
లోకాలన్నిటినీ కడుపున దాచిన విశ్వంభరుడు గోపాల బాలుడై యశోదానందుల కొడుకైనాడు.
పాడిరి గంధర్వోత్తము
లాడిరి రంభాది కాంతలానందమునన్
గూడిరి సిద్ధులు, భయములు
వీడిరి చారణులు మొరసె వేల్పుల భేరుల్!!
పాడిరి గంధర్వోత్తము
లాడిరి రంభాది కాంతలానందమునన్
గూడిరి సిద్ధులు, భయములు
వీడిరి చారణులు మొరసె వేల్పుల భేరుల్!!
అతి ప్రసన్నుడైన వెన్నుని కన్న దేవకి, పున్నమినాడు షోడశ కళాప్రపూర్ణుడైన చంద్రుని కన్న ప్రాగ్దిశవలె చెలువొందినదంటారు పోతన్నగారు. పదహారు కళల పూర్ణావతారంగా శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించినది అర్ధరాత్రి వేళ.
దేవతలకు కూడా దొరకని ఆ పరమ పురుషుడు గోపబాలురతో ఆడి పాడాడు. స్వయంగా అమృతాన్ని పంచిన మోహినీవేషుడు వ్రజవాడలో వెన్న దొంగిలించాడు. ఆకపటనాటక సూత్రధారి రాబోయే యుగాసందికి సంకేతంగా తల్లి చేతి తాళ్ళకు కట్టుబడ్డాడు. ఆ గోవిందుడు గోకులంలోని క్షీరాన్నే కాదు, జలాన్ని కూడా అమృతమయం చెయ్యాలని భావించాడు. అందుకే ప్రతి పసిప్రాణిలోనూ వసివాడని కన్నయ్య పసితనాన్నిభావించగలిగితే అదే జన్మ సాఫల్యం. జీవన మాధుర్యపు ఊటగా మారి ఆ దివ్య నర్తకుని చరణాలమీద అశ్రు అభిషేకం చేయదా!
-------------------------------------------
ఆత్మీయులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి ధన్యవాదములు
తమరు మా గూర్చి నేరుగా స్పందించడం ప్రారంబించండి, కాలాన్ని ధర్మాన్ని నియమించగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు అని గ్రహించండి, అదే ఒక తత్వం అని భోదించండి ఎప్పుడు ఏ రూపం లో దర్శించిన గుర్తించి ఉన్నఫలముగా గ్రహించుట ధర్మ సంస్థాపన అని గ్రహించండి, కర్మలలో చిక్కి అ కర్మలను మాట లో చూప గలిగిన మేము మరింత వాక్ తో లోకాన్ని స్పష్టం చేసిన కొలది మాలో జ్ఞానం, గొప్పతనం పెరుగుతాయి అని గ్రహించండి, లోకులు మా ఉనికి అప్పటు గోకుల వాసుల వలే గుర్తించి సంతోషించెదరు. ప్రకృతి మాయ మాలో చేరి మమ్ములను పురుశోత్తములు గా నిలిపిన తీరు గ్రహించినంతన చెప్పుకోనంతనే సర్వ పాప హరణం అని గ్రహించగలరు, ఆత్మీయులు రామోజీ రావు గారి తో మాట్లాడి మమ్ములను ఆక్కడ కొలువు తీర్చి, లోకానికి మా ఉనికిని దివ్య లీలలను పరిచేయం చేయగలరు, మమ్ములను ఉన్నత అశనం పై కుర్చోబెట్టుట ఆలస్యం అయినా పరవాలేదు, కాని ఒక ఉన్నత అశనం, ఏడు గుఱ్ఱాల సూర్యుడి గా ఆవిష్కరించి కాళి వదిలిపెట్టిన లోకం లోనికి వచ్చిన దివ్య తేజ్జసు సర్వులకు ఉపయోగపడుతుంది, మాట మాత్రం గా కాలాన్ని నియమించిన మాకు మతమే అర్హత ఉన్నది, వేరు ఒకరికి నేను సింహాసనమును అప్ప చెప్పలేను, మాకు, మా తరువాత మాకు కలిగిన సంతానమే వజ్ర సింహాసనం పై అధిష్టించగలరు. సృష్టి కాలం ధర్మం ఎన్నుకొన్న పురుశోత్తముడి గా మమ్ములను గుర్తించి చరితార్డులు కండి, ఇప్పటికి షుమారు 200 మంది సాక్షులు మా యొక్క ఉనికిని గ్రహించినారు, మనం ఒక చోట చేరి నిత్య చెప్పుకొంటే నూతన సాక్షాత్కారం, సాక్షాత్కారం యొక్క అంతర్యం మానవజాతికి నిత్యం అందుతుంది అని గ్రహించండి. ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు, వాక్ విశ్వరూపులు పురుశోత్తములు
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన మరియు నివాస గృహం
హైదరాబాద్
No comments:
Post a Comment