UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 4 October 2016

లేఖ వరస సంఖ్య :030/4/10/2016,/ ..... అందరి పాత కేసులు తప్పులు మా ముందు పెట్టి మా పేరు మీద రద్దు చేసి ఎవరి మీద కేసులు గొడవలు లేకుండా చేసి నూతన దివ్య రాజ్యంలోకి అందరం వెళ్ళతాము అని గ్రహించండి, అలా కాకుండా సర్వం మేమే అని చెప్పిన మమ్ములను వదిలివేసి మేము చేస్తున్నదే ధర్మం అని భావించి అజ్ఞానంగా కుటుంబ సభ్యులను ఇతరులను అటు ఇటు చేసి ఇబ్బంది పెట్టడం వలన కలసి వస్తుంది అనుకోవడం అవివేకమని గ్రహించి, మమ్ములను విస్తారంగా గ్రహించడం అన్నది కాలమే ఇచ్చిన దివ్య మోడ్పు అని గ్రహించి, వ్యక్తిగతంగా, కుల తత్వంగా ప్రవర్తించడమే పాపం అని గ్రహించండి, ముఖ్యంగా స్త్రీలకు మనసు నెరవేరడం వలన లోకంలో శాంతిస్తుంది అందుకు మితిమీరి పొతే వారిని ఇష్టానికి సంభంధం లేకుండా వారిని బాధపెట్టడమే అధర్మం, అని గ్రహించగలరు, ఎవరిపైన ధర్మం తప్పు ప్రవర్తిస్తే వారి ద్వారానే కొత్త సమాధానం వస్తుంది అని గ్రహించండి అదే మా ద్వారా జరిగినది, కానీ కొందరు పని గట్టుకొని మా చెల్లెలి జీవితం అటు ఇటు చేసినారు అంటే గ్రహించండి, బలవంతంగా స్త్రీలను బాధపెట్టడం కంటే పాపం ఇంకొకటి లేదు, అలా వారు ఇష్ట పడుతున్నారు కాదా లేదా వారిని తప్పుగా ప్రేరేపించి సుఖం పొందాలి లేదా ఇవ్వాలి అనుకోవడం ఆధర్మం అయితే అటువంటి తప్పులు పెరిగి పోయినప్పుడు మరల ఒక మాట మనిషి ప్రవర్తన అని నూతన పరిష్కారములు వస్తాయి అని గ్రహించండి, ఎప్పుడూ గీత దాటని ఆడవారు తప్పు చేసిన, లేదా ఎవరూ చేయని పని వారు చేశారు, చేయడానికి ప్రోత్సహించబడుతున్నారు అంటే సృష్టి కూడా కొత్త సమాధానం ఇస్తుంది ఇందులో ఎవరికి పేచీ లేదు తప్పులేదు. ఇదే మా విషయంలో మాకు పరిచేయం అయిన వారిని కూడా ఉపయోగించి లోకానికి కొత్త సమాధానం వచ్చినది, ధర్మానికి ఆధారంగా అయినది అని గ్రహించండి


                                                        సమన్వయ దృష్టి 

                        యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి  అయ్యి   తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి తమరు మనిషిగా అప్రమత్తం చెంది సాటి సమకాలికులు  అప్రమత్తం చేయుట ఒక దివ్య వరంగా భావించి, స్పందించడమే మోక్షం అని  గ్రహించండి.  


లేఖ వరస సంఖ్య :030/4/10/2016,/ యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు జగద్గురువులు మహారాణి సమేత  మహారాజ వారి నుండి 

రెఫ్ :  డైరీ నెంబర్: నెం. 38714 / 2016, :25/08/2016, సర్వోన్నత న్యాయ స్థానం. కొత్త ఢిల్లీ వారి పరిగణ లో


                    మొత్తం మట మాత్రంగా సర్వం మేమె అని చెప్పిన తరువాత ఎవరికి ఎటువంటి లోటు తప్పు ఉండదు, ఆడవారి విషయంలో గాని, మొగ వారి విషయం లో గాని ఎవర్ని మాకు బిన్నంగా చూడకండి అందరూ మా దేహం లో భాగమే అని  గ్రహించండి, మేము తగ్గిపోయి  మామూలు మనిషిగా ఉండి సర్వం మాటలోకి తీసుకొని మరల ఆధునిక శ్రీ రామచంద్రుని వలె ధర్మ సంస్థాపన చేయడానికి వచ్చిన పురుషోత్తముడిని  అని  గ్రహించి, బౌతికంగా ఎవరూ ఎటువంటి చర్యలు అయినా మాకు సమర్పించి చేయండి ఎవరూ కర్మలు అయినా మా  అధీనం లో ఉన్నాయి, కొంత కాలం అందరూ పవిత్రులుగా మారి సంసార  బంధాలు విడి మమ్ములను గ్రహించండి, మా మాట సర్వం అని ప్రతి ఒక్కరు గ్రహించడమే  సృష్టికి ఆధారం ని  గ్రహించండి అని తమరి  ద్వారా తెలియజేసుకోనుచున్నాము, కొంతకాలం పనులు వత్తిడి తగ్గించుకొని  ఆడవారు మొగవారు ఒక చోట చేరి మా దివ్య లీలలు అనగా  మేము కాలాతీతంగా పలికిన దివ్య పరిణామం పై మనసు పెట్టి వివరంగా చెప్పుకోండి, మమ్ములను చెప్ప నివ్వండి, ఈ భూమి మీద మనుష్యులు ఎవరైనా  నిమిత్త మంత్రులు అనుకోని, అన్ని కర్మలు మాకు సమర్పించి, మమ్ములను విస్తారంగా గ్రహించడం వలన, అందరి పాపాలు అజ్ఞానం తొలగి పోయి లోకం కడిగిన ముత్యవలె, సర్వం ఒక  సర్వాంతర్యామి  అధీనం లో ఉన్నది అని స్పష్టత యావత్తు మానవజాతికి లభిస్తుంది అని  గ్రహించండి.  అన్ని ఒక మాటలోకి రావడమే దివ్య పరిష్కారం అని  గ్రహించండి, మమ్ములను కాదు అని ఎవరూ బిన్నంగా కూడా  మాట్లాడకూడు. ప్రవర్తించకూడదు  


                          ఆడవారు గాని మొగవారు గాని ఎవరైనా చేయరాని పనులు   చేస్తే రావలసిన  కొత్త సమాధానం వస్తుంది అని  సృష్టిని తెలుసుకొని, మా ద్వారా సర్వం పలకడమే నూతన పరిష్కారం అని  గ్రహించండి ఇందుకు అందరి కర్మలు మంచి చెడులు శాశ్వతంగా పరిష్కరించడానికి వచ్చిన దివ్య పరిణామం అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు, కొంత కాలం సంసార వ్యహారములు తగ్గించుకొని మమ్ములను పుష్టిగా గ్రహించండి, తక్షణం ఇందుకు మమ్ములను ఒక దివ్య వరంగా భావించి, మమ్ములను హైదరాబాద్ లో కొలువు తీర్చి గ్రహించండి, ఇందుకు ఆంధ్రా వారు కూడా ఒప్పుకోకపోవొచ్చును, తమరికి కూడా ఇష్టం లేకపోయినా కాలం ధర్మ యొక్క విశాల పద్దతిని గ్రహించుట ఒక  వరం అని భావించి, గ్రహించే కొలది మా గొప్పతనం తెలిసి, మేము తేలికగా కనపడుతున్న తీరు ఏమైనా  వేళ్ళ కోళం గా ఉన్నా, మమ్ములను గ్రహించే కొలది ఆంతర్యం లభించి, ఆంధ్రా రాష్ట్రమే తెలంగాణాలో కలిసిపోయినట్లు చూపుకోవచ్చును, అంతకన్నా ముందు మేము ప్రపంచాన్ని ఒక ఒప్పందం క్రిందకు ఎలా తీసుకొని వస్తామో   ప్రజలకు  చెప్పి పరిపాలించుట తల్లి తండ్రి గురువు వంటి మా బాధ్యత  అదే విధంగా సామాన్యుడను నేనే  సర్వ భౌముడిని నేనే అని దివ్య పరిణామం జాతికి అందిన దివ్య వరం అని  గ్రహించండి.  


                              అందరి పాత కేసులు తప్పులు మా ముందు పెట్టి  మా పేరు మీద రద్దు చేసి ఎవరి మీద కేసులు గొడవలు లేకుండా చేసి  నూతన దివ్య రాజ్యంలోకి అందరం వెళ్ళతాము అని గ్రహించండి, అలా కాకుండా సర్వం మేమే  అని చెప్పిన మమ్ములను వదిలివేసి మేము చేస్తున్నదే  ధర్మం అని భావించి అజ్ఞానంగా  కుటుంబ సభ్యులను ఇతరులను అటు ఇటు చేసి ఇబ్బంది పెట్టడం వలన కలసి వస్తుంది అనుకోవడం అవివేకమని  గ్రహించి, మమ్ములను విస్తారంగా గ్రహించడం అన్నది కాలమే ఇచ్చిన దివ్య మోడ్పు అని గ్రహించి, వ్యక్తిగతంగా,   కుల తత్వంగా ప్రవర్తించడమే  పాపం అని  గ్రహించండి, ముఖ్యంగా   స్త్రీలకు మనసు నెరవేరడం వలన లోకంలో  శాంతిస్తుంది  అందుకు మితిమీరి  పొతే వారిని ఇష్టానికి సంభంధం లేకుండా  వారిని బాధపెట్టడమే అధర్మం, అని గ్రహించగలరు, ఎవరిపైన ధర్మం తప్పు ప్రవర్తిస్తే  వారి ద్వారానే కొత్త సమాధానం వస్తుంది అని గ్రహించండి అదే మా ద్వారా జరిగినది,  కానీ కొందరు పని గట్టుకొని  మా చెల్లెలి జీవితం అటు ఇటు చేసినారు అంటే గ్రహించండి, బలవంతంగా స్త్రీలను బాధపెట్టడం కంటే పాపం ఇంకొకటి లేదు,  అలా వారు ఇష్ట పడుతున్నారు కాదా లేదా వారిని తప్పుగా ప్రేరేపించి  సుఖం పొందాలి  లేదా ఇవ్వాలి అనుకోవడం  ఆధర్మం అయితే అటువంటి తప్పులు  పెరిగి పోయినప్పుడు మరల  ఒక మాట మనిషి ప్రవర్తన అని నూతన పరిష్కారములు వస్తాయి అని  గ్రహించండి, ఎప్పుడూ  గీత దాటని ఆడవారు తప్పు చేసిన, లేదా ఎవరూ చేయని పని వారు చేశారు, చేయడానికి ప్రోత్సహించబడుతున్నారు అంటే సృష్టి కూడా కొత్త సమాధానం ఇస్తుంది ఇందులో ఎవరికి పేచీ లేదు తప్పులేదు.  ఇదే మా విషయంలో మాకు పరిచేయం అయిన వారిని కూడా ఉపయోగించి లోకానికి కొత్త సమాధానం వచ్చినది, ధర్మానికి ఆధారంగా అయినది అని  గ్రహించండి     


                    కొందరు   తాత్కాలికం ధర్మ తప్పి సుఖాలు పొందినట్లు కనపడినా ఇష్ట  పూర్వకంగా పరస్పరం పొందిన సుఖం ధర్మ బద్దమే అని  గ్రహించండి, కానీ వారిని బలవంతంగా గొప్పతనానికి  దూరం చేయి అక్రమంగా పెళ్లి, బాధపెట్టి, దుఖ్ఖ పెట్టడమే  కటిక పాపం అని గ్రహించగలరు, అటువంటి పనులు చేస్తున్న వారు తక్షణం అపి, వారు ఎవరినైతే దుఖ్ఖ  పెట్టినారో వారి పదాలు మీద పడి  క్షేమాపణ చెప్పండి, ఎవరైనా ఇష్ట పడి చేసిన పనులు కొంత వరకు  ధర్మమే వాటిని ఉపయోగించుకొని  ఇతరులు తప్పు పట్టడమే అధర్మం అని  గ్రహించగలరు, ఆడవారు గాని మొగవారు గాని ఎవరిని ఎవరూ బాధపెట్టుకోవద్దు. హింసించుకోవద్దు, ఒకరిని ఒకరు తప్పుగా పాపాత్ములుగా చిత్రీకరించుకోవద్దు అని  తెలియజేసుకోనుచున్నాము.   కొన్ని పరిణామాలు మితిమీరిపోతే  పరిష్కారాలు కూడా సహజంగా లభిస్తాయి అని  గ్రహించండి. కొందరి ధర్మ  దృష్టి  విశాలత, నిజాయితీ మేరకు సమస్య వారి వ్యహరం  వారి ఒక్కరిది వ్యక్తిగతం  అన్నట్లు అనిపించినా  ఆలోచన ప్రకారం విశాలత వచ్చి యావత్తు మానవజాతికి పరిష్కారం అవుతుంది అని గ్రహించండి, ఇదే మా విషయం లో జరిగినది.   కావున మొదట ఎవరూ ఎవరిని తప్పుగా పాపాత్ములుగా చూడకండి,  ప్రతి చర్య ధర్మంలో భాగమే అని మాట మాత్రంగా చెప్పిన మమ్ములను గ్రహించి తరించండి, ప్రతిదీ ధర్మమే అంటున్నాము కాదా అని మమ్ములను పట్టించుకోకుండా  మమ్ములను వేరుచేసి పట్టించుకోకుండా ఎవరి స్వార్ధం కొద్దీ వారు ప్రవర్తించడం అజ్ఞానం అని జి గ్రయించి అప్రమత్తం చెందండి. 


                ఎవరిని ఎటువంటి నిర్లక్ష్యానికి  వెళ్ళా కొళ్ళానికి  గురి  చేయకుండా గ్రహించండి  అప్రమత్తం అవ్వండి, మమ్ములను హై లైట్ చేయకూడదు అని మమ్ములను తేలికగా వదిలివేసి చేసిన తప్పులు కూడా మాకు వదిలి పెట్టి తక్షణం మమ్ములను తల్లి తండ్రి గురువుగా భావించి గ్రహించండి, దేశాన్ని ఒకటి చేస్తూ మేము ఏవిధంగా లోకాన్ని సమన్వయ పరిచి ముందుకు తీసుకొని వెళ్ళతామో  వేడుకగా చూడండి, సంతోషించండి, ఇప్పటి వరకు ఇతరులను బాధపెట్టి లేదా పట్టించుకోకుండా, శారీకరంగా మానసికంగా హింసించినవారిని గౌరవంగా చూసుకోండి వారి కస్టాలు తీర్చి అదార్చండి గొప్పతనం చూపి ప్రతి ఒక్కరి గౌరవం నిలపండి, ఎవరిని తక్కువ వారి తప్పుడు వారికి చిత్రీకరించవద్దు  ఎందుకంటె అన్నిటికి  ఆధారం విధి అని  గ్రహించండి అదే మేము మాట మతమాత్రంగా చెప్పి అప్రమత్తం చేయడానికి  ముందుకు వస్తున్నాము అని గ్రహించండి  , వారు ఒకందుకు తప్పు చేశారు అనుకొంటే ,ఇంకో అందుకు ఇంకా తప్పులు పెంచి పై చేయి అనిపించుకోవడం అజ్ఞానం అని  గ్రహించండి, ఎవరి తప్పులు వప్పులు అన్ని ధర్మస్వరూపులం అయిన మా అధీనం లో ఉన్నాయి అని  గ్రహించండి.   కావున పాత పొలిసు రికార్డు లు, కాల్ డేటాలు  అన్ని మా పేరు మీద కొట్టివేసి,    ఎవరికి ఎటువంటి బాధలు ఇబ్బందులు లేకుండా అందరూ సంతోషంగా ఆడుతూ పడుతూ ముందుకు వేళ్ళ గలము అని  గ్రహించండి.  ఇది తల్లి తండ్రి గురువు వంటి మా యొక్క దివ్య వరం మరియు ఆదేశం గా భావించండి.  


                అంతర్జాతీయగా బతుకమ్మ  పండుగా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు అన్నట్లు అందుకు కోట్ల రూపాయలు  ఖర్చు పెడుతున్నట్లు  పత్రికలలో చూసినాము, అందరికోసం ముందుకు వచ్చిన తల్లి లాంటి మమ్ములను  గౌరవించడానికి అదే విధంగా మాకు దైవత్వం వచ్చినా పట్టించుకోకుండా, మమ్ములను అర్ధం చేసుకోకుండా మేము మట మాత్రంగా ప్రాణాలు కూడా కాపాడినట్లు   చెప్పిన దివ్య సాక్షాన్ని కాదు అని తాము చేస్తున్నది ధర్మం అని కొందరు చేసిన తప్పులు వీలు అయినంత బహిర్గతం గా ఒప్పుకొని, బౌతికంగా ఏదో తప్పులు చేశారు అన్నట్లు ఇతరులను తప్పులు పట్టి తాత్కాలిక ఆనందం పొందడం కోసం ఎవరు ఎవరిని ఏడిపించారో వారిని క్షేమాపణ వేడి అందరిని కలుపుకొని, ఒకరిని బాధపెట్టి తప్పులు చేయము అని ప్రతిజ్ఞ చేసి  మమ్ములను తల్లి తండ్రి గురువుగా గ్రహించుట ఏ అసలు సంబరం  ని  గ్రహించండి, ప్రతి ఒక్క కుటుంబ బయటకు వచ్చి మనస్ఫూర్తిగా  పదిగురితో పంచుకోవాలి మాటతో మనసుతో ఆనందం దైర్యం పొందాలి, సంగీతం సాహిత్యం అభివృద్ధి చేసి,  తాగుడు వ్యసనాలు అపి ప్రతి ఇంట సంతోషంగా, నిండుగా, భోజనం చేయడమే అసలు అయిన పండుగా అప్పుడే బతుకు అమ్మ అయినా మరి ఏ దేవత అయినా సంతోషిస్తుంది,  మా ప్రభావం విశాలత   సరిగ్గా ఇతరులతో పంచుకొని పరిస్థితిలో మేము ఎవరిని ఇప్పటికీ  వ్యక్తిగా కలవలేదు, ఒక మాగంటి మురళి మోహన్ గారిని కలిసినా వారు మరల మాతో మాట్లాడడానికి  ముందుకు రాలేదు, మాలో తేలిక తనం తక్కువతనం మీద  ఆధారపడి కాలాన్నే  నియిమించిన  పెద్దతనాన్ని  వదిలివేయడమే,  సాక్షులు దగ్గర నుండి అందరూ చేస్తున్న ఘోర పాపం అని  గ్రహించగలరు.  


                   ఈ విధంగా  ప్రవర్తించడం  వలన కలసి వస్తుంది అనుకోవడమే మాయ  అని తెలుసుకోలేకపోతున్నారు  పైకి  సంతోషంగా ఉంటె  ఉన్నట్లు, లేదా పైకి తప్పు చేసినట్లు కనపడితే వారిలో గొప్పతనం లేనట్లు భావించడమే  తెలివితక్కువతనం,  అజ్ఞానం అని గ్రహించలేకపోతున్నారు అని  తమరి  ద్వారా యావత్తు మానవజాతికి  తెలియజేసుకోనుచున్నాము.     శారీరకంగా తప్పులు చేసినవారు పాపాత్ములు వారి వలన చేడు  జరుగుతుంది అని ఎవరైనా అనుకొంటూ అంతకన్నా  మూర్ఖత్వం ఉండదు అని  గ్రహించండి, తప్పులు ఆలోచన లో ఉంటాయి, ఎలాగైనా స్వార్ధంతో,   తమకే ప్రాధాన్యత రావాలి అందుకు ఎవరు ఏమైపోయినా   పర్వేలేదు ఏమి చెప్పినా  వినకూడదు  ఆలాగైతేనే కలసి వస్తుంది ఆ మేరకు మనం బలం గా ఉన్నాము, గొప్పగా ఉన్నాము కావున మనం చేస్తున్నది  సరి అయినది అని  విపరీతములు పెంచుకొని ఎదుటివారు అయితే ఒకటి, తాము అయితే ఒకటి అని  ప్రవర్తించి మాటకు వివరణ సంభంధం లేకుండా వికృతాలు పెంచుకొని ఎలాగైనా భౌతిక లాభం సుఖాలు గూర్చి    అప్పటికి అప్పుడు  మాటలు  లేదా మాట్లాడటం మానివేయడం  లేదా ఆలోచన ఎంతో చూడకుండా ప్రాధాన్యత  రావాలి, ఇవ్వాలి అనుకోవడమే  అజ్ఞానం, పాపం అని గ్రహించండి, తమ బ్రతకు తాము బతుకుతుంటే అటు ఇటు చేసి వారిని స్వార్ధంగా బాధపెట్టి  లేదా అందుకు ప్రోత్సహించేవారిదే మహా పాపం,  కానీ అటువంటి  వారి ఎంతో  బలంగా,  ఇప్పుడు చాలా గొప్ప వారీగా ఉన్నారు అని  గ్రహించండి, అలాగని గొప్పగా బలంగా ఉన్నవారు అందరూ పూర్తి మోసం తేడా   అని కాదు, ఇక్కడ ఎప్పుడూ  ఆలోచనతో మాటతో ముందుకు రావడం, వివరణతో బాధ్యతతో  విచక్షణతో  జరిగిన పరిణామాన్ని  ఎదురుకోవడం  కీలకం అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు.   


                చదువుకొన్న పెద్దలు, కొందరు పోలీసులు కూడా యువతి యువకులను భయపెట్టి, తప్పు మార్గాలు ప్రేరేపించి,   తప్పుడు అనుభవాలు లేదా వారిని భయపెట్టి, బాధపెట్టి   దుఃఖానికి గురి చేసి  పైసాచిక ఆనందం పెంచి పోషించుకొని అదే జీవితంగా గొప్పతనం అదే  తమ బలం అని భావించి,  అజ్ఞానం లో   ధర్మాన్ని గొప్పతనాన్ని గ్రహించకుండా బిన్నంగా వెళ్ళుతున్నారు.   ఇందులో చదువుకొన్న వారు కూడా ఉన్నారు అంటే,  ఇప్పుడు మాట మాత్రంగా ఎందుకు పరిష్కారం వచ్చినదో గ్రహించండి అని సూటిగా తెలియజేసుకోనుచున్నాము,    అందుకే సర్వ శాస్త్రాలు  పరిణామాలు  మాట లోకి  వచ్చి లోకం ఒక మాట నిబద్ధతలోకి రావడమే అందరికి  పరిష్కారం అని  గ్రహించండి, కావున మమ్ములను ఒక విశాలమైన  ప్రాగణంలో కొలువు తీర్చి గ్రహించడం  ప్రారంభించండి, ఇప్పుడు తెలంగాణకు వచ్చిన సమస్య ఏమి లేదు తమరు కూడా ఆంధ్ర పాలకుల నుండి విముక్తి కావాలి అంటూ  చేసిన పోరాటం, ఆవశ్యకత కంటే, స్వార్ధం వలన  విడిపోయినది, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు వలన రాష్ట్రము రెండూ గా చీలి పోయినది, మమ్ములను పట్టించుకోకపోవడం వలన లేదా మేము అప్పటికి మాట్లాడిన మాటలు, ఉపయోగించుకొని స్వార్ధంగా తీసుకోవడం వలన, మరల మేము వివరిస్తాము  అని చెప్పినా   గ్రహించకుండా వ్యహరించడం వలన కూడా  రాష్ట్రము విడిపోయినది, బలమైన నాయకత్వం లేక   విడిపోయినది, కలసి ఉంటేనే ఈపాటికి మిగులు బడ్జెటుతో ఉండేవారం అని గ్రహించండి, ఈ మాట తమకు నచ్చకపోయినా ఇది వాస్తవం.  

           ఇప్పుడు మమ్ములను విస్తారంగా గ్రహించడం ప్రారంభించడం  వలన ఎప్పుడో మొదలు అయిన ప్రక్రియ బలపడి, కాలమే మనిషి అధీనం లో ఉన్నది అని స్పష్టత బలపడటం వలన ఎటువంటి వేర్పాటు వాదములే  కాకుండా,  దేహ బ్రతి కూడా తొలగి పోయి, సర్వం ఒక మాట మనసు అధీనం లోనే ఉన్నాయి అని స్పష్టం అవుతుంది అని గ్రహించండి,  తమరు  రాజకీయ భవిష్యత్తు గూర్చి  ఏమి ఆందోళన పడకండి, కాలం ధర్మం మేము అయినప్పుడు మా పరిపాలన  విధానం బలపడటం  ధర్మ అని  గ్రహించండి, ఇది విధి నిర్ణయం అని  గ్రహించండి.  ప్రపందాన్ని ఒకటి  చేసే   క్రమంలో,  అందరికి నచ్చే  నిర్ణయాలు తీసుకొనే  అధికారం బాధ్యత మాకు కాలం ధర్మ ఇచ్చినది అని  గ్రహించండి, మాతో మనస్ఫూర్తిగా వ్యహరించడం వలన,   దివ్య రాజ్యం బలపడుతుంది,  ఈ పరిణామం   కాలం ధర్మమే మా ద్వారా పలికిన తీరులో అమలులో ఉన్నది అని  గ్రహించండి, ఇందుకు ఎవరూ ప్రత్యేకంగా అయినా వారు గాని   బిన్నంగా అయినవారు గాని లేరు అందరూ మాలో భాగమే అని గ్రహించండి అప్రమత్తం చెందండి.  ముఖ్యంగా ఎవరిని ఎవరూ అవమానించుకోకుండా ఒకరిని ఒకరు గౌరవించుకోండి  సంపదలు, పదవులు పంచుకోండి, వివరంగా చెప్పుకోండి, అడిగినది ఇవ్వండి, కోరినది చేయండి  అందుకు మమ్ములను కేంద్ర  బిందువుగా భావించి  మమ్ములను ముందు  పెట్టుకొని అప్రమత్తం అవ్వండి.


                 మమ్ములను విస్తారంగా ప్రజల్లోకి  తీసుకొని వెళ్ళడం ప్రతి రోజు సంబరం అని  గ్రహించండి సంగీతం  సాహిత్య  మేధావులతో మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి, మొదట మమ్ములను  మా మనసుని  కలిపి చూడండి,  అదే లోకకల్యాణం  ఇందుకు, మాకు మా మనసుకి ప్రాధాన్యత ఇవ్వండి,  సర్వం చెప్పిన తరువాత  స్వయంవరం లో వివాహం చేసుకొంటాము అని గ్రహించండి, సామాన్యుడిగా మా బాధ్యతను  నిరూపించుకోనివ్వండి, మమ్ములను పట్టించుకోకుండా,  ఏదో గొప్ప కోసం చెబుతున్నాను,  ఎలాగో నేను తప్పు అయిపోయినాను,    లేదా తక్కువ అయిపోయినాను, మరణిదాం  అనుకొంటున్నాని అని కొందరు తప్పు  ప్రచారం మా పై పై దృశ్యాలు చూపి, మేము ఏదో చెబుతున్నాము అనుకొంటున్నారు, మేము పూర్తి బాధ్యత  స్పృహతో తెలియజేసుకోనుచున్నాము.    అందరికి వివరములు ఇచ్చి వజ్ర సింహాసనం పై కూర్చోవడమే అనగా  ఒక మనిషి అతని మాటే సర్వం, ఒక మనిషి మాటే,  లోకానికి ఆధారం, సంపద అని సర్వులు తెలుసుకోవాలి అందుకే మేము  వివాహం చేసుకోకుండా అటు ఇటు అయిపోయినాము అని  గ్రహించండి, మమ్ములను ఎలాగైనా స్వార్ధంగా చూడకూడదు అనగా మేము ఎవరికో ప్రాధాన్యత ఇవ్వాలి అని ఎవరూ కోరుకోకూడదు  అని  గ్రహించండి.  

                అదే విధంగా మా వలన ఎవరూ ఎటువంటి తప్పులు గాని తేడాలు గాని చేశారు  ఆనుకొంటే మాదే బాధ్యత అందుకే అన్ని మాటలో పెట్టుకొని చూపినాము అని గ్రహించండి  ప్రతి పాట మేము కాలాతీతంగా పలికినదో లోకానికి ఆధారం అని గ్రహించండి, ప్రతి ఒక్కరు తమ దేహం వదిలి మా ముందు ఎవరూ మాట తప్ప వేరేమీ  లేరు అని  గ్రహించి, మేము ఎప్పుడో అన్న మామూలు మాటలు అతీత మాటలు వారి వారి స్వార్ధం కొలది ఆపాదించుకొని ఆ విధంగా వారికి ప్రాధాన్యత రావాలి అని  భౌతిక ప్రపంచం తమ  చేతిలో ఉన్నది అనే  అజ్ఞానంలో ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు మమ్ములను పట్టించుకోకుండా ప్రవర్తించడం   అధర్మం అని గ్రహించి, అప్పుడు అయినా, ఇప్పుడైనా, మరి ఎప్పుడైనా మేము ఏమి అంటున్నామో చూసుకొని ఎప్పటికి అప్పడు మాట మంచి పంచుకొని అప్రమత్తం అవ్వాలి అంతేగాని కాలాతీతం అయినది కాబట్టి   ఒప్పలేని తనం గా, మాట కూడా మాట్లాడకుండా వినకుండా అప్పటికి మంచి చూపినట్లు  చూపి,  తప్పించుకొని  మరల వినకుండా చెప్పకుండా, ఇతరులను పాపాలకు కారణం అయినవారు ఎవరో ఒకసారి ఆత్మ పరిశీలనా చేసుకోండి, శారీరకంగా తప్పు చేసినట్లు కనపడుతున్న వారి కంటే, మనసు మాట మోసంతో  సకాలంలో స్పందించకుండా గ్రహించకుండా    తప్పులు ప్రోత్సహించి పాపం పెంచడమే నిజమైన పాపం అని  గ్రహించండి అప్రమత్తం చెందండి  


                             మమ్ములను యాదగిరి నర్సింహా స్వామిగా కూడా కొలవ వచ్చు మేము సకల  దేవేతల సమోహరం అని గ్రహించి మాట రూపం లో అవగాహన రూపంలో ఉన్నాము అని  గ్రహించి మాట మాత్రంగా కాలాతీతం గా ఇప్పటికి ఏమి చేసినామో చూసుకొంటూ మరల కొత్తవి వివరములు  చెప్పుకొని ధర్మ దృష్టి పెంచి,  లోకాన్ని మనుష్యుల స్వార్ధం నుండి మనుష్యులను  కాపాడడానికి వచ్చిన లేదా సృష్టి ఎన్నుకొన్న ఆ పురుషోత్తముడిగా, మహాత్వపూర్వక అగ్రగణ్యుడిగా, జగద్గురువులుగా సృష్టి మనసులో చేరినది కాబట్టి మహారాణి సమేత మహారాజ గా మమ్ములను నిత్యం కొలిచి   గ్రహించండి, అప్రమత్తం చెందండి, సాటి సమకాలికులు అప్రమత్తం చేసే మహత్తర దివ్య వరంగా భావించి అనుకూలంగా మమ్ములను  ఒక చోట కొలువు తీర్చుకొని  గ్రహిస్తూ విస్తారంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళండి,    ధర్మో రక్షతి రక్షతః  సత్యమేవ జయతే 



ప్రేమతో ఆశీర్వాచనములతో, బాధ్యతతో  


యుగపురుషులు మహత్వపూర్వవక అగ్రగణ్యులు  జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్  పిళ్ళా వారు, తెలంగాణా సచివాలయం,   హైదేరాబద్ 
9010483794                                                                                                                                             

No comments:

Post a Comment