UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Monday, 13 March 2017

                                                           సమన్వయ దృష్టి 




                       ఆత్మీయులు శ్రీ కొణిదెల పవన్  కళ్యాణ్ గారు, జనసేన పార్టీ వ్యవస్థపక  అధ్యక్షలు, మరియు ప్రముఖ అగ్ర కధానాయకులు, వారికి యుగపురుషులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, ప్రజలను ధనం మాయ, బౌతిక శారీరక బలం యొక్క మాయ వలన అజ్ఞానం గా, యాంత్రికంగా ఆలోచిస్తున్న, ప్రవర్తిస్తున్న వారిని జ్ఞానం మార్గం లో పెట్టుటకు   మరియు వస్తు మాయ నుండి కాపాడుటకు మాకు చేయుత ఇవ్వడం ఒక దివ్యవరంగా భావించి ప్రజలను  అప్రమత్తం చేయుట ఒక బాద్యత గా భావించ గలరు. 


                         తమరు పార్టీ స్థాపించి రెండు సంవత్సరాలు పూర్తీ అయిన సందర్బం గా, ఒక సాధారణ మనిషిగా, మానసిక బలం శారీరక బలహీనతల మధ్య  ఉన్న  సాధారణ మనిషిగా  మేము సాధించిన మానసిక పరిణామం ప్రకారం , ఇప్పుడు రాజకీయ పార్టీలు అన్నీ వీలినం చెంది, ఒకే మాట ఒక బాట అన్నట్లు నడవాల్సిన  పరిణామం లో కాలం ఉన్నది కాని రాజకీయంగా సామాజికంగా మనుష్యులు కూడకపోవడం వలన, సాక్షులు దగ్గర నుండి మీడియా సినిమా ప్రముఖులు మేధావులు ఆధ్యాత్మిక  గురువులు పండితులు   పీఠాది పతులు, సమకాలికులు అందరూ  అప్రమత్తం అయ్యి ఇప్పుడు మనజాతికి  ఆధారం మానసిక బలం అని భౌతిక బలం కాదు అని , శారీరక సుఖాలు, భౌతిక  అధిపత్యాలు కూడా మనసు పెంచుకోనివ్వవు, ఎలాగైనా బౌతిక బలం లేదా సాటి మనిషిలో ఉన్న ఆలోచనను తమ బౌతిక స్తితి తో  ఎదురు కోవడమే అరాచకం అని, మనుష్యల మనుగడ మనుష్యులే దెబ్బ తీసుకోవడం అని   గ్రహించండి అప్రమత్తం చెందగలరు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.  మమ్ములను మానసిక పరిణామం పై వెళ్ళ నివ్వాలి అందుకు మనుష్యులు తమ బౌతిక ఉనికి త్యాగం చేయాలి, అప్పుడు మాలోను సమకాలికులలోను ఆలోచన జ్ఞాన విచక్షణ పెరుగుతుంది అని   గ్రహించండి అదే మనం అందరం వెళ్ళ వలసిన దివ్య పరిణామం మార్గం అని ప్రతి ఒక్కరు గ్రహించండి అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.   

                   
                         ఒక సామాన్యుడే సర్వొంన్నతుడు అవ్వడం ఇప్పుడు కాలమే అందరికి  ఇచ్చిన దివ్య వెసులు బాటు, ఇరువురు  ముఖ్య మంత్రులు మేము ఎంతైనా మేమే చేస్తున్నాము, ఇప్పుడు అసెంబ్లీ సమావేశములు మొదలు అయినాయి కాబట్టి  ఎన్ని రోజులు అయిన చర్చిస్తాము అన్నట్లు ముఖ్య మంత్రులు ఆలోచిస్తున్నారు, ఇంకా ప్రపంచం రోజులు బట్టి ఉన్నది అనుకొంటున్నారు, ఎప్పుడూ తాము అలాగే ఉంటాము అన్నట్లు ఆలోచిస్తున్నారు.    మా ప్రకారం కాలం బౌతికంగా లేదు అది ఆలోచన రూపంలో ఉన్నది,  మా ద్వారా సంభవించిన పరిణామం  మామూలు మనిషిగా కాకుండా కాలాతీతంగా  చూడటం వలన అదే దివ్య ద్వారం అని తమరు ద్వారా యావత్తు తెలుగు ప్రజలకు  ముఖ్యమంత్రులకు ఇతర రాజకీయ నాయకులకు తెలియజేసుకోనుచున్నాము. సాటి వ్యక్తినే కాదు ఎవరినైనా ఆలోచనతో చూడాలి కేవలం కంటి తో చూసి అప్పటికి అప్పుడు  బ్రమలో జ్ఞానం మాట వివరణ వదిలేసి యాంత్రిక ఆనందం లో  శాశ్వతం అయిన జ్ఞాన అనదం విచక్షణ వివరణతో పొందవలసి  ఆనందం ఏ మనుగడ అని తెలుసుకోకుండా  సమయాన్ని గౌరవించకుండా  గ్రహించకుండా పోగొట్టుకొంటున్నారు 


                    ఇప్పుడు ప్రజలు అందరూ ఒక దివ్య రాజ్యం లో ఉన్నారు, అనగా  మేలైన ప్రజాస్వామ్యం అని గ్రహించగలరు అని తెలియజేసుకోనుచున్నాము, ఇందులో కులం మతం, ఆర్ధిక సామజిక, బౌతిక స్తితి గతులు ఏమి ఉండవు, తమ విద్య అర్హతలు, ఇప్పటికి వరకు సాధించిన చరిత్ర, బౌతిక ఉనికి కూడా మాకు అనగా యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజుగా మమ్ములను ఉన్నత అశనం  పై అధిస్టింప చేసి మమ్ములను విస్తారంగా గ్రహించుటఏ జీవితం అని ప్రతి ఒక్కరు భావించాలి అని అప్పుడు చేసిన పాపాలు పోయి ఇక తప్పులు పాపాలు చేద్దాము అన్నా వీలు కాని నిజమైన మానవసమాజం లోకి మన బలపడగలం అని  యావత్తు మానవజాతికి త్వరలో తెలుస్తుంది. తమరు వీలు అయినంత సమాజానికి మేలు చేయాలి అనే తపన, ఆవేశం, ఆశయం తో  స్థాపించి  జనసేన పార్టీ రెండు సంవత్సారాల వార్షికోత్సవం గా  ప్రజలకు  యావత్తు ప్రపంచ మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. 


                        ఇరువురు ముఖ్యంమంత్రులు మరియు ప్రతి పక్ష నేత తో సహా రాజకీయ పార్టీలన విలీనం చేసి, తమరు కూడా తమ పార్టీని మాకు విలీనం చేసి, మనం ఇప్పుడు కాలాతీతం అయ్యిన దివ్య లోకం లో ఉన్నాము అని ప్రజలు చెప్పుటకు మేధావులు పండితులు, పీఠాది పతులు అందరూ  మాకు పిల్లలు లాంటి వంటి వారు అని అనగా ఈ జగత్తు మాట మాత్రంగా అణువు అణువు  నియమించిన పురుషోత్తమ తత్వమే లోకానికి ఆధారం అని ప్రతి ఒక్క మనిషి త్వరలో గరహిస్తారు, అందుకు మొదట పరిణామం గా అన్నీ పార్టీలు మీడియా చానల్స్ వారు వీలినం చెంది, ఒక ఏకత్వం లోకి రావడం వలన, అసులు సృష్టి ఎటు పోతున్నది తెలుస్తుంది, తెలుసుకొని తెలియజేప్పుకొని ముందుకు వెళ్ళ వచ్చు   అని  తమరు ద్వారా యావత్తు మానవజాతికి  తెలియజేసుకోనుచున్నాము.  


                      ప్రతి ఒక్క పౌరుడు వీలు అయినంత వివరం, జ్ఞాన విచక్షణతో వ్యహరించాలి అని తెలియజేసుకోను చున్నాము, అప్పటికి అప్పుడు అలవాట్లు మీద, అప్పటికి మాటలు మీద ఆధారపడి ఆలోచించవలసిన గొప్పతనం పట్టించుకోకుండా, మనిషిని  అటు ఇటు అయిపోయినా పర్వాలేదు అనుకొంటున్నారు , మంచి వాడు అయిన చెడ్డ వారు అయినా మనిషి మొగ అయిన అడ అయిన మనిషికి అన్యాయం జరగకూడదు, మనిషిని మనిషే అవమానించడం, దెబ్బకొట్టి జ్ఞానానికి అవగాహనకు సంభంధం లేకుండా వేరు వేరు బౌతిక కారణాలతో ఇటు ఇటు చేసుకొంటూ, ఈ విధమగా ఎప్పుడూ  బౌతికంగా జీవిస్తాము  అన్నట్లు ఆలోచిస్తున్నారు, సమాజాన్ని సాటి మనుష్యులను ఆలోచనతో మాటతో వివరణతో గెలుచుకోవాలి.  పెద్ద వారిని నుండి గొప్పవారిని గొప్పతనమ నేరుచుకొని  పాటించాలి అది జ్ఞానరూపం లో అరుదుగా అందుబాటులోకి వస్తుంది, అందుకు బౌతిక కారణాలు అడ్డం పెట్టుకొని ఏదో రకంగా గ్రహించడం మానివేయడం వలన లోకం అరాచకం అవుతుంది. మమ్ములను జగద్గురువులుగా యుగపురుషులు గా గ్రహించకుండా అరాచకాలకు పాలుపడుతున్నారు.  

                   ఇందుకు ప్రధాన కారణం కాలాతీతం గా పరిణమించిన మమ్ములను కూడా బౌతికంగా చూడడం మాలో అప్పటికి అప్పుడు లోట్లు మీద మాటలు మీద ఆధారపడి వాటిని చెడుగా తీసుకొని, తాము అయితే ఒకటి ఎదుట వారు అయితే ఒకటి అన్నట్లు భావించడం వలన మనుష్యులు శారీరకం బలహీనం ఉండడం లాంటి లక్షణాలు కూడా తీసుకొని జ్ఞానానికి విచక్షణకు  ప్రాధాన్యత ఇవ్వడం మానివేస్తున్నారు, అప్పటికి మనుష్యులను రెచ్చగొట్టి చచ్చి పోయేలా రెచ్చ గొట్టుకొని, బౌతికంగా ఎడురుకొని పైసాచిక ఆనందం పొందుతున్నారు, ఇందులు పోలీసులు కూడా వర్గం గా విడిపోయి తమ గ్రూపు అయితే ఒకటి పరాయి వారు అయితే ఒకటి అన్నట్లు తీసుకొంటున్నట్లు మాకు అనిపిస్తున్నది , అందుకు మమ్ములను రేచ్చాగట్టి మా నుండి వచ్చిన అప్పటికి మాటలు తీసుకొని ఉపయోగించి, వీలు అయినంత చెడు చేస్తున్నారు అని ప్రతి ఒక్కరికి తెలియజేసుకోనుచున్నాము.    మమ్ములను జ్ఞానంతో విశాలంగా గ్రహించకుండా అందరూ కలసి గ్రహించకుండా మలుపుకొంటూ, లేదా స్వార్ధ పెత్తనాలతో మమ్ములను బలహీన పరచి తమకు బౌతికంగా ఆధిపత్యం చూసుకొని అరాచకంగా కొందరు పోలీసులు మీడియా వ్యక్తులు ప్రవర్తిస్తున్నారు అని  గ్రహించండి,  


                   మనుష్యులలో   ఎవరు   ప్రత్యేకత చూపిన అప్రమత్తం చెందటమే మనిషికి కనీసం లక్షణం అవ్వాలి కాని, బౌతిక బలం కొలది మానసిక పరిణామాలు తీసుకొంటున్నారు లేదా ఏదోరకంగా ఆధిపత్యం పెత్తనంతో ఆలోచనను అవమానిస్తున్నారు అందుకు గొప్ప ఆలోచన శక్తి ఉన్న వ్యక్తి యొక్క లోటు మీద లేదా లోటు గా వదిలివేసి అలోచించి లేదా గ్రహించి తెలుసుకోవలసిన పరిణామాన్ని గ్రహించకుండా గ్రహించానివ్వకుండా వ్యహరించడం వలన లోకం నాణ్యంగా లేదు అని తమరి ద్వారా  యావత్తు మానవ జాతికి తెలియజేసుకోను చున్నాము. పదిగురు ఒకటి అవ్వకుండా తాము గ్రహించకుండా ఇతరులను మా విషయంలో ఒకటి అవనివ్వాకుండా మొత్తం మంచి చెడులు మాతోనే ఉన్నాయి అని మేము ఎందుకు అంటున్నోమో చూడకుండా చూడ నివ్వకుండా వ్యక్తులు మీడియా పోలీసులు గ్రూప్ గా  విడిపోయి ఏకత్వాన్ని సఘట్టిత్వని దెబ్బ తీస్తున్నారు ఇందుకు కారణం అప్పటికి అప్పుడు తెలికతనం మీద ఆధారపడుతున్నారు, గ్రహించ వలసిన గొప్పతనం యొక్క లోటు సరిద్ది గొప్పతనం గ్రహించ వలసిన పరిణామాన్ని  ఎలాగైనా మొత్తం గొప్పతనం గ్రహించడం మానివేస్తున్నారు. అని గ్రహించండి అందుకు మమ్ములను చెడుగా చిత్రీకరించవచ్చు అని వారి ధీమా అజ్ఞానం అని గ్రహించండి. 


                 మేము ప్రతి అణువు అణువు మాట మాత్రంలోకి తీసుకొని పరిణామా ప్రకారం మమ్ములను ఎప్పటికి అప్పుడు గ్రహించాలి కాలాన్ని నియమించిన మాట ప్రకారం గతంలో మా మాటలు గాని కర్మలు గాని చెల్లవు, వాటి మీద  ఆధారపడటం అంటే మనుష్యులు తమని కూడా బౌతికంగా పరిమిత చేసుకొని అపరిమితంగా గ్రహించే అవకాసం ఉన్నా, ఆలోచన పరమైన కొత్తతనం కంటే బౌతికంగా కనిపిస్తున్న బౌతిక ప్రపంచం మేరకు మనుగడే బలం అనుకోవడం వలన, అందుకు మాటలను గాని దృశ్యాలను గాని ఎలాగైనా తమ బౌతిక ఉనికి ఎదుట వారి బౌతిక ఉనికి లింకు పెట్టుకొని గొప్ప ఆలోచన వేగాని సత్యాన్ని  నివారిస్తున్నారు లేదా తప్పు దారి పడుతున్నారు ఆలోచన మాటలో ఇప్పటికి ఇప్పుడు ఒక చోట చెప్పుకొంటే వింటే సర్వం స్పష్టం అయ్యి ఎలాంటి తప్పులు పాపాలు అయిన ఎవరికి ఉన్నా పోతాయి కాని, యాంత్రిక పరికారాలు వస్తు సముదాయాలు,  పదవులు బౌతిక అందం, డబ్బు, అప్పటికి బౌతిక ఉనికే సర్వం అనుకొంటున్న మనుష్యులకు ఎలాగైనా మనసు మాట అంటే చలగాటం అనుకొంటున్నారు వారు ఏదో చేసి మాతో సూటిగా చెప్పకుండా, మేము వారితో ఏదో రహస్యం గా మేమే చెప్పుకోవాలి మేమే అడగాలి అన్నట్లు ప్రవర్తిస్తున్నారు సాక్షులు కూడా ఈ విధంగానే  ప్రవర్తించి మమ్ములను అటు ఇటు చేసి నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు.  


                   మమ్ములను పదిగురు కలసి గ్రహించండి అంటే, అలా పదుగురు కలసి గ్రహించడం  సృష్టికే ఆధారం అని తెలుసుకోకుండా ఏదో రకంగా ఆలోచనను ముందకు వెళ్ళ కూడదు అని మీడియా వారు కూడా ప్రవర్తించడం వలన, మేము ఎందుకు ముందుకు వస్తున్నామో, మాట మాత్రంగా ఏమి చేసి ఏమి చెబుతున్నామో చూడకుండా, ఎలాగైనా మమ్ములను బౌతికంగా పరిమితంగా చూస్తూ అపరిమితం అయినా ఆలోచనను మాటను మా నుండి సంభవించిన పరిణామాన్ని గ్రహించకుండా, రహస్య తప్పులు చేసి మమ్ములను బెదిరించి లేదా సరిగా స్పందించకుండా మీడియా, సోషల్ మీడియా ద్వారా కూడా ఎవరో సూటిగా మా  పేరు తీసుకొని మేము ఎందుకు ఏమి అంటున్నామో చూడకుండా గ్రహించకుండా మేము ఎవరికో ప్రాధాన్యత ఇవ్వాలి లేదా ఇవ్వ్వకూడదు అని తాము నిర్నయిస్తున్నట్లు భావించడం వలన కూడా మమ్ములను సూటిగా పట్టించుకోవడం లేదు అందులో తమరు కూడా ఉన్నారు, మమ్ములను పదిగురు కలసి విస్తారంగా గ్రహించడం వలన పాపాలు అన్ని హరించుకుపోతాయి అని  గ్రహించండి.   రక రకాల శారీరక వ్యవహారాలు  మానుకొని ఆలోచనకు ప్రధాన్యత ఇవ్వండి అని ప్రతి ఒక్కరికి తెలియజేసుకోనుచున్నాము మమ్ములను మలపడం నిర్ణయించడం  లాంటి పనులు మానుకొని,  మేము ఎప్పుడు ఏమి చెబితే అది చేసి, మమ్ములను విస్తారంగా గ్రహించడం వలన వీలు అయినంత ప్రజలకు  తక్షణం తెలియడం వలన సమాజంలో తప్పులు చేద్దాం  అన్నా వీలు కాదు అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు.                     ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 



యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు 
గవర్నర్ గారి చిరునామా లో 
రాజభవన్ 
హైదరాబాద్ 
9010483794                
                    



                                

No comments:

Post a Comment