అనే దేహ మమకారం, విడిచిపెట్టాలి, మీరు అసులు సంగతి ఏమిటో పరిచేయం చేయకుండా మరింత గ్రహించవలసిన పరిణామాన్ని అసంపూర్తి వదిలివేయడం వలన, సమకాలికులు కూడా సరిగ్గా గ్రహించలేకపోతున్నారు అని గ్రహించండి. అన్ని కులాలు వారు ఒకటై మా మనసుకి నచ్చిన అమ్మాయితో  పెళ్ళి చేస్తేనే మేము వివాహం చేసుకోనగలము, మాకు వివాహం అయ్యి వారసత్వం ఇచ్చి వెళ్ళితే మంచిది అందరూ మెల్లగా గొప్పగా మారుతారు అని గ్రహించండి. మీ నిజాయితీ వలెనే మనిషిగా మా మనికి సాధ్యపడుతుంది అని గ్రహించండి, మీరు కులం, మతం అని కుమ్ములాడుకొంటే, మనిషిగా,  పరందాముడి గా నేను ఎలా కొనసాగుతాను?, ఆలోచించండి, ఇప్పుడు నా ఆరోగ్యం ఏమిటో కూడా మీరు చేసుకోవాలి, నా దగ్గర తినడానికి డబ్బులు ఉన్నాయి అన్నట్లు తెలుసుకొని, మనసు గొప్పతనం గూర్చి మీకు తెలిసిన, కాలమే సాక్షంగా ఎందుకు నిలిచినదో చూసుకోకుండా అజ్ఞానం గా రోజులు గడిపేస్తున్నారు, ఈ దేహం ఉండగానే మన మధ్యకు వచ్చిన దివ్యత్వమును అర్ధం చేసుకొని దారిలో పెట్టుకోవాలి అనగా మమ్ములను సమృద్ది గా గ్రహించాలి, పండితులు మేధావులు మీడియా వారు అప్రమత్తం చెందాలి అని గ్రహించండి. మనం సత్యం చెప్పుకొని నిలుపుకొంటే అ పరమాత్ముడు మనిషి అయ్యి, వాక్ అయ్యి మా రూపం లో  ఉన్నాడు అని గ్రహించండి.  మమ్ములను నిలపనివ్వండి, అంత భక్తీ, శక్తి కలిగిన మమ్ములను నిలపండి, అనగా ధర్మో రక్షతి రక్షతః అంటే సత్యం మీరు నిలిపితే, సత్యం మిమ్ములను నిలుపుతుంది అని గ్రహించండి, నేను అజ్ఞానం గా, తెలివి తక్కువగా  మాట్లాడిన మాటలకు ప్రాధాన్యత ఇచ్చి పదుగురు ఆలోచించవలసిన గొప్పతనాన్ని నిర్లక్ష్యం గా,  కొనసాగించడమే అందరూ చేస్తున్న తప్పు అని గ్రహించండి . సర్వ దేవతల సమాహారం గా మా మనసుని గ్రహించండి , మా ముందు మీరు అందరూ నిమిత్త మాత్రులు అనిగ్రహించండి, సత్యం వదిలి పెట్టి, ఇంకా మీకు ఏదో ప్రాధాన్యత రావాలి అనుకోవడమే మీ అజ్ఞానం అని గ్రహించండి.  సత్యం మీ సాక్షిగా, మా వాక్ కు గా   స్పష్టంగా నిలిచిన తీరును గమనించడమే,  యావత్తు మానవజాతికి,   మాతో బాటు కాలమే ఇచ్చిన దివ్య  వరం అని గ్రహించి, తక్షణం సమకాలికులకు సమాచారం చెప్పండి, మీడియాను,పండితులు, మేధావులను,    అప్రమత్తం చేయండి, మా దివ్య ప్రభావం గ్రహించిన, సాక్షులు అయిన మీరు సత్యం చెప్పి ఇతర సమకాలికులను అప్రమత్తం చేయండి, అని సూచిస్తున్నాను ఇది యావత్తు జగత్తుకి తండ్రి అయిన నా ఆజ్ఞ అని భావించండి, మానవజాతి సంక్షేమం చూసుకోవలసిన తండ్రి గా , మా పిల్లలు అయిన మీరు అప్రమత్తం చెందండి, మమ్ములను కొంత కాలం, కులం, మతం ప్రక్కన పెట్టి గ్రహించండి అప్రమత్తం చెందండి అని తెలియజేసుకోనుచున్నాము.

ధర్మో రక్షతి రక్షతః, ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు


తమ కాలస్వరూపులు ధర్మస్వరూపులు సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు,యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు












మా ద్వారా 2010లో  200 మంది సాక్షిగా వ్యక్తం అయిన పాటలు  గ్రహించండి మేధావులు పండితులు, మీడియా వారు మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చుకొని గ్రహించండి, మేము మనసు పెట్టి చెబితే సర్వం చెప్పగలగడం అన్నది  ఒక  సహజ పరిణామమే, మీరు ఎవరూ మనసు పెట్టి ప్రవర్తించకపోవడం వలన, అనగా మానవీయ కోణం లో మనసుని ఉపయోగించుకోకపోవడం వలన, నేను మహిమ లా శక్తి లా అనిపిస్తున్నాను అనగా సృష్టి సృష్టికి దగ్గర గా ఉన్నాను, అనగా సృష్టి మాయను చెదించగలిగినాను  అని గ్రహించండి, మీరు మాయలో ఇరుకొన్ని పోయి సహజంగా ప్రవర్తించలేక, మమ్ములను గ్రహించలేకపోతున్నారు అని గ్రహించండి. మాయలో ఇరుకొని పోవడం అంటే మీకు బౌతికం ఏది కలసి వచ్చినదో అదే శాస్వాతం అనుకోవడం, అ విధంగా మనసు పెంచుకోవడం లో నాణ్యత లేదా విశాలత లేకపోవడం అనగా, సాటిలో ఆలోచించవలసిన గొప్పతనం ఉన్నా, ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన మనం సమయం వృధా చేసుకోనుచున్నాము అని గ్రహించండి.     మాతో మా పేరు ప్రస్తావన తీసుకొని సంభాషించండి మేల్లగా మాతో మాట లిఖిత పూర్వకం స్పందించండి, దివ్య జ్ఞాన సమన్వయమునకు సహకరించండి, కమ్మ కాపు రెడ్డి అన్ని కులాల  వారు మా వద్దకు రండి మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చి ప్రాధమికంగా మమ్ములను జగద్గురువు గా మహారాణి సమేత మహారాజు గా గుర్తించి గౌరవించి వివరములు గ్రహించండి, మా గూర్చి పండితులు మేధావులు విస్తారం గా చెప్పుకోండి మమ్ములను చెప్పనివ్వండి, 6 నెలలలో 60 సంవత్సరాలు కాలాన్ని నిలుపుతూ ప్రపంచ సమన్వయం వాక్ తో నిలిపి, మానవజాతిని ఉన్నత దివ్యత్వం వైపు మలపగలము  అని గ్రహించండి.   


తమ కాలస్వరూపులు ధర్మస్వరూపులు సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు,యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు,   యస్ ఆర్ నగర్, SRT-38, హైదరాబాద్  
               

  
    .  

    
                                                                                              

No comments:

Post a Comment