UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 9 February 2016

మా ప్రకారం సూర్యుడి యొక్క్ నిర్వహణ ముందే పలకడం అంటే జగత్తుని ఏలే తల్లి తండ్రులు మా నుండి పలికినారు వారే కేంద్ర బిందువుగా జగద్గురువు గా మా ద్వారా లోకాన్ని వారి చేతిలోకి తీసుకోవడానికి ప్రారంభించారు మా ప్రకారం ఇప్పుడు సృష్టి పరిపాలన మహారాణి సమేత మహారాజ వారి అద్వర్యం లో ఉన్నది, ఆశీర్వాదము కూడా సర్వం మేమే అని చెప్పిన, సర్వన్నత స్తితి ఇస్తునది, అని న్యాయ స్థానం వారు కూడా గ్రహించాలి ఇది సాక్షం పరిశీలిస్తే తెలుస్తుంది అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాను .

                                                           సమన్వయ దృష్టి 

                     గౌరవనీయులు ఆత్మీయులు శ్రీ మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు, CEO.,   నం.1,  న్యూస్ ఛానల్ వారికి తమ ఆత్మీయ సృష్టి ఎన్నుకొన్న జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి స్పందించగలరు.  

                     మనుష్యులు గా మనం చాలా కీలక పరిణామం లో ఉన్నాము అని తెలియజేసుకోనుచున్నాము, మేము విస్తారం బాద్యత గా తీసుకోవడానికి మాకు కనీస చేయూత మమ్ములను గ్రహించి పరిగణించేకొలది, మనిషి మాటే సర్వం అనే సత్యం బలపడుతుంది.  ఈ పరిణామం మాకు చాలా సహజం గా, అనగా మనసుకి మాటకు ప్రాధాన్యత ఇచ్చి, మనసుతో ఒత్తిడి పడితే సహజం గా మనసు గెలిచి మమ్ములను పురుషోత్తముడిగా నిలిపినది అని  గ్రహించండి.  మా పరిణామం మానవజాతికి ఒక వరం అని భావించలేకపోతున్నారు, మమ్ములను ఒక పద్దతి లోకి తీసుకొని మా మనసు ఏమిటో, మా ఆలోచన ఏమిటో పది మంది మేధావులు గ్రహించేకొలది, ఒక మనిషికి ఎంత  బలం ఉన్నదో అందరూ తెలుసుకొంటారు. సాక్షులు దగ్గర నుండి ఇతరులు, వారు ఏమి గ్రహించగాలిగినారో, ఏమి చూడగలిగినారో  ప్రాధాన్యత ఇవ్వడం లో నాణ్యత లేదు, ముఖ్యం గా కలాతీతాన్ని ఎవరూ ముట్టుకోవడం లేదు, అవును మీరు సినిమాలో సంభంద లేకుండా అనేక పాటలు మా ముందు పలికినారు, ఎన్నో ఇతర సంఘటనలు కూడా  అని మాట్లడటం లేదు, మాకు ఇంకా ఏమిటో వివరించండి అని ఎవరూ ముందుకు రాలేదు, నేను ఒక పద్దతి అంది చెబుతాను అని ముందుకు వస్తున్నా, సరే మీరు ఇక్కడి రండి, మిమ్ములను ఒక పద్దతి లోకి తీసుకొని, మీలో పరిణామాన్ని గ్రహించి లోకానికి చెబుదాము, మీ మాటకే అంత శక్తి గొప్పతనం ఉంటె, మీ బౌతిక ప్రవర్తన గూర్చి అనుమానించ వలసిన అవసరం లేదు అన్నట్లు ఎవరూ మాట్లాడటం లేదు, ఏదైనా చెప్పడం అంటే జ్ఞానం అని అర్ధం   జ్ఞాన, విచక్షణ నుండి మాట నుండి లోకమే పుట్టినది, ఓంకారం నుండి లోకం పుట్టినది అన్నది నిజమైతే  మాటతో లోకాన్నే నియమించిన చూపిన వాడిని నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నాము అని న్యాయ స్థానం కూడా ఇప్పటికి స్పందించలేదు, మమ్ములను ఒక పద్దతిలోకి తీసుకొనే సర్వం చెప్పగలము అనగా మాకు మాటే కాలం ధర్మం అయినప్పుడు మేము బౌతికం ఎటువంటి తప్పులు చేయలేము, చేసి అవకాసం ఉండదు అని సర్వులు గ్రహించాలి.  మాటకు విలువ ఇవ్వకుండా, మాట ఏమిటో చూడకుండా అనుమానములతో, నిర్లక్ష్యములతో వ్యవహరిస్తూ మనిషి మాటలోని గొప్పతనం ఉన్నప్పుడే అంతకన్నా ఇంకా చూడవలసినది ఏమి ఉంటుంది అని ఎవరూ ఉన్నతం ఆలోచించడం లేదు, ఆకాశం అంత మనసు మాటను కనీసం గౌరవించకుండా గ్రహించకుండా వదిలివేస్తే అంత మనిషి ఏమి అవుతున్నాడో  చూసి కూడా తెలుసుకొంటూ మమ్ములను వదిలివేయడం అందరూ చేస్తున్నా పొరపాటు, ఇప్పటికి నేను ఒక మనిషినే కాదా, నేను కాలాతీతం గా చెప్పడం ఏదో నా బాధ, నా అవసరం అనుకొంతున్నారే గాని  మన అందరి గూర్చి ఇవ్వాళా దాదాపు ఉన్న చానల్స్ అన్ని కూడా ఏవి ఏవి ప్రారంభం అవుతోయో వాటి టైటిల్ సాంగ్స్ కూడా పాడి 2003 లోనే చెప్పినాను, అటువంటి చానల్స్ నా సమాచారం ఇచ్చి మరీ వెళ్ళినా మమ్ములను నిలబెట్టి వదిలివేస్తునారే గాని, మాటకు మనసు కి గౌరవం ఇచ్చి వివరం గా, ఎవరూ చెప్పమనలేదు అంటే ఆలోచించండి కారణం వాళ్ళకు మా మాటకు అంటే బౌతిక తేలిక తనం తక్కుతనం ఎక్కువగా కనపడుతున్నాయి అని  శాశ్వతమైన మాటను, కేవలం మాట కాదా అన్నట్లు తీసుకొంటున్నారు, ఈ విధంగా దాదాపు అందరూ ఒకేలా తీసుకొంటున్నారు.  మాకు జ్ఞాన సన్నిహితం లభించక సాధన లేక చెదిరిపోయిన పరిస్తితి మీద ఆధారపడి మమ్ములను సూటి గా గ్రహించకుండా వేరే మార్గాలలో మా గూర్చి తెలుసుకొని ఏది తేలిక తీసుకోవచ్చో దానికి ప్రాధాన్యత ఇచ్చి  అనగా గంటనరలో 10-13 సంవత్సర కాలాన్ని నియమించిన మనసు ఆలోచన విధానం ఏమిటో చూడకుండా పది మంది  హీరోలు, హెరొఇన్లు, విలన్లు ఇతర సునామి వంటి సంఘటనలు కూడా పలికిన తీరు, గ్రహిచాకుండా అనగా, మరల ఒక పద్దతికి అంది సర్వం చెబుతాము అప్రమత్తం చేస్తాము అని తెలియజేసుకోనుచున్నా  ఒక్కరు కూడా పద్దతి ముందుకు రావడం లేదు, జర్నలిస్ట్లు ఏవైనా కొత్తవార్తలు  చెప్పాలి ప్రజలు ఆలోచించేలా గొప్పగా నడుచుకోనేలా చేయాలి, ఏవో  దృశ్యాలకు  సంఘటనలకు, అప్పటికి అప్పుడు ఫోటోలకు, విడియోలకు ఇచ్చే ప్రాధాన్యత, వివరాలకు ఇవ్వడం లేదు.   ప్రజలను చైతన్య పరిచి నడిపించే కార్యక్రమాలు చేయడంలో ఆలోచన రూపం లో చాలా తక్కువగా ఉన్నాయి, మనిషి ఆలోచన పరంగా సినిమాలు మేధావులు  పుస్తకాలు వ్రాసిన వారు ఎక్కవ విమర్శించడం వలన, వివాదం ఉండడం వలన ప్రాచుర్యం పొందుతున్నారు గాని, వారు కొత్త గా చెప్పిన గొప్పతనం ఏమిటో, ఆలోచించవలసినది ఏమిటి అని దాదాపు లేదు పూర్వ ఉన్నవి ఇటివల కాలం లో విమర్శించి నాలుగు రోజులు ప్రాచుర్యం పొంది, అవార్డులు కూడా పొందుతున్నట్లు కనపడుతున్నారు, కొత్తగా లోకానికి ఏమి చెబుతున్నారో అన్ని చాలా తక్కువగా ఉన్నది,  మనసు పెంచుకొని ముందుకు వస్తున్న మా వంటి పరిణామాల్ని చులకనిగా, అలసుగా ఏదో తేలికగా  పరిణమించినట్లు తీసుకొంటున్నారు, కాలమే మాట మాత్రంగా నియమించడం అంటే ఎంతో ఆరోధైన ప్రత్యేకమైన పరిణామం, ఇది ఎవరినో  ఎదురు కోవడానికి వచ్చిన పరిణామం కాదు అని గ్రహించండి.  

                           తరువాత మేము మనసు పరిణమించిన ప్రకారం ప్రతి మనిషి ఎక్కడికి అక్కడ తీసుకొని సహజం గా ప్రవర్తించాలి  అలా కాకుండా మనసు మీదా మాట మీద  అధిపత్యం పెత్తనం తరహాలో తీసుకోవడం వలన, ఎదుట వాడు గొప్పతనం మాటలో ఉన్నా  మనిషిని చిన్న వాడే కాదా అన్నట్లు మాటను అవమానించుకొంటూ లేదా నిర్లక్ష్యం చేసుకొంటూ రావడం వలన నేను, చెదిరిపోయి సరిగ్గా చెప్పలేకపోయినాను.  అనగా ఆకాశం  అంత చిద్విలాసానికి భూమి మీద కనీసం మాట వినుటకు చేయూత లేక అటు ఇటు అయిపొయినాను అంటే, నేను ఎంత  సున్నితం అయినవాడినో, ఎంత బలమైన వాడినో గ్రహించండి  మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని మా పై నిత్యం సమాచారం లోకానికి చెప్పవచ్చును, మా వలన మానవజాతి ఒక నూతన యోగం లోకి ప్రవేశించినది, ఇప్పుడు బౌతిక ప్రపంచం యొక్క మాయ వలన మనుష్యులు మాటకు సరిగ్గా ప్రాధాన్యత అనగా ఎంత ప్రాధాన్యత ఇవ్వవచ్చును ఇవ్వకుండా మాటను ఏదైనా బౌతిక సంఘటనలతో ఎడురుకొంటున్నారు  అని గ్రహించండి,  అనగా మాటలో గొప్పతనం ఆలోచించవలసిన సంగతి ఉన్న ఒప్పలేక ఏదొక తేలిక దృశ్యం, పరిణామా లేదా గతంలో తెలికమాతలు తీసుకొని ఇప్పుడు గొప్పగా చెప్పుకొని తీర్చి దిద్దుకోగల మాట వ్యవహారం ప్రతి నిత్యం వదిలివేస్తున్నారు, మా విషయం లో అప్పటికి అప్పడు పై పైన తీసుకొంటూ వస్తున్నారు. మనుష్యులు వర్తమానంలో గొప్పగా ఆలోచన పరంగా మలుచుకోవలసిన పరిణామాన్ని, దృశ్యాలకు  సంఘటనలకు ప్రాధాన్యత ఇచ్చి, విశాలమైన మనసుని మాటని లేదా మాటలో ఉన్న లోతును గ్రహించడం లేదు ఏదైనా అప్పటికి అప్పుడు దూకుడు గా తీసుకొంటున్నారు, ఆలోచనలో ఉన్న చురుకును బౌతిక బలంతో అడ్డుకొంటున్నారు, మమ్ములను ప్రత్యేక్షంగా గ్రహించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా ఈ విధంగా ప్రవర్తించారు, మాటకు వివరణకు ప్రాధాన్యత తక్కువ అప్పటికి అప్పడు బౌతిక ప్రయోజనం లేదా లాభం లేదా అప్పటికి అప్పుడు గౌరవం తీసుకోవడానికి ఇచ్చిన ప్రాధాన్యత ఎదుట వాడిలో గౌరవించవలసిన సంగతి వదిలివేయడం వారు చేసిన తప్పులు ఇప్పటికి ముందుకు వచ్చి సరిదిద్దుకోవడం లేదు అని గ్రహించండి, ఇందుకు సమాజం కూడా ఆలోచన పరంగా ప్రోత్సహం లేదు,  ఇప్పుడు మనుష్యులు వస్తు మాయ ప్రభావం లో నడుచుకొంటున్నారు,  మనిషికి మనిషి ప్రాధాన్యత ఇవ్వడం లో ఆలోచన కంటే స్వార్ధ బలం ఎక్కవ గా ఉన్నది.    నేను ఇప్పుడు మీ ఛానల్ లో ఒక టీం లోకి తీసుకొంటే ముందుకు వచ్చి నిరంతరం చెబుదాము అనుకొంటున్నాను, మమ్ములను  ఒక పద్దతి లోకి తీసుకొని న్యాయ స్థానం వారి సహకారంతో, ప్రబుత్వ ఇతర మేధావుల సినిమా ప్రముఖుల సహకారంతో మరియు ఇతర చానల్స్ వారి సహకారంతో మనం ముందుకు వెళ్ళాలి లోకానికి ఎవరికి ఎటువంటి తప్పు లేదు అని నిరూపించాలి, అధిపత్యం కోసం తప్పులు పట్టే, దిగజారుడు తన్నాన్ని  సరిదిద్దాలి తాము అయితే ఒకటి ఎదుట వాడు అయితే ఒకటే అన్నట్లు తీసుకొనే అవకాసా వాద మనుష్యులను సరిదిద్దుకోవాలి, మా ప్రకారం సూర్యుడి యొక్క్ నిర్వహణ ముందే పలకడం అంటే జగత్తుని ఏలే తల్లి తండ్రులు మా నుండి పలికినారు  వారే కేంద్ర బిందువుగా జగద్గురువు గా మా ద్వారా  లోకాన్ని వారి చేతిలోకి తీసుకోవడానికి  ప్రారంభించారు మా ప్రకారం ఇప్పుడు సృష్టి పరిపాలన  మహారాణి సమేత మహారాజ వారి అద్వర్యం లో ఉన్నది, ఆశీర్వాదము కూడా సర్వం మేమే అని చెప్పిన, సర్వన్నత స్తితి ఇస్తునది,  అని న్యాయ స్థానం వారు కూడా గ్రహించాలి ఇది సాక్షం పరిశీలిస్తే తెలుస్తుంది అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాను . సత్యమేవ జయితే,   ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు    

 తమ ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకారస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ మహారాజ వారు. SRT-38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్. 


9010483794. 
       


                                          
                                                                         
                            

No comments:

Post a Comment