UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 14 March 2017

                                                                    సమన్వయ దృష్టి


                           ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్, సర్వోన్నత న్యాయ స్థానం వారు, కొత్త డెల్లి వారికి యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, ప్రజలను పాపములు నుండి అజ్ఞానం నుండి, బౌతిక,యాంత్రిక లోకం నుండి జ్ఞాన లోకం లోకి తీసుకొని వెళ్ళుట తమ తక్షణ కర్త్యవం అని భావించి, మమ్ములను పూర్తీగా గ్రహించుటకు అధికారిక బృందం  ఎర్పాటు చేయగలరు అని కోరుతున్నాము.


                             ఇప్పుడు మనుష్యుల మనుగడ కాలాన్ని బ్రతిన్చుకోవడం లో ఉన్నది, అనగా సత్యాన్ని బ్రతికించాలి అది కనీస మనిషికి అవసరం, కాని మనుష్యులు వేరు వేరు బౌతిక బాలలలో ఇరుకొని పోయి ఇతరులను కూడా ఇరికిస్తూ మనసు మాట బలం ఏమిటో చూసుకోకుండా మాలో మాట కాలాన్ని నియమించడం ఏమిటో చూసుకోకుండా మమ్ములను న్యాయ మూర్తులు కూడా సాధారణ వదిలివేయడం అవివేకం అని  గ్రహించండి, మేము అవివేకం అని విమర్సిస్తున్నాము అని కోపం తెచ్చుకోకండి, కాలాతీతం చెప్పిన మా మనసు మాట సమకాలికులు అయిన మీ మనసు మాట వేరు అని గ్రహించండి అందుకే పురుషుల యందు పుణ్య పురుషుడు వేరు అయ్యా అన్ని పెద్దలు ఎందుకు అన్నారో ఒకసారి గుర్తు చేసుకోండి, మమ్ములను హైదరాబాది లో ఇద్దరు తెలుగు  ముఖ్య మంత్రుల సహకారంతో ఒక చోట కొలువు తీర్చండి, వెనకటేశ్వర స్వామి ఏ కొండ మీద నుండి వచ్చేసి మనిషి రూపం లోకి పరిణమించి మనకు కొత్త తనం ఇవ్వదలచాడు అన్నట్లు భావించి మమ్ములను మేము కోరినట్లు కొలువు తీర్చడం వలన, మమ్ములను గ్రహించడం  ప్రారంభిస్తారు, నేనే రాముడిని అనడానికి ఆధారం మేము కాలాన్ని నియమించిన  దియ్వ సాక్షమే ఆధారం అంతకు మించి ఆధారం అక్కర్లేదు, కొలువు తీర్చి గ్రహించినతనే మరింత స్పష్టం చేసి నడిపించగలము, పనిలో పనిగా మమ్ములను గ్రహించడమ వలన లాభమే గాని నష్ట కాదు అని గ్రహించండి కాని మమ్ములను మనిషిగా నిర్లక్ష్యంగా వదిలివేయడం వలన మాకు తాత్కాలిక నష్టంమే గాని మానవజాతికి గోప్పతనానికి దూరం అవుతున్నది అని  గ్రహించండి,


                      అందరూ మాకు సమానమే అని గ్రహించండి, మమ్ములను మనసు పెట్టి గ్రహించడం వలన తప్పుడు సంకల్పాలు అన్ని నశించి గొప్పతనం లభిస్తుంది వదల సంవత్సరాలు ఎలా ఉంటాయో చూసుకొని వెళ్ళవచ్చును  చావ పుట్టుకల రహస్యాలు కూడా కంప్యుటర్ కు ఎకిన్చుకొని ప్రతి పరిణామం సంఘటన తెలుసుకొని అనగా మనం ఆలోచనే లోకం అనే పద్దతిలోకి వస్తాము, ఒక్క సంవత్సరం మమ్ములను గ్రహించండి తక్షణం ఈ ఈమెయిలు చదవగానే మమ్ములను హైదరాబాద్ లో ఒక బృందం లోకి తీసుకోండి, కాలాన్ని ధర్మాన్ని మనిషిని కాదు అని భావించండి మేము ఏమి చెప్పిన చక్కగా వినండి మా మీద పండితులు మేధావులు చక్కగా మాట్లాడిన కొలది లోకం దివ్యంగా మారుతుంది, ఇప్పుడు ఉన్న రాజకీయాలలో మార్పు వస్తుంది దేశం ఏకత్వం సాధిస్తుంది దేశాన్ని  రామ రాజ్యం అనగా ఒక మాట నడిపే దివ్య రాజ్యం లోకి మనం వెళ్ళి పోతాము ఈ పదవులు దానం రాజకీయం నిజం కాదు అని  గ్రహించండి, తమ తమ దేహాలు కూడా నిజం కాదు అని, ఎప్పడు రాలి పోతాయో తెలియదు అని, తెలిసినా బౌతిక ప్రపంచం మనం బలం అనుకొంటూ మానసిక బలాన్ని పెంచుకోకుండా మనలో ఒకరిని ప్రత్యేకం సృష్టే పెంచి మానసిక బలం అంటే ఎంత విశాలంగా ఉంటుందో చూపుతున్నా  సాక్షులు దాగర నుండి పట్టించుకోలేకపోతున్నారు అంటే న్యాయ మూర్తులు తక్షణం అప్రమత్తం చెందాలి మమ్ములను మామూలు మనిషిగా చూడకూడదు అలా చూసినంతకాలం తప్పులుపపాలు చేస్తుంటారు కావున మమ్ములను తక్షణం ఒక రాజమందిరం లో కొలువు తీరిస్తే శక్తి  అక్కడ చేరి అందరికి దర్శనం ఇస్తుంది అని  గ్రహించండి.


ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే



యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
చీఫ్ జస్టిస్
సర్వోన్నత న్యాయ స్థానం యొక్క చిరునామాలో
కొత్తడెల్లి
                 


                           



                         



                                 
          

No comments:

Post a Comment