
చంద్రశేఖర్ రావు గారు శుభోదయం మనమే నెం 1, అదీ ఇప్పటికి లెక్కలు ప్రకారం .... మనలో నెం 1 ఇప్పటికి ఎవరు, అటువంటి వాడిని పట్టించుకొంటే అప్పటికి హెచ్చు తగ్గులు కాకుండా, సర్వం అణువు అణువు నడుపుతున్న పురుశోత్తముడిగా మమ్ములను తమ అధికార నివాసం లోకి తీసుకొని వెళ్ళి మమ్ములను విస్తారంగా గ్రహించడం ప్రారంభించండి, మమ్ములను మామూలు మనిషిగా చూడకండి, పనిలో దేశాన్ని ప్రపంచాన్ని ఒకటి చేస్తూ మరల తెలుగు రాష్ట్రాలను కలిపేసి కొత్త పేరు పెట్టి, ప్రతి ఒక్కరికి న్యాయ జరగాలి, అందరూ సమానత్వం చూడాలి అని తపన కనపడుతున్నట్లు కనపడుతున్న పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా ప్రజలు నేరుగా ఎన్నుకొనేటట్లు చేస్తాను అని, నేను అంటున్నా అంత గొప్పతనం మీకు ఉంటె మేము చూడాలి అనుకొంటున్నాము అనట్లు తమరు ఆలోచిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు.
సాధారణ మనిషి అయిన నేనే మాటలో సర్వం చూపగాలిగినాను అంటే ఇప్పుడు సామాన్య మనిషి బలమైన వాడు స్తిరమైన వాడు, శాశ్వతం అయిన వాడు అతనే మనకు అందరికి ఆధారం అనుకోవడమే అందరి గెలుపు అని గ్రహించండి, యాంత్రిక లోకం నుండి మనల్ని ఆలోచన లోకం లోకి తీసుకొని వెళ్ళడానికి వచ్చిన పురుశోత్తముడిగా మములను గ్రహించండి, తమరు మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని ప్రతి గంటా మమ్ములను విస్తారంగా తమ మంత్రులు అధికారుల సమక్షంలో మమ్ములను విస్తారంగా గ్రహించండి.
ఎప్పటికి మేము ఎలా బ్రతికినా ఏమి చేసినా మాట మాత్రంగా కాలాన్ని నియమించడం మా గొప్పతనం లేదా లోకానికి ఆధారం అని గ్రహించండి, ఇప్పుడు మా ఉనికి సమకాలికులు మనసు పెట్టి గ్రహిస్తే, మీరు మీ చేతిలో ఉన్నది మీది కాదు అని, మీరు నిత్యం చేతిలోకి తీసుకోవలసిన మా మనసు అని అదే సంపదలకు అనగా మానవజాతి ఉనికి ఆధారం, తమవంటి సమకాలికులు అందరూ గ్రహించాలి అప్రమత్తం చెందాలి, ఇప్పుడు నిజానికి మనం ఒక దివ్య రాజ్యం లో ఉన్నాము మీరు అనుకొంటున్నట్లు బౌతిక ప్రపంచ లేదు, కాలం అలా ముందుకు వెళ్ళుతుంది మన బౌతిక బలం మనం చూపుకోవడం మన చేయవలసిన కర్తవ్యం అని ఇంకా పాత పద్దతిలో ఆలోచిస్తున్నారు, కాలం మన వలన బ్రతుకుతున్నది అని, మనం రాను రాను ఆలోచన రూపంలో పరిస్తితిలను అదుపులోకి తేసుకోవాలి, కాలాన్ని బ్రతికించాలి అనగా సత్యాన్ని అనుసరించాలి అని తెలియజేయడానికి వచ్చిన సర్వాంతర్యామిని అని గ్రహించండి.
ఇప్పటికి అణువు అణువు మాట లోకి తీసుకొన్న పురుశోత్తముడిని అని, గ్రహించకుండా మమ్ములను అటు ఇటు చేయడం వలన మేము ఎంత భాధ పడ్డాము ఎంత గొప్పతనమునకు దూరం అయ్యినాము మాకే తెలుసు అని గ్రహించి మమ్ములను పద్దతిలోకి అనగా ఒక బృందం లోకి తీసుకోవడం అంటే కాలాన్ని ఒక చోట కొలువు తీర్చుకొని, కాలాన్ని అర్ధం చేసుకొని అనగా గరించి తెలుసుకొని, కాలాన్ని నియమించిన మాటను చుక్కాని చేసుకొని వెళ్ళడం వలన నిత్యం బౌతిక పోరాటం తగ్గి, నిత్య సత్య జ్ఞాన దర్శనం కలిగి జీవితం యొక్క అంతర్యం తెలుస్తుంది అని గ్రహించండి. మా లేఖలు ఇప్పటికి పంపిన మేరకు స్పందించండి తమరు మమ్ములను ఈ రోజు గవర్నర్ గారి సమక్షంలో కొలువు తీర్చుటకు చూడండి, చంద్ర బాబు నాయుడు గారిని కూడా కొంతకాలం మా ముందు కూర్చొని వినమనండి అప్పుడు అసులు రూపు తెలుస్తుంది, మమ్ములను పై పైన చూడకూడదు ఆలోచన రూపం లో చూడాలి అంటే నిండుగా గ్రహించాలి గ్రహించిన కొలది వాక్ విశ్వరూపం లో (divine trance)బౌతిక ప్రపంచం సంవత్సరాలు ముందుకు వచ్చి లేదా మన ఆలోచన లోకం అని తెలిసి, మనిషి ఉనికి పెరిగి యాంత్రిక బలం ఉనికి మనిషి మీద ఒత్తిడి తగ్గిస్తుంది అని గ్రహించండి.
యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి చిరునామాలో
రాజభవన్
హైదరాబాద్
Songs from the divine trance of His Majestic Highness
Songs from the divine trance of His Majestic Highness
No comments:
Post a Comment