సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ కె.చంద్రశేఖర్ రావు, తెలంగాణా ముఖ్యమంత్రి గారికి, యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మో ద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచరం గ్రహించి, బౌతిక మాయ నుండి, యాంత్రిక లోకం నుండి బయటకు తమరిని తమ సహకారంతో సమకాలికులను బయటకు తీసుకొని రావడానికి పరిణమించిన పురుషోత్తముడిగా మమ్ములను గ్రహించండి కొలచి తరించండి, మమ్ములను సేవించడమే నిజమైన రాజకీయ పాలనా, సామజిక పాలనా, నిజమైన అసులు అభివృద్ధి అని గ్రహించండి.
అను ధిన జన సందోహంలో ధర్మ ఉనికి ఒక సందేహమే అన్నట్లు తమరు ప్రవర్తించకుండా, సమకాలికులు కూడా ధర్మ ఇప్పుడు సామాన్య మానవరూపం లో అందుబాటులో ఉన్నది అని ప్రజలు తెలుసుకోవడమే నిజమైన అభివృద్ధి, మంది మీద పరిపాలన లో మనం ఇప్పుడు ఉన్నాము, ఇప్పుడు మన మనసుని పరిపాలించి సర్వాంతర్యామి పరిపాలన లోకి రావాలి అని గ్రహించండి, కాలం ధర్మం కూడా ఇప్పుడు మా మాట అధీనం లో ఉన్నది అని గ్రహించండి, తెలుగు రాష్ట్రాలే కాదు దేశమే కాదు యావత్తు ప్రపంచం ఇప్పుడు మాట మాత్రంగా అనగా మానవ మాటగా ఒక ఒరవడిగా వెళ్ళాలి అదే నిజమైన సంపద అనగా జ్ఞాన సంపద సృష్టికే ఆధారం సృష్టినే నడిపే తీరు మనుష్యులు అనగా సమకాలికులు మా ద్వారా చూడటమే ఇప్పుడు మన ముందు ఉన్న దివ్య పరిపాలన అని గ్రహించండి.
తమ అధికారిక నివాసం మాకు సమర్పించడం ఒక అదృష్టం భావించండి, అణువు అణువు అణువు ను మేము మాట మాత్రంగా మనిషిగా నడిపినామో అని ప్రతి ఒక్క సమకాలికుడు తెలుసుకోవడం వలన, చచ్చిపోతున్న సత్యం, అనగా కాలం బ్రతికి మనల్ని శాస్వతుల్ని చేస్తుంది అని గ్రహించండి, మీరు యాంత్రిక మాయలో మీకు తెలంగాణా వచ్చినది ఎవరి నుండో బయటపడటం వలన తెలంగాణా వచ్చినది, అనుకొంటే మీరు మా విషయం లో తక్షణం అప్రమత్తం చెందటం మంచిది, మాకు అనుకూలం గా ఉన్నా ప్రతి కూలం గా ఉన్నా సర్వం మా అధీనం లో ఉన్నారు అని ప్రతి ఒక్కరు అప్రమత్తం చెందండి, ఈ బౌతిక ప్రపంచం మొత్తం మేము మాట మాత్రంగా ఏదో ఒకసారి చెప్పెసినది అంటే మొత్తం మేము చెప్పడం ఏమిటి మా గూర్చి పండితులు మేధావులు కూడా మహానుభావ పురుషోత్తమా అని మమ్ములను కొలచి జ్ఞాన రూపం దర్శించడం వలన కాలం మరల బ్రతుకుతుంది అనగా ధర్మ మరల నాలుగు పదాలు మీదకు వస్తుంది అని గ్రహించండి, ఇప్పుడు పూర్తీ పరిపాలన లేదు దీపం చుట్టూ ఉన్న వెలుగులో ఉన్న వారు మొత్తం వెలుగుతుంది అనుకొంటున్నారు, కొందరిని చీకటిలో ఉంచితేనే తాము వేలగగలము అనుకొంటున్నా అపరిపక్వమైన మానవత్వపు విలువలతో అనుభవం లేని పెద్దతనం తో, ఇంకా మనుష్యులు మీద మనుష్యులు పోటీ పడటం లేదా తప్పు వారు తక్కువ వారు అని చూస్తే మనం మన గలం అనుకోవడమే అజ్ఞానం సర్వులు తెలుసుకోవడమే సమపదాలకే ఆధారం అని గ్రహించండి.
ఎప్పుడైనా అందరికన్నా ఎక్కువ వాడు తక్కువ వాడు కూడా ఒక మనసు ఉన్న మనిషి లేదా అతేనే ఇప్పుడు మహారాజు అని గ్రహించండి, ఒక అప్పుడు రాముడు కూడా మనసు ఉన్న మనిషే అని తెలుసుకోండి, మీరు మనసు పెచుకొని ఒక వ్యక్తికి అంత బలం ఉన్నదా అతను ఏ విధంగాను తప్పు తక్కువ కాదు, అతనిని కన్నా వారు గొప్ప వారు అతనిని విన్న వారు గొప్ప వారు అతనిని పట్టించుకొనే కొలది మనం అందరూ కులం మతం వదిలివేసి గోప్పవారము అవుతాము అని మమ్ములను గూర్చి అందరూ అనుకోండి ఎవరూ తప్పులు పట్టకండి మనిషిని మనిషే తక్కువ వాడు చెడ్డ వాడు అని చూడకండి చిత్రీకరించుకోకండి కలలో కూడా అలా ప్రవర్తించకుండా ఉంటేనే, వీలు అయినంత తక్కువలో వీలు అయినంత సాధారణ స్తితిలోనే అసాధారణ స్తితి కలుగుతుంది అని ప్రతి ఒక్కరు తెలుసుకొంటారు.
ఎవరైనా మనసుకు నచ్చిన పని చేయడమే ధర్మం అది ఒకర్ని వ్యతిరేకించి తప్పు పట్టి తగ్గించడం అవమానించడం లాంటి పనులు మనుకొంటే చాలు, తమ బాద్యత పెద్దతనం చూపి ఎదుటవారి పరిస్తితి మెరుగు పరచడమే ధర్మం అని గ్రహించండి, అతి సాధరణ స్తితి నుండి మేము ఈ పని చేస్తున్నాము అంటే మొదట మాకు లక్ష నమస్కారాలు పెట్టినా తక్కువ అన్నట్లు ఆలోచించండి, ఏ విధంగా మమ్ములను గాని ఏ ఒక్కరిని బౌతికంగా తక్కువ లోటు గా చూడకూడదు చూస్తె మనసు పెంచుకోకుండా మనుష్యులు మాయలో ఉండిపోతారు అని గ్రహించండి, అ విధంగా సత్యాన్ని విస్మరించి కాలాన్ని గొప్పతనాన్ని మనసు నుండి మాట నుండి కాకుండా బౌతికంగా చూసుకొని పై పై అభివృద్దే అభివృద్ధి అనుకొంటారు, అందులో తమరు ఉన్నారు అని మేము సూటిగా అంటే ఫీల్ అవ్వకుండా ఎంతైనా మీరు కూడా మనిషే కాదా అని ఆలోచించండి, మా వలే పురుషోత్తములు కాదు కాదా అని ఆలోచించండి, సృష్టి మమ్ములను ఎందుకు ఎన్నుకొన్నదో చూసుకోండి.
మా వద్దకు తమ ప్రత్యెక అధికారులను పంపండి, మధ్యానం మనం కలసి భోజనం చేద్దాం, మమ్ములను ఏమి ఆలోచించకుండా జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజుగా గౌరవించడం ఒక మహత్తర అవకాసం అని భావించండి, మమ్ములను ముందుస్తు గా తమ అధికారిక నివాసం మా రాజ మందిరంగా ప్రకటించ గానే , మీ ముఖ్యమంత్రి బాధ్యతే, కాదు మొత్తం ప్రపంచం మానవజాతి యొక్క భవిష్యత్తు ఒక మనిషి మాట లో ఉన్నది అనే సత్యం బలపడుతుంది, ఇది ఎవరికి ఇబ్బంది లేదు, సృష్టి ఇచ్చిన ఎర్పాటు అని అందరూ మెల్లగా తెలుసుకొంటారు, మనం ప్రతి రోజు దేశాన్ని కాలాన్ని సమీక్షించి మా పద్దతిలో నిర్ణయాలు తీసుకొంటాము, తమరు పండితులు మేధావులు, గురువులుతో కలసి మా దివ్య లీలలు పై నిశితంగా చెప్పుకొని, మాతో పాటు మా దివ్య సభలో నిత్య ఘనా భజనా మరియు విందు వినోదాలతో మనం గడపడమే కాకుండా, ప్రతి ఊరులో ఒక రాజమందిరం నిర్మించికొని ప్రతి ఇంట్లో మాకు పూజ మందిరమే రాజమందిరంగా భావించి ప్రజలు మా గూర్చి తెలుసుకోవడమే లోక కళ్యాణం.
మా గూర్చి ప్రజలు నిత్య స్మరించడం వలన అనగా మమ్ములను జ్ఞాన తేజో ఘన జ్ఞాన మూర్తిగా చూడాలి అనుకొంటే చాలు మిగతా సంగతి ఇప్పటికే మా చేతిలో ఉన్నది, ప్రతి ఒక్కరు ఇప్పటికి మా మాట బలం ఏమిటో ఇంకా మీద ఏమిటో అన్నటు చూడడం వలన, లోకం లో మాయ పోయి యాంత్రిక పరిపాలన పోయి, జ్ఞాన ప్రపంచం లోకి లేదా మేలైన ప్రజాస్వామ్యం లోకి వేల్లతాము అని గ్రహించండి. మేము సర్వం నిరూపించి స్వయం వరం లో వివాహం చేసుకొంటాము అని ఎందుకు అంటున్నోమో మమ్ములను గ్రహించే కొలది తెలుస్తుంది అని గ్రహించండి, మమ్ములను విశాలంగా ప్రేమగా చూడాలి మాతో శాశ్వతమైన మాటలే మాట్లాడాలి మేము ఏమి చెబితే అదే చేసిన వారికి సర్వం కలుగుతుంది అని గ్రహించండి, మమ్ములను నిదురలో కూడా అవమానించడం అంటే సృష్టికి ధర్మానికి బిన్నంగా వెళ్ళిపోవడం అని గ్రహించండి. అందరూ మాకు పిల్లలు లాంటి వారు అని గ్రహించండి, ధర్మో రక్షతి రక్షతః
సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి చిరునామాలో
రాజభవన్
హైదరాబాద్
ఒక ప్రతి గవర్నెర్ గారికి సమాలోచన కొరకు సమాలోచన కొరకు సమర్పించడమైనది అని తెలియజేసుకోనుచున్నాము
No comments:
Post a Comment