UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Wednesday, 10 February 2016

ప్రజల ఆకాంక్షలకు అండగా నిలబడడం,సంఘ వ్యతిరేక శక్తుల్ని బహిష్కరించడం, ప్రభుత్వం చేపట్టే మంచి కార్యక్రమాల్ని సమర్ధించడంతో బాటు..ప్రజావ్యతిరేక నిర్ణయాల్ని,విధానాల్ని వ్యతిరేకించడం, క్రమం తప్పకుండా ప్రజల్లో చైతన్యం కలిగించే చిన్న చిన్నసమావేశాలు,సదస్సులు పెట్టుకోవడంచేయగలగాలి. అప్పుడే పాలకులతోబాటు మిగతా రాజకీయపక్షాలు, ఇతర శక్తులు అప్రమత్తంగా వుంటాయి. మీడియా కూడా ఇటువంటి పౌరసమాజానికి తగిన గౌరవం,గుర్తింపూ ఇవ్వాలి.


Satish Babu, Journalist Diary


ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావాల్సింది ఒక బలమైన 'పౌర సమాజం'..! అక్కడ అటువంటి అవసరం కచ్చితంగా ఉంది. ప్రభుత్వ విధానాలు, శాంతిభద్రతలు, రాజధాని నిర్మాణం..అంశం ఏదైనా రాజకీయ నాయకుల చేతుల్లోపడి పక్కదార్లు పట్టకుండా సమాజంలో వున్న విద్యావంతులు, వృత్తి నిపుణులు, రాజకీయాలకు అతీతంగా వున్న ప్రముఖులు ఒక బలమైన పౌర సమాజంగా ఏర్పడవలసిన పరిస్థితి. పోరాటాలు, ఉద్యమాల వంటిపెద్దపెద్ద మాటలన్నీ అవసరంలేదుకానీ..ప్రజల ఆకాంక్షలకు అండగా నిలబడడం,సంఘ వ్యతిరేక శక్తుల్ని బహిష్కరించడం, ప్రభుత్వం చేపట్టే మంచి కార్యక్రమాల్ని సమర్ధించడంతో బాటు..ప్రజావ్యతిరేక నిర్ణయాల్ని,విధానాల్ని వ్యతిరేకించడం, క్రమం తప్పకుండా ప్రజల్లో చైతన్యం కలిగించే చిన్న చిన్నసమావేశాలు,సదస్సులు పెట్టుకోవడంచేయగలగాలి. అప్పుడే పాలకులతోబాటు మిగతా రాజకీయపక్షాలు, ఇతర శక్తులు అప్రమత్తంగా వుంటాయి. మీడియా కూడా ఇటువంటి పౌరసమాజానికి తగిన గౌరవం,గుర్తింపూ ఇవ్వాలి.
ఈ మాటలు మాకు చెప్పడం దేనికి..మీలాంటివాళ్ళు చెయ్యొచ్చుగా..అనే వాళ్ళు ఉండొచ్చు.నేను హైదరాబాదు వాసిని. ఆ రాష్ట్రంలో నివసిస్తున్న వ్యక్తులకే అటువంటి బాధ్యతలు ఉంటాయని మనవి. ఇక్కడ ఫేస్బుక్ లో ఉన్న చాలామంది ఆ పనికి పూనుకోవచ్చు.ఆలోచించండి..!

No comments:

Post a Comment