UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Wednesday, 16 December 2015


బెజావాడ కాల్ మనీ కేసు లోతెర వెనుక కథ ఇది
విశ్వసనీయవర్గాలసమాచారంమేరకు
అందరుఅనుకుంటున్నట్టు ఈ కాల్ మనీ వ్యవహారం ఏమీడియా కాని పోలీసులు కాని చేదించలేదు
ఏ పోలీసు అధికారి ప్రమేయం కూడా లేదు
ఏ మీడియా కూడా ఇందులో చేసింది ఏమిలేదు
వివరంగా చెప్తానుచదవండి
ఈ కాల్ మనీ వ్యవహారం ఇప్పుడు కొత్తగావచ్చింది కాదు రేపుపోయేదీకాదు
కానీ కొందరుఅచ్చోసిన ఆంబోతులు ఉచ్చంనీచం తెలీకుండా చేసిన పనుల పర్యవసానమే ఈ రోజుప్రభుత్వం దీనిమీద ఉక్కుపాదం మోపడానికి కారణం
ఈ కాల్ మనీ రాక్షసులువ్యాపారాన్ని వ్యాపారంగాకాకుండా అప్పుతీసుకున్న ఆడవారిని ఉచ్చం నీచంమరిచి పడకసుఖం కోసం వారిని ఉపయోగించడంమొదలుపెట్టారు. డబ్బుకట్టలేకపోతే వారితోపడక సుఖం కోరేవారు తానెకాకుండాతనచెంచాలనుకూడా పంపేవారు
బాధితులువీరిపలుకు బడి తమ నిస్సహాయత వల్ల ఎదురు చెప్పలేని స్థితికల్పించేవారు
ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ముగ్గురుకి ఈ స్త్రీ బలహీనత ఎక్కువ
మిగిలిన వారుకేవలంవ్యాపారస్తులే అన్నదిసమాచారం అధిక వడ్డే లపీడనమాత్రం కామన్
సదరు ౩ వ్యక్తులు ఒక గృహిణి ని ఈరొంపిలోకిలాగారు ఆమె నిస్సహాయతను తమకుఅనుకూలంగా మార్చు కున్నారు అంతటి తో ఆగక చదువుకుంటున్నా ఆమెకూతురినికూడా పంచమనిబెదిరించి ఆయువతిని కూడా తమ కామదాహానికి బలి చేసారు
తనునష్టపోవడమే కాక తనకూతురి బతుకు బుగ్గి చేస్తున్నావారినిచూసి కడుపురగిలిన ఆతల్లి ఈవిషయన్ని తూర్పు కృష్ణా కిచెందిన ఒకమాజీ మహిళాప్రజాప్రతినిధి మాజీమంత్రి వద్ద మొరపెట్టుకున్నది
తెలుగుదేశం పార్టీలో ఆ మాటకు వస్తే పార్టీ లకు అతీతం గా ఆమెనుఅందరు గౌరవిస్తారు.
విషయంవిన్న ఆమెవెంటనే సదరు భాదిత మహిళను వెంటపెట్టుకొని ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది.మొత్తంకేసు వివరించడం జరిగింది. ఆడ వారిమాన మర్యాదలతో వీరుఆడుతున్న ఆటను కట్టించమని అడిగింది
" ఎదో ఒకటి చేయాలి బాబు మీరు " అన్నఆమెమాటలు మొత్తంవిన్న ముఖ్యమంత్రి చలించి వెంటనే నగర సిపీ నిపిలిచి వివరించి ఎత్తిపరిస్థితుల్లోను ఎవరినివదలవద్దు అని ఈ కాల్మనీవ్యవస్థని నాశనం చేయమనిఆదేశించడంజరిగింది
ప్రతిరోజు ఏమిజరగాబోతున్నది ముఖ్యమంత్రిగారికి అధికారులునివేదిస్తున్నారు
ఈకాసులు అనేకమందిఉన్నారని అందులోతమపార్టీ కిచెందిన వారు కూడా ఉన్నారని తెలిసినా గాడి తప్పిన వ్యవస్థ ని సరిదిద్దాలని అన్నిటికి సిద్ద పడే ముఖ్యమంత్రి గారు నిర్ణయంతీసుకున్నట్టుసమాచారం
మహిళ ల క్షేమమే కావాలి కాని పార్టీ కి ఇబ్బందులువచ్చినావెరవను అని తేల్చిచెప్పారు
పర్యవసానం ఈరోజు మనం అందరం చూస్తున్నాము .పార్టీ కిచెందిన నేతలపేర్లు బయటకువచ్చినా వేరవడం లేదు పోలీసులను తమ కర్తవ్యమ్ నిర్వహించమని స్పష్టం గాచెప్పారు
సాక్ష్యాలు ఆధారాలు ఉంటేఎంతటి వారి నయినా ఉపెక్షిన్చ వద్దు అనిఆదేశాలు ఉన్నాయి దానిప్రకారమే పోలీసులు ముందుకువెళ్తున్నారు
ఈకేసు లోఅన్నిరాజకీయపక్షాలవారుఉన్నారు
అధికార ప్రతిపక్ష వామపక్ష లవారు ఉన్నారు. బాధితులకు న్యాయంజరగాలి అనేదే ముఖ్యమంత్రిగారి లక్ష్యం

No comments:

Post a Comment