ఉగాది రోజునే బాలయ్య.. తాతయ్యారు!
saakshi
హైదరాబాద్ : ఉగాది పండుగ నందమూరి.. నారా కుటుంబాలకు కొత్త సంబరాలు తెచ్చింది. చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి మగబిడ్డకు జన్మనిచ్చింది. మాదాపూర్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమెకు డెలివరీ అయ్యింది. దాంతో ఉగాది రోజునే టాలీవుడ్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాతయ్యలు అయ్యారు. బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణిని చంద్రబాబు ఏకైక కుమారుడు లోకేష్ కు ఇచ్చి వివాహం చేసిన విషయం తెలిసిందే. అయితే సరిగ్గా ఉగాది రోజునే వారికి మగబిడ్డ పుట్టడంతో.. రెండు కుటుంబాల్లో సంతోషం రెట్టింపు అయ్యింది.
హైదరాబాద్, మార్చి 21: శ్రీ మన్మథనామ సంవత్సర ఉగాది పర్వదినాన ఇటు నారా వారు, అటు నందమూరి వారింట ఆనందం వెల్లివిరిసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తాతలు అయ్యారు. శనివారం నాడు నారా లోకేష్- బ్రాహ్మణి దంపతులకు కుమారుడు జన్మించాడు. దీంతో ఇరు కుంటుబాల్లోనూ వారసుడొచ్చానే ఆనందం తాండవిస్తోంది. నందమూరి, నారా వారి అభిమానులు పెద్దఎత్తున సంబురాలు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నాయకులు, కార్యకర్తలు స్వీట్లు తినిపించుకుంటున్నారు.
నా ద్వారా 2003 లో వ్యక్తం అయిన పాట గ్రహించగలరు :
................................................
రెండు కుటుంబాలు వారికి మహారాజుగారి శుభాకాంక్షలు
రెండు కుటుంబాలు వారికి మహారాజుగారి శుభాకాంక్షలు
మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, ఆగర్భ శ్రీమంతులు, పురుశోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment