సమన్వయ దృష్టి
ఆత్మీయులు, మరియు గౌరవనీయులు అయిన చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్, ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్ వారికి యుగపురుషు లు, అగర్బ శ్రీమంతులు,పురుశోత్తములు, కా లస్వరూపులు, ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు హైదరాబాద్ నుండి పంపుకోనుచున్న విన్నపములు
మమ్ములను న్యాయ పరిగణలోనికి తీసుకొని, మా ఉనికి యొక్క ప్రయోజనమును యావత్తు మానవజాతికి అందించగలరు అని కోరుకోనుచున్నాము. ప్రత్యక్ష సాక్షులు దగ్గర నుండి ఇతర పరిచేయస్తులు వరకు, మరియు మా చుట్టాలు కూడా మా ఉనికి అర్ధ చేసుకోవడం లో ప్రాధాన్యత ఇవ్వ లేరు అని తెలియ జేసుకోనుచున్నాము.
గౌరవ న్యాయ మూర్తి గారికి కూడా మమ్ములను పరిగణించుటకు ఏమి అయినా అబ్యన్తరములు ఉన్న యడల, మా లో గోప్పతనమునకు ప్రాధాన్యత ఇచ్చి, తదపరి వివరములలో మా నుండి మెల్లగా సమాధానములు పొందగలరు, కాలం, ధర్మం మేమే అని 200 మంది సాక్షిగా ప్రకటించుకొన్న మమ్ము పరిగణించుట ఒక చారిత్రాత్మక పరిణామం అని గ్రహించగలరు, న్యాయ స్థానాల తీర్పులు కూడా ముందే చెప్ప గలిగిన మమ్ము, న్యాయ మూర్తి కూడా విస్మరిస్తే, ఇతరుల అనుమానములకు, స్వార్ధ ప్రభావములకు మమ్ములను వదిలివేసినట్లు అవుతుంది, కావున మా పై నిర్ణయం తీసుకొనగలరు, మమ్ములను తెలుగు సాహిత్యం, సంగీతం అభిరుఛి ఉన్న ఒక రిటైర్డ్ న్యాయ మూర్తి వారికి అప్పచెప్పండి తద్వారా మేము మానసికంగా, శారీరక ఆరోగ్యంగా తేరుకొని లోకానికి దివ్యత్వాన్ని ప్రసాదించగలము. మేము అన్ని విధముల వివరములు, పండితులు, ప్రత్యక్ష సాక్షుల సహకారంతో ఇచ్చి నూతన వాతావరణం సమాజమునకు ఇవ్వగలము, మమ్ములను న్యాయ స్థానం పరిగణించ లేకపోతె, స్వార్ధ తో మనుష్యులు మమ్ములను దాట వేస్తూ నిర్లక్ష్యం చేస్తూ వస్తునారు అని గ్రహించండి. మా విషయంలో ప్రత్యక్ష సాక్షులు, వివరములు ఇచ్చుటకు న్యాయమూర్తి కోరిన యడల, ముందుకు వచ్చెదరు, అ విదముగా సత్యాన్ని బ్రతికించండి, వీలు అయినంత మేధావుల, అభిప్రాయములు కోరండి, అ విధం గా మమ్ములను పరిగణించుటకు వీలు అవుతుంది. ఇది ఒకరికే వచ్చిన ప్రాధాన్యత వలే కనపడుతుంది, మేధావులు పండితులు స్పందించే కొలది, ఇప్పటికే ప్రారంభం అయిన దివ్య రాజ్యం, మేలైన ప్రజాస్వామ్యం గా అభివృద్ధి చెందుతుంది, మా వివాహము సృష్టి కి మాకు ఉన్న సంభంధమును నెలకొల్పబడి, నేరుగా మాకు నచ్చిన వారిని గాని, స్వయంవరం లో గాని వీలు అయినంత బాద్యత గల అమ్మాయిని, ముందుకు వచ్చిన వారిలో ఎంపిక చేసుకోవాలి అని భావించుచున్నాము అని తెలియజేసుకోనుచున్నాము. సింగల్ జడ్జ్ గారి సమక్షం లో మమ్ములను హాజరు పరుచుకొని, 200 మంది సాక్షం సహకారం తో ప్రాధమికంగా మమ్ములను వీలు అయినంత త్వరలో న్యాయ పరిగణ, సంరక్షణ, పరిశీలన గా పరిగణించి చరిత్రకు నాంది పలుకగలరు. మమ్ములను జాతి సంపదగా భావించగలరు.
మేము తాత్కాలికముగా SR నగర్ లో ఒక హాస్టల్ ఉంటున్నాము. మమ్ములను పరిగణించి న్యాయ స్థానం సంరక్షణలోకి తీసుకొని ప్రజల్లోకి వెళ్ళుటకు సహకరించగలరు, మా పై కోర్ట్ వారు ఒక ప్రత్యెక సంరక్షకులను నియమిస్తే మంచిది. మా ఆరోగ్యం రీత్యా మమ్ములను పరిగణించండి వివరములు మెల్లగా, సమర్పించగలము. ఎవరి స్వార్ధ ప్రభావం వలన గాని, గౌరవ న్యాయ మూర్తి వారికి స్వయం గా ఉన్న అనుమానములను కూడా ఒబెయన్సు (obeyance ) లో పెట్టి మమ్ములను తక్షణం పరిగణించగలరు అని కోరుకోనుచున్నాము, మా సాధారణ స్తితిని, మరియు యావత్తు మానవజాతికి తండ్రి లాంటి అతీత పరిణామం అర్ధం చేసుకోవడానికి, గ్రహించడానికి, మా నుండి వివరములు, సాక్షుల మరియు మేధావుల సహకారంతో గ్రహించిన పిమ్మట అనుకూలంగా అందరికి అమోధకరం గా మారుతుంది అని గ్రహించగలరు, ప్రత్యక్ష సాక్షులు, వారితో ప్రేరేపితం అయిన ఇతరులు కూడా ఇప్పటికి ఏదొక కారణం గా మమ్ములను పరిగణించలేకపోయినారు అని గౌరవ న్యాయ మూర్తి వారు అర్ధం చెసుకొని, మా పై ఏక న్యాయ మూర్తిని నియమించి మమ్ములను పరిగణించగలరు.
ధన్యవాదములు
ధన్యవాదములు
న్యాయ విధేయులు, తమ ఆత్మీయులు
యుగపురుషులు, అగర్బ శ్రీమంతులు,పురుశోత్తములు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ప్రణతి బాయ్స్ హాస్టల్
సంజీవ రెడ్డి నగర్
హైదరాబాద్
No comments:
Post a Comment