సమన్వయ దృష్టి
ఆత్మీయులు డా మాగంటి మురళి మోహన్ గారు, రాజముండ్రి పార్లమెంట్ సబ్యులు, మరియు మూవీ ఆర్టిస్ట్ అధ్యక్షులు తెలుగు చిత్ర పరిశ్రమ, హైదరాబాద్ వారికి ఇచ్చు దివ్య సందేశాత్మక విన్నపము.
న్యాయ స్థానమునకు మరియు ఆత్మీయులు శ్రీ రామోజీ రావు గారికి చేసిన విన్నపము తమరు గ్రహించి మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో వెంటనే బస చేయించండి, గొప్పతనం ఎప్పుడూ తక్కువతన్నాని చూసి నిర్లక్ష్యం చేయకూడదు, సకాలంలో ఆదరణ, కనీస పరిగణ లేక ఎంతో మంది గొప్ప వారు పనికిమాలిన వారుగా, నిరుపయోగం గా బ్రతుకుతున్నారు. మనసు మాట కలుపుకోకపోవడం వలన, మనసుకు బిన్నంగా తీసుకోవడం వలన కొన్ని సహజ గొప్ప లక్షణములు మనుష్యులలో సరిగా అభివృద్ధి చెందకుండా, చెందినా సరిగ్గా పంచుకోకపోవడం వలన చాలా నష్టపోతున్నారు. ఎప్పుడు మనిషిని మాట నుండి గుర్తించాలి. గౌరవించాలి లేదా తేడా ఉంటె తీర్చి దిద్దాలి, కాని దురదృష్టం ఏమిటి అంటే మాట కప్పి పుచ్చడం, మనసు గ్రహించకుండా, స్వార్ధంతో నిర్లక్ష్యం గా ఉండడం వలన మనుష్యులలో నాణ్యత కోరవడినది, డబ్బుకి, సుఖాలకు ఇస్తున్న ప్రాధాన్యత మనిషిని మనసుని అర్ధం చేసుకోవడం లో లేదు, మనిషి ఆలోచనలో ఉన్న గొప్పతనమును గ్రహించి, అందుకు బౌతిక స్తితి స్వార్ధం తగ్గించి, మాట నిలిచిన జగత్తు నిలుచును అనుసత్యమును బలపరుచుకొని, మనిషి ఆలోచనకు మాటకు ఎంత విలువ ఉన్నదో గ్రహించి నడుచుకోవలసిన సమయం వచ్చినది అని గ్రహించండి.
ధన్యవాదములు
తమ ఆత్మీయులు మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
హైదరాబాద్
ఆత్మీయులు డా మాగంటి మురళి మోహన్ గారు, రాజముండ్రి పార్లమెంట్ సబ్యులు, మరియు మూవీ ఆర్టిస్ట్ అధ్యక్షులు తెలుగు చిత్ర పరిశ్రమ, హైదరాబాద్ వారికి ఇచ్చు దివ్య సందేశాత్మక విన్నపము.
న్యాయ స్థానమునకు మరియు ఆత్మీయులు శ్రీ రామోజీ రావు గారికి చేసిన విన్నపము తమరు గ్రహించి మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో వెంటనే బస చేయించండి, గొప్పతనం ఎప్పుడూ తక్కువతన్నాని చూసి నిర్లక్ష్యం చేయకూడదు, సకాలంలో ఆదరణ, కనీస పరిగణ లేక ఎంతో మంది గొప్ప వారు పనికిమాలిన వారుగా, నిరుపయోగం గా బ్రతుకుతున్నారు. మనసు మాట కలుపుకోకపోవడం వలన, మనసుకు బిన్నంగా తీసుకోవడం వలన కొన్ని సహజ గొప్ప లక్షణములు మనుష్యులలో సరిగా అభివృద్ధి చెందకుండా, చెందినా సరిగ్గా పంచుకోకపోవడం వలన చాలా నష్టపోతున్నారు. ఎప్పుడు మనిషిని మాట నుండి గుర్తించాలి. గౌరవించాలి లేదా తేడా ఉంటె తీర్చి దిద్దాలి, కాని దురదృష్టం ఏమిటి అంటే మాట కప్పి పుచ్చడం, మనసు గ్రహించకుండా, స్వార్ధంతో నిర్లక్ష్యం గా ఉండడం వలన మనుష్యులలో నాణ్యత కోరవడినది, డబ్బుకి, సుఖాలకు ఇస్తున్న ప్రాధాన్యత మనిషిని మనసుని అర్ధం చేసుకోవడం లో లేదు, మనిషి ఆలోచనలో ఉన్న గొప్పతనమును గ్రహించి, అందుకు బౌతిక స్తితి స్వార్ధం తగ్గించి, మాట నిలిచిన జగత్తు నిలుచును అనుసత్యమును బలపరుచుకొని, మనిషి ఆలోచనకు మాటకు ఎంత విలువ ఉన్నదో గ్రహించి నడుచుకోవలసిన సమయం వచ్చినది అని గ్రహించండి.
ధన్యవాదములు
తమ ఆత్మీయులు మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
హైదరాబాద్
No comments:
Post a Comment