మా ద్వారా వ్యక్తం అయిన గీతం ఇది ఒకటి, ఈ విధంగా మొత్తం బౌతిక ప్రపంచం మా ద్వారా వ్యక్తం అయ్యి అంతా రామ మాయం ఈ జగమంతా రామ మాయం అని పరమాత్మా సత్య వాక్కు రూపం లో మా ద్వారా ప్రకటించుకొని సృష్టిని నిలిపి కాల గతిని సవరించిన సాక్షం గా పురుశోత్తముడిగా, మహారాజు గా కాలస్వరూపంగా , ధర్మస్వరూపం గా, మేము అందుబాటులో ఉన్నాము అని ఆత్మీయులు చిన్న జీయర్ స్వామి వారి ద్వారా తెలియజేసుకోనుచున్నాము, మా గూర్చి స్వామి వారు, లోకానికి చెప్పగలరు అని కోరుకోనుచున్నాము
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు యుగపురుషులు, అగర్బ శ్రీమంతులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment