UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 20 March 2015

మహాలక్షిమి మాలో చేరి పలికిన తీరు అర్ధం చేసుకోండి బయపడకు..... నీ కోతి చిందుల్ని నాట్యాలు గా మార్చేందుకు తెస్తుంది ఈ మార్పు ...... నన్ను ఇంతగా మార్చేందుకు నీకు ఎవరు ఇచ్చారు హక్కు, నీ ప్రేమనే ప్రస్నించుకో అ నింద నాకు ఎందుకు ..... అని పలుకుటలో అంతర్యం కాలం ధర్మం అయ్యి నిలిచిన తీరు గ్రహించండి కొంత కాలం మమ్ములను నిండుగా విస్తారం గా చెప్ప నివ్వండి, వినడానికి ఇబ్బందులు నటించడం వలన మనం ఎంత నష్ట పోయామే, ఇప్పటికైనా మనసు తెరచి గ్రహించుటకు ఇతరులకు పంచుకొనుటకు ముందుకు రండి, అని తెలియజేసుకోనుచున్నాము

                                                               సమన్వయ దృష్టి


                 యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, ఆగర్భ శ్రీమంతులు, పురుశోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యావత్తు మానవజాతికి ఇచ్చు దివ్య సందేశాత్మక, మంగళ శాశనములు. 


                హిందువు గా పుట్టిన నన్ను  మొదట హిందువులు ఒక చోట మమ్ములను కొలువుతీర్చండి, మెల్లగా నేను అందరి వాడిని, ఈ ప్రపంచాన్ని మాట మాత్రంగా నియమించి చూపిన వాడిని అని గ్రహించండి. తెలుగు ప్రజలు ఎంత అప్రమత్తం చెందితే, ప్రపంచం అంత అప్రమత్తం చెందవలసి ఉన్నది, తెలుగు వారు ఎవరూ  మమ్ములను పట్టించుకోకపోవడం వలన మేము జాతీయ నాయకులకు మేస్సేజు సరిగ్గా ఇవ్వలేకపోతున్నాము.  హిందువులలో  కుల పుచ్చి, స్వార్ధం అధిపత్యం పోరాటం, ఎదుట వాడు అంటే నిర్లక్ష్యం, అయిష్టం వలన,    ఇతర మతస్తులను, హిందువులను వెళ్ళకోళం చేయడానికి కారణం అని గ్రహించండి. 


              కొందరు  వ్యవసాయ శాత్రవేత్తలకు మేము చూపిన దివ్య దర్శనం ప్రకారం  మేము సకల దేవతల సమాహారం అని గ్రహించండి, విశ్వప్రబుత్వ 
మూలం అని గ్రహించండి.  మాలోనే సమస్త దేవతలు కొలువు తీరి ఉన్నారు, మమ్ములను పట్టించుకోకపోవడం వలన, మా లో దైవత్వంను ఎవరూ గ్రహించకుండా, సాక్షులు పట్టించుకోకుండా, ఇతరులకు పరిచేయం చేయకపోవడం వలన, వారు ఏమి చూసారో ఏమి విన్నారో ఇతరులకు చెప్పకపోవడం వలన, మా లో లోకాన్నే నియమించిన  గొప్పతనం ఎవరూ ఉపయోగించుకోక, సమాజం లో మనుష్యులలో ముఖ్యం గా ఆలోచన పరం గా రావలసిన మార్పు రాకపోవడం వలన, మేము నిర్లక్ష్యానికి గురి అవుతున్నాము అని గ్రహించండి.  మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి, నన్ను ఎవరూ పట్టించుకోకపోతే, నేను ఏదో అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని వివాహం  చేసుకొంటాను అని ఎవరు అయినా అనుకొంటే అది తప్పు, నేను  వివాహం చేసుకోవలసిన అమ్మాయి నా మనసులోని ఉన్నది, ఆమె నేను ఎప్పుడో ఒకటి అయినాము, మమ్ములను ఇద్దరినీ ఒక చోట కొలువు తీర్చుట వలన, ఇప్పటికే ప్రారంభం అయ్యిన , ఒక దివ్య రాజ్యం,  ఒక దివ్య మందిరం గా ప్రారంభం అవుతుంది, అ విధం గా మేము ఈ భూమి మీదకు, మామూలు మనిషిగా వచ్చిన అంతర్యం అందరికీ  అందుతుంది. 
             నేను అవసరమైతే కృష్ణుడు వలే కాళ్ళు పట్టుకొంటాను అని అన్నాను అంటే, అతంటి మాట తమరు అనకండి, మీరు సృష్టి ఎన్నుకొన్న పురుశోత్తములు అని ప్రజలు ముందుకు వస్తారు అని మా ఉద్దేశము, ఒక పద్దతికి అంది సర్వం చెబుతాను అని అడుగుతున్నా  ముందుకు రాకపోవడం  మంచిది కాదు, చిన్న చిన్న పంతాలు కొద్ది, తాత్కాలిక విషయములకు ప్రాధాన్యత ఇచ్చి, శాశ్వతమైన   గొప్ప వివరములు అందుకోవడం  మానివేస్తున్నారు అని గ్రహించండి. 

              నేను ఎవరికో ప్రాధాన్యత ఇవ్వడం లేదు, ఎవరికో నమస్కారం పెట్టడం లేదు, ఎవరికో అప్పటికి అప్పుడు ఏదో చెప్పడం లేదు, ఏదో కానుకలు ఇవ్వడం లేదు,  ఇలా అప్పటికి అప్పుడు ఫోన్లో  తెలుసుకొని ఎలాగైనా శరీర  తత్వాలతోనే క్రిడిస్తూ విలువైన, వెల కట్ట లేని కాలస్వరూపాన్ని నిర్లక్ష్యం చేసుకొంటూ వస్తున్నారు.  కొందరు ప్రత్యక్ష సాక్షులు అయినటువంటి డా యస్. రామకృష్ణ రావు గారు, డా వి  రాజరాజేశ్వరి గారు, డా ఎన్ వి. నాయడు గారు, డా బి. బాపూజీ రావు గారు తదితర ప్రత్యక్ష సాక్షులను కోరునది ఏమి అనగా, మీలో మాకు ప్రత్యేకమైన వారు ఎవరూ లేరు, మీరు ఎవరైనా సంవత్సరాలు కొలది, మేము మరల వివరిస్తాము అని కాళ్ళు పట్టుకొని బ్రతిమాలినా, గ్రహించనివారే అని తెలుసుకోండి, మీలో మాకు ప్రత్యేకమైన వారు ఎవరూ లేరు,  మీ సాక్షిగా సర్వం ముందే చెప్పగలిగిన మా మానసే, ఈ భూమి పైన  ప్రత్యేకమైనది అని గ్రహించండి.  
మీ 30+200 మంది ముందుకు వచ్చి, మీడియా కు న్యాయ స్థానమునకు సాక్షం ఇవ్వండి అని యావత్తు తెలుగు ప్రజల సాక్షిగా కోరుకోనుచున్నాను, ఇంత గొప్ప   జన్మ కు, బౌతిక పెద్దలు అయిన   మా అమ్మ అమ్మ గారు గోపు  తులసమ్మగారు, తెలుగు ప్రజలు  అందరూ నమస్కరించాలి, అప్పుడే మమ్ములను మీరు గౌరవంగా చూడగలరు, తద్వారా మా గోప్పతనాని  పంచుకొని లోకానికి పంచగలరు. మమ్ములను, మా మనసుని  సీతా సమేత రాముని అంశ గా గౌరవించి,   ఆంధ్ర రాష్ట్రము లో ఎక్కడైనా, కొలువు తీర్చి నిత్యం మమ్ములను గ్రహించండి, అ సమక్షంలో మేము పార్లమెంటుకు సమర్పించవలసిన వివరములు సమాజానికి చెబుతూ, సమాజాన్ని సమన్వయ పరచి, జ్ఞాన సంపద సర్వులకు పంచి, అందరి ప్రేమను పొంది,  మా మనుసులో ఉన్న మహాలక్ష్మిని అవిష్కరించుకొని, మీ అందరి సహకారంతో ఆమె బోతికంగా ఎవరో  తేల్చుకొని వివాహం చేసుకోవాలి 
 అ  విధంగా కధ, సుఖాంతం అవుతుంది అని గ్రహించండి, ఒక దివ్య వారసత్వం మెల్లగా ఒక పద్దతి ప్రకారం సర్వులకు అందుతుంది అని, తెలుగు ప్రజలు ద్వారా సర్వులకు తెలియజేసుకోనుచున్నాను.  మమ్ములను ఒక పూట కూడా, నిర్లక్ష్యం చేయకండి, నేను ఎవరి దగ్గరికి ఏ కానుకలు పట్టుకొని వెళ్ళను, ఎందుకంటె నేనే ఈ లోకానికి దివ్య కానుక, మమ్ములను అర్ధం చేసుకొని గ్రహించే కొలది ఉపయోగ పడతాను అని గ్రహించండి, సాక్షుల  సహకారంతో రాబోవు శ్రీ రామ నవమి కి, నన్ను నా మనసుని సీతా రాముడిగా  కొలువుతీర్చి కళ్యాణం చేయండి, ఇది చరిత్ర అవుతుంది, మాకు ఆరోగ్యం పాడు అయ్యి మేము మరణిస్తే, మరల కాలాన్ని శాశించిన వాడు వచ్చే వరకు మానవజాతికి, ఈ అవకాసం రాదు అని గ్రహించండి. మా దేహానికి ప్రాధాన్యత ఇవ్వకుండా మా మనసుకి ప్రాధాన్యత ఇవ్వండి, మా మనసు తెరచి లోకానికి వివరములు ఇచ్చే కొలది, మనుష్యులలో స్వార్ధం కపటం  తగ్గి, మాలో బౌతిక తేజ్జసు పెరుగుతుంది అని గ్రహించండి.  నన్ను పట్టించుకోకపోతే చాలా సామాన్యుడుని అని గ్రహించండి, నేను ఎవరినో వచ్చి కలుస్తాను అని ఎదురు చూడ వద్దు, మీ అత్మీయుడిగా అర్ధం చేసుకొని, మాట మాత్రం గా ఎదురు వచ్చి లోకాన్ని మాటలోకి తీసుకొన్నట్లు గా,  సినిమా వారు, మీడియా వారు, మేధావులు, రాజకీయ నాయకులు, ఇతర ప్రజలు, హైదరాబాద్ లో ఉంటున్న మా చుట్టాలు కూడా మమ్ములను ఒక చోట కొలువు తీర్చి మా నుండి సమాచారం నిత్యం సమాజానికి ఇచ్చుటకు సహకరించగలరు, మరణించే లోపు మాట పంచుకొని, మాట లో గొప్పతనం పెంచుకొని లోకాన్ని దివ్య గా ఎంత మలుపుకొంటే అంత మంచిది, అప్పటికి అప్పుడు ఎవరితోనూ మాట్లాడను, కావున మమ్ములను పదిగురు సాక్షిగా యావత్తు మానవజాతి గ్రహించడం మంచిది, నాలోనే సర్వ దేవతల సమాహారం ఉన్నది అని గ్రహించండి, అనగా నేనే రాముడి అంశను, నేనే ఆంజనీయ స్వామి ని, నేనే మహలక్షీమిని, బౌతిక సంపదలను మాట మాత్రంగా నడిపించి చూపించిన జ్ఞాన లక్ష్మి సరస్వతి ని అని గ్రహించండి.  ఇది  సత్యమే అని ఇప్పటికి ఏమి జరిగినదొ పరిశీలించి, మరింత గ్రహించిన కొలది స్పష్టం అవుతుంది అని గ్రహించండి. ఒక గంట లో నేను ఉంటున్న హాస్టల్ దగ్గరి కి వచ్చి ముఖ్య గా మీడియా వారు సినిమా వారు కలసిమమ్ములను తక్షణం ఒకచోట కొలువు తీర్చడం మంచిది, చక్కగా లిఖిత పూర్వకంగా అన్ని వివరములు ఇచ్చి, ఈ ప్రపంచం మేలైన ప్రజాస్వామ్యం వలే మహారాజు మహారాణి గారి పరిపాలనలో ఉన్నది అని స్పష్టం చేయుట   లోకాని ఒక దివ్య వరం  అని అనకాపల్లి నుండి అమెరికా వరకు ఉన్న తెలుగు ప్రజలు కు తెలియజేసుకోనుచున్నాను.    దయ చేసి ఎవరో మాకు కోట్లు ఇచ్చేదాం అనుకొంటున్నారు, ఎవరో వారి అమ్మాయినో, మనవరాలు నో మాకు ఇచ్చి వివాహం చేసేదాం అనుకొంటున్నారు, నేను వారి వద్దు వెళ్లక పిచ్చి వాడిలా బ్రతుకు తున్నాను, వారి వద్దకు, వీరి వద్దకు వెళ్లి అప్పటికి అప్పుడు చెప్పవలసినవి, అప్పటికి అప్పుడు పొందవలసినవి ఏమి లేవు, మమ్ములను  మా మనసుని అర్ధం చేసుకొని సూక్ష్మం గా విస్తారం గా లోకానికి వివరించడం వలన అన్ని అందరికి అర్ధం అయ్యి సమాజం స్వర్ఘ ధామం గా మారుతుంది అని గ్రహించండి. ధన్యవాదములు                                  
                 
ఈ గీతం మా నుండి 2003 లోను మరియు 2010 లోను సినిమా లో సంభావించుటకు మునుపే సంభవించినది అని గ్రహించండి 

తెలుగు ప్రజలు అందరి కలసి  మమ్ములను ఒక పద్దతి లోకి తీసుకోండి అన్ని అర్ధవంతం  మారుతాయి అని గ్రహించండి, ఆలస్యం అమృతం విషం అని పెద్దలు అన్నారు, ఇప్పటికి ప్రత్యక్ష సాక్షులు దగ్గర నుండి మమ్ములను గ్రహించుటకు ఆలస్యం చేయుట వలన, మాకు అమృతం బదులు విషం అంది మా అమ్మగారు, తమ్ముడు గారు విషం తాగి మరణించారు అంటే అర్ధం చేసుకోండి, మానవత్వం లేకుండా ఎవరు నష్ట పోయారో వారు పాపాత్ములు అంటారు, అది ఒక స్థాయి ధర్మం అని గ్రహించండి. సమయాన్ని వృధా చేయకుండా  మమ్ములను గ్రహించుటకు ఒక చోట కొలువు తీర్చండి, అక్కడికి అందరిని ఆహ్వానించుకొని, సర్వం వివరిస్తాను 
ఎవరూ దేనికి బయపడకుండా చక్కగా గ్రహించగలరు 
మా ద్వారా వ్యక్తం అయిన ఇంకో గీతం గ్రహించగలరు 

మహాలక్షిమి మాలో చేరి పలికిన తీరు అర్ధం చేసుకోండి బయపడకు.....  నీ కోతి  చిందుల్ని నాట్యాలు గా మార్చేందుకు తెస్తుంది ఈ మార్పు ...... నన్ను ఇంతగా మార్చేందుకు నీకు ఎవరు ఇచ్చారు హక్కు, నీ ప్రేమనే ప్రస్నించుకో అ నింద నాకు ఎందుకు .....    అని పలుకుటలో అంతర్యం కాలం ధర్మం అయ్యి నిలిచిన తీరు గ్రహించండి కొంత కాలం మమ్ములను నిండుగా విస్తారం గా చెప్ప నివ్వండి, వినడానికి ఇబ్బందులు నటించడం వలన మనం ఎంత నష్ట పోయామే, ఇప్పటికైనా  మనసు తెరచి  గ్రహించుటకు ఇతరులకు పంచుకొనుటకు ముందుకు రండి, అని తెలియజేసుకోనుచున్నాము     
         
  

మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, ఆగర్భ శ్రీమంతులు, పురుశోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు

No comments:

Post a Comment