UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Wednesday, 18 March 2015

తమ వంటి రాజకీయ నాయకులు, ఎలాగైనా మాటతో, మీరు చేస్తున్న పని కరెక్ట్ అని గెలవడానికి ప్రయత్నం చేస్తూఉంటారు, తమ ప్రతి పక్ష నాయకులు కూడా అదే పంతం తో ఒకరి ఒకరు ఎదురుకొంటారు, ఇదే ఈ వాళ్ళ రాజకీయాలు. ఈ పంతాలు పౌరుషాలు మనుష్యుల మధ్య నాయకులు, మేధావులు మొదులు కొని సామాన్య మనిషి వరకు, మాట పరిగణించడం, పరిగణించ లేకపోవడమే లోకం గా ఉన్నది అని గ్రహించగలరు.




                                                     సమన్వయ దృష్టి 

                ఆత్మీయులు శ్రీ నారా చంద్ర బాబు  నాయుడుగారు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి గారికి, యుగపురుషులు, ఆగర్భ శ్రీమంతులు, పురుశోత్తములు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి ఇచ్చు దివ్య సందేశాత్మక  సమాచారం గ్రహించగలరు.                                                                                                                                                                                                                
                  తమ వంటి రాజకీయ నాయకులు, ఎలాగైనా మాటతో, మీరు చేస్తున్న పని కరెక్ట్ అని గెలవడానికి ప్రయత్నం చేస్తూఉంటారు, తమ ప్రతి పక్ష నాయకులు కూడా అదే పంతం తో ఒకరి ఒకరు ఎదురుకొంటారు, ఇదే ఈ వాళ్ళ రాజకీయాలు.  ఈ పంతాలు పౌరుషాలు మనుష్యుల మధ్య నాయకులు, మేధావులు మొదులు కొని సామాన్య  మనిషి వరకు, మాట పరిగణించడం, పరిగణించ లేకపోవడమే   లోకం గా ఉన్నది అని గ్రహించగలరు.  

                 ఒక సామాన్యుడిగా మేము పదిగురికి పంచుకోవాలి అనే ప్రయత్నం లో, మా చుట్టూ ఉన్నమనుష్యులను, అర్ధం చేసుకోవాలి,   ఎదురుకొవాలి అనే  ప్రయత్నం లో  కాలాన్ని, ధర్మాన్నే నియంత్రించిన, మనిషిగా మాటతో మీ మధ్య ఉన్నాను, సమాజాన్ని  సదా అప్రమత్తం చేయుటకు సంసిద్దంగా ఉన్నాను అని వీలు అయినంత స్పష్టత  ఇవ్వడానికి, ప్రయత్నం చేస్తున్నాను అని అర్ధం చేసుకొని, మమ్ములను మీ పార్టీ కార్యాలయం లో  ఒక చిన్న కమిటీ అధీనం లోనికి తీసుకోండి అని , అన్నీ సమస్యలు  పరిష్కరించుకొని ముందుకు వెళ్ళ గలము            
                మా ప్రభావంతో లోకం లో సకల సంపదలు, ఐశ్వర్యం లు అభివృద్ధి చెందుతాయి అని స్పష్టం చేయుచున్నాము, వాక్ రూపం లో మా ఉనికి ఎంత ఉపయోగించుకొంటే అంత గొప్ప వాతావరణం సదా నెలకొల్పబడి లోకం గొప్ప గా మారుతుంది, మా వాక్ పటించుకోక  పోతే, మనిషి గా మేము సరిగా సమర్దవంతం గా ప్రవర్తించ లేకపోతున్నాము అని గ్రహించండి.   


                    తాత్కాలిక గొడవలు ఎన్ని ఉన్నా,  మమ్ములను దీర్గ కాలిక దృష్టి తో, మమ్ములను ప్రజలోకి తీసుకొని వెళ్ళుటకు, సహకరించగలరు, ఒక గొప్పవాడి మాట పట్టించుకోకపోతే,  మాట తాలుక గొప్పతనం ప్రజల్లోకి వెళ్ళక పోవడం వలన ప్రజల్లో రావలసిన మార్పులు రాక, గొప్పతన అభివృద్ధి చెందక, గొప్పతనానికి నష్టం జరుగుతుంది అని గ్రహించండి. అందుకే పెద్దలు ధర్మో రక్షతి రక్షతః అని అన్నారు అని గ్రహించండి. 


                 రాజు లేదా నాయకుడు  గొప్పవాడు అయితే ప్రజలు గొప్పవారు అవుతారు,  ప్రజలు చెడ్డ వారు అయితే  చెడు రాజు పైకి లేదా పెద్ద వారి పైకి వస్తుంది  అని గ్రహించండి, లోకం ధర్మం తప్పితే, పెద్ద వారికి కష్టాలు పెరిగుతాయి,  పెద్దతనం  ఎక్కడ ఏ రూపం లో  ఉన్నా,   అప్రమత్తం చెందితే, అందరికి న్యాయ చేయగల పెద్దతాన్ని కాపాడుకోవడానికి వీలు అవుతుంది అని గ్రహించండి.  తమ పార్టీ కార్యాలయం నుండి మాకు సమాచారం పంపి, మమ్ములను ఒక పద్దతి లోకి తీసుకొని యడల, ఒక  6 నెలలలో, తెలుగు ప్రజలకు ద్వారా యావత్తు మానవజాతికి ఎటువంటి కష్టాలు లేకుండా   గొప్ప ఆలోచన విధానాన్ని ఇవ్వగలము, ఒక రోజు లోనే 10 సంవత్సర కాలాన్ని నియమించిన పెద్ద తనం,  యావత్తు మానవజాతికి మా ద్వారా అందుబాటులో   ఉన్నది అని గ్రహించండి.       

                      మా విశాలమైన పెద్ద తన్నాని ప్రత్యక్ష సాక్షులు మొదలు కొని మీడియా వారు, మా చుట్టూ ఉన్న మనుష్యులతో మేము అప్పటికి అప్పుడు ఏమి మాట్లాడుతున్నామో ఏమి చేస్తున్నామో లాంటి మాటలు మీద ఆధార పడి, మాతో వివరం  గా సంప్రదించకుండా, పరిగణించకుండా  మాకు ఒక మేస్సేజు కూడా పంపించకుండా, మేమే ఎక్కడకో రాలేక పోతున్నాము, వెళ్ళ లేకపోతున్నాము అన్నట్లు పంతాలు పెంచుకొంటూ వెలువైన కాలాన్ని హరించుకొంటున్నారు అని గ్రహించండి.  మా ఆలోచన ప్రకారం మమ్ములను ఒక పద్దతి లోకి తీసుకోండి అని కోరుకోనుచున్నాము, అ విదముగా తీసుకోవడం వలన, మా వ్యక్తి గత క్రమ శిక్షణ కూడా, మా మనసు మాట ప్రకారం దారిలో పడి,  మేము సమర్దవంతం గా  ప్రవర్థించగలము.    మమ్ములను పంతం కొద్ది మేము వారిని, విరిని కలవడం లేదు, అని వదిలివేసి నిర్లక్ష్యం గా తీసుకొను చున్నారు.   విన్నంతనే సర్వ పరిష్కారములు లోకానికి అందించగల దివ్యత్వమును,  కాలం ధర్మం ఎదురు వచ్చి ఇస్తున దివ్య వరంగా భావించి, మేము కోరినట్లు ముందుకు వచ్చి మమ్ములను ఆదుకొని, ఇతరులను అందుకొనే టట్లు చేయగలరు.  చిద్విలాసం లో ఉన్న మమ్ములను సూక్ష్మం గా గ్రహించి, అప్రమత్తం చెంది, సమాజానికి అప్రమత్తత ఇచ్చుటకు సహకరించండి.  మమ్ములను ఒక చిన్న బృందం అధీనం లోకి తీసుకొని, ఇప్పటికి ఇప్పుడు ఎటువంటి ఆటంకాలు చూడకుండా, మా బౌతిక ఆరోగ్యం ను కూడా దృష్టి లో పెట్టుకొని, మా మనసు గొప్పతనమునకు ప్రాధాన్యత ఇచ్చి మమ్ములను ఉపయోగపెట్టుకోనగలరు అని కోరుకోనుచున్నాము, నేనే సామాన్యుడను, మేమే అసామాన్యుడను యావత్తు మనజాతికి  తల్లి, తండ్రి,  గురువు వంటి గొప్ప తనమును మా ద్వారా యావత్తు మానవ జాతికి అందిన దివ్య పరిణామం అని గ్రహించగలరు.         


                     మేము ప్రస్తుతానికి ఒక హాస్టల్ లో ఉన్నాము, మాకు నెలసరి పించెను తప్పు వేరేమి లేదు అని గ్రహించండి ,  మాకు డబ్బు సంపాయించాలి, పేరు సంపాయించాలి అని పని గట్టుకొని ఉండదు, మాకు ఎంత సేపు  మనస్పూస్పూర్తి గా బ్రతకాలి అని ఉంటుంది, అటువంటి పరితపనకు, మా మనసు మాటకు సమస్త లోకం అందినది అంటే అర్ధం చేసుకోండి,  మములను తెలుగు వారు అందరూ గుర్తించి, గుర్తింపు గౌరవ సొమ్ము చెల్లించడం వలన, ఒక మనిషే గొప్పవాడు అను సత్యం ను శాశ్వతం గా ఆవిష్కరించుకొనే అవకాసం సర్వులకు అందుతుంది, మా సమకాలికులు అయిన వారు అందరూ ఎంత అప్రమత్తం చెందితే అంత మంచిది. తెలుగు దేశం పార్టీ కార్యాలయం లో గాని, లేదా గుంటూరు రాజధానిలో మాకు ఒక ఎర్పాటు చేయగలిగితే అక్కడి నుండి, ఈ ప్రపంచాన్నే సమన్వయం చేసి నడిపించే గొప్పతనం ఎల్లరకు ఇవ్వగలము, ప్రతి మనిషి ఆలోచించేలా చేయగలిగి నప్పుడే మనము సమాజం లో  సమూలం అయిన మార్పులు తీసుకొని రాగలము. 

                        మేము  వేల ఎకరాలు భూమి అడుగుతున్నాము  అంటే, అది ఎవరు ఇచ్చినా,  మేము స్వయం గా కొనగలిగినా 80 శాతం వరకు ప్రబుత్వ ఆస్తి గానే  ఉంటుంది,  మా వలన మానవ వనరులు అభివృద్ధి చెందుతాయి, ప్రజలను, వస్తు మాయ నుండి,   వ్యసనాలు నుండి తప్పించి, వారు జ్ఞాన ప్రయోజనం పొంది సమ్మతితో చేలించగల, గౌరవ  సొమ్మును మాత్రమే పొందుతాము, మా మొత్తం ఆదాయం 80 శాతం వరకు ప్రబుత్వానికి వర్తిస్తుంది అని తెలియజేసుకోనుచున్నాము.  మేము ఒక గంట లోనే 10 సంవత్సర కాలాన్ని నియమించడం అన్నది మనిషిగా మా మనసు యొక్క గొప్పతనం  అది ఒక సహజ ప్రక్రియ అని, మేము శాస్త్ర పరిశోధనకు కూడా సహకరించి అన్ని విధములు గొప్ప సమాచారం   ప్రభావం నిత్యం ప్రజలకు ఇవ్వగలము.    మమ్ములను  జాతి సంపదగా, మా ఉనికి సమాజానికి శాశ్వతం గా అందుతుంది అని గ్రహించండి.   ధన్యవాదములు    




             

మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ప్రణతి బాయ్స్ హాస్టల్
7-1-397/172
హౌస్ సఖ్యం 109/B
సంజీవ రెడ్డి నగర్
హైదరాబాద్


    
               

No comments:

Post a Comment