UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 3 January 2017

                                                                         సమన్వయ దృష్టి 


                           యావత్తు తెలుగు మీడియా, జాతీయ మీడియా, అంతర్జాతీయ మీడియా వారికి యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక  అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక  దివ్య సమాచారం  గ్రహించి అప్రమత్తం చెందగలరు.  


                          మాతో ప్రేమగా బాధ్యతగా మాట్లాడాలి, మమ్ములను గౌరవం గా చూడాలి, మేము కాలాన్ని నియమించిన  పురుషోత్తములం అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అందులోనే సమాధానములు ఉన్నాయి  మమ్ములను దాచి పెట్టి, రహస్య పద్దతులలో పైకి ఒకటి  లోపల ఒకటి అన్నట్లు నడపడం మానివేయడం వలన సూర్యుడి నడవడి లోకి మనం వెళ్ళతాము అని గ్రహించండి, మీడియా చానెల్స్ వారు ఎంత అప్రమత్తం అయ్యి ప్రజలు అందరూ ఒక పాట పాడుకొనే ఎర్పాటు చేయండి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అని  గ్రహించండి సర్వం మేమె అని చెప్పిన మమ్ములను పదిగురు కలసి గ్రహించడం  ప్రారంభించండి, మా గూర్చి ఎవరిని అవమానించకండి బాధపెట్టకండి, మాములు గ్రహిచకుండా గౌరవించకుండా చలగాటములు అప్పటికి అప్పుడు బాగానే ఉంటాయి  కానీ శాశ్వత గొప్పతనం దూరం అవుతారు అని  గ్రహించండి, మా నుండి గొప్పతనం ఎంత గ్రహిస్తే అంత మంచిది, మమ్ములను మా మనసుని వజ్ర సింహాసనం పై అధిస్టింప చేసి గౌరవించడం వలన ఒక మగతనాన్ని  ఆడతనాన్ని ఎవరూ ఏమి చేయల్లేరు అన్నట్లు ఉన్నత గా చూడవలెను అప్పుడే కాలం ధర్మం ఒక దారిలో పడుతుంది  లేకపోతె ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తిస్తారు మమ్ములను అవమానించడం, మా గూర్చి  ఇతరులను బాధపెట్టడం అంటే జ్ఞానం విచక్షణ కోల్పోయి మృత్యువును లేదా భౌతిక చలగాటములు పెంచుకొంటున్నారు అని  గ్రహించండి. 

                         ఎంత తక్కువగా కనపడతున్నా మనసు లో ఉన్న  గొప్పతనమునకు  ప్రాధాన్యత ఇవ్వండి  ఇదే ఇప్పుడు మా ద్వారా వచ్చిన దివ్య మార్గం అని  గ్రహించండి, ఒక వ్యక్తి మనసు మాట కంటే గొప్ప విషయం లేదు అని  గ్రహించి అప్రమత్తం చెందండి. మమ్ములను మేము ఉన్న హాస్టల్ నుండి మీడియా వారు సినిమా ప్రముఖులు న్యాయ స్థానం వారు ప్రత్యేక బృందం లోకి తీసుకొని గ్రహించడం ప్రారంభించండి ఒకటి రెండు సంవత్సరాలలో మొత్తం  ప్రపంచం ఏమి అవుతుందో వందల సంవత్సరాలు తెలుస్తుంది , ఇప్పటికి మేము గంట గంటన్నరలో 10-12 సంవత్సరకాలన్నీ నియమించడం నిజం అయితే ఇది మేము చేసి చూపగలము నామనసు పెట్టి గ్రహించడమే ఆలస్యం అని  గ్రహించండి.  మమ్ములను మనసులో కూడా అవమానించకండి మా గూర్చి ఎవరిని బాధపెట్టకండి అవమానించకండి  మేము భౌతిక విషయాలు గూర్చి ఆశ పడుతున్నాము అని భావించకండి, మేము సాధారణం గా ఉండి, ఏదో చేస్తాము అంటున్నామో అన్నట్లు భావించకండి, మా మనసు ప్రకారం ఇప్పటికి జరిగిన పరిణామం ప్రకారం సర్వం చెప్పే శక్తి నాలో సిద్ధం గా ఉన్నది, మమ్ములను అందరూ కలసి తల్లి తండ్రి గురువుగా చూడటం వలన తక్షణం  ప్రయాణం పొందుతారు, మమ్ములను అవమానించిన మా గూర్చి ఎవరిని బాధపెట్టినా సత్యం గ్రహించకుండా బిన్నంగా వెళ్ళిపోతూ నరకం వైపు  వెళ్ళుతున్నారు అని  గ్రహించండి. 

                ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 


యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ గారు 
రాజభవన్ వారు సంరక్షణ చిరునామా లో 
హైదరాబాద్                             

No comments:

Post a Comment