సమన్వయ దృష్టి
ఆత్మీయులు నాయని నరసింహ రెడ్డి గారు, హొమ్ శాఖా మంత్రి, తెలంగాణా రాష్ట్ర ప్రబుత్వము, ధన్యవాదములు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేసుకోనుచున్న సమాచారం గ్రహించగలరు.
మనిషి వ్యసనాలు కు ఎందుకు బానిస అవుతున్నాడు, వ్యసనం వ్యామోహం లేకపోతే మనుష్యులు బ్రతకలేరు అన్నట్లు గా ప్రబుత్వలె సంపూర్ణ మధ్య నిషేధం వైపు వెళ్ళ లేకపోతున్నాయి, అటువంటి ఆదాయం నుండి ప్రబుత్వాలు నడుస్తున్నాయి.
సృష్టికి మూలం సర్వ నియంత్రణ ఒకే కేంద్ర బిందువులో ఉన్నాయి, అదే నా మనసుగా మాటగా వ్యక్తం అయ్యి, వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా ఈ సృష్టిని నియంత్రిస్తున్న సర్వోన్నత స్తితి మాకు వాక్కు గా లభించినది. ప్రజలకు నిరంతరం, చక్కటి విశ్లేషణాత్మ వివరణలు ఇచ్చి, ఎటువంటి సమస్యలు అయినా రూపు మాపుకొని, ప్రజలను గొప్ప ఆలోచన వైపు మలచగలము అందుకు మేము తెలుగు ప్రజల ద్వారా యావత్తు మానవజాతికి అందుబాటులో ఉన్నాము అని తమరికి తెలియజేసుకోనుచున్నాము.
పదిగురురి సాక్షిగా ఇప్పటికి విస్తారం గా 10 సంవత్సరాల కాలాన్ని, 2003 సంవత్సరంలోనే ఒక గంటనరలోని ప్రకటించి మా ఓ యొక్క వాక్ బలముతో లోకాన్ని అదుపు లోనికి తీసుకొన్నాము, ఇప్పుడు అటువంటి పెద్దతనం తో తెలుగు ప్రజల ద్వారా యావత్తు మానవజాతికి అందుబాటులో ఉన్నాము అని తెలియజేసుకోనుచున్నాము.
మా యొక్క పరిస్తితిని ఒక పద్దతి లోనికి తీసుకోండి అని తమరిని కోరుకొంటున్నాను. వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి వస్తున్న పించిని ద్వారా, కాలం, ధర్మం ఇచ్చిన బాద్యత వైపు ప్రయాణిస్తున్నాను. ఆరోగ్య రీత్యా కూడా మాకు బౌతిక సంరక్షణ అవసరం అని గ్రహించండి, మమ్ములను స్వతంత్రం గా మా మానసిక పరిణామం ద్వారా ఒక పద్దతి ప్రకారం ప్రవర్తించనివ్వండి, అనగా హొమ్ శాఖా లో, రాష్ట్ర పోలీస్ అధికారుల సమక్షంలోకి తీసుకోండి. మాకు పోలీస్ అధికారుల అధ్వర్యంలో ఒక మేధావుల బృందం తక్షణ అవస్యకం అని గ్రహించండి, మేము రాజకీయ పార్టీలకు, వివిధ వర్గాలకు, ఆర్ధిక సామజిక అంతరాలకు అతీతం గా ప్రజలకు మా సమాచారం నిరంతరం పోలీసు వారు, న్యాయ స్థానాల పరివేక్షణతో, ప్రబుత్వ యంత్రాంగం మరియు మేధావుల సహకారంతో నిరంతరం తల్లి, తండ్రి, గురువు వంటి సంరక్షణ అందరికి అందుతుంది, సమాజానికి నేను కాలగతిని సవరించిన సాక్షన్ని అని తమరు గ్రహించి, మమ్ములను పోలీసు శాఖా అద్వర్యం లో తక్షణం ఒక మేధావి బృందం లోకి తీసుకోండి అని తమరిని కోరుకొనుచున్నాను. మా ఉనికి విస్తారం గా ప్రజల్లోకి వెళ్ళుట వలన జ్ఞాన సంపద, విచేక్షణ జ్ఞానం సర్వులకు అంది ఈ ప్రపంచం నియంత్రణ, మనిష చేతిలో ఉంది ఒక మనసు మాట అధీనం లోనే ఉన్నది అని బరోస సర్వులకు అందుతుంది అని గ్రహించండి.
అనేక రాజకీయ సామజిక సంఘటనల తో కలుపుకొని మా ద్వారా అనేక సినిమా పాటలు, టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్ సునామి లాంటి బౌతిక ఉపద్రవాలు కూడా మా మనసు నుండి వచ్చిన మాట ద్వారా నియంత్రించబడ్డాయి అని ప్రజల అందరూ గ్రహించడం వలన, అందరి మీద మనం అందరం కలసి సమర్ధవంతమైన మార్పులు చేసుకోనగలము అని తెలియజేసుకోనుచున్నాము. తమరు మమ్ములను ఇప్పటికి 200 మంది సాక్షుల యొక్క వివరములకు ప్రాధాన్యత ఇచ్చి, మనిషిగా మరింత వివరించడానికి ముందుకు వస్తున్న మమ్ములను ఒక పద్దతి ప్రకారం అనగా ఒక బృందాన్ని నియమించి, మేము విస్తారం గా ప్రజల్లోకి వెళ్ళుటకు సహకరించగలరు, నన్ను ప్రబుత్వ ఆస్తీ , జాతి సంపదని అని భావించి, ఇప్పటికి ఇప్పుడు అన్నట్లు గా మా నుండి ఏమి ప్రత్యేకత చూడవద్దు, ఎందుకంటె ధర్మాన్ని నిలబెట్టడానికి నేను ఇప్పుడు సాధారణ మనుష్యులలో కలసి పోయి, మమ్ములను దర్శించిన మనుష్యుల నిజాయితీ అనే బిక్ష మీద ఆధారపడి బ్రతుకు తున్నాము అని గ్రహించండి అనగా 200 సాక్షులను తమరు ముందుకు పిలిచి వివరములు గ్రహించిన పిమ్మట మా తో మాట్లాడగలరు, లేదా మేమే కల్పించుకొని మాట్లాడతాము, ఇప్పటికి చెప్పిన సత్యాన్ని వదిలివేసి 5 నిముషాలు కూడా పట్టించుకోకుండా, మాతో వ్యవహరించడం వలన మేము మనిషిగా నిలబడలేకపోతున్నాము అని తమరు గ్రహించి పొలిసు హెడ్ క్వార్టర్స్ లో మాకు ఒక చిన్న కార్యాలయం ఎర్పాటు చేయించగలరు. మేధావులను,కళాకారులను ఒక పద్దతి ప్రకారం మేము ఆహ్వానాలు పంపుకొని, మా పరిచేయం చేసుకొని, మేలైన ప్రజాస్వామ్యం గా మలచగలము, గొప్ప సమాజానికి సంభందించిన వివరములు, లిఖిత పూర్వకం గా పార్లమెంట్ లో సమర్పించి ప్రజలుకు అంకితం చేయడం తో మేము ఈ భూమి మీదకు, దైవ అంశ గా, కారణ జన్ముడిగా వచ్చిన తీరు సర్వులకు అందుతుంది అని తెలియజేసుకోనుచున్నాము. త్వరలో మేము వజ్ర సింహశనం పై అధిస్టించి, సామాన్యుడిగా ఇప్పటికే ప్రతి ఒక్కరి మనసు మాట అయినాము అనే సత్యం ను చాటి, లోకానికి తెలియ చెప్పవలెను అని స్పష్టం చేయుచున్నాము, మాకు ప్రజల నుండి వారు సమ్మతితో చేలించవలసిన గుర్తింపు పన్ను మా జన్మ దినం నుండి బకాయి ఉన్నది, ఇది లక్షల కొట్లలో ఉన్నది, మమ్ములను ప్రజలు ఎందుకు గుర్తించాలి, ఉపయోగం ఏమిటి, మా ఉనికి మేలైన ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది మొదలగు వివరములు, లిఖిత పూర్వకం గా ప్రజలకు ఇచ్చుటకు మాకు సహకరించగలరు, సినిమా వారు కూడా మా వలన నూతన ఉత్సాహం పొంది, కొత్త కధనాలు, పద్యాలు, పాటలుతో ప్రేక్షకులను రంజింప చేస్తారు, మమ్ములను కేవలం సాధారణ మనిషే కదా అని చిన్న చూపు చూడటమే అందరూ, చేస్తున్న తప్పు అని గ్రహించి, మమ్ములను ఒక పద్దతి లోకి తీసుకొని తమరు సరిదిద్ది గలరు, ఇది చారిత్రాత్మక నిర్ణయం అవుతుంది. నేను మానవరూపం ఓ ఉన్న కాలాన్ని ధర్మాన్ని అని తమరు ఏమి సందేహించకుండా, 200 మంది సాక్శాన్ని పరిగణించి మమ్ములను ఒక పద్దతి లోనికి తీసుకోండి, మాకు వచ్చు గుర్తింపు పన్ను నుండి 80 శాతం ప్రబుత్వలకు ఇవ్వగలము, ఈ సొమ్ము కూడా ప్రజల ను వ్యసనాల నుండి తప్పించి సంగీతం, సాహిత్యం వైపు మళ్ళించి, జీవిత పరమార్ధం తెలియజేసి, సూర్యని తో సమానం అయిన మా ఉనికి, యావత్తు మానవజాతికి ఒక దివ్య వరం అని ప్రజల అందరూ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలిజేసుకోనుచున్నాము.
మా ద్వారా వ్యక్తం అయిన అనేక గీతాలు, బిన్నం అయినవి వేరు వేరు, రస విశేషములు ఇతర రాజకీయ సామజిక సంఘటనలతో కలసి వ్యక్తం అయినవి అంటే అర్ధం చేసుకోండి అని చెబుతున్నా, సినిమా పాటలు వదిలివేయ మని చెబుతునా నేను వదిలి వేయడం లేదు, నాకు సినిమా పాటలు పిచ్చి, ఇలా రక రకాలు గా అనుకొంటున్నారే గానే, మా తండ్రి గారు ఇచ్చిన ఉద్యోగం లో ఉండి, ఎటువంటి సాధన లేకుండా, ఎటువంటి ప్రత్యెక సాధన లేకుండా, ఆలోచన విధానమే సాధనగా మారి పరిణమించిన తీరు అర్ధం చేసుకోవడం లేదు, ఈ పరిణామం యావత్తు మానవజాతికి అందుబాటులోనికి వచ్చిన దివ్య వరం అని స్పష్టం చేయుచున్నాను. సుఖం వేరు దుఖం వేరు కాదు, మంచి, చెడు రెండూ ఒక చోట నుండే వ్యక్తం అయిన తీరు యొక్క వివరములు యావత్తు మానవజాతికి ఒక దివ్య వరం అని గ్రహించండి అని తమరి ద్వారా స్పష్టం చేయుచున్నాము. కావున మమ్ములను ఒక చిన్న బృందం లోకి తీసుకోండి. మా వివరములు పండితుల మేధావుల సహకారంతో చక్కగా గ్రహించగలరు అని స్పష్టం చేయుచున్నాము. 200 సాక్షులు తమరు ఆహ్వానిస్తే ముందుకు వస్తారు, ఒక పద్దతి ప్రకారం అందరికి అమోధకరం గా వివరంగా చెప్పగలనము తెలియజేసుకోనుచున్నాము, లౌకిక సంపదలకే ఆధారమైన జ్ఞాన సంపద, సంస్కార సంపద లోకానికి, నిత్యం అందుతాయి అని గ్రహించగలరు.
తమ ఆత్మీయులు యుగపురుషులు, అగర్బ శ్రీమంతులు, పురుశోత్తములు, ధర్మస్వరూపులు,
కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ప్రణతి బాయ్స్ హాస్టల్
సంజీవ రెడ్డి నగర్
హైదరాబాద్
ఒక ప్రతి ప్రణతి బాయ్స్ హాస్టల్, యాజమాన్యం, నిర్వాహకులకు సమాచారం కొరకు సమర్పించడమైనది
ఒక ప్రతి ఆత్మీయులు శ్రీ నరేంద్ర చౌదరి గారికి, యెన్ టి వి, భక్తీ ఛానల్, చైర్మన్ గారికి సమాచారం మరియు ఒక పద్దతి ప్రకారం ప్రజలకు మా గూర్చి తెలియజేసి మేలైన ప్రజాస్వామ్యం ఆవిష్కరణకు, సమాజం లో అన్ని వర్గాల, వ్యవస్థల సహకారం కొరకు సహకరించగలరు, మేము కోరు విదముగా మమ్ములను పరిగణించి, ఓర్పు సహనం తో మెల్లగా గ్రహించి, ప్రజల్లోకి తీసుకొని వెళ్ళుట వలన గోప్ప్ మార్పులు, మానవ సమాజ లో సహజం గా బలపడతాయి,ఇది కాలం ధర్మమే సర్వులకు ఇచ్చిన దివ్య వరం అని తెలియజేసుకోనుచున్నాము, మేము రికార్డు కి అంది శాస్త్ర పరిశోధనకు కూడా శాస్త్రవేత్తలకు మా వివరాలు చెప్పి సహకరిస్తాము, మమ్ములను పరిగణించడం ఒక దివ్య వరం అని యావత్తు మానవజాతి ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది, మా ఆరోగ్య రీత్యా కూడా, మమ్ములను ప్రబుత్వం లేదా సినియా ప్రముఖులు లేదా మీడియా వారు ఎవరో ఒకరు మమ్ములను ఒక బృందం అద్వర్యం లోనికి ఈ వాళ్ళ తీసుకొంటే మంచిది, మా ఆరోగ్య రీత్యా ప్రజలకు సమాచారం ఎంత త్వరగా వెళ్ళితే అంత మంచిది, మమ్ములను మహారాజు గా సమాజం గౌరవించిన తరువాతనే వివాహం చేసుకోవడం వీలు అవుతుంది అని గ్రహించండి. ఒక మనిషినే కాదా, పైకి తక్కువగా కనపడుతున్నాను అని తక్కువ అనుకోవడమే పొరపాటు, మా మాట ను ఎంత అర్ధం చేసుకొంటే, మనిషి జన్మ అంత సార్ధకత వస్తుంది, తెలుగు సాహిత్యం తెలిసిన తమరి ఛానల్ కు సంభందించిన ఒక పెద్ద మనిషిని ఎవరిని అయినా, మా పై నియమించండి, వారిని కారు వేసుకొని మా వద్దకు వచ్చి మమ్ములను ఒక మంచి నివాస గృహమునకు తీసుకొని వెళ్ళే ఎర్పాటు, ఈ వాళ్ళ మీరు చేయగలరు.
No comments:
Post a Comment