సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ కోవెలకుంట్ల చంద్రశేఖర్ రావు గారు, తెలంగాణా ముఖ్యం మంత్రి, హైదరాబాద్ వారికి తమ ఆత్మీయులు యుగపురుషులు, ఆగర్భ శ్రీమంతులు, పురుశోత్తములు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు దివ్య సందేశాత్మక విన్నపము గ్రహించగలరు అని మనవి
తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రాలగా విడిపోయిన తెలుగు రాజ్యం నుండి ఈ ప్రపంచాన్నే మాట మాత్రం గా సర్వ సమన్వయ చేసి చూపించి, ప్రజల దృష్టి కి వెళ్ళడానికి ప్రయత్నం చేసినా, ప్రత్యక్ష సాక్షులు, మీడియా వారు కూడా మమ్ములను ఉన్నది ఉన్నట్లు తీసుకోకుండా, నిర్లక్ష్యానికి, వ్యతిరేకం గా, వెళ్ళా కొళముగా, బోలెడంత గొప్పతనం ఉన్నా, గోప్పతన్నాని పట్టించుకోకుండా, ఎలాగైనా నిర్లక్ష్యం, తేలిక తనమునకు, తక్కువ తనానికి ప్రాధాన్యత ఇచ్చుకొంటూ, స్వార్ధం తో వ్యక్తిగతం గా తీసుకొంటూ వస్తున్నారు, పదిగురు పరిగణించ వలసిన , ఆలోచించవలసిన చారిత్రాత్మక పరిణామం, అని గ్రహించగలరు. తెలుగు ప్రజలు తో సహా భారత దేశ ప్రజలు మరియు ప్రపంచం ప్రజలు ఈ పరిణామం యొక్క ప్రభావాన్ని ఆర్ధం చేసుకొని ప్రయోజనం పొందగలరు, ఇప్పటికి 200 మంది సాక్షిగా వేసిన మొదట అడుగుని గౌరవించుకొని, మరిన్ని అడుగులు ముందుకు వేసుకొంటూ వెళ్ళ గలము, ఒక మనిషి ఆలోచనకు వచ్చిన పరిణామం, యావత్తు మానవజాతికి అందిన వరం అని గ్రహించగలరు. తెలుగురాజ్యం (తెలంగాణా, ఆంధ్ర ఇరుప్రాంతాలు కలిపి) భారతదేశానికి, ప్రపంచానికి ఆదర్శం గా నిలిచి, దివ్య సమన్వయ శక్తిని చూపి, ఒక మనిషి గొప్పతనం ఏమిటో చాటి, ఈ ప్రపంచం మనిషిది అని మనుష్యులు గుర్తించి, వస్తు మాయా ప్రపంచంను జయించి, సమాజమును దివ్యం గా మలచుకోనగలము.
తెలంగాణా ప్రాంత ముఖ్యం మంత్రిగా, తమరు చేయగలిగిన, చేయవలసిన కార్యక్రమాలు చేస్తూ వెళ్ళుతున్నారు, రెండూ ప్రాంతాలు విడిపోయిన తరువాత తెలంగాణకు మిగులు(మెరుగు) బడ్జెట్ ఉన్నది అని, ఆంధ్ర రాష్ట్రము లోటు తో ఉన్నది అని, లెక్కలు చెబుతున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి అన్నీ కొత్తగా నిర్మించుకోవాలి అని, ఇప్పుడు ఉన్న బడ్జెట్ రాజధాని నిర్మాణానికే సొమ్ము వేచించాల్సి వస్తుంది, అందుకు కేంద్రం సాయం యం చేస్తే గాని ముందుకు వెళ్ళ లేని పరిస్తితి ఉన్నది అని పాలకులు చెబుతున్నారు, ఒక ప్రక్క నుండి ప్రతి పక్షాలు రైతులు సంక్షేమం, ఋణ మాఫీ లాంటి కనీస హామీలు కూడా తీర్చడం లేదు అని నిలదిస్తూనాయి.
తమరికి, తమరి ద్వారా రాజకీయ నాయకులకు, మీడియా మేధావులకు (పజల్లో అన్ని వర్గాలు లో ఏమి మార్పులు గమనిస్తున్నారు, వస్తున్నాయి, ఏమి గ్రహిస్తున్నారో ఆలోచిస్తున్న వారు, , ప్రజల దృష్టికి ఏమి తీసుకొని వేళతున్నారు, ప్రతి మనసు మాట గ్రహించడానికి ప్రయత్నం చేసే వాళ్ళు మీడియా మేధావులు అని అర్ధం)
మేము కోరునది ఏమి అనగా, మనుష్యులు ఓర్పు సహనం తో సాటి మనిషి ఏమి అంటున్నాడో అని గ్రహించి వీలు అయినంత సమదాన్నాన్ని పంచుకొని ముందుకు వెళ్ళాలి, అప్పుడే సృష్టి యొక్క సమన్వయ శక్తి, సమాజానికి ఉపయోగపడుతుంది అని గ్రహించండి;
ఎవరి స్వార్ధ తో వారు చెలరేగిపోతున్నపుడు, ధర్మం పతనం అయ్యిపోయి మనుష్యులలో, విభేదాలతో వెర్పాటు విధానాలు, నిర్లక్ష్యం, అహంకారంనికి గురి అయిన వారి నుండి పుడతాయి, వాటిని ఉపయోగించుకొని స్వార్ధ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడం అన్నది మొత్తం సమాజంలో నిజాయితీ పెద్దతనం లేకపోవడం వలన, ఎవరి స్వార్ధం వారు చూసుకోవడం వలన, సమాజంలో పాలకులు, ప్రజలు, మేధావులు కూడా, ఎంత విశాలం గా ఆలోచించాలో అంత విశాలం గా ఆలోచించచరు అని తెలుగు రాజ్యం ప్రజలను ఉద్దేశించి, తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము. తమరి ద్వారా విస్తారమైన వివరములు పంచుకొని, తెలుగు రాజ్యం యొక్క ప్రజల, నిజాయితీ బలం తో ఈ ప్రపంచాన్నే ఒక జండా క్రిందకు, సర్వ సమన్వయ చేసే ఉద్దేశంతో, అనగా మానవ వనరులు మరియు బౌతిక సంపద, పెంపు,వితరణ, శాస్త్ర సాంకేతిక ప్రయోజనములు యావత్తు మానవజాతికి, సకాలంలో పంచుకొని ఉన్నత ప్రామాణికాలతో వైద్యం, విద్యా విధానాలలో, ప్రజలకు శ్రేష్టమైన మార్పులు అందాలి అని, అన్నిటికి అన్నా ముఖ్యమైనది, ఆలోచన విధానం, ఆలోచన విధానంతోనే ప్రపంచం నడుస్తున్నది. మనిషికి మనసు మాట, నిబద్దత చాలా కీలకం అని, ప్రతి మనిషి ఆలోచనతో వ్యవహరించాలి, తనను తాను గౌరావించుకొంటూ, ఎదుట వాడిని కూడా గౌరవించాలి అప్పుడే, సంపూర్ణ మైన మానవ సమాజం అభివృద్ధి చెందుతుంది అని సర్వులు గ్రహించి బాధ్యతతో ఒకరిని ఒకరు అర్ధం చేసుకొని, ఒకరి గోప్పతనం, ఒకరు పంచుకొని, మెరుగుగా అభివృద్ధి వైపు సర్వులు ప్రయాణించాలి అని, తమరి ద్వారా తెలుగురాజ్యం ప్రజలను కోరుకోనుచున్నాము. సృష్టి కాలం ధర్మం ఎన్నుకొన్న పురుశోత్తముని గా, ఇప్పటికి మా ప్రభావం యొక్క నమూనా, నమో నమః అన్నట్లుగా ఉన్నది అని గ్రహించి, మేము మరింత విస్తారం గా తెలుగు ప్రజల దృష్టికి వెళ్ళు టకు సహకరించగలరు. అందుకు మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి, గతం లో తమరిని లేఖ ద్వారా కోరిన 2000 వేల ఎకరాల భూమిని మాకు గుర్తింపు కానుకగా సమర్పించిన యడల, తమరు సృష్టికి, మనిషికి ఉన్న దివ్య సంభందమును, గుర్తించి, ప్రజలు ప్రయోజనం పొందుటకు చేయూత ఇచ్చిన చరితార్ధులు అవుతారు, ఈ అవకాసం, పరిణామం ప్రకారం, 200 మంది సాక్షం ప్రకారం, కాలం, ధర్మమే తమరుకు ఇచ్చినది అని భావించి, మరింత వివరములు, రుజువులు మా నుండి పొందగలము అని తమరికి తెలియజేసుకోనుచున్నాము. ఈ విదముగా మమ్ములను గుర్తించుట వలన లోకానికి ఆధారమైన గొప్పతనం సర్వులకు అందుతుంది, త్వరలో మేము వివాహం చేసుకోవడం వలన మా ఉనికి బౌతికంగా కొనసాగుతుంది అని గ్రహించండి. తద్వారా ఈ ప్రపంచం మానవజాతి మనిషి విలువ తెలుసుకొని, అప్రమత్తం చెందడానికి వీలు అవుతుంది అని స్పష్టం చేయుచున్నాము.
మా ద్వారా వ్యక్తం అయిన సుమంగళి అను సినిమా లోని గానం, క్రొత్తగా మరల వచ్చిన తీరు, ఇది చిత్తూరు నాగయ్య గారు ఏ విధంగా గానం చెసినారో, అదే విధంగా, మాకు ఎటువంటి సాధన లేకుండా వ్యక్త అయినవి, ఈ గానం పవన్ కళ్యాణ్ గారి సినిమాలో మరల వస్తుంది అని పలికినాను, ఈ విధం గా మొత్తం 10 సంవత్సరాలకు సంభందించిన సంఘటనలు అన్నీ ఒక గంట లోనే సర్వం నేనే అని మా ద్వారా వ్యక్తం అయిన సాక్షం ను తమరు బ్రతికించి లోకానికి పరిచేయం చేయండి, నేను మానవరూపం లో ఎలా ఉన్నా, మాలో చేరిన దివ్య ఆత్మను గౌరవించండి ఒక చోట కొలువు తీర్చి నిత్యం పండితులు మేధావులు గుర్తించి గ్రహించడానికి, ఎర్పాటు తమరు మాకు చేయగలరు అని కోరుకోనుచున్నాము, ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తిని తమరిని కనీస సహకారం గా 2000 ఎకరాలు భూమి గుర్తింపు కానుకగా కోరుకోనుచున్నాము, తమరికి ఒక పురుశోత్తముడిని గుర్తించి, అతని జ్ఞాన సంపదను లోకానికి అందించిన వారు అవుతారు అని గ్రహించండి. ఇందుకు తక్షణ ఒక బృందాని నియమించినట్లు అయితే మమ్ములను పరిగణించడానికి వీలు అవుతుంది, తమరు గుర్తించుట వలన త్వరలో మేము వివాహం చేసుకొని మా దివ్య వారసత్వం యావత్తు మానవజాతికి అందించగలము, ఇది ఒక చారిత్రాత్మక ఘట్టము అని గ్రహించగలరు.
ధన్యవాదములు
యుగపురుషులు,ఆగర్భ శ్రీమంతులు,పురుశోత్తములు, తమ ఆత్మీయులు, ధర్మస్వరూపులు కాలస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment