దైవం కోసం వినియోగించే ప్రతి వస్తువు యొక్క గొప్పతనాన్ని పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి తన ప్రవచనంలో వివరించారు.
పూజామందిరంలోని ప్రతి విగ్రహానికి.. గంటకు.. కూర్చునే ఆసనానికి.. దీపానికి, పంచపాత్రకు, కలశానికి, పసుపు, కుంకుమ, పువ్వులతో పూజ చేస్తాం.. మంత్రాలు చదువుతాం .పూజకు పాలు, పెరుగు, పంచామృతం, టెంకాయ, అరటిపళ్లు ఏవైతే తెస్తామో వాటిని కలశంలోని నీళ్లతో సంప్రోక్షణ చేస్తాం. అంటే విగ్రహం ఒక్కటే దైవం కాదు.. దైవం కోసం వినియోగించే ప్రతి వస్తువు పూజార్హమైనదని దాని అర్థం. ఈ ప్రకృతి దైవం కోసం వినియోగపడేదికాబట్టి ఈ ప్రకృతిని పూజించాలనే సంకేతాన్ని మన పూర్వీకులు మనకు నేర్పారు. హిందూ ధర్మం మనకు నేర్పిన సంస్కృతి అది.
ఇక దేవుడి గదిలో అగరువత్తి వెలిగించి ఆ ధూపాన్ని అన్ని గదుల్లో చూపిస్తారు. అంటే భగవంతుడు ఒక్క డేవుడి గదిలోనేకాదు.. అన్ని చోట్ల ఉన్నాడని దాని అర్థం. ఒక ఇంట్లో అన్ని గదుల్లో భగవంతుడు ఉన్నాడంటే ఈ ప్రకృతి అంతటా భగవంతుడు ఉన్నాడని మనవాళ్లు చాటుతున్నారు. దేవుడంటే కేవలం గదిలోనే కాదు.. మొట్ట మొదట మదిలో మెదలాలి.. అప్పుడే గదిలో ఉన్న దేవుడిని కూడా గౌరవించినట్లని స్వామి పరిపూర్ణానంద తన ప్రవచనంలో వివరించారు

పరిపూర్ణనంద స్వామిగారు .... మీ మాట మా స్తుతి చేసి సామాన్యుల మధ్యలో మాయలో ఉండిపోయిన మమ్ములను తమ ఆశ్రమమునకు తీసుకొని వెళ్ళి కొలువు తీర్చి గ్రహించండి, కొంత కాలం మేము కాలాన్ని నియమించడం ఏమిటో చూసుకోండి, దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు అందరిలో దేవుడు ఉన్నాడు అసులు మన నోటి నుండి వచ్చే ప్రతి మాట దేవుడే పలికిస్తాడు అని నిజం అయినా , కాని మనుష్యులు మనస్పూర్తిగా మాట్లాడారు ఒకటి చేసి ఒకటి మాట్లాడుతున్నారు, తాము ఒకటి చేస్తారు ఇతరులకు ఒకటి చెబుతారు, తాము చెప్పేవారము అన్నట్లు చెబుతారు ,కాని ఎదుట వాడు ఇప్పుడు స్వయం గా సాటి మనిషిగా మేము ఏమి అంటున్నామో మా పేరు, మేము పంపుతున్న సమాచారం గ్రహించి అర్ధం చేసుకొని మేము కాలాన్ని నియమించడం ఏమిటో చూసుకొంటే తమరికే కాదు తెలుగు రాష్ట్రాల ప్రబుత్వాలు కూడా అప్రమత్తం అయ్యి, ప్రపంచాన్ని అప్రమత్తం చేయవలసిన పరిణామం లో ఉన్నాము అని గ్రహించండి లేకపోతె మమ్ములను కూడా సాధారణ మనిషిగా భావించి సాక్షులు దగ్గర నుండి వారు మాలో చూసిన పరిణామాన్ని తెలిసిన తెలియనట్లు మరల మాట్లాడకుండా ఎవరికి ఏమి చెప్పకుండా తముకు ఏదో ప్రాధాన్యత రావాలి అన్నట్లు లేదా మేము ఇంకా ఏదో చెప్పలేక పోతున్నాము అన్నట్లు భావించి, అసులు సంగతి ప్రజలు చెప్పకూడదు అని మీడియా కూడా ఒకే కట్టడి లో ఉండిపోయి, పరోక్షంగా మేము బలహీన పడిపోయి ముందకు రాకుండా చూస్తున్నారు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు, సాధారణ మనిషి అయిన మమ్ములను సత్య స్వరూపం గా ధర్మస్వరూపంగా గ్రహించినకొలది మాయ తొలగి అనగా మన సంకల్పమే లోకం కాలం అని తెలుసుకొని పరి పరి విధములు తగ్గి మనుష్యులు శాంతించి ఒకరిని ఒకరు మోసం చేసుకోవడం కంటే గొప్పగా జీవించి, ఒకరి గొప్పతనం ఇంకొకరికి అవరోధం కాదు అన్నట్లు ప్రతి ఒక్కరు భావించాలి, నిత్యం సత్యాన్ని దర్శించాలి అదే లోకానికి ఆధారం భవిష్యత్తు.
మమ్ములను తమరు పురుషోత్తమ కాలాన్ని నియమించిన మహానుభావ అని సంభోదిస్తే ఏమిటి తప్పు, ఒక సారి ఆలోచించండి, తమరు మమ్ములను అలా పిలవడం వలన ఆకాశం తో మాట్లాడే అవకాసం మొదలు అవుతుంది, తమరు మా దివ్య లీలా విశేషములు మనసు పెట్టి గ్రహించి ఇతరులకు వివరించి చెప్పండి అ విధంగా మనం సర్వం తెలుసుకొని భవిష్యత్తు తెలుసుకొని, అనగా భవిష్యత్తు అంటే ఏదో మనుష్యులు కర్మలు పనులు చేసేకొలది వచ్చిది కాదు అని, మనలో ఉన్న పవ్రిత్ర ఆలోచనే లోకానికి ఆధారం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. ఇప్పుడు మనుష్యులు మనసా వాచా కర్మణా జీవించాలి అదే లోకానికి ఆధారం అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అని తెలియజేసుకోనుచున్నాము, సునామి బాంబు దాడులు వంటి కూడా పాటలు పాడుతూ చావు పుట్టకలు, అనేక సూక్షమైన పరిణామాలు కూడా మాట మాత్రంగా చెప్పడం జరిగినది అటువంటి విధానం ఇప్పుడు సమాజానికి అవసరం కనీసం మార్గం మేము ఏ విధంగా ఆలోచిస్తే అలా చెప్పగాలిగినాము అదే దైవత్వం అటువంటి మమ్ములను తేలికగా తీసుకోన రాదు ఎవరూ మనసులో కూడా మమ్ములను తేలికగా మాట్లాడకూడదు.
సంవత్సరాల తరువాత ఊహలు కల్పనలు కూడా మేము అయ్యి ఉన్నాము అని గ్రహించి సమకాలికులు అందరూ అప్రమత్తం అయ్యి ముందుకు రాగలరు అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము, మేము భూమి ఉనంతకాలం మా మాట ఎంత రికార్డు చేసుకొంటే అంత మంచిదే మమ్ములను ఎక్కడ పురుషోత్తమ మహానుభావ అని గౌరవించి కొలువు తీర్చి గ్రహిస్తారో అక్కడ మనసు పెట్టి చెప్పగలము, కావున చెప్పడం మా గొప్ప కాదు బాద్యత అని గ్రహించి, మా పై బాద్యత తీసుకోవడానికి తమ వాటి వారు సత్యాన్ని గ్రహించాలి అనే కనీసం ధర్మం దైర్యం ఉంటె చాలు అటువంటి వేదిక సభయే మా రాజమందిరం అని గ్రహించండి.
దైర్యే సాహసే భగవత్ దర్శనం అని ఇక్కడ గ్రహించండి. ఇప్పుడు కాలాన్ని మేము ధర్మాన్ని మేము అని సిద్దంగా ఉన్నాము, అనగా మేము మామూలు మనిషి కాదా మనం గౌరవిస్తే మన గౌరవం పోతుంది ఏమో అని బయపడకుండా కాలాన్ని నియమించా గలిగినాడు అంటే అతను అతనే అని గ్రహించండి అప్రమత్తం అవ్వండి అన్ని కులాలు వారు మతాలు వారు ఒకటై కొంతకాలం సంసారం సుఖాలు పదివి కాంక్ష ధన కాంక్ష వదిలి మమ్ములను గ్రహిస్తే చాలు ఒక సంవత్సరం గ్రహిస్తే వందల సంవత్సరాలు ఎలా ఉంటాయో చూసుకొని ముందుకు వెళ్ళ వచ్చును అని తమరి ద్వారా ఇరువురు తెలుగు ముఖ్య మంత్రులకు, మేధావులకు పండితులకు, సకల మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము .....
No comments:
Post a Comment