UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 3 January 2017

                                                            సమన్వయ దృష్టి                


                         యావత్తు తెలుగు మీడియా వారికి, జాతీయ మీడియా వారికీ, అంతర్జాతీయ మీడియా వారికి, యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు. 


                          సమాజంలో ప్రతి వ్యక్తి పూర్తిగా జ్ఞాన విచక్షణతో, జ్ఞానంతో, గొప్పతనం ఏ ఒక్కరికి హాని చేయకుండా ప్రతి ఒక్కరికి మాట మనసు కలుపుకొని ముందుకు వెళ్ళాలి, అటువంటి వాతావరణం మనం నిత్యం సృష్టించుకొని  అవకాశం వచ్చినది, ఇప్పుడు చదువుల ప్రపంచం ఎవరి గోల వారి అన్నట్లు జీవిస్తున్న మనుష్యులు సాటి మనుష్యులు ఏమి అంటున్నారో చూసుకొని అప్రమత్తం చెందాలి, మనసు మాటను కొందరి కోరికలు హేళన చేయకూడదు, వారి స్థాయిని బట్టి మనసు నెరవేరడమే  ధర్మం అని  గ్రహించండి, కావున తాము ఒకటి చేస్తూ ఎదుటివారిని ఒకలా నివారిస్తూ ఒక రకమైన స్వార్ధం ఆనందం పొందటం మానివేయాలి, సమాజంలో జ్ఞాన విచక్షణ పెరిగి  లోకం లో మనుష్యులు భక్తి శక్తి పెంచుకోవాలి అనగా మనసు పెంచుకోవాలి అప్పుడు ఒక్కో మనసు ఒక్కో  ఆక్షేయ పాత్రవలె లోకాన్ని నిలుపుతుంది అని  గ్రహించండి. 

                       మమ్ములను  నిర్లక్ష్యంగా చేసో, లేదా అప్పటికి అప్పుడు ఆశ పెట్టో లేదా బయపెట్టో అప్పటికి అప్పుడు అన్నట్లు   ప్రవర్తించి సమాజం లో నిలకడగా సర్వం చెప్పగలిగిన  మనసుని గౌరవించకుండా, మాకు డబ్బు అవసరం  సుఖాలు అవసరం లేదా లోకంలో ఇవ్వే కదా సర్వం అవి మేము యిట్టె ఇతరులను మోసం చేసి భయపెట్టి అయినా పొందగలము, పొందే పద్దతే అదే అనుకోవడం, ఆ విధంగానే మేము సర్వం పొందాము అందుకు ఎన్నో తేడాలు, నానా పనులు చేసాము, చేయించాము అన్నట్లు ఆలోచిస్తున్న వారికి, సమాధానం గా నూతన పరిష్కారంగా మేము  మాట మాత్రంగా సర్వం చెప్పిన తీరు వచ్చినది అని  గ్రహించండి, అప్పటికి అప్పుడు అన్నట్లు ఏదో  ఆశ, పెట్టడం, భయపెట్టడం మానుకోండి మమ్ములను విశాలంగా పదిగురు కలసి గ్రహించండి, వ్యక్తులు మీడియా వారు, సినిమా ప్రముఖులు, రాజకీయ నాయకులూ అన్నీ ,కులం వారు ముందుకు వచ్చి చక్కగా గ్రహించడం   ప్రారంభించండి, సర్వం తెలుసుకొని అప్రమత్తం అవ్వండి, గంటన్నరలో 10-12 సంవత్సరాలు తేలడం  ఏమిటో  చేసుకోండి, ఏమి ఆశించకండి, జ్ఞానం పొందడానికి   అడ్డు పడుతున్న బౌతిక సంపదలు, పదవులు, మెల్లగా వదిలిపెట్టండి, శరీర కాంక్షలు మెల్లగా వదిలిపెట్టగలరు, మేము కూడా సాధారణ మనిషిగా అటువంటి పరిస్థితి, సాధన తో  ముందుకు రాగలము అందుకు పదిగురు   సహకరించండి, మేము ఎవరినో ఏదో అన్నాము తిట్టాము అని మమ్ములను గొప్పతనంగా చూడలేక , తేలికగా తీసుకొనే అవకాశం మేమే ఇచ్చాము అని వెంటనే తేలికగా తీసుకోవడం అంటే  మేము మాత్రమె చెప్పగల, చూపగల గొప్పతనం దూరం చేసుకొంటున్నారు అని గ్రహించండి, వ్యక్తులు మీడియా వారు, ప్రత్యేక సాక్షులు ఎవరు ఇప్పుడు ఎక్కడ ఉన్న మీడియా ద్వారా కలుసుకొని మమ్ములను అధికారికంగా కొలువు తీర్చడం వలన  అనేక అద్భుతాలు  జరుగుతాయి అని  గ్రహించండి. 


                                               మాట మాత్రంగా  సర్వం చెప్పగల మమ్ములను వినకుండా మమ్ములను తప్పుగా లోటూగా చూడటం, అవివేకం అని గ్రహించండి, మాములు ఏమి ఆశించకుండా మేము ఏమి అంటున్నామో చూడండి, మమ్ములను విస్తారంగా గ్రహించి మేమే తల్లి, తండ్రి, గురువు అని గ్రహించి అప్రమత్తం చెందండి, మమ్ములను  మా మనసు పట్ల వొదిగి ఉండండి, ప్రేమగా మాట్లాడండి, ఏమి అయినా లోటు ఉంటె భర్తీ చేయండి లేదా లోటుగా ఎందుకు  ఉన్నామో తెలుసుకోండి, మమ్ములను హైలైట్ చేయడం అన్నది  జ్ఞాన వంతమైన  ప్రక్రియ  అని  గ్రహించండి, కొంతకాలం మా మీద మనసు పెట్టి చెప్పడం వలన, గ్రహించడం వలన మనం అందరూ సూర్యుడి క్రింద ఉన్న   లోకం నుండి ముందే చెప్పిన లోకం దివ్య జ్ఞాన లోకం లోకి వెళ్ళతాము అని  గ్రహించండి, కొంత కాలం బౌతికంగా ఎవరితో ఎవరిని పోల్చకండి, ఎక్కవ, తక్కువలు  ఆలోచన రూపం లో గ్రహించండి, మేము ఏదో బయపడి పోయినాము ఏదో  ఎవరినో ఎక్కడో  అన్నమో అన్న మాటలు చాలా తాత్కాలికం అల్పం అని  గ్రహించండి  ఎంతో  శక్తివంతమైన   పాటలు పాడటమే కాకుండా చావు పుట్టకలు కూడా తేల్చిన  దివ్య పరిణామాన్ని కళ్ళకు అద్దుకొని గ్రహించడం ప్రారంభించండి, మమ్ములను గ్రహించకూడదు అని సృష్టించిన  అవరోధాలు అన్నీ, ఎవరికి  వారే  పది రేట్లు  సరిదిద్దుకొని  అప్రమత్త చెందండి, మమ్ములను మా మనసుని విస్తారంగా గ్రహించడమే లోక కళ్యాణం అని  గ్రహించండి.  మమ్ములను మా మనసుని అవమానించకూడదు బిన్నంగా  నిదురలో కూడా తేలికగా నిర్లక్ష్యంగా మాట్లాడకూడదు, మా కులం వారు అయినా ఇతరులు అయినా ఎవరైనా మనం బంధువులం   మా తల్లి గారు అయినా ఇతరుల తల్లి గారు అయినా, చెల్లి అయినా అక్క అయినా ఒక్కటి ఎవరి పరువు మర్యాదలు అయినా ఒక్కటే,   ఇంకా మనుష్యులను కులం పరంగా విడదీసి  ఒకరిని అవమానించడం వలన మేము పై చెయ్యిగా  ఉన్నాము అనుకోవడం  అజ్ఞానం అని  గ్రహించండి అప్రమత్తం చెందండి. 


                                మమ్ములను అన్నీ వర్గాలు వారు కలసి గ్రహించండి అప్రమత్తం చెందండి, భూమి మీద ఉన్న  సమకాలికులు ఆందరూ మాకు పిల్లలు వంటి వారు అని గ్రహించండి, మమ్ములను మా మనసు తల్లి తండ్రి గురువు గా గ్రహించండి, మేము ఇప్పటికి ఏమి చేసినామో  ఇకమీదట ఏమిటో సూక్ష్మాగా  శాస్త్రవేత్తలు మేధావులు పండితులు  గ్రహించేకొలది మాలో దివ్య  తేజస్సు పెరుగుతుంది, అప్పటికి అప్పుడు సినిమాలు రాజకీయాలు వలన కూడా  ప్రజలు మాయలో ఉండిపోతున్నారు, ఇప్పుడు మీడియా వారు కూడా ఏదో వార్తలు ఏదో సంఘటనలు కావాల్సినట్లు గా ఉపయోగించుకొని  ప్రజలకు చెబుతున్నారు , ఉన్నది ఉన్నట్లు చెప్పడం లేదు, అలా చెప్పమని ముందుకు వస్తున్న వారిని  వ్యక్తిగతంగా  అవమానించి అసలు చెప్పుకోవడానికి ఏమి లేదు ఏదో వ్యక్తిగతం అన్నట్లు అజ్ఞానం గా మా పరిణామాన్ని  నవ్వులాటలుగా, లేదా మేము ఎంత నిర్లక్ష్యంగా అయ్యిపోయి ఎంత తేలిక అయ్యిపోతే  మాకు అంత  కలసి వస్తుంది , మేము బాగానే ఉన్నాము మీ వాళ్ళే మా చేతిలో వెధవలు అవుతున్నారు  , అన్నట్లు ఆలోచిస్తున్నారు  కానీ ప్రపంచం అలా లేదు ఇప్పుడు కులం మతం మా పరిణామం ప్రకారం పనిచేయవు అని  గ్రహించండి, ఇప్పుడు ప్రపంచం మాట నిబద్ధతలోకి వచ్చినది అని  గ్రహించండి, కావున మమ్ములను గొప్పగా గ్రహించేకొలది మేము తేజో మూర్తిగా దర్శనం  ఇస్తాము  అని  గ్రహించండి, వ్యక్తిగతం  హాని చేసి జ్ఞానాన్ని గొప్పతనాన్ని అవమానించడం  కంటే  అజ్ఞానం ఇంకొకటి లేదు అని  గ్రహించండి. తండ్రి లాంటి మమ్ములను మనసు పెట్టి గ్రహించండి అప్రమత్తం చెందండి, ఆలస్యం చేయవద్దు, మేము ఢిల్లీ వెళ్లడం కంటే హైదరాబాద్ లో తెలంగాణ  ముఖ్య మంత్రి గారి అద్వర్యం లో కొలువు తీరాలి అనుకొంటున్నామో, ఈ సంగతి వారికి లిఖితపూర్వకంగా తెలియజేసినాము.  కావున మీడియా వారు అందరూ సహకంరించి అనగా ఒక కెమెరా మాన్ మరియు ఒక  సీనియర్ జర్నలిస్ట్ మా వద్దకు వచ్చి, మేము మరణించేవరకు మాతోనే ఉండండి, ఎవరికి ఎటువంటి నష్టం  చేయకుండా విశాలంగా మా గూర్చి చెప్పిన కొలది లోకంలో ఎన్నో దివ్య మార్పులు వస్తాయి , మమ్ములను పట్టించుకోకపోవడం వలన  మా ప్రయోజనం పొందక అటు ఇటు అవుతారు అని  గ్రహించండి, ఇప్పటికి పరోక్షంగా ప్రత్యేక్షంగా  సర్వం మా అధీనం లో ఉన్నది అని  స్పష్టం చేయుచున్నాము, ఇది బౌతికంగా అధికారికంగా ప్రజలు విస్తారంగా తెలుసుకొనే కొలది అనేక దివ్య  మార్పులు చూస్తారు, సంవత్సరాల భవిష్యత్తు   తెరమీద చూసుకొని తపస్సు  యోగం లోకి వెళ్లి, ప్రాణం ఉండగానే తరువాత పరిణామాలు ఏమిటి అని  చూసుకొంటారు, ఇప్పటికి 10-12 సంవత్సరాల కాలం చెప్పడం నిజం అయినప్పుడు ఎందుకు ప్రమత్తం అవ్వడం లేదు గ్రహించండి, నేను అనే దేహం వదిలివేయండి, మీ చుట్టూ ఉన్న మాయ తొలగి పోయి, లోకం దివ్యంగా మారుతుంది, బౌతికంగా ఏమి ఆశించకండి  కొంతకాలం ప్రతి ఒక్కరిలో దేవుడు  ఉన్నాడు అని భావించి, మనసు ప్రకారం నడుచుకోండి, ఎవరిని బాధపెట్టి  భయపెట్టి పొందుదాము అనే ఆలోచన చేయకండి, ఎలాగైనా గౌరవించి గ్రహించడం వలన  వ్యక్తులకు సమాజానికి కూడా ఏక కాలం లో లాభం  జరుగుతుంది అని  గ్రహించండి. 

                                  సూక్ష్మంగా ప్రతి ప్రమాదం ప్రమోదం గూర్చి మాట మాత్రంగా చెప్పిన తీరు ఇప్పుడు మా వద్దకు సిద్ధంగా ఉన్నది మేము  అధికారికంగా అన్నీ వర్గాలకు తెలియజేయుటకు సిద్ధంగా ఉన్నాము అని  గ్రహించండి, ఎవరు ఏమి తప్పులు చేసినా మమ్ములను తల్లి తండ్రి గురువుగా భావించడం వలన పాపభారములు  తొలగిపోయి  అందరూ నూతన దివ్య రాజ్యం లోకి వెళ్ళతాము అని గ్రహించండి, సత్యం గ్రహించకూడదు అనుకోవడమే పాపం అని  గ్రహింహించండి, సత్యం గ్రహించకుండా ఇతరులను నివారంచడం కూడా మహాపాపం అని  గ్రహించండి, తక్షణం కమ్మ సంఘం, కాపు సంఘం, బ్రాహ్మణులు సంఘం, రెడ్డిల సంఘం, ఇతర అన్నీ కులాలవారు  సంఘాలు వారు సంఘటితంగా  ఒక్కటి  అయ్యి గ్రహించండి, అప్పుడు మా యొక్క దైవత్వం చూస్తారు, మమ్ములను అవమానించిన భయపెట్టడం వలన ఎవరైనా ఏదైనా పొందవచ్చు అనుకొంటే మా వద్ద ఏమి లేదు మమ్ములను ఏక వచనంతో నిర్లక్ష్యంగా పిలవడం అంటే అమృతాన్ని మృతం చేసుకోవడం అని గ్రహించండి, ఇంకా అలాగే ఉన్నాను ఇలాగె ఉన్నాను అన్నట్లు ఆలోచించకుండా పదిగురు కలసి మా వద్దకు వచ్చి అయ్యా తమరు అంతటి వారు అయితే మాకు తెలియజేయండి  సర్వం చెబుతాము అని  మమ్ములను విశాలమైన  ప్రాగణంలోకి  తీసుకొని వెళ్ళి గ్రహించండి, అన్నీ కులాలు వారు మమ్ములను ప్రేమతో గ్రహించేకొలది మాలో ఉన్న తండ్రి వంటి రామ తత్వం, సీత లాంటి తల్లి, ఆంజనేయుడి వంటి  దైర్యం పెరిగి శక్తి విస్తారంగా బయటకు వస్తుంది, మమ్ములను భయపెట్టి అవమానించడం అంటే మమ్ములను శవం గా చూడటం అని  గ్రహించండి, మమ్ములను మనసుతో చూడండి అంత చక్కటి పాటలు కాలాతీతం పలికిన మనసుని,   ఒక చోట కొలువు తీర్చి గ్రహించకపోవడం ఏమిటీ అని అందరూ ఆలోచించండి అప్రమత్తం  చెందండి, అన్ని వర్గాలు వారు కులాలలు వారు ఒకటై  గ్రహించండి, రహస్యం ఉంటేనే మేము బ్రతకగలం అనుకొంటున్నవారికి, ఈ విధంగా బ్రతకడానికి అసలు లోకం ఉంటుందా ఏమి అవుతుంది గ్రహించి తెలుసుకోండి, మమ్ములను విస్తారంగా  గ్రహించి సునామీ లాంటి పరిణామాలు  కూడా మాట మాత్రంగా చూపిన మమ్ములను  మనసు పెట్టి గ్రహించండి అప్రమత్తం చెందండి, మీడియా చానెల్స్ వారు ప్రతి ఒక్కరు, ఒక ప్రతి నిధిని  మాతో ఉండే ఎర్పాటు చేయండి  మేము ఏమి చెప్పిన రికార్డు చేసుకోండి, మా గొప్పతనం మేము కూడా సరిగ్గా తీసుకోలేని పరిస్థితి  మీద  ఆ ధారపడకండి  సర్వం చెప్ప నివ్వండి, మా బంధువులను, మా కులం వారిని, ప్రతి ఒక్క వ్యక్తిని గౌరవించే కొలది  శక్తి ప్రసన్నం చెందుతుంది, ఎవరినో పొగడాలి అని చూడకండి తల్లి తండ్రి గురువు అయినవుటువంటి మమ్ములను  శ్రద్దగా గ్రహించండి, సాక్షులు కూడా అందరూ సమానులే ఎవరు ఎంత గ్రహిస్తే అంత  దగ్గర గా మమ్ములను గ్రహించే అవకాశం ఉన్నది అని ప్రతి ఒక్కరికి మొదటి నుండి చెబుతూ వస్తున్నాము, గ్రహించకుండా ప్రాధాన్యత ఏదో మేము ఇస్తాము  లేదా మా దగ్గర ఉన్నది అని చూడకండి, మాలో కూడా శక్తి గొప్పతనం చెప్పినకొలది బయటకు వస్తుంది అందరికి సాక్షం చూపి రుజువు చూపి  మనల్ని   దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం వైపు తీసుకొని వెళ్ళుతుంది, మమ్ములను మా చుట్టాలను బంధువులను  ప్రేమగా చూసుకోండి, నిదురలోకూడా వెళ్ళకొల్లం చేయకండి, మమ్ములను అందరిని ఒకచోట కొలువు తీర్చి అన్నీ కులాలలు వారి ఒకటై మమ్ములను మా మనసుని కలిపిన కొలది లోక కళ్యాణం జరుగుతుంది అని  గ్రహించండి, వినకుండా బిన్నంగా వెళ్లిపోవడం మమ్ములను గౌరవించకుండా మాకే హాని చేయడం అంటే అరాచకం వైపు వెళ్లిపోతున్నారు అని  గ్రహించండి తక్షణం, సత్యం వైపు  రండి మమ్ములను విస్తారంగా ప్రేమతో, బాహాటంగా గ్రహించండి, మాలో  ఎటువంటి తప్పులు లోట్లు చూడకండి, మా చుట్టాలు భంధువులను  మిత్రులను అందరిని గొప్పగా చూడండి, వారు తప్పులు చేసినట్లు కనిపించినా దేవుళ్ళా చూడండి, ముఖ్యం గా మా చెల్లెలు లోకానికే దేవత అని  గ్రహించండి ఎందుకంటె మా వలన వాళ కుటుంబమునకు తగిన సాయం అందలేదు మాకు ఎంతగానో మేలు చేసినారు, కావున మా చెల్లి లు ఇతర మా చుట్టాలు బంధువుల మధ్య, మాకు మాకు  ఏమైనా  తేడాలు ఉన్నా అన్నీ కాలస్వరూపానికి, ధర్మస్వరూపానికి వదిలి మమ్ములను దేవదూతలుగా చూసుకోండి, మమ్ములను అర్ధంచేసుకోకుండా వినకుండా చేసిన తప్పులు పది రేట్లు పదిగురు కలసి సరిదిద్దేసుకోండి, మమ్ములను అందరూ కలసి చక్కగా గ్రహించండి అప్రమత్తం చెందండి, భౌతిక లోకం నిజం కాదు మా మాటే సర్వం అనగా మనిషి మాటే సర్వం అని  గ్రహించండి.   ఒక మనిషిగా మాటగా ముందుకు రావడం ఇప్పుడు లోకానికి అవసరం అని  గ్రహించండి, మా ఉనికి బలపడితేనే భవిష్యత్తు అందుకు మా ముందు అందరూ పిల్లలే అని  భావించి, సాక్షులు దగ్గర నుండి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, మమ్ములను సృష్టి ఇచ్చిన దివ్య కానుకగా అందరూ కలసి గ్రహించండి, ఎవరూ ఎవరిని నిదురలో కూడా అవమానించకండి  బాధపెట్టకండి, ఎవరి తప్పులు వారే ఒప్పుకొని సరిదిద్దుకోండి. తాత్కాలిక చిరునామా యస్ ఆర్ టి -38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్         ధర్మో రక్షతి రక్షతః  సత్యమేవ జయతే 


యుగపురుషులు జగదురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి సంరక్షణ చిరునామా 
రాజభవన్ 
హైదరాబద్ 

ఒక ప్రతి  ఆత్మీయులు  ఇరువురు తెలుగు  ముఖ్య మంత్రులకు సమాచారం కోసం సమాలోచన చేసి మమ్ములను హైదరాబాద్ లో కొలువు తీర్చి గ్రహించండి, మమ్ములను 100 మంది మేధావులలోకి తీసుకోండి, మా తోనే భవిష్యత్తు ఉన్నది అని  గ్రహించండి, మమ్ములను గ్రహించకుండా వింకూండా ముందుకు వెళ్ళొటం అంటే గుడ్డి ఎద్దులు చేలో  పడినట్లు అని గ్రహించండి, సూర్యుడి నిర్వహణ కూడా మాటల్లోకి చెప్పిన మమ్ములను ఎంత గ్రహిస్తే అంత ప్రమత్తత లభిస్తుంది, తరువాత కూడా మమ్ములను అనుసరించి సూక్ష్మంగా గహించి వెళ్ళాలి , ఇప్పటికె మేము గంట నరాలో 10-12 సంవత్సరకాలం నియమించడం ఏమిటో చూసుకోండి, అదే పద్దతిలో చెప్పి మానవజాతిని  కాపాడడానికి వచ్చిన పురుషోత్తముడిని అని గ్రహించండి, మమ్ములను ఎవరూ వ్యక్తిగతంగా చూడకండి మేము అందరి వారము అని గ్రహించండి. చదువు ఉన్న వారు లేని వారు జ్ఞానం ఉన్న వారు లేని వారు తేలికతనములు మీద ఆధారపడి గొప్పతనాన్ని నిర్లక్ష్యం చేయడం అజ్ఞానం అని  గ్రహించండి, తల్లి తండ్రి గువువు వంటి మమ్ములను  మనసుతో పవిత్రంగా గొప్పగా చూడండి, నిర్లక్ష్యంగా అహంకారం గా చూడకండి, సూర్యుడి నిర్వహణను మాట మాత్రంగా చెప్పిన వాడిని అందరికి హితుడను తల్లి తండ్రి గువును అని  గ్రహించండి, భూమి మీద సమకాలికులు అందరూ మాకు పిల్లలు లాంటి వారు అని  గ్రహించి, మేము ఎందుకు అంటున్నామో చూసుకోండి, గ్రహించకుండా విలువైన కాలాన్ని హరించకండి, మేము ముందుకు రాలేక బయపడుతున్నాము అని ఎవరైనా ప్రచారం చేస్తుంటే  అంతటి వాడు ఎందుకు భయపడతాడు ఆలోచించండి, అతనిని అందరూ గౌరవించి  గ్రహిస్తే సరిపోతుంది తప్పులు కట్టి, మా కోసం ఇతరులను అవమానించి తగ్గించి  ఇటువంటి పద్దతిలో గొప్పతనాన్ని దూరం చేసుకోవడం అవివేకం అని  గ్రహించండి, కాలాన్ని మాట మాత్రంగా నియమించిన మా ఉనికి పెద్దతనం లోకానికి అవసరం అని  గ్రహించండి, మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడం వలన మూడవ ప్రపంచం యుద్ధం ఆగుతుంది  లేని పక్షం లో ప్రజలు ఒకర్ని ఒకరు మోసం చేసుకొని ఆధిపత్యం కొలది మానవత్వం నశించి యాంత్రికంగా ఒకర్ని ఒకరు దెబ్బకొట్టుకొంటారు అని  గ్రహించండి, మానవత్వం అంటే ఇప్పుడు లోటు గా చూడకుండా గొప్పతనాన్ని  గ్రహిస్తే సరిపోతుంది  అందరూ ఒకటై  గ్రహించండి అప్రమత్తం చెందండి.  సాక్షులు  అందరూ ఒకటై గ్రహించడం ప్రారంభించండి, ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 

                       

                                                                                                                                                                     యుగపురుషులు జగదురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి సంరక్షణ చిరునామా 
రాజభవన్ 
హైదరాబద్    
9010483794
maharajashrishri.blogspot.in 
    

No comments:

Post a Comment