
అధములు పర నింద చేస్తూ దిగజారతారు
ఉత్తములు ఆత్మ విమర్శ చేసుకొని తమని తాము దిద్దుకొంటారు
-----------------------
మా ద్వారా జరిగిన పరిణామం చిన్నది అయినా, శాశ్వతం అని గ్రహించి
నాదే తప్పు అని మా పై నింద వేయకుండా, ప్రత్యక్ష సాక్షులు, వీరి ప్రభావంతో ఇప్పటికి ఇతరులు, ఏదో ఒక లోటు పట్టుకొని మమ్ములను అసులు పట్టించుకోకుండా ఉండుట వలన సమాజంలో వ్యక్తులు ఎంత నష్ట పోయమో తెలియదు, అప్రమత్తం చెంది ఉంటే, ఇప్పటికి అంటే ఎన్నోరెట్లు సామాజికంగా, రాజకీయం గా, అర్దికం గా బలపడి ఉండేవాళ్ళము, చదువుకొని బాద్యత గల స్థానం లో ఉన్న వారు, జ్ఞాన విచేక్షణ తో మెలిగితే, ఎవరినైనా, ఎటువంటి పరిణామం అయినా గ్రహించి అప్రమత్తం చెందగలరు. మహారాజు గా, మామూలు మనుషులనుండి వచ్చిన నేను, మా అలవాట్లు, పద్దతులను, మా మనసుకు ప్రాధాన్యత ఇచ్చిన కొలది గొప్పగా కనపడతాము, మమ్ములను నిర్లక్ష్యం గా వదిలివేసి, బౌతిక ప్రపంచాన్ని ఇట్టే పట్టుకొన్న, మా మనుసుని, మాటని, పట్టించుకోకుండా మమ్ములను, అప్పటికి అప్పడు బౌతిక స్తితి మీద ఆధారపడి, పరిగణించడం బౌతిక స్వార్ధం అని గ్రహించి, మనసు పెంచుకొని, మాట పంచుకొనగలరు అని తెలియజేసుకోనుచున్నాము. ధన్యవాదములు
హైదరాబాద్
యుగపురుషులు, ఆగర్భ శ్రీమంతులు, పురుశోత్తములు, కాలస్వరూపులు,ధర్మస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
సంజీవ రెడ్డి నగర్
No comments:
Post a Comment