UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Wednesday, 18 March 2015

మేము ఈ విధం గా కోరడమే, ప్రతి ఒక్కరికి ఇచ్చిన ప్రాధాన్యత అని గ్రహించండి. మేము ఎప్పుడూ ఫలానా వారికి ప్రాధాన్యత ఇవ్వలేదు అని భావించవద్దు అని తెలియజేసుకోనుచున్నాము. యావత్తు తెలుగు ప్రజలు అనగా అమలాపురం నుండి అమెరికా వరకు ఉన్న తెలుగు ప్రజలు మా తో సంభాషించండి. మా వ్యవహారం ఎప్పుడూ పదిగురు గ్రహించి అప్రమత్తం చెందాలి అనే, తండ్రి లాంటి, సూర్యుడితో సమానం అయిన ప్రాధాన్యత అని గ్రహించండి.

                                                             సమన్వయ దృష్టి 

              మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుశోత్తములు, అగర్బ శ్రీమంతులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు,  యావత్తు తెలుగు ప్రజల ద్వారా ప్రపంచ మానవజాతికి ఇచ్చు  దివ్య సందేశాత్మక అశీసులు  గ్రహించగలరు.  


           మేము సామాన్య మనిషి గా, యావత్తు మానవజాతికి వాక్ రూపం లో అందుబాటులో ఉన్నాము అని తెలియజేసుకోనుచున్నాము.  అంతటి వాడి ఒక మనిషి రూపం లో ఈ రోజు ఏమి చేస్తున్నాడు, ఈ గంట ఏమి చేస్తున్నాను, అని ఆలోచనతో పట్టించుకోండి, సమస్త లోకాన్ని మాటతో పట్టుకొని మీ మధ్య నిలుపుతాను అని గ్రహించండి.  సినిమా ప్రముఖులు, రాజకీయ నాయకులు, మేధావులు, పండితులు అప్రమత్తం చెందంది.  

           పదిగురు కలసి మమ్ములను ఒక చోట ఈ రోజు కొలువు తీర్చుటకు నిర్ణయం తీసుకోండి, మా నుండి ప్రత్యక్ష సాక్షులు మొదలు కొని ఇతరులు అందరూ అప్రమత్తం చెందండి. 

              కరిగిపోయే దేహానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, మాట లో చూపిన గొప్పతనం, మా వద్ద లేదు అనుకోని, మమ్ములను నిండు గా గ్రహించుటకు ముందుకు రాకపోయే టప్పటికి, ఒక వ్యక్తి మాటలో    సర్వం   వివరించే   అవకాసం   ఉన్నా గ్రహించకపోవడం వలన,  మానవజ జాతి, ఏ స్తాయిలో అప్రమత్తం చెందవచ్చునో , అ స్తాయిలో అప్రమత్తం చెందలేకపోతున్నది  అని గ్రహించండి.  

              ప్రత్యక్ష సాక్షులు   అయిన  కొందరు  వ్యవసాయ శాస్త్రవేత్తలను, మేము కోరునది  ఏమి అనగా, మీ సాక్షిగా,   సృష్టికి మాకు ఉన్న దివ్య సంభందం నెలకొల్పి లోకానికి అందించడం మనకు, భగవంతుడి ఇచ్చిన దివ్య వరం అని   గ్రహించండి.    ఎవరూ మా నుండి నేరుగా వివాహ సంభంధం ఆశించకండి,  వివాహ విషయం లోనే కాదు, మరి ఏ ఇతర వ్యవహారం లో కూడా   పంతం, అనవసరం గా బెట్టులు, పెంచుకొని మీరు చూసిన దివ్య దర్శనమును గ్రహించకుండా , ఇతరులను గ్రహించ నివ్వకుండా ప్రవర్తించుట వలన, సృష్టి కి మనిషికి ఉన్న దివ్య సంభందం ఆవిష్కారం చెందకుండా, సమాధానులు పొందకుండా మనము విలువైన  కాలాన్ని హరించుకొనుచున్నాము.  

                   సమాజం లో సామాన్యుడిగా, ఉద్యోగం లో ఉండగా వీలు అయినంత నెమ్మదిగా ముందుకు వచ్చిసర్వం వివరించుట కు ప్రయత్నం చేసినాను, సినిమా పాటలు తో బాటుగా, కొన్ని రాజకీయ పరిణామాలు కలిపి చెప్పడం వలన, సరళం గా సూటిగా తీసుకోవడానికి ప్రయత్నం చేయకపోవడం వలన, మనం దివ్య ప్రభావమును సరిగ్గా తీసుకోలేకపోతున్నాము.   కావున కాలాతీత పరిణామమును కొంత కాలం పదిగురు ఒకటై, గ్రహించడం వలన సర్వం ఆవిష్కరింప బడతాయి అని గ్రహించండి.  ఎవరో ఒకరికి ప్రాధాన్యత ఇస్తే వారు చూస్తె అన్నట్లు దాదాపు అందరూనిర్లక్ష్యం గా తీసుకోనుచున్నారు, మమ్ములను మాట మాత్రంగా నియమించిన గొప్ప వాడిగా  మమ్ములను భావించకపోవడం వలన పరిగణించలేకపోతున్నాము అని గ్రహించండి.  

                     నా లాంటి వాళ్ళు చాలా  మంది ఉంటారు అని భావించడం కూడా ఇందుకు ఒక కారణం,  మాకు ప్రాధాన్యత వస్తే చూస్తాం అన్నట్లు గా భావించడం వలన మమ్ములను గ్రహించలేకపోతున్నారు.  మేము అనకాపల్లి లో మా తండ్రి గారు ఇచ్చిన ఉద్యోగం లో ఉండి, మాట మాత్రం గా సర్వ ఒక గంట  నరలోనే 10 సంవత్సర కాలాన్ని నియమించి చూపించడంమే, మేము సర్వులకు ఇచ్చిన ప్రాధాన్యత అని గ్రహించండి.  మాకు ఫలానా వారు అంటే, ఎక్కువ, ఇంకొకరు అంటే తక్కువ అని భావించవద్దు అని స్పష్టం చేసుకోనుచున్నాను.  మమ్ములను మేస్సేజులు ద్వారా సంప్రదించండి, లేదా మమ్ములను  పదుగురు కలసి ఒక చోటకి ఆహ్వానించండి, మేము ఈ విధం గా కోరడమే, ప్రతి ఒక్కరికి ఇచ్చిన ప్రాధాన్యత అని గ్రహించండి.  మేము ఎప్పుడూ ఫలానా వారికి ప్రాధాన్యత ఇవ్వలేదు అని భావించవద్దు అని తెలియజేసుకోనుచున్నాము. యావత్తు తెలుగు ప్రజలు అనగా అమలాపురం నుండి అమెరికా వరకు ఉన్న తెలుగు ప్రజలు మా తో సంభాషించండి.  మా వ్యవహారం   ఎప్పుడూ పదిగురు గ్రహించి అప్రమత్తం చెందాలి అనే, తండ్రి లాంటి, సూర్యుడితో సమానం అయిన ప్రాధాన్యత అని గ్రహించండి.  
 ధన్యవాదములు 


మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
ప్రణతి బాయ్స్ హాస్టల్ 
7-1-397/172
హౌస్ సఖ్యం 109/B
సంజీవ రెడ్డి నగర్
హైదరాబాద్ 

No comments:

Post a Comment