UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 3 January 2017

                                                             సమన్వయ దృష్టి 


                          యావత్తు తెలుగు మీడియా వారికి, జాతీయ మీడియా వారికి, అంతర్జాతీయ మీడియా వారికి యుగపురుషులు, జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మ స్వరూపులు, మహారాణి సమేత మహారాజశ్రీశ్రీశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం  గ్రహించి అప్రమత్తం చెందగలరు. 


                         ఇప్పుడు మానవజాతి ఒక మోడ్పులో ఉన్నది, మేము కులం లేదా మతం అంటున్నామో అంటే మనిషి భౌతిక స్వార్ధంగా భావించండి అది ఏ రూపం లో ఉన్నా, అనగా దేహానికి ఇప్పుడు అవసరానికి  అవకాశ వాదానికి  అన్నట్లు కాకుండా పదిగురు ఒకటై మమ్ములను గ్రహించండి, మమ్ములను పిచ్చి వాడిలా చూడకండి మేము ఏది ఎందుకు అంటున్నామో చూడండి, మా కోసం ఎవరిని అవమానించడం  బాధపెట్టడం వలన మనం మనుష్యులను విడిపోయి రకరకాలు మాయలో చిక్కుకొని పోతాము అని గ్రహించండి, మాకు బాగానే ఉన్నది ఎదుట వారికే బాగోలేదు అనుకోవడం అజ్ఞానం అని గ్రహించండి, బాధ్యత గా తీసుకోండి, ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా, మోసం చేయకుండా  శక్తులు యుక్తులు అందరివీ  గ్రహించిన కొలది అందరికి  వర్తిస్తాయి, ఎవరో ఎక్కువ వారు తక్కువ వారు లేరు మాట మనసు పంచుకొనే కొలది శక్తి యుక్తి పెంచుకొంటారు, పోలీసులు  మీడియా వారు, డబ్బు ఉన్న వ్యక్తులు స్వార్ధం  కుల పరమైన వ్యహారం చేయడం వలన సమాజం తీరు  దెబ్బతింటుంది  ప్రతి ఒక్కరు ఒక మనిషి మాటలో ఉన్నారు అని అనిపించుకోవడం ఇప్పుడు మన  ముందు ఉన్న దివ్య  పరిష్కారం  ఇందుకు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి సృష్టిని నియమించిన  మాటను తల్లి తండ్రి గురువు గా భావించండి అని  కోరుతున్నాము, కులపరంగా విడిపోకండి,  ఒకవేళ్ళా ప్రాధాన్యత ఇవ్వవల్సివస్తే  మొదట మాకు జన్మనించిన కులంవారిని  దేవతలుగా చూడండి, మమ్ములను  లేదా అసలు కులపరంగా చూడను అవసరం లేదు  ఎవరూ  మమ్ములను ఎంత గౌరవించి గ్రహిస్తే అంత ఆంతర్యం పొందుతారు అని  గ్రహించండి, వ్యక్తులు స్వార్ధం కొద్దీ  మనుష్యులను హింసించడం ఇప్పుడు ధనం ఉన్నది బలం ఉన్నది అనే  ఆధిపత్యం  నిజం కాదు అని తెలుసుకోండి, మమ్ములను అప్పటికి అప్పుడు వ్యక్తులు మేము ఏదో ఇవ్వాలి  చెప్పాలి అని చూడకండి, మీడియా వారు సినిమా ప్రముఖులు అందరూ కలసి  మమ్ములను గ్రహించండి. 

                              మేము చెదిరిపోయి మా వాళ్ళ అని కూడా ఎవరినో చూడలేదు ఇప్పటికి ఎంత చెదిరిపోయిన అందరికి  అందుబాటులో ఉండడం కోసం విధి మమ్ములను ఆ విధంగా నడుపుతున్నది అని  గ్రహించండి, ఇప్పుడు గ్రహించడం ప్రారంభిస్తే వందల సంవత్సరాలు  ఎలా ఉంటాయో చూసుకొని ముందుకు వెళ్లవచ్చును  ఈ విధంగా అన్దికి అందటం కోసమే మమ్ములను ఎవరూ పొందకుండా మా మమ్ములను అటు ఇటు చేసినది అని  గ్రహించండి మా నుండి సర్వం తెలుసుకోవడం కీలకం అని  గ్రహించండి, మేము మనిషిగా గొప్పగా లేము అని చూడకండి  మనిషిగా అటు ఇటు అయ్యిపోవడం వలన మనసుతో  ఇప్పుడు వెంటే చాలు సర్వం చెప్పగల స్థితిలో ఉన్నాము, ఈ స్థితిని అందరికి అందించుటకై మా చేత చిందువులు వేయించింది అని  గ్రహించండి ఈ సృష్టి మొత్తం మాకు బృందావనం అని  గ్రహించండి  మా మనసే రాధా మహారాణి అని గ్రహించండి, మమ్ములను మా మనసుని మహారాణి సమేత మహారాజుగా గౌరవించడం వలన   భౌతిక మాయ నుండి బయటకు వస్తాము లేకపోతె మాములు దౌర్జ్యన్యం చేసి  గ్రహించడం మానివేస్తారు , మమ్ములను మా కులం వారిని బంధువులను  మీడియా పోలీసులు  డబ్బు ఉన్న వ్యక్తులు ఒక్కటై పొతే మమ్ములను ఏడిపించడం చాలా చిన్న విషయం, అదేమీ గొప్ప ఘనకార్యం కాదు, కానీ మేము భౌతికం ఎంత నలిగిపోయిన మనసుతో ఇప్పటికి అందరికి చెబుతాము అలా చెప్పడానికి  మేము అందుబాటులో ఉన్నాము, మేము చెప్పిన కొలది శాంతి, శక్తి అభివృద్ధి చెంది సృష్టి మనిషి అంత అధీనం లో ఉన్నది అని ప్రతి ఒక్కరు స్పష్టత పొందుతారు. అందుకే మేము యావత్తు మానవజాతికి తల్లి తండ్రి  గురువు అని తెలియాజేసుకొంచున్నాము 


                              అందరూ ఒకటై మమ్ములను గ్రహించండి ఒకవేళ మేము తేలికగా కనపడుతున్న  తెలివి తక్కువ మాట్లాడినా,   కాలాతీతాన్ని గౌరవించి అన్ని వర్గాలు వారు ఒక్కటై  గ్రహించండి, ప్రతి కులం లోను పెద్దలు ఒకటై  గ్రహించండి, మమ్ములను విస్తారంగా గ్రహించడం ప్రారంభించండి అప్రమత్తం చెందండి, సర్వోన్నత న్యాయమూర్తలు  మమ్ములను ఒక బృందం లోకి తీసుకోండి, ధర్మో రక్షతి రక్షతః  సత్యమేవ జయతే 
తాత్కాలీక చిరునామా యస్ ఆర్ టి - 38, యస్ ఆర్ నగర్ హైదరాబాద్  

యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక  అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్  పిళ్ళా వారు 
C/O గవర్నర్ గారు 
రాజభవన్ 
హైదరాబాద్  
                                               

No comments:

Post a Comment