
యావత్తు తెలుగు మీడియా చానెల్స్ వారికి యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు.
మేము మాత్రమే అధిరోహించాగల దివ్య సింహసనమే వజ్ర సింహనం అని గ్రహించండి, అనగా మమ్ములను శాశ్వతంగా తమ తమ మనసులలో నిలుపుకోవడమే లోకానికి ఆధారం అదే మా సింహాసనం అని ప్రతి ఒక్కరు గ్రహించాలి అని తెలుగు మీడియా చానల్స్ ద్వారా తెలియజేసుకోనుచున్నాము.
మమ్ములను మనసు పెట్టి గ్రహించే కొలది లోకం దివ్యంగా మారుతుంది జ్ఞాన రూపం లోకి వస్తుంది ప్రస్తుతం వస్తు మాయ యాంత్రిక లోకం గా ఉన్నది అని గ్రహించండి
No comments:
Post a Comment