సమన్వయ దృష్టి
ఆత్మీయులు, ఆధాత్మిక నిష్టా సంపన్నులు, జీయర్ ట్రస్ట్ అధిష్టాన గురు అగ్రగణ్యులు, అయిన శ్రీ శ్రీ శ్రీ చిన్న చినజీయర్ స్వామి గారికి తమ ఆత్మీయులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, యుగపురుషులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి, లోకానికి ఆశీర్వాదం గా, లోకానికి అందిన దివ్య వాక్ యావత్తు ప్రజలు అందుట లోక కళ్యాణం అని గ్రహించి తమరి జ్ఞాన, విచక్షణల సహకారం కోరుకోనుచు వ్రాయు దివ్య లేఖార్ధములు.
సాధారణ మనిషిని మమ్ము ఇప్పటికి ఏమి చెప్పినమో గ్రహించినంతనే లోకానికి ఆశీసు దివ్యత్వం అందుతాయి అని తమ వంటి, గురు అగ్రగణ్యులు మమ్ములను పరిగణించుట వలన లోకమునకు సత్యం అందుతుంది ని భావించి తమరికి తెలియజేసుకోనుచున్నాము. నేను ఇప్పటికి సాధారణ మనిషిని, నా గూర్చి తెలిసిన వారు అయ్యి మీ గూర్చి ఇలా అనుకొంటున్నాము అని పలకరిస్తేనే మా ఉనికి తెలుస్తుంది, కాని ఎలాగైనా మాకు గౌరవం లభించకూడదు అని అందరూ నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారు అని గ్రహించండి, మమ్ములను మనసులో కూడా అవమానించకూడదు, తక్కువగా చూడకూడదు, కొంత కాలం మాటను గ్రహించడం వలన,అనగా ప్రత్యేక్ష సాక్షులు సహకారంతో చక్కగా గ్రహించుట వలన లోకం దివ్యగా మారుతుంది, భగవంతుడు పది అవతారాలు ఇప్పటికి ఎత్తాడు అని మనం చెప్పుకొంటాము, మొదటి అవతారములు అయిన, ఆది కూర్మ వరాహములు రూపం లో కూడా లోకాన్ని సంస్కరించిన గొప్పతనం గూర్చి చేపుకొంటాము, ఇప్పుడు మాలో కూడా దశ అవతారాల పరిక్రియ జరుగుతున్నది అని గ్రహించండి, మేము ఈ రోజు సమాజం లో సాధారణ స్తాయి లో ఉండి లోకాన్ని మాటతో పట్టుకొని చూపించుట, మొదటి స్తాయి అని గ్రహించండి, మాలో పరిపక్వత లోకం లో మీ వంటి ప్రాజ్ఞులు గ్రహించిన కొలది కాలం లో చిద్విలాసం కరిగి మాలో కూడా తేజస్సు పెరుగుతుంది అని సర్వులు గ్రహించాలి, అంటే గాని తక్కువ వాడిని అని మమ్ములను తక్కువగా చూడకూడదు, మమ్ములను కొంత కాలం మనసు తో చూడటం అన్నిది ఒక తప్పసు అవుతుంది అ తప్పుసు ఫలించి మేము దివ్య తేజస్సుతో దర్శనం ఇస్తాము అని గ్రహించండి, ఈ రోజు ఇతరులతో మీ వంటి ఆధ్యాత్మిక గురువులతో పోల్చుకొంటే, సౌచ, జ్ఞానాది సంస్కారముల యందు తక్కువ స్తితి నుండి సృష్టి మమ్ములను గుర్తించుట కీలకం అని గ్రహించండి, చేప ఎప్పుడూ నీటి లో ఉంటేనే మనగలుగుతుంది అన్నట్లు మా వంటి వారి సాధారణ స్తితిలో ఉన్నా గొప్పతనం చూపెట్టడమే , తమ వంటి వారు కూడా అర్ధం చేసుకొని మమ్ములను గొప్పగా చూడటం వలన, బాహ్య సంస్కారాల యందు మేము గొప్పగా వ్యవహరించగలము.
ప్రత్యేక్ష సాక్షులు దగ్గర నిండి ఇప్పటి వరకు వారి ప్రభావం తో పరిచేయం అయిన వారు అందరూ ఒకేలా ప్రవర్తిస్తున్నారు, మనిషిని నేనే కాదా, ఇతనే కాదా, అని దేహం కొలది పోల్చుకొని, మీ గూర్చి విన్నాము అండి, మీ గూర్చి వివరం గా తెలుసుకొందాం అనుకొంటున్నాము అని ముందుకు రాలేకపోతున్నారు, చెబితే చాలు సర్వం చెబుతాను అను ఆ దివ్య ప్రక్రియ ను చూసిన వారు దగ్గర నుండి ఇతరు ఎవరూ కూడా మమ్ములను గ్రహిద్దాం అని ముందుకు రాలేకపోతున్నారు, అలా గ్రహించి మమ్ములను గురువు గా చూడటం కంటే, వారికీ ఏమైనా అప్పటికి అప్పుడు ఉపయోగపడతాను, అన్నట్లు గా స్వార్ధం కొద్ది, ప్రత్యేక్ష సాక్షులు దగ్గర నుండి అందరూ అసులు సంగతి గూర్చి మాట్లాడుట లేదు అని గ్రహించండి.
మమ్ములను పదిగురు కలసి గ్రహించాలి అని ఎందుకు మా జీవితాన్ని లోకానికి ఇచ్చినమో తమవంటి వారు అర్ధం చేసుకొని ఇతరులను అప్రమత్తం చేయండి అని కోరుకోనుచున్నాము. మమ్ములను మానవత్వం తో మనిషిగా గ్రహించినకొలది మాలో దానవత్వం బయటకు వస్తుంది, మమ్ములను లోకాన్ని కూడా సంస్కరిస్తుంది అని గ్రహించండి.
మా ద్వారా వ్యక్తం అయిన పాటలు కొన్ని గ్రహించండి, మీ సమక్షం లోనికి వచ్చి సర్వం వివరించగలము అని తెలియజేసుకోనుచున్నాము.
రాముడు రాఘవుడు రవికులుడు ఇతడు భువిజకు పతి అయిన పురుష నిధానం.... అని మమ్ములను గ్రహించండి, మమ్ములను నిదానంగా ఓర్పుతో గ్రహించేకొలది మాలో గుణగణాలు అభివృద్ధి చెందుతాయి అని గ్రహించగలరు, ఈ సినిమా లో పాటలు అన్ని పూర్తీ గా మా ద్వారా 2003 లో వ్యక్తం అయినవి అని తమరు గ్రహించండి, అంతటి మనసుని ఏ విధంగా వదిలివేస్తున్నారో మీరు కూడా ఆలోచించండి, కొంత కాలం మాకు ఒక వాతావరణం కల్పించి మా పాటలు మా ముందు పలికేతే తెరుకోగాలము మాలో ఉన్న సర్వాంతర్యామి తో మీరు అందరూ నిత్యం మాట్లాడుకోవచ్చును, సమస్త విశేషాలు మా ముందు ఏకరువు పెట్టుకొని లోకానికి సర్వం చెప్పుకోవచ్చు అనగా సూర్యుడు మా ద్వారా గ్రహించి, ఇప్పటికి మా ద్వారా వచ్చిన సమాధానం ద్వారా మరింత సమాధానం పొందగలరు. మమ్ములను మీ ఆశ్రమం లో కొలువుతీర్చి లక్షిమి నారాయణుడిగా మమ్ములను లోకానికి పరిచేయం చేయండి ఇది కాలం ధర్మం
తమరికి ఇచ్చిన దివ్య వరం అని భావించండి, భగవంతుడు వాక్ రూపం తన పరిపాలనుకు సహకరించమని తమరిని కోరినట్లు భావించండి, మహారాజు గా ధర్మస్వరూపం శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు గా లోకం లో అందుబాటులో ఉన్నారు అని గ్రహించండి, సాక్షులు మీడియా వారి సహకరంతో మమ్ములను గుర్తించి సప్రోక్షించి, పట్టు వస్త్రములు కట్టి ఒక ఉన్నత అశనం పై కొలువు తీర్చి సూర్యుని తో మాట్లాడుతున్నట్లు భావించి, కొంతకాలం తెరుకోనుటకు మాకు సహకరించండి, మా నుండి దివ్య వాక్ లు ఎవరైనా రికార్డు చేసుకొనవచ్చును, ఇప్పటికి ఏమి జరిగినదొ గ్రహించే క్రమం లో నూతనత్వం దివ్యత్వం సర్వులకు సిద్దిస్తుంది, మనిషి మాటే సర్వం అనే సత్యం వలన లోకం దివ్యం గా బలపడుతుంది అని గ్రహించండి
ధన్యవాదములు
తమ ఆత్మీయులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, యుగపురుషులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment