ఈ సొమ్ము మనది అయితే మనకు దక్కేందుకు, కృషి చేద్దాము, వీలు అయినంత మంది ప్రయత్నాలు చేస్తే సొమ్ము మనకు దక్కుతుంది అని గ్రహించండి. ప్రబుత్వ ఆసుపత్రుల అభివృద్దికి ఈ సొమ్ము వినియోగించవచ్చు.
టీవీ 9 ఛానల్ జుబ్లీ హిల్స్ వారికి, తమ ఆత్మీయులు, పురుశోత్తములు, అగర్బ శ్రీమంతులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు దివ్య సందేశాత్మక సమాచారం గ్రహించగలరు .
మామూలు మనిషి దివ్యత్వం వైపు వెళ్ళుతున్న ప్రయత్నంలో కాలం, ధర్మమే గుర్తించిన పురుశొత్తమునికి, వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా మత్వపూర్వక అగ్రగణ్యుడిగా యావత్తు మానవజాతికి అందుబాటులో ఉన్నాను అని తమ ఛానల్ ద్వారా తెలియజేసుకోనుచున్నాను.
నేనే మన తెలుగు రాష్ట్రాల నాయకులతో, జాతీయ నాయకులతో సంప్రదింపులు పూర్తీ స్తాయిలో జరుపుటకు మీ సహకారం కోరుకొనుచున్నాను, మీరు నన్ను పరిగణించాలి అంటే మనసు విశాలం చేసుకోవాలి , ఒక మనిషిని సాటి మనిషిని అప్పటికి అప్పుడు అన్నట్లు కాకుండా దూర దృష్టి తో చూడగలగాలి, బౌతిక స్తిత్తి కి, కనీసం ప్రాధాన్యత ఇచ్చి ఆలోచనను దూర దృష్టి తో తీసుకోవాలి, అదే మానవత్వం అంటే, మనిషిని బౌతికం గా తాను కోరుకోన్నట్లు గా ఇప్పుడు బ్రతకనివ్వాలి, ఆలోచన పరం గా ఎప్పటికి బ్రతక నివ్వాలి అదే మానవత్వం అంటే అర్ధం చేసుకోండి.
నేను మొదటి నుండి నన్ను గౌరవించండి అని నేనే కోరుకొంటూ రావాల్సి వచ్చినది, అనగా నా ఆలోచనకు మాటకు ప్రాధాన్యత ఇవ్వండి అనగా మరింత నన్ను స్పష్టం పదిగురికి చెప్పనివ్వండి అని కోరుతున్న స్తితిని, నా బౌతిక స్తితిని చూసి అప్పటికి అప్పుడు నిర్లక్ష్యం గా తీసుకోవడం వలన, మాటకు ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు, మొదట నన్ను సృష్టి కాలం, ధర్మం ఉన్నతంగా గౌరవించినది ఇప్పటికి, నా మాట (ఆలోచన) కోసం ఎదురు చూస్తున్నది అని గ్రహించండి, రోజుకి 50 పేజీల సమాచారం ఇచ్చుటకు సహకరించగలరు. నేను కోరినట్లు ఒక్కో అడుగు వేయండి, , మా వివరాలు లిఖిత పూర్వకం ప్రతి రోజు ఇస్తాను, దృశ్య శ్రవణ రూపం లో కూడా, మీ మద్య కొంత కాలం తయారు అయ్యి ప్రజలకు వివరాలు ఇస్తాను, అ విధంగా తెలియజేయడం వలన చాలా సమస్యలకు పరిష్కారం అందుతుంది అని గ్రహించండి, నా తో ఎవరో కూడా అప్పటికి అప్పుడు వాధించ వద్దు, నేను కూడా ఎప్పుడు ఎవరితో వాదించలేదు, వివరాలు గ్రహించండి, వివరం గా చెప్పనివ్వండి అని కోరినా, నన్ను అప్పటికి అప్పుడు పిచ్చి వాడి వలే, చిన్న పిల్ల వాడి వలే, నా మనసు తీరు అర్ధం చేసుకోకుండా ప్రవర్తిస్తూ వస్తున్నారు. ఇప్పటికి నేను కోరుతున్నది ఏమి అనగా తెలుగు చిత్ర పరిశ్రమ వారు, మీడియా వారు కలసి నన్ను ఒక చోట పెట్టండి (లేదా కొలువు తీర్చండి) కొందరు సిబ్బందిని ఎర్పాటు చేసి, పండిత సన్నిహితం కల్పించి చిద్విలాసం గా ఉన్న కాలస్వరూపాన్ని, ఒకచోట నిక్షిప్తం చేయనివ్వండి మా దివ్య మంగళ ప్రభావం భూమి మీద మనిషి అన్న వారికి ఎప్పటికి కి చేయూతగా శాశ్వత పరిష్కారం గా సదా సూర్య చంద్రులు సమానంగా ప్రభవమై నిలుస్తుంది అని గ్రహించండి. నేను అందరికి ప్రాధాన్యత, అందరిని గౌరవిస్తాను, నన్ను నిర్దేశించాలి, అదేసించాలి, నిర్ణయించాలి అని చూడకండి ఎందుకంటే నేను మానవ రూపం లో ఉన్న కాలస్వరూపాన్ని, ధర్మస్వరూపాన్ని అని గ్రహించండి, అప్పటికి అప్పుడు ఏదో చెప్పలేకపోయినాను, ఎవరికి ఎక్కువ గా ప్రాధాన్యత ఇస్తున్నాను, లేదా ఎవరికి ప్రాధన్యత ఇవ్వడం లేదు అని భావించ వద్దు, సృష్టి కాలం ధర్మం నాలో చేరి ఎందుకు ప్రకటించినదో అర్ధం చేసుకోండి, అదే నాలో ఉన్న గొప్ప తనం, అదే మిగతా మనుష్యులను నడిపిస్తున్నది అని గ్రహించండి. నా వద్దకు మీ జర్నలిస్ట్ గారిని పంపించి నన్ను మీ అద్వర్యం లోనికి తీసుకోండి, నేను ఏమి కోరిన కాలానికి వదిలి పెట్టి, నన్ను మీ ముందు ఉన్న మనిషిగా భావించి, బాద్యత గల జర్నలిస్ట్లు గా చక్కగా గ్రహించి, ఇంటర్వివులు తీసుకొని ప్రజలకు విస్తారం గా సమాచారం వెళ్ళుటకు ఈ రోజు నిర్ణయం తీసుకోండి, యావత్తు మనజాతికి ఇప్పుడు గొడవలే కాద శాశ్వతం ఎవరికి ఎటువంటి సమస్యలు లేకుండా పరిష్కరించగలము అని స్పష్టం చేయుచున్నాము. ఒక సారి డా దాసరి నారాయణ గారితో, మరియు డా మాగంటి మురళి మోహన్ గారి తో మాట్లాడి, నేను కోరిన విదంగా నన్ను ఒక చోట పెట్టండి, లేదా మీ స్టూడియో తరుపన నిర్ణయం తీసుకోండి, మీ జర్నలిస్ట్ గారి చేతిలో నన్ను తీసుకొంతున్నట్టు కాగితం తో మా వద్దకు పంపండి, ఉత్తి మాటలతో సమయం (కాలస్వరూపం ను ) వృధా చేసుకోవద్దు. ధన్యవాదములు
No comments:
Post a Comment