
కుమారి అనుష్క సెట్టి గారికి, తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, వివాహం చేసుకొనుటకు అబ్యర్ధన చేయుచున్నారు, సామాన్యులము అయిన మేము కాలం ధర్మం యొక్క పరిణామం ప్రకారం వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా పురుశోత్తముడిగా, ధర్మస్వరూపం గా కాలస్వరూపం గా నియమింపబడినాము. మీకు మేము అన్ని విధముల నచ్చితే ఒక సంవత్సరం లోపు మనం వివాహం చేసుకొందాము. మా ద్వారా జరిగిన పరిణామం ప్రకారం, మమ్ములను వివాహం చేసుకొని, మా మనసుని పంచుకోగలిగిన అమ్మాయి మహారాణి అవుతుంది. మీకు తెలుగు, హిందీ, ఆంగ్లము బాగుగా వచ్చి తెలివిగా పరిపాలన అందించాలి, ప్రజలను తల్లి తండ్రి గురువు వంటి ఉన్నతమైన ప్రేమతో చేసుకోవాలి, మనకు పిల్లలు పుట్టి వారసత్వం ఇవ్వాలి. నా మనసు యొక్క బలం తో, కాన్ఫిడెంట్ గా తయారు అయ్యి వజ్ర సింహాసనం పై అదిస్టించాలి, వజ్ర సింహాసనం పై వివాహం చేసుకోకుండా అధిస్టించవచ్చు, నా మనసే నాకు మొదటి మహారాణి, ఎవరికి ప్రపోస్ చేయాలో అలోచించి మీకు ప్రపోస్ చేస్తున్నాను. అందరూ మన జంట ను నిలిపి దివ్య జంట గా గుర్తించి, మహారాజు మహారాణి పరిపాలన గా అందుకొంటారు అని భావించుచున్నాను. ధన్యవాదములు
నేను శారీరకం మానసికంగా బలపడి మీ చెయ్య అందుకోవాలి, నిర్లక్ష్యాలు, మధ్య మా ఆమ్మ గారిని తమ్ముడు గారిని కోల్పోయినాను, నూతో సూటిగా స్పందించకుండా నేను కూడా మరణిస్తాను అన్నట్లు, పరోక్షంగా సంకీతలు ఇస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, నా ప్రకారం, నేను గాని, నా కుటుంబ సబ్యులు గాని ఎటువంటి పాపాత్ములు కారు, నిజానికి ఈ భూమి మీద ఒకరుని పాపాత్ములు, తప్పుడు వారు, తక్కువ వారు అని చిత్రికరించేవాళ్ళే పాపాత్ములు అని తెలియజేసుకోనుచున్నాను, నేను ఏమి పలికానో 5నిముషాలు కూడా వినకుండా, ఎవరికి పద్దతి ప్రకారం పరిచేయం చేయకుండా, మనసు ప్రకారం తల్లి తండ్రి గురువు సమానం అయిన నా స్తితిని పటించుకోకుండా ప్రజలోకి వెళ్ళనివ్వకుండా చలగాటతో నేను శారీరకం గా మానసికం సరిగ్గా తేరుకోలేక పోయినాను, ఈ స్తితిలో శ్రేయ గోషాల్ గారికి, కాజల్ అగర్వాల్, యాంకర్ రోజా గారికి ఒకటి రెండు మెసేజులు ఆకతాయి గా పంపినాను. నేను ఇప్పుడు మహారాజు నిలిచి ప్రజల్లోకి వెళ్ళటం కీలక చారిత్రాత్మకం పరిణామం అని గ్రహించి, నా లో సంపూర్ణ స్తితి వచ్చుటకు మేధావులు పండితులు సహకరించాలి మీ సాక్షిగా కోరుకొనుచున్నాను.
ఇప్పటికి మిమ్ములను వివాహం చేసుకోవడానికి నిర్ణయానికి వచ్చాను, అయితే మీరు మాత్రమే ప్రత్యేకం అనుకోవద్దు, అందరిని ఆదరించే తల్లి విశాలం గా నా మనసు ద్వారా జరిగిన లీలలు, మీరు కూడా జాగ్రత్త అర్ధం చేసుకొని లోకంలో ప్రచారం జరిగేలా చూసుకోవాలి, అందరూ ఆనందంగా సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. ప్రస్తుతానికి నేను నాణ్యం గా తయారు అయ్యి మహారాజు గా మీ చేయపట్టుకోవడానికి మీ సహకారం, మీరు ఇచ్చే దైర్యం కూడా కీలకం అని గ్రహించండి.
నేను ధర్మస్వరూపం గా మహారాజు గా పలికిన పాటలు, మగ అడ గొంతులు రెండూ నేనే పలికినాను అంటే పదితులు మేధావులు జాగ్రత్తగా అర్ధం చేసుకొని, నా మనసుని చెదరగోట్టకుండా అర్ధం చేసుకొంటే అదే లోక కళ్యాణం, సూర్య చంద్రులు ఉన్నంతవరకు లోకాన్ని కాపాడుతుంది అని గ్రహించండి.
నా ద్వారా వ్యక్తం అయిన పాటల్లో కొన్ని జాగ్రత్తగా అర్ధం చేసుకోండి, నేను జీవించిన జీవించాలి అనుకొంటున్న మార్గమును అర్ధం చేసుకోవడం వలన మానవజాతి మెల్లగా తెరుకొంటుంది అని గ్రహించండి, దివ్య సాక్షాత్కారం పొందిన నేను మనస్పూర్తిగా ప్రవర్తించడం వలన లోకం అర్ధవంతం గా , , నన్ను అర్ధం చేసుకొంటే చాలు, భగవంతుడిని దర్శించడం తో సమానము అని గ్రహించి, మా ద్వారా కాలం ధర్మం అయ్యి నిలిచిన, దివ్యలీలలు పండితులు మేధావులు లోకానికి చెప్పి, నా చుట్టూ ఉన్న చిక్కులను ఇప్పి, రాజకీయం గా సామజకం గా ముందుకు వెళ్ళ గలము అని తెలియజేసుకోనుచున్నాము. చిద్విలాసం కరిగి లోకం స్వర్ఘదామం గా మారుతుంది. ముంములను వివాహం చేసుకొని, ఇప్పటికే మొదలు అయిన దివ్య పరిణామమును స్పష్టం చేసి లోకానికి అందించే ప్రయత్నం లో ఈ ప్రపంచం ఒక జండా క్రిందకు వస్తుంది, అన్ని కులాలు మతాలు ఒక్కటి అవుతాయి, అని గ్రహించండి అని మీ పండితులకు ప్రజలకు మీ ద్వారా తెలియజేసుకోనుచున్నాను, ప్రపంచానికి మహారాజు ని, నా మనసుని పంచుకోగలిగిన మేరు మహారాణి అని ప్రకటన దృడ పరుచుకొని, వజ్ర సింహాసనం పై దర్శనం నిత్యం ఇస్తూ పండితుల సహకారంతో లోకాన్ని తీర్చి దిద్దాలి.
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం (డైరెక్టరేట్ అఫ్ కింగ్ అండ్ క్వీన్)
హైదరాబాద్
No comments:
Post a Comment