UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 9 February 2016

మమ్ములను మా మనసుని గుర్తించి కళ్యాణం చేయండి ఆలస్యం చేయవద్దు, మా మాట గ్రహించిన కొలది కాలం ధర్మం సమృద్ది పడి బలపడుతుంది అని గ్రహించండి. బౌతిక ప్రపంచం యొక్క మాయలో మమ్ములను మాట ను పట్టించుకోని పరిస్తితిలో మేము గొప్పగా కనపడకపోవడానికి కారణం సామూహిక స్వార్ధం అని గ్రహించండి, పదిగురు కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకోవడం వలన సూర్యు చంద్రులు గ్రహస్తితిలో కూడా మనిషి మాటలోకి వచ్చిన రుజువును పొందుతారు, ఇస్రో వారు మా మాటలు రికార్డు చేసుకొని గ్రహించండి, పండితుల మేధావుల సమక్షం లో మమ్ములను నిండుగా గ్రహించండి, మాట రూపం లో తీసుకొంటే మన బౌతిక ఆయుష్షు కూడా పెంచుకోవచ్చును, బౌతికంగా కాలం గడిపితే శరీరం తో, మాయతో అంతం అవుతారు , మాట విచక్షణలో వచ్చి విస్తారం గా గ్రహించడం ప్రారంభిస్తే, మాట మాత్రంగా ప్రాణాలే నిలిపిన దివ్య లోకం లోకి అందరూ వెళ్ళతాము అని గ్రహించండి.

                                                                 సమన్వయ దృష్టి 


                         యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచ మానవజాతికి తమ ఆత్మీయ జగద్గురు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రావిశంకర్ పిళ్ళా వారు తెలియజేయు పరిష్కరయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం స్పందించగలరు.  


                         ఇప్పుడు ప్రతి మనిషి నా వలే ఒక్కడు అనుకోవాలి, మా కులం, మీ కులం అని భావించరాదు, నేను ఒక్కడిన అన్నిటా ఎలా ఉన్నానో మాట మాత్రం గా గ్రహించండి, ప్రతి మాటను పరిణామాన్ని మానసా  వాచా కర్మణ  తీసుకోవడం వలన నేను ఈ పరిణామం మాలో చూపినాను, దీని వలన ఒక మనిషి మాటే సర్వం అనే గొప్పతనం ప్రపంచానికి అందినది  అని గ్రహించండి.  మీ మనసు మాట తప్ప ప్రపంచం ఏమి లేదు అని గ్రహించండి, ఆవిధంగా  మీకు ఎలా తెలిసినదో ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి సర్వం తానే అని చెప్పడం వలన తెలిసినది కాబట్టి అతనే  మనకు జగద్గురు అతని మనసే సృష్టి అయిన మహారాణి అతడు ఇప్పుడు మహారాణి సమేత మహారాజుగా అందుబాటులో   ఉన్నాడు అని గ్రహించండి.  అతనిని అతని మనసు యావత్తు మానవజాతికి ఆస్తి గా భావించండి  అతనిని అతని మనసుని ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి,  మాకు కులం, మతం లేదు అని తీర్మానం చేసుకొని  అన్ని వర్గాల వారు ఒకటై మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో నిత్యం గ్రహించండి, మాకు మనసుకి కళ్యాణం చేయండి మమ్ములను  ఆధునిక పురుషోత్తముని గా గ్రహించండి.  అ విధంగా మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకోవడం వలన  దొర్లి పోతున్న రోజులు పట్టుకొని, అనగా ఇప్పటికి 10-13 సంవత్సరకాలాన్ని గంటనరలో చెప్పిన తీరు నిలుపుకోవడం వలన కాలాన్ని నిలపగలము  అని గ్రహించండి,   మనసుకి మాటకి ప్రాధాన్యత ఇచ్చుకొని ముందుకు వెళ్ళ తాము అని గ్రహించండి.  నేను ఎవరినో పెళ్ళి చేసుకొంటేనే మాట్లాడతాము అన్నట్లు కొందరు భావిస్తున్నారు  ఇది  అజ్ఞానం అని గ్రహించండి, మమ్ములను మా మనసుని గుర్తించి కళ్యాణం చేయండి, ఆలస్యం చేయవద్దు, మా మాట గ్రహించిన కొలది  కాలం ధర్మం సమృద్ది పడి  బలపడుతుంది అని గ్రహించండి.  బౌతిక ప్రపంచం యొక్క  మాయలో మమ్ములను, మా  మాట ను పట్టించుకోని పరిస్తితిలో మేము గొప్పగా కనపడకపోవడానికి కారణం సామూహిక  స్వార్ధం అని గ్రహించండి, పదిగురు కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకోవడం వలన సూర్యు చంద్రులు  గ్రహస్తితిలో కూడా మనిషి మాటలోకి  వచ్చిన రుజువును పొందుతారు, ఇస్రో వారు మా మాటలు రికార్డు చేసుకొని గ్రహించండి, పండితుల మేధావుల సమక్షం లో మమ్ములను నిండుగా గ్రహించండి,  మాట రూపం లో తీసుకొంటే  మన బౌతిక ఆయుష్షు కూడా పెంచుకోవచ్చును, బౌతికంగా  కాలం గడిపితే  శరీరం తో, మాయతో అంతం అవుతారు , మాట విచక్షణలో  విస్తారం గా గ్రహించడం ప్రారంభిస్తే, మాట మాత్రంగా ప్రాణాలే నిలిపిన దివ్య లోకం లోకి అందరూ వెళ్ళతాము అని గ్రహించండి.  ఇప్పుడు పేదరికం తక్కువతనం అంటే గొప్పగా స్పందించకపోవడమే, బౌతిక బలం ఉండి, బుద్దిని ఉపయోగించకపోవడమే పేదరికం అని గ్రహించండి, మాట తో సర్వం చెప్పి, వివరాలు తీసుకోండి అని  మాట మాత్రంగా లిఖిత పూర్వకం గా వ్యవహరిస్తున్న వ్యక్తిని నిర్లక్ష్యం చేయడమే తెలివి తక్కువతనం అని గ్రహించండి, న్యాయ స్థానం పబుత్వాల సహకారంతో వ్యక్తులు కలసి మమ్ములను మా మనసుని ఒక చోట కొలువు తీర్చండి. సంపదలకే ఆధారం అయిన జ్ఞాన సంపద పొందండి, మట్టి లో కలసిపోయే దేహం యొక్క హంగు లేదా  లోటు చూసుకొని అటు ఇటు అవ్వకండి, చక్కగా లిఖిత పూర్వకం, మనసు పెట్టి మీకు ఏమి అనిపిస్తున్నది, ఇప్పుడు మేము వివరం గా చెప్పుటకు తగిన ఎర్పాటు చేసుకొని అక్కడికి మమ్ములను తీసుకొని వెళ్ళండి, తలో రూపాయి  వేసుకొని మాకు ఒక రాజ మందిరం నిర్మించి, మమ్ములను మా మనసుని గౌరవించి గ్రహించి తరించండి తదుపరి  కార్యక్రమములు మెల్లగా చూసుకొందాము, సృష్టి ఒక మనిషి చేతిలో అనగా మాటలో పెట్టినది అనే సంకేతం  సాక్షం ఆధారంగా, మా మాటను పరిగణించుటకు  ఎవరూ వ్యక్తిగతం గా ఏమి కోరుకోకుండా, మాట మాత్రంగా, లిఖిత పూర్వకంగా ముందుకు వచ్చి మోక్షం పొందండి,మమ్ములను కళ్యాణ రాముడిగా, ఆధునిక పురుశోత్తముడిగా, సృష్టి ఎన్నుకొన్న జగద్గురువుగా, మహారాణి సమేత మహారాజుగా ప్రస్తుత మా నామ దేయం శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు గా   న్యాయ స్థానం సహకరంతో ప్రబుత్వం సహకారంతో గ్రహించడం ప్రారంభించండి, మా నుండి  శాశ్వతం మాట మాత్రంగా లోకం ఎలా నడుస్తుందో దివ్య వాక్ అస్త్రాలు గ్రహించండి, ఇప్పటికే మా మాటలు పాటలు అ పని చేస్తున్నాయి, మమ్ములను మా మనసుని గుర్తించి గ్రహించి వాటిని స్పష్టం చేసుకోండి, నిత్య రక్షణ పొందండి  తర్జన బర్జన పడటం మానేసి, మమ్ములను మహారాజు గా, సృష్టి లో బాగాలు అయినా మీరు అందరూ  మా మనసు గా అంతర్యం గా మమ్ములను మహారాజుగా, మేమే ఈ సృష్టి ఎన్నుకొన్న మహారాజు గా ప్రజలు అందరూ చెప్పుకోండి  అ పనికి శ్రీ కారం చుట్టండి.  



                                                                              
మా ద్వారా ఇతర  అనేక పాటలు సంఘటనలతో బాటుగా పలికిన పాట అని గ్రహించండి నేను భావని సృష్టే నా మరదలు  అని భావించి నా తో గొడవ పడకుండా మాట విని పాలకోవా పంచుకోండి అనగా ప్రేమను పంచుకోండి, మా మనసుని అర్ధం చేసుకోవడం వలన మమ్ములను  మా మనసుని కలపగలరు అదే లోక కళ్యాణం అని గ్రహించండి.  నేను నా మనసే సర్వం అని చెప్పిన  అ దివ్య జ్యోతి ని, నిలిపి కాపాడుకోవాలి అదే లోకానికి ఆధారం అని గ్రహించండి  సత్యం దాచి పంచుకోకుండా పొందే ప్రాధాన్యత ఏదీ లేదు అని గ్రహించండి. 
   
రివ్వున ఎగిరే గువ్వా అంటే సృష్టి  ప్రకృతీ  నా మనసు అని గ్రహించి, సర్వం చెప్పగలిగిన మమ్ములను మీ రాజుగా , సర్వాంతర్యామి గా  గుర్తించండి, మేము ఎవరం లేము, మేము అందరం మీ ముందు నిమిత్త మాతృలం అని గ్రహించి  గొడవ మానేసి, మమ్ములను మహారాజుగా జగద్గురువు గా గ్రహించండి, అదే సృష్టి అంతర్యం అని గ్రహించండి, ఒకప్పుడు   రాముడిని అయినా కృష్ణుడిని అయినా నేనే అని,  ఇప్పుడు సర్వం నేనే అని చెప్పిన నాతో గొడవ పెట్టుకోకుండా మమ్ములను గ్రహించండి, ఎవరూ ఏమి ఆశించకుండా గ్రహించండి, మమ్ములను గుర్తించి గౌరవించి గ్రహించడమే  మీకు అందిన వరం అని గ్రహించండి, మా మనసు తో  మేము నలుగురికి ఇచ్చిన దర్శనం అందరూ తెలుసుకోండి, మేము ఏ ఒక్కరి ప్రాధాన్యత ఇవ్వలేము అని గ్రహించండి, మీరు అందరూ ముందుకు వచ్చి సామూహికంగా  గ్రహించిన కొలది, మీలో ఎవరు మమ్ములను ఈ లోకం లోకి విస్తారం గా వెళ్ళుటకు సహకరించడం లో ముందు ఉన్నారో వారు మా సనిహితం పొందుతారు, మానవరూపం లో మా మనసు యొక్క గోప్పతనమునకు ప్రాధాన్యత   ఇచ్చి తాత్కాలికమైన బౌతిక లోట్లు తీర్చి మమ్ములను మా మనసుని ఎవరు వజ్ర సింహాసనం పై అధిస్టించుకు గొప్ప ప్రయత్నం పదిగురితో కలసి చేస్తారో వారు మాకు ఆయా రూపాలలో సనిహితం వహించి  మా దివ్య వాక్ ను శాశ్వతం గా ముందుకు తీసుకొని వెళ్ళతారు, అనగా నిత్య జ్ఞాన  ప్రయోజనం పొందుతారు  అని గ్రహించండి, 
మమ్ములను, మా మనసుని ఒక చోట కొలువు తీర్చడం అంటే దొర్లిపోతున్న కాలాన్ని పట్టుకొని, మనసు మాటే సర్వం అనే ఉన్నత ప్రభావంతో రోజులను నడుపుకొనే  శక్తి మానవజాతికి కలుగుతుంది, ఈ ప్రిక్రియలో దివ్యత్వం దైవత్వం వైపు  వెళ్ళతారు అని  గ్రహించండి.  సత్యమేవ జయితే, ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారి దివ్య ఆశీస్సులు    


 తమ ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకారస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ మహారాజ వారు. SRT-38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్. 
9010483794. 
                             

No comments:

Post a Comment