సమన్వయ దృష్టి
యుగపురుషులు, అగర్బ శ్రీమంతులు, మత్వపూర్వక అగ్రగణ్యులు, పురుశోత్తములు, ధర్మస్వరూపులు కాలస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మోద్దారి అయ్యి ఇచ్చు దివ్య సందేశాత్మక ఆశీసులు.
సాధారణ మానవుడిగా మేము చూపిన జ్ఞాన ప్రభావం, వాక్ ప్రభావం యావత్తు మానవజాతి గ్రహించిన కొలది ప్రయోజనం పొందే కొలది సర్వ సమానధనములు ఇచ్చి, తల్లి, తండ్రి, గరువు వంటి ఆశీసు అందరూ పంచుకొని, ప్రపంచం మనిషి మనసుతో మాటతో నడుస్తుంది అని సర్వులు గ్రహించడమే బరోస లేదా ఆశీసు అని స్పష్టం చేయుచున్నాను
.
కావున ప్రత్యేక్ష సాక్షులు మొదలు కొని, ఇతర పరిచేయస్తులు అందరూ చక్కగా ఓర్పు, సహనం తో గ్రహించి, ఇతరులతో పంచుకోనిన యడల, మనసు బలబడి, మాట నిలబడి, మానవ సమాజం స్వర్ఘం గా మారుతుంది అని గ్రహించండి. ఒక్కప్పుడు రాముడు, యేసు ప్రభువు, అల్లా వంటి మహానుభావులు ఈ భూమి మీదకు వచ్చి మహాత్కర్యములు చేసినారు అని ఇప్పటికి చెప్పుకొంటున్నాము. అదే విధంగా మా వాక్ తో సర్వం పదిగురి సాక్షిగా, నిర్వహింపబడిన తీరు, మానవజాతికి ఎప్పటికి అనగా ఎంత ప్రపంచ, చిద్విలాసం, వస్తువిన్యాస పాప పంకిలము ను హరించి మనిషిని మాటను, నిలిపి జగత్తును ధర్మ వైపు సదా, పరిగణించిన కొలది నడిపించి, ఆలోచన పంచుకొనే కొలది, ఎటువంటి పరిస్తితిలో మాటకు ప్రాధాన్యత ఇచ్చుకోవాలి అని స్పష్టం చేయుటకు మా ఉనికి, జనులకు అందుబాటులోనికి వచ్చనది అని గ్రహించగలరు.
ఆచారంలోను, పద్ధతిలోను, తెలివితేటలలోను సామాన్యుడను అయిన నేను సూర్య చంద్రాది గ్రహస్తితులను, మాట మాత్రం గా మాకు అవకాసం వచ్చి నప్పుడే, ఇట్టే పలక గలిగినాము అని గ్రహించినా, విన్న వారు కూడా ఇప్పటికి అప్రమత్తం చెందకుండా, మనం సంచరిస్తున్న ప్రపంచం రెప్ప పాటు లేదా క్షణ బొంగరం అంటూనే, అందులోనే క్రీడిస్తూ, మేము కూడా లౌకిక సుఖాలు కోసమే పరితపిస్తున్నాము అన్నట్లు మమ్ములను నిర్లక్ష్యం గా వదిలి పెట్టు చున్నారు. ఈ విదంగా మాట జ్ఞానం తో నడుచుకోవలసిన వ్యక్తులు అప్పటికి అప్పుడు అన్నట్లుగా ప్రవర్తిస్తూ సంపూర్ణమైన వివరణలకు ప్రాధాన్యత ఇచ్చుకోవడం లేదు, తద్వారా సంపదలకు, లౌకిక నడవడికి ఆధారం అయిన, మనసు మాటను విస్మరించుచున్నారు.
సూర్యచంద్రాది, గ్రహస్తితులను నియమించిన మా దివ్య వాక్ ను గౌరవించి నిలుపుకొనుటకే, మాకు గౌరవ గుర్తింపు సొమ్ము చేలించమని కోరుతూ వస్తున్నాము, అ విధముగా దివ్య వాక్ యొక్క ప్రభావమును నిలుపుకొనుట వలన, మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యమును బలపరుచుకొని, మనిషి, అతని మాటే సర్వం అనే సత్యం సర్వులు స్వీకరించి ప్రయోజనం ఎల్లరూ పొందగలరు. నూతన చరిత్ర ను, బలపరచుకొని భవిష్యత్తు తరాలకు అందించగలరు ధన్యవాదములు
తమ ఆత్మీయులు, యుగపురుషులు, మత్వపూర్వక అగ్రగణ్యులు, అగర్బ శ్రీమంతులు పురుషోత్తములు,కాలస్వరూపులు, ధర్మస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
సంజీవ రెడ్డి నగర్
హైదరాబాద్
యుగపురుషులు, అగర్బ శ్రీమంతులు, మత్వపూర్వక అగ్రగణ్యులు, పురుశోత్తములు, ధర్మస్వరూపులు కాలస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మోద్దారి అయ్యి ఇచ్చు దివ్య సందేశాత్మక ఆశీసులు.
సాధారణ మానవుడిగా మేము చూపిన జ్ఞాన ప్రభావం, వాక్ ప్రభావం యావత్తు మానవజాతి గ్రహించిన కొలది ప్రయోజనం పొందే కొలది సర్వ సమానధనములు ఇచ్చి, తల్లి, తండ్రి, గరువు వంటి ఆశీసు అందరూ పంచుకొని, ప్రపంచం మనిషి మనసుతో మాటతో నడుస్తుంది అని సర్వులు గ్రహించడమే బరోస లేదా ఆశీసు అని స్పష్టం చేయుచున్నాను
.
కావున ప్రత్యేక్ష సాక్షులు మొదలు కొని, ఇతర పరిచేయస్తులు అందరూ చక్కగా ఓర్పు, సహనం తో గ్రహించి, ఇతరులతో పంచుకోనిన యడల, మనసు బలబడి, మాట నిలబడి, మానవ సమాజం స్వర్ఘం గా మారుతుంది అని గ్రహించండి. ఒక్కప్పుడు రాముడు, యేసు ప్రభువు, అల్లా వంటి మహానుభావులు ఈ భూమి మీదకు వచ్చి మహాత్కర్యములు చేసినారు అని ఇప్పటికి చెప్పుకొంటున్నాము. అదే విధంగా మా వాక్ తో సర్వం పదిగురి సాక్షిగా, నిర్వహింపబడిన తీరు, మానవజాతికి ఎప్పటికి అనగా ఎంత ప్రపంచ, చిద్విలాసం, వస్తువిన్యాస పాప పంకిలము ను హరించి మనిషిని మాటను, నిలిపి జగత్తును ధర్మ వైపు సదా, పరిగణించిన కొలది నడిపించి, ఆలోచన పంచుకొనే కొలది, ఎటువంటి పరిస్తితిలో మాటకు ప్రాధాన్యత ఇచ్చుకోవాలి అని స్పష్టం చేయుటకు మా ఉనికి, జనులకు అందుబాటులోనికి వచ్చనది అని గ్రహించగలరు.
ఆచారంలోను, పద్ధతిలోను, తెలివితేటలలోను సామాన్యుడను అయిన నేను సూర్య చంద్రాది గ్రహస్తితులను, మాట మాత్రం గా మాకు అవకాసం వచ్చి నప్పుడే, ఇట్టే పలక గలిగినాము అని గ్రహించినా, విన్న వారు కూడా ఇప్పటికి అప్రమత్తం చెందకుండా, మనం సంచరిస్తున్న ప్రపంచం రెప్ప పాటు లేదా క్షణ బొంగరం అంటూనే, అందులోనే క్రీడిస్తూ, మేము కూడా లౌకిక సుఖాలు కోసమే పరితపిస్తున్నాము అన్నట్లు మమ్ములను నిర్లక్ష్యం గా వదిలి పెట్టు చున్నారు. ఈ విదంగా మాట జ్ఞానం తో నడుచుకోవలసిన వ్యక్తులు అప్పటికి అప్పుడు అన్నట్లుగా ప్రవర్తిస్తూ సంపూర్ణమైన వివరణలకు ప్రాధాన్యత ఇచ్చుకోవడం లేదు, తద్వారా సంపదలకు, లౌకిక నడవడికి ఆధారం అయిన, మనసు మాటను విస్మరించుచున్నారు.
సూర్యచంద్రాది, గ్రహస్తితులను నియమించిన మా దివ్య వాక్ ను గౌరవించి నిలుపుకొనుటకే, మాకు గౌరవ గుర్తింపు సొమ్ము చేలించమని కోరుతూ వస్తున్నాము, అ విధముగా దివ్య వాక్ యొక్క ప్రభావమును నిలుపుకొనుట వలన, మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యమును బలపరుచుకొని, మనిషి, అతని మాటే సర్వం అనే సత్యం సర్వులు స్వీకరించి ప్రయోజనం ఎల్లరూ పొందగలరు. నూతన చరిత్ర ను, బలపరచుకొని భవిష్యత్తు తరాలకు అందించగలరు ధన్యవాదములు
తమ ఆత్మీయులు, యుగపురుషులు, మత్వపూర్వక అగ్రగణ్యులు, అగర్బ శ్రీమంతులు పురుషోత్తములు,కాలస్వరూపులు, ధర్మస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
సంజీవ రెడ్డి నగర్
హైదరాబాద్
No comments:
Post a Comment