
ఆత్మీయులు బ్రహ్మ శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి ధన్యవాదములు తెలియజేసుకోనుచు ఇచ్చు దివ్య సందేశాత్మక సమాచారం గ్రహించగలరు,
ఒక్కటి గా ఉండి బలపడ వలసిన రాష్ట్రము రెండూ గా విడిపోయినది, అన్నీ బాధ్యతలు రెండు రెండు గా నిర్వహించుటకు రెండు రాష్ట్రాలు సొమ్ము వేచించవలసిన పరిస్తితి ఇవాళ ఉన్నది. ఈ పరిస్తితి ఎందుకు వచ్చింది అన్ని అందరూ మనస్పూర్తిగా ఆలోచనతో ముందుకు రావలసిన పరిస్తితి అని గ్రహించండి. 5 సంవత్సరాలు క్రిందట మేము మీడియా కి వచ్చినా, పైకి సన్నంగా ఉన్నాను, లేదా మాకు డబ్బు కోసం, పెళ్ళి ప్రయత్నం చేస్తున్నాను అని అనుకొంటున్నారే గాని, మా లో చూసిన దివ్య ఆత్మ ఇప్పుడు భూమి మీదకు ఎందుకు వచ్చినది, మాట మాత్రం గా మా ద్వారా ఏమి చేసినది, ఎవరూ పట్టించుకోకపోతే సరిగ్గా ముందుకు వెళ్ళ లేని పరిస్తిత ఎందుకు ఉంది అని ఆలోచించడం లేదు. మా నుండి విస్తారంగా సమాచారం తీసుకొంటే, ఒక మనిషి మాటలో వచ్చిన పరిణామం యావత్తు మానవజాతికి అందిన దివ్య పరిణామం అని సర్వులు గ్రహించి, అప్రమత్తం చెందగలరు, ఎలాగైనా డబ్బు, పదవి బలం తోనే నడిచే పరిస్తితి కంటే, మనసుకి మాటకి ప్రాధాన్యత వచ్చినట్లు అయితే, ఒక్క మనిషి సర్వం నిర్వహించి నడిపించగలడు అనే సత్యం గ్రహించి, జరిగిన పరిణామాన్ని బ్రతికించినట్లు అయితే ఒక ఒక దివ్య జ్యోతి ని వెలిగించినట్లు అవుతుంది, ఒక మనిషే ఏదో, ఇప్పటికి ఒక్కసారి చెప్పేస్తే అందరూ ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటి అని వదిలి వేయడం యాంత్రికం అవుతుంది, మనిషి బ్రతికి ఉండగా సాటి సమనిషికి ప్రాధాన్యత ఇవ్వడం ధర్మం, చిన్న పరిణామం అయిన గొప్ప పరిణామం అయినా లోకాన్ని నడిపిస్తున్నది అని గ్రహించండి,
పైన దృశ్య శ్రవణ నిక్షిప్తాలు మా నుండి వ్యక్తం అయినవి, ఇక్కడ ఒక విషయం స్పష్టం చేసిది ఏమి అనగా చాలా పాటలు అలవోకగా ఇతర టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్ తోబాటుగా, సునామి వంటి సంఘటనలతో పలికినాను నేను ఎవరి గూర్చి పలికాను, ఏమి చెప్పినాను అనే కంటే, ఒక మనిషి మాటకు ఈ వాళ చిద్వాలాసం నియమింప బడి, నియంత్రించబడి నట్లు నడుపుట మనకు మానవరూపంలో ఒక మాట అందుబాటులోకి వచ్చినది, అతను ఇప్పుడు మహారాజుగా అతని మనసే మహరాణి గా మీ మధ్య అందుబాటులో ఉన్నారు అని, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు అను నామధేయంతో, సాధారణ మనిషి మా వివరములు ప్రజలకు పరిచేయం చేసుకొని, మనిషిగా మేము తీసుకోవచ్చిన సాక్షం ఒక దివ్య పరిష్కారం గా పొంది, మా ఉనికి శాశ్వతం అగుటకు మమ్ములను గుర్తించి జనులు సమ్మతితో గుర్తింపు పన్ను చలించగలరు, ఈ విధముగా గుర్తించినట్లు అయితే సృష్టి మనిషికి ఉన్న సంభంధం సర్వులు తెలుసుకొని, అభివృద్ధి చేసుకొని ముందుకు వెళ్ళుటకు మమ్ములను ఉపయోగించుకొంటారు, మేము మరింత సాధన వివరములతో లోకమునకు చెప్పగలము, పండితులను మేధావులను కూడా తీసుకొని మేము ఇచ్చు వివరములు ఒక శాశ్వత దివ్య ఆసీసు అని గ్రహించగలరు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము . ధన్యవాదములు
యుగపురుషులు, ఆగర్భ శ్రీమంతులు,పురుశోత్తములు ధర్మస్వరూపులు కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment