UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 21 March 2015

తమరి ద్వారా చిత్ర సీమ నటి నటులకు, మీడియా వారికి, యావత్తు తెలుగు ప్రజలకు మన్మధ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకోనుచున్నాము

                                   సమన్వయ దృష్టి 

                 ఆత్మీయులు డా కొణిదెల చిరంజీవి గారు, రాజ్యసభ సబ్యులు, కాంగ్రెస్ పార్టీ నేత, ప్రజా రాజ్యం   పార్టీ వ్యవస్థాపకులు, అగ్ర చలన చిత్ర కధానాయకులు, జుబ్లీ హిల్స్, హైదరాబాద్ వారికి,   తమ ఆత్మీయులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, పురుశొత్తములు, అగర్బ శ్రీమంతులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు దివ్య సందేశాత్మక విన్నపము గ్రహించగలరు. 

               ఉన్నత  న్యాయ స్థానం, హైదరాబాద్ వారికి, మమ్ములను పరిగణించి మా సమాచారం     ప్రజల్లోకి వెళ్ళుటకు   సహకరించండి అని కోరినాను, వారి నుండి ఎటువంటి సమాధానం మాకు రాలేదు, ఒక సాధారణ మనిషి గా భూమి మీద ఉన్న నేను, కాలం ధర్మం మా లో చేరి ప్రకటించ గా, మేము ఈ విధంగా పరిణమించి వివరములు  లోకమునకు ఇచ్చి, అప్రమత్తం చేయుట మా కనీస కర్తవ్యం అని గ్రహించగలరు.అందుకు మీ సహకారం కోరుకొనుచున్నాను   
              
                   చక్కగా ఒకటి గా ఉన్న తెలుగు రాష్ట్రము , పూర్తీ ఆమోదం లేకుండా ఎందుకు విడిపోయినది అంటే, కలసి ఉండాలి అనే  నాయకత్వం లోపించడం వలన,  సమాజం రాజకీయ పార్టీల బలం  పైన, మీడియా బలం  పైన ఆధారపడి, పూర్తీ స్థాయి ప్రజాస్వామిక చైతన్యం లేక, ప్రజలలో కూడా స్వార్ధం కొరకు జీవించడమే పరమార్ధం అనుకోవడం వలన,  మనిషి మనిషిని పూర్తీ స్తాయిలో గుర్తించి, గౌరవించి, వినియోగించుకొనే పరిస్తితి లేకపోవడం వలన,రాష్ట్రము రెండు గా విడిపోయి, పెరిగిన సంపద దురివినియోగం అవుతుంది అని గ్రహించగలరు.    తమకి  ఉన్న బౌతిక బలమే  సర్వం అనుకొంటూ జీవిస్తున ప్రస్తుత సమాజంలో, ప్రతి మనిషి మాటకు విలువ, వివరణ లభించినప్పుడే  సమాజం నాణ్యంగా, విలువలుతో నడుస్తున్నట్లు  లెక్క అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాను.  

                     సమాజం ఎప్పుడూ పద్దతి వలన, గొప్పతనం వలన, ఉన్నతమైన మనసుల వలన నడుస్తుంది అని సర్వులు గ్రహించావలసిన్ సమయం ఇది అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాను.  సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చినది అ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిస్నది  అనగా నన్ను ఎంత అర్ధం చేసుకొంటే, మేధావులు పండితులు  మా గూర్చి ఎంత అభిప్రాయం వ్యక్త పరిస్తే సమాజం అంత గొప్పగా మారుతుంది అని కాలం ధర్మం సర్వం  నేనే అని మాట మాత్రం గా చెప్పిన తీరులో సర్వ పరిష్కారాలు ఉన్నాయి అని తెలియజేసుకొంచున్నాను.  మేము విస్తారం గా మేధావులకు ప్రజలకు సమాచారం ఇవ్వ వలెను అందుకు తమ సహకారం కోరుకొంటున్నాము.  తమరి ద్వారా చిత్ర సీమ నటి నటులకు, మీడియా వారికి, యావత్తు తెలుగు ప్రజలకు మన్మధ నామ  సంవత్సర  శుభాకాంక్షలు తెలియజేసుకోనుచున్నాము . 
                               మా ద్వారా  వ్యక్తం అయిన ఠాగూరు సినిమాలో గీతం ఒకటి గ్రహించగలరు, ఈ విధం గా మా ద్వారా ప్రకటించిన తీరు ప్రజలకు పండితుల సహకారంతో సమాజానికి  వివరించి చెప్పవలెను.  

మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, ఆగర్భ శ్రీమంతులు, పురుశోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు          
  
                      

               
    

                     



No comments:

Post a Comment