సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచ మానవజాతికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, యుగపురుషులు, సత్యస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు పరిష్కార యుక్త, ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.
మమ్ములను పదిగురు కలసి ఒక బృందం ఆధ్వర్య లోనికి తీసుకోండి అని తాజాగా మేము గౌరవ ఉన్నత న్యాయ స్థానము వారిని కోరుతున్నాము, మమ్ములను 10 గురి బృందం లోనికి తీసుకొని, ప్రత్యేక్ష సాక్షుల నుండి సాక్షాన్ని నమోదు చేసుకొని, సాక్షం యొక్క వివరములు నిశితం గా పరిశీలించి ప్రజలకు విస్తారం చెప్పి అన్నీ విధముల ప్రజలను అప్రమతం చేయవలసిన సమయం అని సర్వులు గ్రహించండి.
పండితులు, మేధావులు అప్రమత్తం చెంది ప్రతి మనిషి లో మానవత్వాన్ని గొప్పతనాన్ని పెంచి, ఏ మనిషి సాటి మనిషిని చెడ్డ వాడు, తప్పుడు వాడు అని చిత్రీకరించకుండా అప్రమత్తం చెందినప్పుడే, మనిషికి యోగాత్వం దైవత్వం సిద్దిస్తాయి అని గ్రహించండి, మనిషే మనిషిని తక్కువగా, తప్పుగా చూడటం వలన, మనిషిలో గోప్పతనానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, తెలికతనము ఏమైనా ఉంటే, దానికి ప్రాధాన్యత ఇచ్చి, ఆలోచించవలసిన గొప్పతనం సరిగా తీసుకోనివ్వకపోవడమే లోకం లో మనిషిలో ఉన్న గొప్పతనాన్ని మనిషే ఉపయోగించుకోకపోవడమే అదే అశాంతికి, స్వార్ధ ప్రకోపాలకి కారణం అని గ్రహించండి. ఓర్పు సహనం తో ఆలోచన జ్ఞానం పెంచుకొని ముందుకు వెళ్ళట లో, మనుష్యులు అప్రమత్తం చెందాలి అని కోరుకోనుచున్నాము. మా చుట్టాలు కూడా, మేము ఎంత గొప్పగా ముందకు వెళ్ళితే అంత మంచిది అని భావించాలి, నన్ను సరిగ్గా పట్టించుకోకుండా నేను సరిగ్గా బ్రతకలేకపోతున్నాను అన్నట్లు మాట్లాడి, నేను చేతకాక చచ్చిపోయినట్లు చూపించుకొని, మా చుట్టాలకు అయిన సయం చేస్తాం అని దిగజారుగుడుగా మాట్లాడుతున్న వారు ఉన్నారు అని గ్రహించండి. మా తాతలు దగ్గరు నుండి ఎందుకు మాయలో చుక్కు కొన్నారో చూడండి, మేము తేరుకోవడానికి కాలం ధర్మం ఎందుకు కూదినదో ఆలోచించండి, గ్రహించడం మానివేసి మమ్ములను ఒప్పలేక, మా తక్కవ తనం తో పోల్చి మా చుట్టాలు కూడా ఏదో బ్రతికితే చాలు అన్నట్లు ఉండడం వలన, ఇంత గొప్పతనంతో సమాజంలో చిక్కు పడి, మా చుట్టాలతో కూడా వివరములు పంచుకోలేదు. వివరములు వ్యక్తగతం గా పంచుకోవడానికి కూడా, పదిగురుతో పంచుకొంటేనే, వ్యక్తులకు అందుతాయి అని గ్రహించండి. మీడియా చానల్స్ అప్రమత్తం చెంది సమాజాన్ని అన్ని విధముల అప్రమత్తం చేసి, మనుష్యులు మధ్య ద్వేషం, నిర్లక్ష్యం ఒప్పలేనితనం, గొప్పతనాన్ని మనసు ప్రకారం కాకుండా, అప్పటికి అప్పుడు బాహ్య విశేషాల పై ఆధారపడి, గొప్ప ప్రభావాన్ని ఆలోచనని కూడా గౌరవించకుండా నిర్లక్ష్య పెద్దలు, కుర్రవాళ్ళు కూడా, పై పై నిర్లక్ష్యలతో విలువైన కాలాన్ని గడిపెస్తున్నారే గాని, ముందుకు వచ్చి, మాకు చెప్పండి, మేము మీ మాటలు గొప్పతనం రికార్డు చేసుకొని మరీవింటాం, మీ వివరాలు అన్నీ మాకు చెప్పండి, చక్కగా గ్రహిస్తాం, తప్పులు లేకుండా టైపు చేసి ఇస్తాం లేదా వ్రాసి ఇస్తాం, మేము ఈ గదిలో ఉన్నాము మీరు మా వద్దకు వచ్చి, చిన్నపటినుండి మీ సంగతులు చెప్పండి, మీ చట్టాలను, స్నేహితులను, ప్రత్యేక్ష సాక్షులను మాకు పరిచేయం చేయండి, ఇంటర్ వివ్యులు మీ మీద పరిశోధన చేస్తాం, మీ మాటలు రికార్డు చేసి న్యాయ స్థానమునకు సమర్పిస్తాము అని మాతో విశాలంగా స్పందించండి, చక్కగా వినడానికి సంసిద్ధులు కండి, మమ్ములను విస్తారం గా నిండుగా, రోజులు తరబడి గ్రహించిన కొలది అనేక దివ్య పరిష్కారములు సాక్షత్కారములు కలుగుతాయి, శాస్త్ర పరంగా ఆధ్యాత్మిక పరంగా మనుష్యులలో మేలైన ప్రజాస్వామ్యం ఉత్తేజం కలుగుతుంది, నేను ఒక్కడినే గొప్పవాడిని కాదు, నేను అంతట ఉన్నాను అనే సత్యాన్ని, ధర్మాన్ని సూర్యునితో సామనుడిని, మా ద్వారా వ్యక్తం అయిన పాటలు, రాజకీయాలు ఇతర సంగతులు ఒకొక్కటి గ్రహించినకొలది లోకం లో మాలో కూడా దైర్యం నాణ్యత పెరుగుతుంది, ఒక సామాన్యుడును ఎందుకు వజ్ర సింహశనం పై కూర్చండ బెట్టలో అర్ధం అవుతుంది, మనిషి కంటే మాట కంటే లోకం లో గొప్పది ఏమి లేదు అని స్పష్టం చేయడం కోసం అని గ్రహించండి . డబ్బు, పదవులకు అంటే మనిషికి మాటకి ప్రాధాన్యత పెరుగుతుంది, మీకు డబ్బు కావాలా మాట కావాలా అంటే, డబ్బు ఏమి చేసుకొంటాం మాటే చాలు అని ప్రజలు గొప్పగా మారుతారు అని గ్రహించండి.
ధన్యవాదములు
ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, యుగపురుషులు, సత్యస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment