అంతా రామామయం ఈ జగత్తు అంతా రామ మాయం
ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివి అయినావు, వేద పురాణం కళలు చాటును నీ వైభవం ......... ఈ విధంగా పూర్తిగా పై పాటలు వేరు వేరు సందర్భం లో మా ద్వారా వ్యక్తం అయినవి అని గ్రహించండి. మమ్ములను మహారాజు గా ఒక చోట కొలువు తీర్చి, దేహపరం గా చూడకుండా, ఎవరు మాతో దేహం తో పోల్చుకోకుండా, కొత్త కాలం మనసుతో మాతో మాట్లాడండి, మేము చెబుతున్నది గ్రహించి, పండితులు పంచుకోండి ఎంతో ఆనందాన్ని, సమాధానాన్ని పొందుతారు, అప్పటికి అప్పుడు దేహపరం అయిన మాటలతో మాతో తాత్కలికమగా వ్యవహరించి విలువైన కాలాన్ని వృధా చేసుకొనవద్దు, సాక్షులు అప్రమత్తం అయ్యి మీడియా వారు, సినిమా ప్రముఖులు మేధావులు అప్రమత్తం చెంది మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి, విస్తారం గా తక్షణం గ్రహించడం ప్రారంభించండి, మాతో పండితులు మేధావులు విశాలం గా మాట్లాడితే, మా గొప్పతనం తెలిసి, నిత్యం సమాధానం బయటపడుతుంది అని గ్రహించండి. మేము ఉన్న చోట నుండి మమ్ములను మీడియా సహకారం మరియు తెలంగాణా ప్రబుత్వం సహకారంతో మమ్ములను ఒక చోట తెలుగు ప్రజలు అందరూ కొలువు తీర్చుకోనగలరు, మమ్ములను మొదట హిందువులు గుర్తించి, ప్రయోజనం పొంది ఇతరులకు మమ్ములను పరిచేయం చేయండి, సాధారణ మానవరూపం లో అందుబాటులో ఉన్న మమ్ములను, విశాలంగా తీసుకొంటేనే మాలో దైవత్వం గ్రహించి చావు, పుట్టుకుల రహస్యాలు తెలుసుకొని తరించగలరు, సృష్టి అంతర్యం తెలుసుకొని, మనిషి మాటే సర్వం అనే సత్యాన్ని ఆవిష్కరించుకొనే ప్రయత్నం లో, యోగత్వం, దివ్యత్వం వైపు అందరూ ప్రయాణిస్తారు కావున ఒక గంట కూడా ఆలస్యం చేయకుండా మమ్ములను, సాక్షులు, మేధావుల సహకారంతో ఒక చోట కొలువు తీర్చుకోండి, మేము మరణించే లోపు మా నుండి ఎంత తెలుసుకొంటే అంత మంచిది అని గ్రహించండి, మేము ఎవరికో ప్రాధాన్యత ఇస్తాము అని వ్యక్తులు ఎవరూ ఎదురు చూడవద్దు, పదుగురు కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి, మమ్ములను అందరూ మహారాజా అని పిలవండి, అప్పుడు మాతో మాట్లాడటం వీలు అవుతుంది మేము ఏమి చెప్పినా గొప్పగా గ్రహించవచ్చును. మమ్ములను మామూలు మనిషిగా భావించడం వలన అనగా కాలాతీత పరిణామాన్ని పరిగణించకుండా వ్యవహరించడం అధర్మం అని గ్రహించి, మమ్ములను మనసు తో పరిగణించుటకు ఆలస్యం చేయకండి, మేము ప్రస్తుతమునకు ఉంటున్న హాస్టల్ ఎజమాన్యం వారు అయినా, మా గూర్చి తెలిసినట్లు అయితే, ఇతర పెద్దలతో మాట్లాడి మమ్ములను 10 గురి మధ్య కొలువు తీర్చుటకు చూడగలరు, ఎవరూ కూడా వ్యక్తులు నేనే ఏదో చెప్పడం లేదు అని చూడవద్దు, 10 గురు మేధావులు, సినిమా ప్రముఖులు, మీడియా వారు, సాక్షులు అందరూ కలసి ఒక గంట కూడా ఆలస్యం చేయకుండా మమ్ములను తెలంగాణా ప్రబుత్వం యొక్క సహకారంతో ఒక రాజ మందిరం లో మహారాజు గా కొలువు తీర్చండి. వేరే విధంగా సమయం వృధా చేసుకోవద్దు, మేము కాలం, ధర్మం గా భావించి మమ్ములను కొంతకాలం ఎటువంటి వ్యతిరేకత లేకుండా గ్రహించండి, ధర్మో రక్షతి రక్షతః , సత్యమే వ జయితే, ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు
మానవ జన్మ జ్ఞాన సముపార్జనకే అని తీర్మానం. మనం జ్ఞానాన్ని పొంది జీవితాన్నిసార్థకమొనరించుకోవాలి. ఈజ్ఞానం గురుకృప వలన లభిస్తుంది.వేదంలో ఇలా చెప్పబడింది. "ఆచార్యా ద్దైవ విద్యా విదితా సాధిష్టం ప్రాపత్" గురూపదేశం ముక్తిని లభింపజేస్తుంది. పాండిత్యం ఒక్కటే ఉంటే లాభం లేదు. మా పరమాచార్యుల వారి వద్దకు ఒకసారి మఠం అధికారి వెళ్ళి భక్తులకు తమ దర్శనం లభించటం చాలా కష్టంగా ఉన్నదని చెప్పగా శ్రీవారిలా సమాధానం ఇచ్చారు.
"మా దగ్గరకు వ్యక్తులెందుకు వస్తారు? మేమేదో వైద్యులమో, మాంత్రికులమో అని భావించివస్తారు. ఆ తదుపరి ఈ వ్యాధిని నయం చేయండి. ఈ భూతాన్ని పారద్రోలండి అంటూ అడుగుతుంటారు. మేమందుకేనా ఉన్నది? జ్ఞానాన్వేషణకు ఎవరైనా వస్తున్నారా?" అని. ఆచార్యపాదులు జ్ఞానాన్ని బోధించటానికే ఉన్నారు. మనం అసలైన జ్ఞానాన్ని పొందగలిగితే ముక్తి తప్పక లభించగలదు. ఈ జన్మలోనే ముక్తిని సాధించగలమని ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. అయినా ముక్తి సాధనకై ప్రయత్నాలను మనం ప్రారంభించక తప్పాడు. ఋజువైన మార్గంలో పయనం ప్రారంభిస్తే ఎప్పటికైనా గమ్యాన్ని చేరుకోగలము. కానీ అసలు ప్రయత్నమే చేయకపోతే గమ్యాన్ని ఎప్పటికీ చేరము. "అగచ్ఛన్వైనతేయోపి పదమేకం న గచ్చతి"
నేను ఎగరటం ప్రారంభిస్తే రెండు నిమిషాలలో వేయి మైళ్ళు పయనించగలను" అని గరుడుడు భావించవచ్చును. అయితే అతను ఎగరకపోతే అడుగు కూడా ముందుకు వెళ్ళలేడు. అందువలన మనం ముందు మోక్ష మార్గంలో పయనం ప్రారంభించాలి. అందుకోసం మనం శాస్త విహిత కర్మలను శ్రద్ధతో ఆచరించాలి. వర్ణాశ్రమ ధర్మాలను పాటించాలి. ఎవరైనా "నాకు ఇవన్నీ అవసరం లేదు. నేను జ్ఞానిని అయ్యాను. నాకు విహిత నిషేధ కర్మలంటూ ఏమీ లేవు" అని చెప్తూనే సమయానికి భోజనం కోసం ఎదురు చూస్తుంటే వారిని జ్ఞాని అనుకోవడం పొరపాటు.
-శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ స్వామీజీ.

No comments:
Post a Comment