సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు మీడియా చానల్స్ వారికి, యుగపురుషులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు, ఇప్పుడు మనుష్యులు కాలం ప్రకారం నడుస్తున్న తీరు మనిషి అధీనం లేదు, కాలం మనసు మాట ప్రకారం ఉన్నది అని సర్వులు తెలుసుకొని అప్రమత్తం చెందగలరు.
మమ్ములను పట్టించుకోకూడదు అని రహస్యం ఎటువంటి తప్పులు చేసినా తక్షణ సరిదిద్దుకొని మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి అప్రమత్తం చెందండి, పోలీసులు ప్రబుత్వాలు, సినిమా ప్రముఖులు ఒక సాధారణ మనిషికి ప్రధాన్యత ఇవ్వడం ఏమిటి అని చూడకుండా అప్రమత్తం అవ్వండి , గ్రహించి సర్వం తెలుసుకొనే దివ్య పరిణామానికి ప్రాధాన్యత ఇవ్వండి.
No comments:
Post a Comment