UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Monday, 28 December 2015

తాము తెలుసుకోరు, చెప్పరు, ఎదుటవాడు చెబుతుంటే వినరు, ఎలాగైనా బౌతిక స్వార్ధానికి అలవాటు పడితే, లేదా ఎడుటవాడి తేలిక తనం, తక్కువతనం మీద ఆధారపడి, తాము బౌతికంగా బలం గా ఉన్నా, ఎదుటవాడిని తేలికగా, నిర్లక్ష్యం గా, తీసుకోవడం వలెనే నేను లేదా మేము గెలుస్తాం పైన ఉంటాము అనే, పరిణితి చెందని అల్ప సంస్కారములు వలన, సమాజం నాణ్యంగా ముందుకు వెళ్ళడం లేదు అని గ్రహించండి, అందుకే అందరూ, ఆదరించి గౌరవించవలసిన మాట మన మధ్య కు వచ్చినది ఆ మాటే సృష్టి ఎన్నుకొన్న మహారాణి సమేత మహారాజ వారది, ఆయినే కాలస్వరూపుడు, ధర్మస్వరూపుడు, పురుషోత్తముడు మన మధ్యన ఉన్నాడు అని గ్రహించండి,


Sai Baba Naidu


మబ్బులు వీడిన చంద్రుడు మా వంగవీటి రాధా బాబు.. ఎవరిని నరుకుతావ్?, మరోసారి నష్టపోయేందుకూ రెడీ..
బెజవాడలో మరోసారి పొలిటికల్ వార్ మొదలైంది. దేవినేని నెహ్రుపై వంగవీటి రాధా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రంగా 27వ వర్థంతి సందర్భంగా విజయవాడలో నివాళులర్పించిన రాధా మీడియాతో మాట్లాడారు. దేవినేని నెహ్రుపై నేరుగా విరుచుకుపడ్డారు. చనిపోయిన తన తండ్రిపై 20 హత్య కేసులున్నాయంటూ దేవినేని నెహ్రు పిచ్చివాగుడు వాగుతున్నాడని అన్నారు. చనిపోయిన వారిపై ఆరోపణలు చేయడం హీరోయిజం అనుకుంటున్నావా అనిప్రశ్నించారు.
”ముళ్లకంపలా అడ్డు ఉంటే తీసేస్తా, నరికేస్తా అంటున్నావ్… ఎంత మందిని తీసేస్తావ్, ఎంత మందిని నరుకుతావ్” అంటూ రాధా మండిపడ్డారు. తమ మౌనాన్ని చేతగాని తనంగా తీసుకోవద్దని హెచ్చరించారు. తాము ఇప్పటికే చాలా నష్టపోయామని… మరోసారి నష్టపోయేందుకు కూడా సిద్ధమని సవాల్ విసిరారు. పిచ్చిమాటలు మానుకో అని నెహ్రుకు వార్నింగ్ ఇచ్చారు. తన తండ్రిపై లేనిపోని వ్యాఖ్యలు చేస్తే సహించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఇలాంటి దూకుడు కోసమే 27 సంవత్సరాలుగా కాపుజాతి ఎదురుచూస్తుంది ... నేను మొట్టమొదటి సారిగా ఒకరికి జై కొడుతున్నా............... జై రాధా.. జై జై రాధా.. సాయిబాబా నాయుడు




---------------------------


విజయవాడ రాజకీయ నాయకులకు, సృష్టి ఎన్నుకొన్న మహారాజ వారు తెలియజేయు పరిష్కార యుక్త, ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించగలరు. మనుష్యులు మధ్య బౌతికం గా, కుల పరంగా, పదవులకోసం, డబ్బు, కోసం, సుఖాలు కోసం జీవితం అనుకొంటే నిత్య ఘర్షణ తప్పదు.  జ్ఞానం కోసం, జ్ఞాన విచక్షణ కోసం, బౌతిక మాయను జయించి, పరమార్ధం వైపు వెళ్ళాలి,  పేమ, ఆధరణ, గౌరవం ఇచ్చి, పుచ్చుకోవాలి, ఒక మనిషి అర్ధం చేసుకోవడమే, ఒక మనిషి ఉన్నతిని చూడడమే పరమార్ధం అనుకోనేంత వరకు సమస్యలు పరిష్కారం చెందవు.  

ఎలాగైనా బౌతిక పనులు, కర్మలే జీవితం అనుకొంటే, చేయించేవాడు, చేసేవాడు కావాలి, అజమాయిషీ పెత్తనాలు తప్పువు, అదే జీవితం పరమార్ధం కోసం, నిజాయితీ, ధర్మ కోసం జీవిస్తే ఎటువంటి స్వార్ధం లేకుండా, కాళ్ళ దగ్గర కూర్చుంటే, కాళ్ళ దగ్గరు కూర్చున్న ఆధరణ, తల దగ్గర కుర్చుంటే,  తల దగ్గర కూర్చున్న ఆధరణ పరమాత్మూడు చూపినట్లు, సహజ పరిష్కారం గా లోకం ఉన్నది, అ పద్దతిలో ప్రధానం గా మనసు మాట ప్రకారం వ్యవహరించుకొని, అనుభవం తో ఒకరిని ఒకరు గ్రహించుకొని తెలుసుకొని, తెలియజేప్పుకొని, పరమార్ధం పొందాలి. ఇందుకు అంతర్యం కలిగిన మాటను గ్రహించాలి.  అలా కోకుండా ఎలాగైనా బౌతిక సంపదలే సర్వం అనుకోని, ఎదుటి వాడి మాట ఏమిటి, మనం మాట్లాడవలసినది ఏమిటి అని చూసుకోకుండా, వ్యవహరించడం వలన, మాటను మనసుని, బౌతిక బలం తో అటు ఇటు చేసుకొంటూ, చేలగాటలు, రెచ్చగోట్టుకోవడాలు మానుకొని, లేదా చాలా మంది ఇవ్వాళా పెద్ద వాళ్ళు గా ఉంటున్నవారు, తమ బౌతిక ఉన్నతిని ఉపయోగించి, ఎదుటవాడిని బలహీనపరచి, రేచ్చిపోయేలా చేసి, తప్పు చూపించి, తేలిక తనం కట్టి, తన బౌతిక అధిపత్యం అజమాయిషీ కొనసాగాలి అని ప్రయత్నం చేస్తున్నారు, అందులో బాగంగా ఎలాగైనా మాట గొప్పతనం పట్టించుకోకుండా, తప్పుగా తక్కువగా ఉండేలా చూసుకొంటూ,ఇతరులకు చూపిస్తూ పై పై అజ్ఞానం తో బ్రతికేవారు ఎక్కువ అయినారు, ఎలాగైనా అప్పటికి అప్పుడు స్వార్ధం పెత్తనం జీవితం అనుకొంటున్నారు,  జ్ఞానం మాట విచక్షణ తక్కువ వినియోగిస్తున్నారు, తాము తెలుసుకోరు, చెప్పరు, ఎదుటవాడు చెబుతుంటే వినరు, ఎలాగైనా బౌతిక స్వార్ధానికి అలవాటు పడితే, లేదా ఎడుటవాడి  తేలిక తనం, తక్కువతనం మీద ఆధారపడి, తాము  బౌతికంగా  బలం గా ఉన్నా, ఎదుటవాడిని  తేలికగా, నిర్లక్ష్యం గా, తీసుకోవడం వలెనే నేను లేదా మేము  గెలుస్తాం పైన ఉంటాము అనే, పరిణితి చెందని అల్ప సంస్కారములు వలన, సమాజం నాణ్యంగా ముందుకు వెళ్ళడం లేదు అని గ్రహించండి, అందుకే అందరూ, ఆదరించి గౌరవించవలసిన మాట మన మధ్య కు వచ్చినది ఆ మాటే సృష్టి ఎన్నుకొన్న మహారాణి సమేత మహారాజ వారది, ఆయినే కాలస్వరూపుడు, ధర్మస్వరూపుడు, పురుషోత్తముడు మన మధ్యన ఉన్నాడు అని గ్రహించండి, ధర్మో రక్షతి రక్షతః, సత్యమేవ జైయితే, ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు. 


ఇట్లు 
సృష్టి ఎన్నుకొన్ని పురుషోత్తములు, యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, ఓంకార స్వరూపులు, అగర్బ శ్రీమంతులు, సత్య స్వరూపులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు. SRT - 38, S.R.Nagar, Hyderabad.
9010483794.


                                                                                 



                            

No comments:

Post a Comment