
సమన్వయ దృష్టి
రాజకీయ నాయకులే కాదు, ఎవరైనా ఇప్పుడు డబ్బు పదవులు ప్రధానం గా తీసుకొంటున్నారు, వాటితోనే దాదాపు అందరూ ప్రభావం చూపిస్తున్నారు, ఎందుకంటె మనుష్యులకు అన్నిటికంటే విలువైనది మనసు అని తెలుసుకోవడం లేదు, అలా తెలుసుకోవాలి అంటే మనసుని మనసు పెట్టి చూడాలి అప్పుడే సమాజంలో
గొప్పతనం నిలుస్తుంది అని గ్రహించండి, ఏ సంగతి పైన అయినా సమర్ధించడానికి, విభేదించడానికి, పూర్తీ గా పదుగురికి చెప్పి ఏమైనా చేస్తున్నారా, ఎవరి పై చెయ్య వారు చూసుకొంటున్నారు, మోసం తేడా జరిగి పోయిన తరువాత, లేదా ఎవరో ఏదో అంటున్నారు, మీరు ఏమి అంటారు అన్నట్లు గాలి వార్తలతో ప్రజలను మోసం చేయడం తప్పు ఇంకొకటి కాదు, ఏ నిర్ణయం అయినా ప్రయోజనం అయినా ప్రజలది, ఏదో పార్టీ వాళ్ళదో, అది వ్యతిరేకించి ఇంకో పార్టీ వాళ్ళదో అన్నట్లు మీడియాలు వార్తలు నడిపి ప్రజలను దగా చేసుకొంటూ పొతే, ఎవరూ గొప్పగా ముందుకు వెళ్ళే అవకాసం లేదు అని గ్రహించండి.
ప్రబుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత, ఫలానా పార్టీ ప్రబుత్వం అని అనడం చట్ట విరుద్ధం అని సర్వులు గ్రహించాలి , ఎన్నికైన నాయకులు, మంత్రులు ఫలానా పార్టీ వారుగా వ్యవహరించడం ప్రజాస్వామ్యం చైత్యనికి, నిజమైన నిబద్దతికి వ్యహిరేకరం , మీడియా చానల్స్ వారు కూడా అ పార్టీ వారు ఈ పార్టీ వారు అని సంభోదించడమే లోనే మనం ఎంత రాజకీయ అపరిపక్వతలో ఉన్నాము అర్ధం అవుతుంది, ఇది ఎన్నికైన ప్రజా పాలకులు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు పలకిన మాటలకు విరుద్ధం, నిష్పాక్ష పాతం గా, ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరిస్తాము అనే మాటలకు విరుద్ధం అని మీడియా కూడా సరిగ్గా గుర్తించడం లేదు, పార్టీల పరంగా ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు పలికిన మాటలను మీరు సమర్ధిస్తారా అని అడగటం, కేవలం కాలక్షేపం కోసం ప్రజలను మోసం చేస్తున్నట్లు ఉన్నది.
ఇందుకు కారణం, ఏదైనా బౌతిక ప్రామాణికాలు మీద ఆధారపడటం, మనసు పెంచుకోకుండా, బౌతిక బలం కొద్ది, ఆమేరకు కలిగిన భంధాలు, బౌతిక వ్యవహారాలే గాని, మనసు పెట్టి సూక్ష్మ గా వ్యవహరిద్దాం అనే పెద్దతనం పెంచుకోకపోవడం వలన, జరిగిన వాటితోనే క్రిడుస్తూ, ఎలాగైనా మన చుట్టూ ఉన్న మనుష్యులతోనే సర్వం అనుకోని, వారి మీద వీరిని, వీరి మీద వారిని ఉసీగొలిపిన మాటలు మీద మీడియాలు ఆధారపడి నంత వరకు రాజకీయ సామజిక పరిస్తితిలో దారిలో పడవు అని గ్రహించండి. ప్రతి ఒక్కరు మనసు పెంచుకొని, రోజులు మీద పరిస్తితిలు మీద ఆధారపడి వ్యవహరించకుండా , రోజులను, పరిస్తితులను తీర్చి దిద్దుకొనే ప్రభావం ఏ ఒక్కడు కలిగించినా, ఎదురు వచ్చి గ్రహించాలి అని కనీసం బాద్యత ఉంటె, మన మానవ సమాజం ఎన్నో రెట్లు గొప్పగా మార్చుకోవచ్చు, అలా కాకుండా జరిగిపోయిన వాటిమీద, సాగదీస్తూ, ఇంకా సమాజాన్ని మనుష్యులను మోసం చేయకుండా, ప్రజలకు ఏమి చెబితే సత్యం బలపడుతుందో చెప్పి, అప్రమత్తం చేయవలసిన మంచి రోజులు, పార్టీలు అని గ్రూపులు అని, కులం అని, లేదా ఆర్ధిక వ్యత్యాసాలతో, పై పై అంద చందాలతో మాయలో తూలుతూ, మనుష్యులు మాట నిబద్దత, మనసు గొప్పతనం వదిలి వేస్తున్నారు అని గ్రహించండి. మీడియా చానల్స్ వారు అంతా మా చేతిలో ఉన్నది అనుకొంటే పరిస్తితి ఎప్పుడూ ప్రజల చేతులలోకి రాదు, నిజమైన ప్రజాస్వామ్యాన్ని మనం ఎప్పటికి చూడలేము అని గ్రహించండి, ఎవరో నాశనం అయిపోవాలి, ఎవరో చెడ్డవారు, ఎవరో మంచి వారు అని మీడియా గాని మేధావులు గాని నిరిపించాలి అని అనుకోన్నతకాలం, సమాజం లో మానవత్వం అభివృద్ధి చెందదు అని గ్రహించండి. మీడియా కి వచ్చి ఎవరైనా ఏమి అయినా చెప్ప వచ్చు అని ప్రకటించి, మమ్ములను ఎదురు వచ్చి గ్రహించండి, మేమే రాలేకపోతున్నాము, ఎవరో లాభ పడి, ఎవరో నష్టపోవడం నాకు కావాలి అని తప్పు ఆలోచనతో సత్యాన్ని వక్రీకరించకుండా మాకు అందరూ సమానమే అని, తండ్రి లాంటి మా మనసు అర్ధం చేసుకొని మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి, మేము అందరికి విశాలమైన దృక్పధం కలగ చేసి నూతన చైతన్యం తో సమాజాన్ని నడపగలము, గంటనరలో 10-13 సంవత్సర కాలాన్ని నియమించిన మమ్ములను, విశాలం గా శాశ్వతం గా ఒక పద్దతి పెట్టుకుని, చక్కగా గ్రహించండి, అలా గ్రహించినప్పుడు ఎవరికి అన్యాయ జరగకుండా, మాకు జరిగిన అన్యాయాన్ని కూడా సహించి కొత్తతనం ఇవ్వగలము అని గ్రహించండి.
మమ్ములను ఒక చోట కొలువు తీర్చి, 1,2 సంవత్సరాలు విస్తారం గా గ్రహించి ప్రజలకు చెప్పడం వలన రోజులను మనకు కావలసినట్లు మలచుకొనగలము, ప్రబుత్వాలు, న్యాయ స్థానాలు కూడా మమ్ములను మామూలు మనిషిగా చూసి, వ్యవహరిస్తే మాలో వెలిగి, లోకాన్ని దివ్యత్వం వైపు తీసుకొని వెళ్ళ వలసిన పరిణామం నిర్లక్ష్యం అవుతున్నది అని గ్రహించండి. మమ్ములను విస్తారం గా గ్రహించడమే పరిష్కారం అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః, సత్యమేవ జయతే, ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు
ఇట్లు
సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
హైదరాబాద్
No comments:
Post a Comment