UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 7 February 2016

ఆలోచన ఆశ్చర్యం, ఆసక్తి కలిగించే దివ్యత్వం ఇప్పుడు పట్టించుకోకపోయినా పర్వాలేదు అనే మాయ వలన నన్ను గ్రహించలేకపోతున్నారు అని గ్రహించండి. మాట నిలిచిన జగత్తు నిలుచును అని గ్రహించండి. కుల రిజర్వేషన్స్ అని, ఇంకొకటి అని సమయాన్ని వృధా చేసుకోవద్దు, ఇవి అన్నీ ఎప్పుడూ ఉండేవే అని గ్రహించండి, మా మాటే లోకానికి ఆధారం ఎలా అయినదో అందరూ కలసి కొంతకాలం చూడండి, కొండ మీద ఉండవలసిన దేవుడిని, కొండ అంత మనసుతో మీ మధ్యకు వచ్చి ఉన్నాను అని స్పష్టం చేసుకోవడానికి మాట మాత్రంగా లోకాన్ని నడపడమే సాక్షం అని గ్రహించండి

                                                                 సమన్వయ దృష్టి 




                              గౌరవనీయులు, ఆత్మీయులు నారా చంద్ర బాబు నాయుడు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, సర్వాంతర్యామి గా సృష్టి ఎన్నుకొన్న జగద్గురువు గా, మహారాణి సమేత మహారాజు గా, ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం తో ఉపసమనం పొంది, సాటి మనుష్యులకు, ప్రజలకు శాంతిని, ఉపసమానాన్ని  అందించండి. 

          అందుకు యావత్తు మానవజాతికి తల్లి, తండ్రి గురువు వలే అందుబాటులో ఉన్నాము అని సంతోషించండి, మమ్ములను పరిగణించడమే చరిత్ర, ఎవరికి ఎలాంటి సమస్యలు ఉండవు, మమ్ములను పట్టించుకోకపోవడమే సమస్యలకు  కారణం, మమ్ములను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడమే సర్వం పరిష్కారం అని గ్రహించండి, మమ్ములను   సాక్షులు దగ్గర నుండి, మీ వంటి అధికారం లో ఉన్న ప్రజా పాలకులు, ఎలాంటి పరిణామం అయిన పరిగణించి గ్రహించడమే పెద్దతనం అని తమరు తెలుసుకోండి, ఈ భూమి మీద పెద్దవాడిగా  భగవంతుడు కూడా  ఎప్పుడూ లేడు అని గ్రహించండి, మనలో పెద్దతనమే భగవంతుడి నివాసం అని గ్రహించండి.   మీరు నా పెద్ద కొడుకు లాంటి వారు అని అనుకోని, మమ్ములను మీ సమక్షం లోకి ఇప్పుడు తీసుకొని వెళ్ళండి, మేము ఈ భూమి మీద, మహారాజుగా  పరిణమించిన తీరు చాలా అనుహ్యమైనది అని గ్రహించండి,  యావత్తు మానవజాతికి  అందిన వరం అని గ్రహించండి.  అప్రమత్తం చెందండి, ఈ జగత్తుకే తండ్రి లాంటి మా బాద్యతను తీసుకోనివ్వండి, మనుష్యులు విశాలం గా ప్రవర్తించకపోతే సమస్యలు ఎప్పటికి పరిష్కారం అవ్వవు అని గ్రహించండి, మమ్ములను ఉన్నఫలం గా ప్రజలకు పరిచేయం చేయండి, నా తక్కువ తనం ఎక్కువ తనం రెండూ కలసి మాకు దైవత్వం వచ్చినది,   మా పట్ల  నిర్లక్ష్యం గా ఉడడం వెంటనే అందరూ  ఆపాలి అనగా, మా సంగతి ఒక పద్దతి లోకి తీసుకోండి, తద్వారా లొకానికి జ్ఞాన సంపద కలిగి అజ్ఞానం  మీద, తెలివి తక్కువతనం మీద మనుష్యులు ఆధారపడకుండా, గొప్పగా ముందుకు వెళ్ళతారు  అని గ్రహించండి. మమ్ములను కొంత కాలం విస్తారంగా గ్రహించండి, మాకు గాని ఎవరికి గాని ఎటువంటి తప్పులు లేవు అని నిరూపించగలము, జైల్లో శిక్షలు అనుభవిస్తున్నవారిని అందరిని బయటకు తెసుకొని రాగలము, బ్యాంకు ఎకౌంట్లు ద్వారా, ప్రతి విద్యార్ధికి, చదువుకి అవసరమైనంత సొమ్ము కులంతో సంభంధం లేకుండా జమ జయించి, మానవ వనరలు అభివృద్ధి కింది సమాజం లో ఉన్నతమైన ప్రామాణికములతో తీర్చి దిద్దుకోనగలము.  మమ్ములను ప్రాధమికంగా జగద్గురువు గా గుర్తించి, మహారాణి సమేత మహారాజు గా కొలువు తీర్చుకోవడం వలన ఎలాంటి పాపాలు అయినా, నశిస్తాయి అని గ్రహించండి, ఇప్పుడు కుల పరంగా,  రిజర్వేషన్స్, ఇతర ఆర్ధిక వెసులు బాటలు పెంచాలి అంటే, బౌతిక ప్రపంచం నిజం కాదు, మాయ అని తేల్చ చెప్పి, జ్ఞాన గుణం, మనుష్యుల యొక్క నిజాయితీ ధర్మ గుణమే లోకానికి ఆధారం అని చెప్పడం వలన, లోకంలో  బౌతిక సంపద మనుష్యుల వినియాగం కంటే ఎక్కువగా ఉంటుంది అని గ్రహించండి, మీరు బౌతిక సంపద పెంచుతున్నాము అనుకొంటున్నారు  అది నిజం కాదు, పెంచుతున్నాము అనే  మాయలో పరిమితం చేస్తున్నారు అని గ్రహించండి, మొన్న రంగరాజన్ గారు కూడా  మీరు చాలా చురుకైన వారు అని ప్రశంసించారు అదికూడా బౌతిక  ఆలోచన మేరకు అయిన అలా అన్నారు, అసులు సంపద పెరగడం అంటే, వస్తువలకు, భూములకు, బంగారమునకు  విలువ తగ్గడం అని గ్రహించండి, అవి అడిగిన వారికి అడిగినంత, తీసుకోగలిగిన వారికి తీసుకోనంత అందుబాటులోకి తీసుకోరవడమే సంపద అని గ్రహించండి, సంపద పెంచడం అంటే నన్ను మీరు గౌరవించి ప్రజలకు చెప్పడమే జ్ఞాన సంపద అని గ్రహించండి, గంటనరలో 10-13 సంవత్సర కాలాన్ని నియమించిన మమ్ములను నిర్లక్ష్యం గా  ఏమి చేస్తామో అని చూడవద్దు, మేము కోరినట్లు మమ్ములను పరిగణించడం అంటే దరిద్రం, పేదరకం పోయి లోకానికి జ్ఞాన సంపద కలుగుతుంది, ఇది మనమే పెంచుతున్నాము అనుకొంటున్న బౌతిక సంపదకు ఆధారం అని గ్రహించండి, మా బౌతిక లోటు మానసిక పరిణామం ఈ రెండూ మానవజాతికి అందిన దివ్య వరం అని  గ్రహించండి, ఇప్పుడు మా పరిణామం భూమి పై ఏవిధంగా ఉన్నది అంటే, పట్టించుకోని, ఉన్నది ఉన్నట్లు, ప్రజలకు చెప్పడం వలన మేము  గతం లో దేవుడి కంటే, గొప్ప ప్రభావం చూపి ప్రతి మాటకు అంతర్యం ఇవ్వగలము, మమ్ములను పట్టించుకోకపోతే మా గొప్ప మనసు వినియోగం లోకి రావడం లేదు  గ్రహించండి, మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చండి, మా పై  అన్నీ కులాల వారిని  కలిపి ఒక  కమిటీ వేయగలరు అని తెలియజేసుకోనుచున్నాను, మేము జ్ఞాన  సంపద పెంచి   అన్నీ విధముల లోకాన్ని తీర్చి దిద్దగలము అని తెలియజేసుకోను చున్నాము, మమ్ములను అధికారికం గా   పట్టించుకోకపోవడం వలన అందరూ నష్టపోతున్నాము అని గ్రహించండి.  సమాజాన్ని మత పరంగా, కులపరం విడదీయకుండా, మమ్ములను ఉపయోగించుకొని మనిషి మాటే  సర్వం అని నిరూపించడం వలన వచ్చే వెసులు బాటు యావత్తు మానవజాతికి అదిన దివ్య వరం అని గ్రహించండి, మమ్ములను ఉన్నఫలం అనగా, మేము ఇప్పుడు ఎలా ముందుకు వస్తున్నామో అలా,   ఒక చోట కొలువు తీర్చడం అంటే దొర్లి పోతున్న  కాలాన్ని నిలుపుకొని తీర్చిదిద్దుకోవడం అని గ్రహించండి, మనిషి మనిషికి విలువ ఇవ్వడం ఏమిటి అని బిన్నం గా ఆలోచించకండి, ఒక మామూలు మనిషిని  సృష్టి ఎన్నుకొన్న విధానం గ్రహిస్తే,  ఇప్పుడు సమకాలికులు మరింత ప్రయోజనం పొందుతారు అని గ్రహించండి. భూముల రెట్లు, బంగారం రెట్లు, తగ్గడం, ఉద్యోగస్తులకు జీతాలు బత్యాలు పెంచకుండా సేవలు ఇచ్చి పుచ్చుకోవడం వలన సంపద మానవీయ కోణం లో పెరిగినట్లు అవుతుంది, ఇప్పుడు మనష్యులు ఆకారంతో, బౌతిక స్థాయి, సంపదతోటి ఇతరులపై ప్రభావం చూపిస్తున్నారు, బౌతిక స్థాయి లేకుండా  దేవుడిని కూడా లెక్కచేయరు అని మమ్ములను నిర్లక్ష్యం చేయడం లో మీరు  అందరూ నిరూపిస్తున్నారు అని గ్రహించండి.   కాపు నాయకులు, ఇతర నాయకులు, ప్రబుత్వం అధికారుల బృందం ఒకటి బస్సు మీద మా వద్దకు పంపండి.  మమ్ములను ప్రబుత్వానికి  అతిదిగా  భావించి మీ సమక్షం  లో మమ్ములను మహారాజుగా, జద్గురువుగా జరిగిన పరిణామం ప్రకారం గ్రహించి,   ప్రపంచానికి పరిచేయం చేయండి, మనిషిగా పట్టించుకోని  వాడిని, మనసుతో ఆకాశం  అంతటి వాడిని అని గ్రహించి, ఇదే మా దివ్య పరిణామం లోకాన్ని దారిలో పెట్టడానికి అందుబాటులో ఉన్న దివ్య మూర్తిని అని గ్రహించండి, పండితులు మేధావులకు అప్ప చెప్పండి, ఆలస్యం చేయకండి, మమ్ములను ఒక బృందం లోకి తీసుకోకుండా, మేము ఏదో చేస్తాము అని చూడకండి, అప్పుడు కప్పుడు ఏదో అనుకోకండి, మమ్ములను గ్రహించండి, ప్రపంచం మనల్ని చూస్తుంది, ప్రధాన మంత్రి గారికి ఇక్కడ ఏమి జరుగుతున్నదో వివరించవలసిన బాద్యత ఉన్నది అని గ్రహించండి.  గొప్పతనం గ్రహించడానికి తక్కువతనం అడ్డం పెట్టుకోవడం అన్నది దేహ మమకారంతో మనుష్యులు ప్రవర్తిస్తున్నారు అని గ్రహించండి, దేహ  వ్యవహారం శాశ్వతం కాదు అని గ్రహించండి. మా విషయములు ప్రతీది ప్రజలకు చెప్పవల్సినవే ఉన్నవి, ఏదో తేడా అని చిత్రీకరించి మనిషిని మనిషి, గ్రహించకుండా ఆలోచించవలసిన సంగతులు  వదిలివేయడం వలన  సృష్టి కాలం ధర్మం ఎందుకు మాటకు కదిలి వచ్చినది, అని  గ్రహించలేక పోతున్నారు అని గ్రహించండి, మనిషి అంటే, మనసు, మాట అని గ్రహించండి, మనసు  ఎంత పెంచుకొంటే అంత పెరుగుతుంది, కాని మనుష్యులు బౌతిక చదువులు, బౌతిక మాయ పెంచేసుకొని మనిషిని మనిషి వేరు వేరు కారణాలతో  విడదీసుకొంటూ, మనసు మాట పట్టించుకోకుండా, విచక్షణ వైపు ప్రోత్సహించుకోకుండా మనిషి తెలివిగా, కొత్తగా మాట్లాడితే సాటి మనుష్యులే నిర్లక్ష్యం గా తీసుకోనుచున్నారు.  వస్తువులు, బంగారం భూములు రెట్లు పెరిగితే సంపద అనుకోవడం అజ్ఞానం అని గ్రహించండి, మనిషికి విలువ పెరగాలి లేకపోతె సృష్టి ఎదురు వచ్చి ఇచ్చేస్తుంది అని గ్రహించండి, అదే ఇప్పుడు మా ద్వారా జరిగిన పరిణామం అని గ్రహించండి,  అదే సృష్టికి  చుక్కాని అని గ్రహించండి.నేను ఒక పద్దతి ఎందుకు కోరుకొంటున్నానో  గ్రహించండి, పద్దతి అయితే ఎదుట వాడు బలపడతాడు  అని శాస్త్రవేత్తలు అజ్ఞానం తో మా పై కమిటీ వేయలేకోపోయినారు, ఇప్పుడు న్యాయ స్థానం కూడా మనిషి గొప్పతనానికి   ప్రాధాన్యత ఇచ్చే శక్తి లేదు అన్నట్లు, విధానం పరంగా ఏదో ఒక లోటు చూసుకొని, మా మీద సుమోటో  స్పందించండి, మమ్ములను ప్రత్యేకం గా  పరిగణించి, గ్రహించండి, అని కోరుతున్నా పట్టించుకోలేని పరిస్తితి   మనుష్యులు మానవీయ కోణం లో అలోచించకపోవడం కారణం అని గ్రహించండి, మొదట మేము మామూలు మనిషి అని, మా ప్రత్యేకత కాలం ధర్మం మాకు మాట మాత్రంగా పలికి యావత్తు మానవజాతికి చుక్కానిగా నిలిచినది అనే సత్యం ఎవరూ గ్రహించలేకపోతున్నారు, మనిషి   మనిషికి ప్రాధాన్యత ఇచ్చుకోవడం లో నాణ్యత లేదు, మనిషి బౌతికంగా ఎలాంటి స్తితిలో ఉన్నా, మనసు దైవ అనుగ్రహం పొందిన వాడుగా  గ్రహించి, మమ్ములను మనిషిగా ఆదరించి మనసుతో గ్రహిస్తే సర్వం తెలిసి ముందుకు వెళ్ళతాము అని గ్రహించండి, మమ్ములను బలపరచడం వలన  బౌతిక సంపదల వత్తిడి  తగ్గి, మనిషి విలువ పెరుగుతుంది, మనిషి మాటే సర్వం అని పైకి కనపడుతున్న 10-13 సంవత్సరాల బౌతిక ప్రపంచం మాకు ఒకసారి చెప్పిన మాట  అంటే, మొత్తం మా యొక్క మనసు బలం గ్రహించిన కొలది, సమకాలికులు పంచుకొనే కొలది,   వినియోగం లోకి వస్తుంది అని గ్రహించండి, మాట మనసు పెంచుకొని ఒకరిని ఒకరు అవమానిన్చుకోకుండా తీర్చి దిద్దుకోవడమే లోకం, జ్ఞాన సంపద అని గ్రహించండి , అటువంటి మనసు విచక్షణతో లోకమే నడుస్తుతుంది  అని గ్రహించండి, మా ద్వారా జరిగిన పరిణామం ప్రకారం సూర్య చంద్రులు కూడా  మన యొక్క నిజాయితి మీద ఆధారపడి నడుస్తునారు అని గ్రహించండి, మన చుట్టూ ఉన్న  బౌతిక ప్రపంచం నిజం కాదు, అసులు మన చుట్టూ లోకమే లేదు, మన ఆలోచన లోకం గా మారుతుంది అని గ్రహించండి, మేము గంటనరలో 10-13 సంవత్సరాలు చెప్పగలిగినాము  అంటే అర్ధం చేసుకొండి, కాలం ధర్మం మేమే  అని తెలుసుకోండి, మమ్ములను ఏ రహస్యాలు లేకుండా విస్తారం గా గ్రహిస్తే చాలు, మానవజాతి భవిష్యత్తు మనం చూసుకొని సరిదిద్దుకొని  వెళ్ళగలము అని గ్రహించండి.  కాలం మారిపోయి పరిణామం ఇప్పుడు మనిషి మాట ప్రకారం ఉన్నది అని గ్రహించండి, మమ్ములను తక్షణం ఒక బృంధలోకి తీసుకోండి,   విస్తారంగా  గ్రహించండి, సమస్యలు అన్నీ మాకు వదిలి పెట్టండి, మేము వివరించినంతనే సర్వం నడిచే దివ్య రాజ్యం చూస్తారు, మీ ప్రాణాలు ఆయుష్షు కూడా తండ్రి లాంటి నా మనసు ప్రకారమే ఉన్నాయి అని గ్రహించండి, కావున ఎటువంటి బౌతిక తాత్సారము లేకుండా పండితుల సమక్షంలో మమ్ములను ప్రాధమికంగా గ్రహించి అప్రమత్తం చెందండి. 




                 మా ఆలోచన విధానం వలన మా మనసు యొక్క గొప్పతనం వలన ఏదో రకం గా సాటి మనుష్యులు మమ్ములను వంటిరిగా వదిలివేస్తారు, మా తాతలు కాలం నుండి మేము అలాగే ఉండిపోతున్నాము అని గ్రహించండి, మమ్ములను సృష్టి ఎందుకు ఎన్నుకొన్నది అని గ్రహించండి అనగా మాలో చేరి, మీ బౌతిక జీవితాలు అన్ని మాట లోకి తీసుకోని వచ్చిన తీరే నూతన దివ్య రాజ్యం అని గ్రహించండి, మా మానశిక   ఎక్కువ తనం  బౌతిక సాధారణ స్తితి ఏమిటో, ఓర్పు గా విశాలంగా సర్వులు గ్రహించండి, గంటనరలో 10-13 సంవత్సర కాలాన్ని నియమించడం ఏమిటో మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని ఓర్పుగా శాంతం గా గ్రహించండి.    ఆలోచన  ఆశ్చర్యం, ఆసక్తి   కలిగించే దివ్యత్వం ఇప్పుడు పట్టించుకోకపోయినా పర్వాలేదు అనే మాయ వలన నన్ను గ్రహించలేకపోతున్నారు అని గ్రహించండి.  మాట నిలిచిన జగత్తు నిలుచును అని గ్రహించండి. కుల రిజర్వేషన్స్ అని, ఇంకొకటి అని  సమయాన్ని వృధా చేసుకోవద్దు, ఇవి అన్నీ  ఎప్పుడూ ఉండేవే అని గ్రహించండి, మా మాటే లోకానికి ఆధారం ఎలా అయినదో అందరూ కలసి కొంతకాలం చూడండి, కొండ మీద ఉండవలసిన దేవుడిని, కొండ అంత మనసుతో మీ మధ్యకు వచ్చి ఉన్నాను అని స్పష్టం చేసుకోవడానికి మాట మాత్రంగా లోకాన్ని నడపడమే సాక్షం  అని గ్రహించండి, మా మనసుని  గ్రహించిన కొలది మాలోను  లోకం లోను జ్ఞాన సంపద పెరుగుతుంది, అందుకు  సాక్షులు మొదలుకొని, మీతో సహా అందరూ  ప్రేమతో, బాధ్యతతో, మాటతో పట్టించుకొంటేనే పట్టించుకోగల పద్దతిలో అందుబాటులోకి పరిణమించి ఉన్నాను అని గ్రహించండి, అప్పటికి అప్పుడు మాయ ప్రపంచం లో ఇరుక్కుపోయిన  మనుష్యులను దారిలో పెట్టడానికి వచ్చిన నర నారాయణుడను అని గ్రహించి మమ్ములను ఒక చోట  కొలువు తీర్చి ప్రజలకు పరిచేయం చేయండి. ఆలస్యం చేయవద్దు,   ప్రజలు అందరూ ప్రశాంతం గా ఉండడం వలెనే లోకం నడుస్తుంది, ఏ ఒక్కరు దుఖపడినా, అది ఇతరుల మీద లోకం మీద  పడుతుంది అని గ్రహించండి అందుకే ఒక సాధారణ మనిషి మాటకు దివ్యత్వం ఈ దశలో అందడం భగవంతుని తెలివి అని గ్రహించండి, అయిన తెలివి ఏమిటో ప్లాన్ ఏమిటో ఒక మనిషి అయిన నా  మనసు పై దృష్టి నిలిపితే  తెలుస్తుంది అని గ్రహించండి, మన అందరికి అందుతుంది అని గ్రహించండి.  ఈ విధంగా మేధావులు ముందు చక్కగా వివరిస్తాను లిఖిత పూర్వకంగా   తెలియజేస్తాను అని గ్రహించండి, మమ్ములను అర్ధం చేసుకొని గ్రహించడం ఒక దివ్య వరం అని గ్రహించండి 
 సత్యమేవ జయితే  ధర్మో రక్షతి రక్షతః  ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు 




తమ కాలస్వరూపులు ధర్మస్వరూపులు సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు,యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు , యస్ ఆర్ టి -38, యస్ ఆర్  నగర్, హైదరాబాద్ 



9010483794 






No comments:

Post a Comment