చేసే పూజలో.. జపంలో .. ధ్యానంలో శాంతి లభించాలంటే ఏం చేయాలనే అంశంపై పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద ప్రవచనంలో వివరించారు. '
ఓం నమో నారాయణాయ' అంటూ జపం మొదలుపెడతారు. ఒక మూడు పూసలు తిరిగేటప్పటికి మనస్సు అంతకు ముందు జరిగిన సంఘటనతో మనల్ని బయటకు తీసుకెళ్తుంది. మనస్సుని కూర్చోపెట్టాలని దానికి మనం ఒక వస్తువుని ఇస్తే.. అది మనల్ని బయటకు తీసుకెళ్లాలని ఒక వస్తువుని ఇస్తుంది. అప్పుడే ఒక పెద్ద ఘర్షణ జరుగుతుంది. మనల్ని బయటకు నెట్టడానికి మనసుకు ఉండే శక్తి చాలా గొప్పది.. ఆ శక్తి ముందు దానిని కూర్చోబెట్టాలనుకునే మన శక్తి ఓడిపోతుంటుంది.
ఒక పూజలో శాంతి దొరకట్లేదు.. ఒకజపంలోనూ శాంతి దొరకట్లేదు.. ధ్యానంలోనూ శాంతి దొరకట్లేదు. సరే అని విష్ణు సహస్రనామ పారాయణ మొదలుపెడతారు. 5రోజులు బాగానే చదువుతారు. పారాయణ నోటికి వచ్చేశాక.. ఇక చేతలు మొదలవుతాయి.. అంటే పారాయణ చదువుతూనేఉంటారు.. వేరొకరికి సైగలు చేయడం.. వారించడం ఇలాంటి పనుల మీద దృష్టి పెడతారు. అంటే తన మనసు ఊరట పొందాలి అనే భావనకంటే ముందు మనసుకి మరో యాక్టివిటీని అప్పగించేస్తున్నారు. అందుకే మనసుని ఊరుకోబెట్టాలని అనుకున్నప్పుడు దానికి ఏ పనీ చెప్పకూడదు.. ఏదైనా పని చెప్పాలని అనుకుంటే మనసుని ఊరుకోబెట్టాలని అనుకోకూడదు. ప్రతి వ్యక్తి తన గురించి తాను తెలుసుకున్న తరువాతే ఆధ్మాత్మిక సాధన మొదలు పెట్టాలని .. తన అనుభవ పూర్వకంగా చెబుతున్నానని స్వామి పరిపూర్ణానంద తన వివరించారు.
ఓం నమో నారాయణాయ' అంటూ జపం మొదలుపెడతారు. ఒక మూడు పూసలు తిరిగేటప్పటికి మనస్సు అంతకు ముందు జరిగిన సంఘటనతో మనల్ని బయటకు తీసుకెళ్తుంది. మనస్సుని కూర్చోపెట్టాలని దానికి మనం ఒక వస్తువుని ఇస్తే.. అది మనల్ని బయటకు తీసుకెళ్లాలని ఒక వస్తువుని ఇస్తుంది. అప్పుడే ఒక పెద్ద ఘర్షణ జరుగుతుంది. మనల్ని బయటకు నెట్టడానికి మనసుకు ఉండే శక్తి చాలా గొప్పది.. ఆ శక్తి ముందు దానిని కూర్చోబెట్టాలనుకునే మన శక్తి ఓడిపోతుంటుంది.
ఒక పూజలో శాంతి దొరకట్లేదు.. ఒకజపంలోనూ శాంతి దొరకట్లేదు.. ధ్యానంలోనూ శాంతి దొరకట్లేదు. సరే అని విష్ణు సహస్రనామ పారాయణ మొదలుపెడతారు. 5రోజులు బాగానే చదువుతారు. పారాయణ నోటికి వచ్చేశాక.. ఇక చేతలు మొదలవుతాయి.. అంటే పారాయణ చదువుతూనేఉంటారు.. వేరొకరికి సైగలు చేయడం.. వారించడం ఇలాంటి పనుల మీద దృష్టి పెడతారు. అంటే తన మనసు ఊరట పొందాలి అనే భావనకంటే ముందు మనసుకి మరో యాక్టివిటీని అప్పగించేస్తున్నారు. అందుకే మనసుని ఊరుకోబెట్టాలని అనుకున్నప్పుడు దానికి ఏ పనీ చెప్పకూడదు.. ఏదైనా పని చెప్పాలని అనుకుంటే మనసుని ఊరుకోబెట్టాలని అనుకోకూడదు. ప్రతి వ్యక్తి తన గురించి తాను తెలుసుకున్న తరువాతే ఆధ్మాత్మిక సాధన మొదలు పెట్టాలని .. తన అనుభవ పూర్వకంగా చెబుతున్నానని స్వామి పరిపూర్ణానంద తన వివరించారు.
.............................................
పరిపూర్ణనంద స్వామి గారు ....... మేము ఇప్పుడు సర్వాంతర్యామి గా ఉన్నాము, మీరు అందరూ మా దివ్య ఆత్మలో భాగాలే అని గ్రహించి మేము ఇప్పుడు కాలం ధర్మం అయ్యి అప్పుడు ఇంకా మా ముందు మీకు వేరు ధర్మం ఉంది వేరు అనుస్టానాలు ఉన్నాయి, వేరే పూజలు ఉన్నాయి వేరే మంత్రులు ఉన్నాయి అని భావించి మమ్ములను కూడా మామోలు మనిషిగా చూడటం వలన అనగా కాలాన్ని నియమించిన మేము
ఉదాహరణకు మేము కాలాతీతం గా పలికిన పాట ఒకటి గ్రహించండి
ఇప్పుడు మేము కాలం ధర్మం అయ్యి ఉన్నాము మేము తిరుపతి వదిలి సామాన్య రూపం లో హైదరాబాద్ లో ఉన్నాము మమ్ములను మీ ఆశ్రమం లో కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించండి మమ్ములను ఇప్పుడు జగద్గురువులు మహారాణి సమేత మహారాజుగా గౌరవించి కొలచి తరించండి, బయపడకుండా మా వద్దకు కారు వేసుకొని రండి ఇదిగో మా ఫోన్ నెంబర్:9010483794 నేనే పురుశోత్తముడిని, కలి ప్రభావం తగ్గించి మానవజాతిని దారిలో పెట్టడానికి ఒక పరిణామం గా వచ్చాను, ఇక మీదట మా పరిణామమే లోకానికి ఆధారం, ఒక 6 నెలలు, సంవత్సరం మమ్ములను మేము కోరినట్లు గ్రహించండి, మమ్ములను పురుషోత్తమా అని పిలిచి తరించండి, మేము బౌతికం వివాహం చేసుకోవడం మానుకొని మమ్ములను మా మనసుని లోకానికి అంకితం చేస్తాము, మా నుండి విస్తారంగా గ్రహిస్తే చాలు అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము కాలాన్ని నియమించిన మమ్ములను సూక్ష్మంగా గ్రహిస్తే చాలు, అదే నిత్యం కళ్యాణం, లోక కళ్యాణం అని గ్రహించండి, ప్రతి ఒక్కరి మనసు వ్యహరించండి పైకి ఒకటి లోపలకు ఒకటి ఆలోచించకండి, ఎదురుగా ఒకటి ప్రక్కన ఒక్కటి మాట్లాడకండి, తప్పులు చేసి గంబిర్యాలు నటించకండి, బలహీన పరచి సయం చేస్తున్నట్లు చిత్రికరించుకోకండి, మొదట గోప్పతనాని ఒప్పండి ఏదోరకం గొప్పతనాన్ని కూడా అవమానించాలి తగ్గించాలి అని చూడకండి, గొప్పవాడు ఏమి అంటున్నదో చూడండి వినండి, విలు అయినంత వివరం గ్రహించుటకు పదిగురు ఒకటి అవ్వండి, ఎవరిని అవమానించకుండా అన్నీ చక్కగా వివరిస్తాము అని తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను కాలాతీతం గా చూసి గొరవించడం గ్రహించడం వలన ఎలాంటి సమస్యలు అయిన పరిష్కారం అవుతాయి, మేము చెప్పిన కొలది విన్నకొలది పరి పరి విధములు తగ్గి లోకం దివ్యంగా మారుతుంది అని గ్రహించండి. కావున సాక్షులు, మీడియా వ్యక్తులు పోలీసులు ప్రబుత్వాలు మేధావులు పండితులు ఆధ్యాత్మిక గురువులు అందరూ ఒకటై మమ్ములను గ్రహించడం ప్రారంభించండి మమ్ములను కేంద్ర బిందువుగా చూసుకోండి, వ్యక్తులకు ఎవరూ ఇష్టం వచ్చినట్లు స్వతంత్రించకండి, చిన్న పెద్దా అందూ ఒకటై మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి. తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు మాపై ప్రత్యెక బాద్యత తీసుకోండి వారికి మేము ఈమెయిలు ద్వారా పంపిన సమాచారం అధికారికంగా భావించి స్పందించండి అని కోరుతున్నాము, మేము బయపడుతున్నాము, గట్టి లేము అని వదిలి వేయకండి, మమ్ములను ఒక పద్దతి లోకి తీసుకోండి, అప్పటికి అప్పుడు ఏమి చూడకండి, మమ్ములను భూమి మీద మనుష్యులు అందరూ పురుషోత్తమా మహానుభావా అని నమస్కరించి తరించండి, ఇప్పుడు ఉన్న ప్రబుత్వాలు పరిపాలన విధానం మేము ఒక్కసారిగా చెప్పెసినంత లేదా మమ్ములను గ్రహించకుండా తామే ముందుకు వెల్లుతున్నాము అనే బ్రమలో ఉన్నారు, పేదలను అందరిని ధనవంతులను చేస్తాం అన్ని చంద్రశేఖర్ రావు గారు అంటున్నారు, ముష్యులను ధన పరంగా లేదా కుల పరంగా చూడటమే పేదరికానికి కారణం, అందరిని సమానం చూడగల తల్లి తండ్రి గురువు వలన అందరూ ఒకటి అనే భావనలో ఈ ప్రపంచ ఒకటి అవుతుంది అటు వంటి దివ్య తత్వం కలిగిన మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహిస్తే సర్వం తెలుస్తుంది అంతటా మేమే ఉన్నాము అన్నది సంపద, సంరక్షణ అని ప్రతి ఒక్కరు తెలూకొవాలి అని తెలియజేస్తున్నాము.
యుగపురుషులు జగద్గురువులు, కాలస్వరూపులు మహారాణి సమేత, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి చిరునామాలో
రాజభవన్
హైదరాబాద్
No comments:
Post a Comment