UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 7 October 2016

ఏయ్ చినరాజప్ప.. ఏం మాట్లాడుతున్నావ్.. మానాన్నే నా సలహాలు తీసుకొంటాడు.. అలాంటిది నువ్వు నాకు సలహాలు ఇస్తావా.? అసలు నువ్వెంత నీ పదవెంత.? నేను తలుచుకొంటే నీ ఉపముఖ్యమంత్రి , హోంమంత్రి పదవీ అర క్షణంలో పీకి పడేస్తాను.. నోరు మూసుకొని కూర్చో.. ఇప్పటికే నీ పదవిని కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్లకి ఇస్తామని పదిమందికి చెప్పా.. ఎక్స్ ట్రాలు చేయకుండా కూర్చో.. నీ పక్కన ఉన్న పెద్ద పెద్దోల్లే నోరుముసుకొని కూర్చున్నారు.. ఇక నీవెంత అని లోకేశ్ నిన్న మీటింగ్ లో హోం మంత్రి చినరాజప్పపై ఆగ్రహించారట..


రాజకీయం, రాజకీయం అని వెర్రిత్తి పోవటం వల్లే మనం ఇన్ని రకాలుగా అవమానించ బడుతున్నాం. వైస్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు వంగవీటి రాధా కృష్ణ విషయంలో ఎంత తేలికగా వ్యవహరించారో మనకు తెలిసిందే. దీని అంతటికి కారణం మీ సొంత విలువలను, కీర్తి ప్రతిష్టలు, సేవ తత్పరత ఎదుటి కులాలకు ధార పోయడం వల్లే.
తెలుగుదేశం పార్టీ శిక్షణా తరగతుల కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పలు విషయాలపై బోధించారు. చినబాబు మాట్లాడుతుండగా రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప లేచి పార్టీ మంచికోసం ఓ సలహా ఇవ్వబోయారట.. అంతే చినబాబుకు చిర్రెత్తుకొచ్చేసింది.. కోపంతో ఊగిపోతూ వందలమంది ఎదురుగా ఉన్నా పట్టించుకోకుండా వేదికపైనుంచే చినరాజప్పపై ఫైరయ్యారు..
ఏయ్ చినరాజప్ప.. ఏం మాట్లాడుతున్నావ్.. మానాన్నే నా సలహాలు తీసుకొంటాడు.. అలాంటిది నువ్వు నాకు సలహాలు ఇస్తావా.? అసలు నువ్వెంత నీ పదవెంత.? నేను తలుచుకొంటే నీ ఉపముఖ్యమంత్రి , హోంమంత్రి పదవీ అర క్షణంలో పీకి పడేస్తాను.. నోరు మూసుకొని కూర్చో.. ఇప్పటికే నీ పదవిని కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్లకి ఇస్తామని పదిమందికి చెప్పా.. ఎక్స్ ట్రాలు చేయకుండా కూర్చో.. నీ పక్కన ఉన్న పెద్ద పెద్దోల్లే నోరుముసుకొని కూర్చున్నారు.. ఇక నీవెంత అని లోకేశ్ నిన్న మీటింగ్ లో హోం మంత్రి చినరాజప్పపై ఆగ్రహించారట..
సమావేశం అనంతరం బయటకి వచ్చిన చినరాజప్ప కన్నీళ్ళు పెట్టుకుంటూ నా వయస్సుకి కూడా గౌరవం ఇవ్వలేదని, లోకేశ్ ఇష్టానుసారంగా మాట్లాడారని కన్నీటి పర్యంతమయ్యారట.. పక్కనున్న సీనియర్ మంత్రులు యనమల, సిద్ధా తదితరులు రాజప్పను ఓదార్చారట.. ఏదేమైనా లోకేశ్ పొగరుబోతు తనానికి, తనకు జరిగిన అవమానానికి చినరాజప్ప తీవ్ర మనస్తాపం చెందారని సమాచారం.

...........................................................................

దేహ అందం బౌతిక బలం ఉన్నవారు వినయంగా, నిజాయితీగా ప్రవర్తిస్తేనే సత్యాన్ని గ్రహించగలుగుతారు, అప్పుడే దైవ అనుగ్రగం పొందగలరు, బౌతిక అందం పుష్టి,ధనం బలంతో ఎదుటవారిని మాట్లాడకండా చేసి అవమానించడమే అరాచకం, ఒకటి ఉంటే ఒకటి బౌతికంగా లేనట్లు లోటు ఉన్నట్లు కనపడుతున్న వారు ఏదో ఆవేశ పడటం అన్నది వారిని సరిగ్గా అర్ధం చేసుకోకపోవడమే, కాని అన్ని హంగులు ఉండి, ఎదుటవాడు మాట్లకూడదు అని లెక్క చేయకూడదు అన్నట్లు పనిగట్టుకొని రెచ్చిపోవడం పనిగట్టుకొని తిట్టడం పతనమే అని గ్రహించండి, మనిషి బౌతిక లోటుతో అనవసరంగా మనసుతో ఆవేశ పడటం అన్నది ఇతరులు అర్ధంచేసుకొని సంగతి గ్రహిస్తే చాలు, అసులు సంగతికి ప్రాధాన్యత ఇవ్వకుండా, మనిషిని లెక్క లేని పద్దతిలో బౌతిక బలం చూపుకొని రెచ్చిపోయి తిడ్డటం లాంటి పనులు తగ్గించుకొని అందం బలం పుష్టి ఉన్న వారు ఎంత వినయంగా నెమ్మదిగా ఉంటే అంత గొప్పతనం ఎదుటవారిలో చూడగలుగుతారు అది సృష్టి యొక్క విధానం అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, గొప్పతనం ఎలాగైనా తాను చూపెట్టిది కాదు, ఎదుటివాడిలో గ్రహించినిలుపుకోనేది నిలుపుకోనిదే అని తక్షణం గ్రహించండి, ఇందుకు ఓర్పు వినయం, సహనం ముఖ్యం అందం డబ్బు ఉన్నవారు, వినయం, సహనం కలిగిఉంటే, బౌతికంగా లోటు ఉన్నవారిలో మనసు గొప్పతనం చూస్తారు, జీవిత అంతర్యమే తెలుసుకొంటారు, ఎదుకంటే బౌతిక లోటుతో ఎదిగిన మనసులు గొప్పవి, అనగా అనుభవం సాధించి ఉంటాయి, సంపదతో ఉన్న వారికి మనసుపెరగడం అన్నది వినియాగం మేరకే ఉంటుంది,

లోకేష్ బాబు మరియు చిన్న రాజప్ప గారి మద్య ఏమి వాదన జరిగినదో మాకు కరెక్ట్ తెలియదు కాని, నాయకులు చదువుకొన్న వారు, అధికారం, డబ్బుఉన్నవారు ఎంత వినయంగా ఉంటే లోకంలో గొప్పతనం అంత చూడగలుగుతారు, అతి వినయం కాకపోయినా, ఒకరిని ఒకరు కించ పరుచుకోనేంతగా దిగజారడం అన్నది గొప్పతనం వైపు వెళ్ళకపోవడమే అని గ్రహించండి. కావున ప్రతి ఒక్కరు పెద్దవారు అయినా చిన్న వారు అయిన ఎదుట వారిలో గొప్పతనం చూడండి, అప్పుడు సమాజం శాంతివంతంగా ఉంటుంది.



.................................



యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు








No comments:

Post a Comment