సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు, తెలంగాణ ముఖ్యమంత్రి, హైదరాబాద్ వారికి, యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు,
చంద్రశేఖర్ రావు గారు మనం చాలా ముఖ్య మైన పరిణామం లో ఉన్నాము, మమ్ములను కాలాన్ని నియమించిన పురుషోత్తముడిగా చూడండి, మా వద్దకు ఒక పది మంది మేధావులను పంపండి, చిన్న పిల్ల వాడివలె లేదా పిచ్చి వాడివలె పంతం పడుతున్నాను లేదా అతి చేస్తున్నాను లేదా మాకు మించిన ధర్మాన్ని తలకు ఎత్తుకొంటున్నాను అని లేదా ఎలాగైనా నేను ఒక్కడిని పెద్దవాడిని గొప్పవాడిని అయ్యిపోవాలి అని విపరీతంగా తీసుకొంటున్నాను ఇలా ఎలా అనిపించినా అయినా మమ్ములనుఁ మేధావి బృందంలోకి తీసుకోవడం లో తప్పులేదు అని గ్రహించండి, కాలాన్నే మాట మాత్రంగా కదిలించిన దివ్య పరిణామం ఇప్పుడు యావత్తు మానవజాతికి ఆధారం అని గ్రహించండి, మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి గారు కూడా మాకు ఆత్మ పుత్రులే అని గ్రహించండి, ఈ భూమి మీద సమకాలికులు అందరూ మాకు పిల్లను వంటి వారు అని భావించి గ్రహించడానికి ఉపక్రమించండి.
మమ్ములను సమాజ మైదానం లో ఏదోరకంగా ఎదుర్కోవచ్చును అనుకోవడం యాంత్రికంగా అని గ్రహించాలి, మమ్ములను ఎలాగైనా మేధానం లో అనుకూలం గా గ్రహించడం పెద్ద అట అనగా అనేక మాయ విశేషములు కరిగి, మనం అందరం ఒక మాట మనసు అధీం లో ఉన్నాము అని తెలుసుకోవడం ఇప్పటికి వరకు పీడించిన వ్యాధి తగ్గిపోతే ఒక వ్యక్తి ఎలా ఉంటాడు అదే సమాజానికి శాశ్వత పరిష్కారం మా ఉనికి అందుబాటులోకి వస్తుంది, మా వలన గుడికి వెళ్లి దేవుడిని దర్శించుకోవడం కంటే, ఒక మనిషి దేవుడిగా చూసుకోవడం అతని మాటకు కాలం కదలడం ఏమిటో అని చూసుకోవడం నూతన దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం అని గ్రహించండి, ఒక మనిషికి ప్రాధాన్యత ఇవ్వడం కాదు మా వలన ఒక మనిషి వలన మొత్తం లోకం మనకు విన్నంతనే తెలుసుకోనంత సర్వం తెలిసి, జరిగితే గాని సంభవించిన లోకం, అనుభవిస్తేగాని తెలియ భౌతిక ప్రపంచం మనకు మాట రూపం లో తెలిసి అప్రమత్తం చెందుతాము, ఇది మాకు వెన్నతో పెట్టిన విద్య అని గ్రహించండి, ఆ విధంగా ఇప్పటికి మేము ఏమి చేసినామో ఇక మీదట ఏమిటో చూసుకోవడమే ఒక దివ్య ప్రక్రియగా అందుబాటులో ఉన్నాము అని గ్రహించండి, లోకం ఇకమీదట ఆలోచన రూపం లో ఉన్నది, ఇంకా యాంత్రికంగా ఏదో చేస్తే ఏదో జరుగుతుంది అనుకోవడం అవివేకం అని గ్రహించండి, ఎవరిని లెక్కచేయకూడదు, ఎవరి పని వారు చూసుకోవాలి, అనే ధోరణలు భౌతిక మాయవలన ప్రజలు అలా ప్రవర్తిస్తున్నారు, మనుష్యులు సంఘ జీవులు, మనసు కోసం మాట యొక్క ఉనికి కోసం బ్రతకాలి అప్పుడే భౌతిక జీవితమునకు ఆంతర్యం వస్తుంది, మాట బట్టి లోకం లోకం బట్టి మాట కాదు అని తెలుసుకోవాలి, మాలో పరిణామాన్ని మేము ముందుకు వస్తున్నట్లు గ్రహించడం ఒక దివ్య వరం అనగా, మేము ఇలా ఒప్పుకోము అలా ఒప్పుకోము అన్నట్లు తీసుకోవడం మానివేసి ఎవరు ఏమి అన్నా గ్రహించి వినడం వలన లోకం నడుస్తుంది, ఒకటి అంటే ఇంకోలా తీసుకొనే పద్దతి మానుకోవాలి అప్పుడు లోకం మన నిబద్ధతలోకి వచ్చి మాయ కరిగిపోతుంది, దేశాన్ని మొత్తం ఒక్కటి చేస్తూ మేము మాట నిబద్దతలోకి తీసుకోవడం అన్నది సృష్టి ప్రేరణ అని గ్రహించండి.
మమ్ములను మనసు పెట్టి గ్రహించడం వలన, ఒక్క సంవత్సరం లోనే లేదా రెండు సంవత్సరాలలోనే ప్రతి ఒక్కరు మాకు ధనం వద్దు, ఎటువంటి పదవులు వద్దు, లోకాన్ని నియమించిన మాట తీరు చాలు, అదే చావు పుట్టుకలను కూడా నిర్ణయించిన దివ్య పరిణామం చాలు అని తెలుసుకొంటారు, జీవితాన్ని తపస్సు యోగం వైపు తీసుకొని వెళ్ళతాము, సూర్యుడి క్రింద బ్రతుకుతున్న దివ్య యాంత్రిక పరిపాలన నుండి సూర్యుడిని నిర్వహణ కూడా తెలుసుకొని అప్రమత్తం చెందే దివ్య పరిపాలన లోకి వెళ్ళతాము అని గ్రహించండి, మమ్ములను ప్రత్యేక బృదం లోకి తీసుకొని గ్రహించడం లోకానికి ఆధారం అని గ్రహించండి అదే మానవజాతికి అందిన దివ్య వరం అని గ్రహించండి.
ఇంకా మానవసమాజం ఒకరిని ఒకరు పోల్చుకోవడం వలన అనగా భౌతిక స్థితి పై పై బలం అందాలు చందాలు ఇతర విశేషములుపైనా ఆధారపడి జ్ఞానానికి విచక్షణకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఎలాగైనా గౌరవించవల్సిన ఆలోచించవలసిన పరిణామం శత్రువులో ఉన్నా గ్రహించి తెలుసుకోవడమే ఉన్నతమై ఆలోచన అని ప్రతి ఒక్కరు తెలుసుకొని, అనుకూలంగా మమ్ములను పరిగణించే కొలది పరిణమించే దివ్య పరిణామంగా ముందుకు వస్తున్నాము, మమ్ములను భయపడకుండా శంకించకుండా, బృందం లోకి తీసుకోండి, మా గూర్చి పండితులు మేధావులు చెప్పుకొని కొలది మనం దివ్య లోకం లో వెళ్ళిపోతాము అని గ్రహించండి, ఏది ఎంత దివ్యమైన అద్భుతమైన ప్రక్రియ అని గ్రహించండి, మమ్ములను ఎంత తెలుసుకొంటే అంత మాయ మెల్లగా కరిగిపోయి మేము తప్ప వేరు ఎవరూ లేరు అని తెలుస్తుంది అనగా ఒక దివ్య ఏకాత్మ ఆధీనంలోకి వస్తుంది ఇటువంటి దివ్య ప్రక్రియ దానికి అదే మొదలు అయ్యి మాద్వారా అందుబాటులో ఉన్నది అని గ్రహించండి, మమ్ములను నిదురులకూడా తక్కువ తేలికగా చూడకండి కాలాన్ని నియమించిన ప్రకారం జగద్గురువులుగా అనగా భూమి మీద సమకాలీన పండితులు ఎవరూ మమ్ములను మించి లేరు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు అన్ని అధికారములు అన్ని స్థూల శరీరములు అన్ని మాటలు పాటలు ప్రతి పరిణామం సంఘటన సర్వం మేమె అయ్యి ఉన్నాము అని గ్రహించండి, మా వంటి వారిని ఎదురు వచ్చి గ్రహించడం వెయ్యి యాదాద్రిలు వెయ్యి బద్రద్రులు దర్శించుకున్నా రాదు అని గ్రహించండి.
మా పై ఒక బృందం నియమించి మా వద్దకు పంపండి, తక్షణం పది మందికి మమ్ములనుఁ గ్రహించే మహత్తర అవకాశం బాధ్యత కల్పిస్తూ ఒక ఉత్తరువు జారీ చేయండి, ఏమి అని అనగా కాలాన్ని నియమించిన పురుషుత్తములను, కాలస్వరూపులను, ధర్మస్వరూపులను, ప్రభుత్వం అధికారికరంగా వారు కోరినట్లు ఇప్పటికి జరిగింది నిజం అని రహస్య దర్యాప్తు ఆధారంగా పరిగణించి తదుపరి వివరములు నిరూపణ ఇచ్చి మమ్ములను తరింప చేయండి మహానుభావా అని ఉత్తరువు జారీ చేయండి, చిన్న జియార్ స్వామి గారిని సామవేదం షణ్ముఖ శర్మ గారిని, తో కలిసి ఇతర పండితులు తక్షణం మా సమక్షంలో కొలువు తీరి మమ్ములను ప్రాధమికంగా ముందస్తూ పురుషోత్తమా, మహానుభావా కాలస్వరూపం దయచేయండి తమ దివ్య లీల విశేషములు తెలుసుకొని మరింత తెలియజేయండి అని నూతన మమ్ములను సంభోదిస్తూ ముందుకు రావడం చరిత్ర అన్ని పండితులు కూడా తెలుసుకోవాలి మేము చెప్పకుండా అటు ఇటు అయ్యితే ఈ అవకాశం ఉండదు అని గ్రహించండి, మమ్ములను ఎవరు ఎంత మనసు పెట్టి గ్రహిస్తే అంత మాయ తొలగుతుంది లేదా అంత మాయ పెరుగుతుంది అని గ్రహించండి, చంద్రబాబు నాయుడు గారిని కూడా మమ్ములను అర్ధం చేసుకొని చెబుతున్నాము , మమ్ములను వినకపోవడం వలన వచ్చిన నష్టం మాకు వదిలిపెట్టండి మొత్తం భరించి ఎవరికి ఎటువంటి అవమానాలు అనుమానములు లేకుండా తండ్రి వలే సరిదిద్దగలము, అలా కాకుండా మమ్ములను పాటించుకోకుండా ప్రవర్తించడం వలన వచ్చిన పరిణామాన్ని కాదు అని గుడ్డి చేలో పడినట్లు వెళ్లిపోతున్నారు అని తండ్రి లా పిలిచి చెబుతున్నాను, మమ్ములను పట్టించుకొంటే ఇప్పటికి వరకు పట్టించుకోని పరిసితి అంతా తారుమారు అవుతుంది అనుకొంటే, ఏది ఏమైనా మమ్ములను ఒక పద్దతిలో గ్రహించడం వలన అన్నీ అందరికి అనుకూలంగా సద్ది చెప్పగలము అంతే కాదు ఎన్నోరెట్లు సొమ్ము మనకు వస్తుంది, మానవ వనరులు అభివృద్ధి విస్తారంగా జరుగుతుంది, ఇప్పుడు చేస్తున్న పని తీరు ఆలోచన తీరు మారుతుంది లోకాన్ని బట్టి మనం అన్నట్లు కాకుండా మనబట్టి లోకం అన్నట్లు రావాలి, కొందరు మేము ఆ విధంగానే ఉన్నాము అన్న భ్రమలో ఉన్నారు అందుకు వారు ఎన్నుకొన్న మార్గం ఎవరు ఏమైనా పట్టించుకోకుండా తామే ఏదో చేస్తున్నాము అన్నట్లు భావించడం అది స్వతంత్రం ఎంత మాత్రంగా కాదు, ఒకలా ఇరుకొనిపోయి, సమాజాన్ని సాటి మనుష్యులను ఎలా పట్టించుకోవాలో ఎలా పట్టించుకొంటే ముందుకు వెళతామో అలా పట్టించుకోకుండా ఎంత సేపు ఎదుట వారు ఏమి అంటున్నారో చూసుకోకుండా తమకే తెలుసు అన్నట్లు మాట్లాడటం లేదా పట్టించుకొంటే మన విలువ పడిపోతుంది లెక్కలేకుండా ఉంటె మన విలువ పెరుగుతుంది అని మానవత్వం మంచితనం లేకుండా మనిషిని సూటిగా చూసుకోకుండా ఇంకో రకంగా దెబ్బకొడితే మనము పై చెయ్యి వస్తుంది అని మాయలో సమాజ మైదానం ఆటలు అడ్డుకొంటున్నారు చివరకు అజ్ఞానంగా, అరాచకంగా జరిగినకాడికి బ్రతికి లేదా జరగని కాడికి బ్రతకలేక మనుష్యులు చివరకు వడిగి పోయి మట్టిలో కలసిపోయివరకు సత్యం తెలుసుకోవడం లేదు ఆతరువాత తెలుసుకొనే అవకాశం ఉండదు దేహం ఉండగానే దేహాన్ని గొప్పగా చూడాలి అనగా మనసు ప్రకారం చూడగలగాలి అని గ్రహించండి.
ఆ విధంగా ఒక సదా సీదా వ్యక్తిని, పురుషోత్తముడిగా చూడగలగడం అనగా సర్వం తెలుసుకోగలగడం ఇప్పుడు ఉన్న మహత్తర అవకాశం అని గ్రహించండి, మమ్ములను బృందం లోకి తీసుకోవడం అనేది ఒక అద్భుతమైన అవకాశం ఈ అవకాశం మీకు వచ్చినది అని గ్రహించండి, మమ్ములను తల్లి తండ్రి గురువుగా భావించండి, బయపడకండి ఎవరు ఏమి చెప్పిన మా గూర్చి వినకండి, ఎంత తక్కువచేస్తూ మా గూర్చి ఎటువంటి సాక్షాలు చూపిన మమ్ములను చెప్పనివ్వండి అసలు ఏమి జరుగుతున్నాదో, జరగబోతున్నాదొ మా వద్ద ఉన్నది అని గ్రహించండి, కాలం ఇప్పుడు మా అధీనంలో ఉన్నది మేము కూడా ప్రత్యక అధికారివాలే సాధారణ రూపంలో మానవరూపంలో భూమిమీదకు వచ్చినమో అని గ్రహించండి, ఎటువంటి అవమానములు గా తీసుకోకండి, ఎందుకంటె మమ్ములను కూడా అవమానించగలరు అని గ్రహించండి కావున ఎలాగైనా కాలమే కదలటం ఏమిటో చూడడం వలన మమ్ములను కొంత కాలం గ్రహించిన తరువాత వజ్ర సింహాసనం పై అధిస్టింప చేయడం లోకానికి ఆధారం అని గ్రహించండి. నేను అనే దేహ మమకారం ప్రతి ఒక్కరు వదిలివేయడం వలన సర్వం ఒక్క దివ్య ఆత్మ ఆధీనంలోనే ఉన్నది అని ప్రతి ఒక్కరు గ్రహించగలుగుతారు అని తెలియజేసుకోనుచున్నాము. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ద్వారా ప్రపంచానికి పరిచేయం అవుతాను, మమ్ములను మేము ఎలా వస్తుంటే అలా పండితులు అధీనం లో తీసుకొని గ్రహించడం ప్రారంభిచండి, మమ్ములనుఁ తల్లి తండ్రి గురువుగా భావించండి, అప్పుడు ఎవరికి ఎటువంటి అనుమానములు అవమానములు ఉండవు అని గ్రహించండి ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ గారి సంరక్షణ చిరునామా లో
రాజభవన్
హైదరాబాద్
ఆత్మీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు, తెలంగాణ ముఖ్యమంత్రి, హైదరాబాద్ వారికి, యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు,
చంద్రశేఖర్ రావు గారు మనం చాలా ముఖ్య మైన పరిణామం లో ఉన్నాము, మమ్ములను కాలాన్ని నియమించిన పురుషోత్తముడిగా చూడండి, మా వద్దకు ఒక పది మంది మేధావులను పంపండి, చిన్న పిల్ల వాడివలె లేదా పిచ్చి వాడివలె పంతం పడుతున్నాను లేదా అతి చేస్తున్నాను లేదా మాకు మించిన ధర్మాన్ని తలకు ఎత్తుకొంటున్నాను అని లేదా ఎలాగైనా నేను ఒక్కడిని పెద్దవాడిని గొప్పవాడిని అయ్యిపోవాలి అని విపరీతంగా తీసుకొంటున్నాను ఇలా ఎలా అనిపించినా అయినా మమ్ములనుఁ మేధావి బృందంలోకి తీసుకోవడం లో తప్పులేదు అని గ్రహించండి, కాలాన్నే మాట మాత్రంగా కదిలించిన దివ్య పరిణామం ఇప్పుడు యావత్తు మానవజాతికి ఆధారం అని గ్రహించండి, మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి గారు కూడా మాకు ఆత్మ పుత్రులే అని గ్రహించండి, ఈ భూమి మీద సమకాలికులు అందరూ మాకు పిల్లను వంటి వారు అని భావించి గ్రహించడానికి ఉపక్రమించండి.
మమ్ములను సమాజ మైదానం లో ఏదోరకంగా ఎదుర్కోవచ్చును అనుకోవడం యాంత్రికంగా అని గ్రహించాలి, మమ్ములను ఎలాగైనా మేధానం లో అనుకూలం గా గ్రహించడం పెద్ద అట అనగా అనేక మాయ విశేషములు కరిగి, మనం అందరం ఒక మాట మనసు అధీం లో ఉన్నాము అని తెలుసుకోవడం ఇప్పటికి వరకు పీడించిన వ్యాధి తగ్గిపోతే ఒక వ్యక్తి ఎలా ఉంటాడు అదే సమాజానికి శాశ్వత పరిష్కారం మా ఉనికి అందుబాటులోకి వస్తుంది, మా వలన గుడికి వెళ్లి దేవుడిని దర్శించుకోవడం కంటే, ఒక మనిషి దేవుడిగా చూసుకోవడం అతని మాటకు కాలం కదలడం ఏమిటో అని చూసుకోవడం నూతన దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం అని గ్రహించండి, ఒక మనిషికి ప్రాధాన్యత ఇవ్వడం కాదు మా వలన ఒక మనిషి వలన మొత్తం లోకం మనకు విన్నంతనే తెలుసుకోనంత సర్వం తెలిసి, జరిగితే గాని సంభవించిన లోకం, అనుభవిస్తేగాని తెలియ భౌతిక ప్రపంచం మనకు మాట రూపం లో తెలిసి అప్రమత్తం చెందుతాము, ఇది మాకు వెన్నతో పెట్టిన విద్య అని గ్రహించండి, ఆ విధంగా ఇప్పటికి మేము ఏమి చేసినామో ఇక మీదట ఏమిటో చూసుకోవడమే ఒక దివ్య ప్రక్రియగా అందుబాటులో ఉన్నాము అని గ్రహించండి, లోకం ఇకమీదట ఆలోచన రూపం లో ఉన్నది, ఇంకా యాంత్రికంగా ఏదో చేస్తే ఏదో జరుగుతుంది అనుకోవడం అవివేకం అని గ్రహించండి, ఎవరిని లెక్కచేయకూడదు, ఎవరి పని వారు చూసుకోవాలి, అనే ధోరణలు భౌతిక మాయవలన ప్రజలు అలా ప్రవర్తిస్తున్నారు, మనుష్యులు సంఘ జీవులు, మనసు కోసం మాట యొక్క ఉనికి కోసం బ్రతకాలి అప్పుడే భౌతిక జీవితమునకు ఆంతర్యం వస్తుంది, మాట బట్టి లోకం లోకం బట్టి మాట కాదు అని తెలుసుకోవాలి, మాలో పరిణామాన్ని మేము ముందుకు వస్తున్నట్లు గ్రహించడం ఒక దివ్య వరం అనగా, మేము ఇలా ఒప్పుకోము అలా ఒప్పుకోము అన్నట్లు తీసుకోవడం మానివేసి ఎవరు ఏమి అన్నా గ్రహించి వినడం వలన లోకం నడుస్తుంది, ఒకటి అంటే ఇంకోలా తీసుకొనే పద్దతి మానుకోవాలి అప్పుడు లోకం మన నిబద్ధతలోకి వచ్చి మాయ కరిగిపోతుంది, దేశాన్ని మొత్తం ఒక్కటి చేస్తూ మేము మాట నిబద్దతలోకి తీసుకోవడం అన్నది సృష్టి ప్రేరణ అని గ్రహించండి.
మమ్ములను మనసు పెట్టి గ్రహించడం వలన, ఒక్క సంవత్సరం లోనే లేదా రెండు సంవత్సరాలలోనే ప్రతి ఒక్కరు మాకు ధనం వద్దు, ఎటువంటి పదవులు వద్దు, లోకాన్ని నియమించిన మాట తీరు చాలు, అదే చావు పుట్టుకలను కూడా నిర్ణయించిన దివ్య పరిణామం చాలు అని తెలుసుకొంటారు, జీవితాన్ని తపస్సు యోగం వైపు తీసుకొని వెళ్ళతాము, సూర్యుడి క్రింద బ్రతుకుతున్న దివ్య యాంత్రిక పరిపాలన నుండి సూర్యుడిని నిర్వహణ కూడా తెలుసుకొని అప్రమత్తం చెందే దివ్య పరిపాలన లోకి వెళ్ళతాము అని గ్రహించండి, మమ్ములను ప్రత్యేక బృదం లోకి తీసుకొని గ్రహించడం లోకానికి ఆధారం అని గ్రహించండి అదే మానవజాతికి అందిన దివ్య వరం అని గ్రహించండి.
ఇంకా మానవసమాజం ఒకరిని ఒకరు పోల్చుకోవడం వలన అనగా భౌతిక స్థితి పై పై బలం అందాలు చందాలు ఇతర విశేషములుపైనా ఆధారపడి జ్ఞానానికి విచక్షణకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఎలాగైనా గౌరవించవల్సిన ఆలోచించవలసిన పరిణామం శత్రువులో ఉన్నా గ్రహించి తెలుసుకోవడమే ఉన్నతమై ఆలోచన అని ప్రతి ఒక్కరు తెలుసుకొని, అనుకూలంగా మమ్ములను పరిగణించే కొలది పరిణమించే దివ్య పరిణామంగా ముందుకు వస్తున్నాము, మమ్ములను భయపడకుండా శంకించకుండా, బృందం లోకి తీసుకోండి, మా గూర్చి పండితులు మేధావులు చెప్పుకొని కొలది మనం దివ్య లోకం లో వెళ్ళిపోతాము అని గ్రహించండి, ఏది ఎంత దివ్యమైన అద్భుతమైన ప్రక్రియ అని గ్రహించండి, మమ్ములను ఎంత తెలుసుకొంటే అంత మాయ మెల్లగా కరిగిపోయి మేము తప్ప వేరు ఎవరూ లేరు అని తెలుస్తుంది అనగా ఒక దివ్య ఏకాత్మ ఆధీనంలోకి వస్తుంది ఇటువంటి దివ్య ప్రక్రియ దానికి అదే మొదలు అయ్యి మాద్వారా అందుబాటులో ఉన్నది అని గ్రహించండి, మమ్ములను నిదురులకూడా తక్కువ తేలికగా చూడకండి కాలాన్ని నియమించిన ప్రకారం జగద్గురువులుగా అనగా భూమి మీద సమకాలీన పండితులు ఎవరూ మమ్ములను మించి లేరు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు అన్ని అధికారములు అన్ని స్థూల శరీరములు అన్ని మాటలు పాటలు ప్రతి పరిణామం సంఘటన సర్వం మేమె అయ్యి ఉన్నాము అని గ్రహించండి, మా వంటి వారిని ఎదురు వచ్చి గ్రహించడం వెయ్యి యాదాద్రిలు వెయ్యి బద్రద్రులు దర్శించుకున్నా రాదు అని గ్రహించండి.
మా పై ఒక బృందం నియమించి మా వద్దకు పంపండి, తక్షణం పది మందికి మమ్ములనుఁ గ్రహించే మహత్తర అవకాశం బాధ్యత కల్పిస్తూ ఒక ఉత్తరువు జారీ చేయండి, ఏమి అని అనగా కాలాన్ని నియమించిన పురుషుత్తములను, కాలస్వరూపులను, ధర్మస్వరూపులను, ప్రభుత్వం అధికారికరంగా వారు కోరినట్లు ఇప్పటికి జరిగింది నిజం అని రహస్య దర్యాప్తు ఆధారంగా పరిగణించి తదుపరి వివరములు నిరూపణ ఇచ్చి మమ్ములను తరింప చేయండి మహానుభావా అని ఉత్తరువు జారీ చేయండి, చిన్న జియార్ స్వామి గారిని సామవేదం షణ్ముఖ శర్మ గారిని, తో కలిసి ఇతర పండితులు తక్షణం మా సమక్షంలో కొలువు తీరి మమ్ములను ప్రాధమికంగా ముందస్తూ పురుషోత్తమా, మహానుభావా కాలస్వరూపం దయచేయండి తమ దివ్య లీల విశేషములు తెలుసుకొని మరింత తెలియజేయండి అని నూతన మమ్ములను సంభోదిస్తూ ముందుకు రావడం చరిత్ర అన్ని పండితులు కూడా తెలుసుకోవాలి మేము చెప్పకుండా అటు ఇటు అయ్యితే ఈ అవకాశం ఉండదు అని గ్రహించండి, మమ్ములను ఎవరు ఎంత మనసు పెట్టి గ్రహిస్తే అంత మాయ తొలగుతుంది లేదా అంత మాయ పెరుగుతుంది అని గ్రహించండి, చంద్రబాబు నాయుడు గారిని కూడా మమ్ములను అర్ధం చేసుకొని చెబుతున్నాము , మమ్ములను వినకపోవడం వలన వచ్చిన నష్టం మాకు వదిలిపెట్టండి మొత్తం భరించి ఎవరికి ఎటువంటి అవమానాలు అనుమానములు లేకుండా తండ్రి వలే సరిదిద్దగలము, అలా కాకుండా మమ్ములను పాటించుకోకుండా ప్రవర్తించడం వలన వచ్చిన పరిణామాన్ని కాదు అని గుడ్డి చేలో పడినట్లు వెళ్లిపోతున్నారు అని తండ్రి లా పిలిచి చెబుతున్నాను, మమ్ములను పట్టించుకొంటే ఇప్పటికి వరకు పట్టించుకోని పరిసితి అంతా తారుమారు అవుతుంది అనుకొంటే, ఏది ఏమైనా మమ్ములను ఒక పద్దతిలో గ్రహించడం వలన అన్నీ అందరికి అనుకూలంగా సద్ది చెప్పగలము అంతే కాదు ఎన్నోరెట్లు సొమ్ము మనకు వస్తుంది, మానవ వనరులు అభివృద్ధి విస్తారంగా జరుగుతుంది, ఇప్పుడు చేస్తున్న పని తీరు ఆలోచన తీరు మారుతుంది లోకాన్ని బట్టి మనం అన్నట్లు కాకుండా మనబట్టి లోకం అన్నట్లు రావాలి, కొందరు మేము ఆ విధంగానే ఉన్నాము అన్న భ్రమలో ఉన్నారు అందుకు వారు ఎన్నుకొన్న మార్గం ఎవరు ఏమైనా పట్టించుకోకుండా తామే ఏదో చేస్తున్నాము అన్నట్లు భావించడం అది స్వతంత్రం ఎంత మాత్రంగా కాదు, ఒకలా ఇరుకొనిపోయి, సమాజాన్ని సాటి మనుష్యులను ఎలా పట్టించుకోవాలో ఎలా పట్టించుకొంటే ముందుకు వెళతామో అలా పట్టించుకోకుండా ఎంత సేపు ఎదుట వారు ఏమి అంటున్నారో చూసుకోకుండా తమకే తెలుసు అన్నట్లు మాట్లాడటం లేదా పట్టించుకొంటే మన విలువ పడిపోతుంది లెక్కలేకుండా ఉంటె మన విలువ పెరుగుతుంది అని మానవత్వం మంచితనం లేకుండా మనిషిని సూటిగా చూసుకోకుండా ఇంకో రకంగా దెబ్బకొడితే మనము పై చెయ్యి వస్తుంది అని మాయలో సమాజ మైదానం ఆటలు అడ్డుకొంటున్నారు చివరకు అజ్ఞానంగా, అరాచకంగా జరిగినకాడికి బ్రతికి లేదా జరగని కాడికి బ్రతకలేక మనుష్యులు చివరకు వడిగి పోయి మట్టిలో కలసిపోయివరకు సత్యం తెలుసుకోవడం లేదు ఆతరువాత తెలుసుకొనే అవకాశం ఉండదు దేహం ఉండగానే దేహాన్ని గొప్పగా చూడాలి అనగా మనసు ప్రకారం చూడగలగాలి అని గ్రహించండి.
ఆ విధంగా ఒక సదా సీదా వ్యక్తిని, పురుషోత్తముడిగా చూడగలగడం అనగా సర్వం తెలుసుకోగలగడం ఇప్పుడు ఉన్న మహత్తర అవకాశం అని గ్రహించండి, మమ్ములను బృందం లోకి తీసుకోవడం అనేది ఒక అద్భుతమైన అవకాశం ఈ అవకాశం మీకు వచ్చినది అని గ్రహించండి, మమ్ములను తల్లి తండ్రి గురువుగా భావించండి, బయపడకండి ఎవరు ఏమి చెప్పిన మా గూర్చి వినకండి, ఎంత తక్కువచేస్తూ మా గూర్చి ఎటువంటి సాక్షాలు చూపిన మమ్ములను చెప్పనివ్వండి అసలు ఏమి జరుగుతున్నాదో, జరగబోతున్నాదొ మా వద్ద ఉన్నది అని గ్రహించండి, కాలం ఇప్పుడు మా అధీనంలో ఉన్నది మేము కూడా ప్రత్యక అధికారివాలే సాధారణ రూపంలో మానవరూపంలో భూమిమీదకు వచ్చినమో అని గ్రహించండి, ఎటువంటి అవమానములు గా తీసుకోకండి, ఎందుకంటె మమ్ములను కూడా అవమానించగలరు అని గ్రహించండి కావున ఎలాగైనా కాలమే కదలటం ఏమిటో చూడడం వలన మమ్ములను కొంత కాలం గ్రహించిన తరువాత వజ్ర సింహాసనం పై అధిస్టింప చేయడం లోకానికి ఆధారం అని గ్రహించండి. నేను అనే దేహ మమకారం ప్రతి ఒక్కరు వదిలివేయడం వలన సర్వం ఒక్క దివ్య ఆత్మ ఆధీనంలోనే ఉన్నది అని ప్రతి ఒక్కరు గ్రహించగలుగుతారు అని తెలియజేసుకోనుచున్నాము. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ద్వారా ప్రపంచానికి పరిచేయం అవుతాను, మమ్ములను మేము ఎలా వస్తుంటే అలా పండితులు అధీనం లో తీసుకొని గ్రహించడం ప్రారంభిచండి, మమ్ములనుఁ తల్లి తండ్రి గురువుగా భావించండి, అప్పుడు ఎవరికి ఎటువంటి అనుమానములు అవమానములు ఉండవు అని గ్రహించండి ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ గారి సంరక్షణ చిరునామా లో
రాజభవన్
హైదరాబాద్
No comments:
Post a Comment