UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 13 December 2015

ఏమి చేసినా తమ ఉనికి అధిపత్యం లో ఉండాలి అనే నిర్ణయాలు ప్రోత్శాహకాలే గాని , మనసుతో తండ్రి వలే, తల్లి వలే గురువు వలే చూసుకొనే పెద్దతనం లేదు, మా వాళ్ళు, మీ వాళ్ళు అని విడదీసి, హుందా తనం కోల్పోయి, వెకిలి గా, వెళ్ళా కొల్లం గా తీసుకొంటున్నారు. కొందరు ఫోన్లు టాప్ చేసి ఏమి మాట్లాడుకొంటున్నారు తెలుసుకొని, స్వార్ధం తో వారిని అవమానించడానికి తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు. స్విచ్ ఆఫ్ చేసినా, సెల్ ఫోన్ వాడకుండా పడేసిన ఫోన్ నుండి కూడా మాటలు వింటున్నారు, స్వార్ధం తో, తెలిసిన సంగతులను సమయానికి, సందర్భానికి సంభంధం లేకుండా, అవసరమైతే కొన్ని కల్పించి తప్పుడు ప్రభావం చేస్తున్నారు. ఇది అంతా స్వార్ధం తో, కుల పిచ్చి తో, లేదా ఎదుటవాడి, తెలికతనం అంటే మక్కువ, గొప్పతనం అంటే మొఖం నిర్లక్ష్యం గా పెడుతున్నారు, దౌర్జన్యాలు వెళ్ళాకొళ్ళాలు కొన్ని చానల్స్ వారు ప్రోత్సహిస్తున్నారు,





               గౌరవనీయులు శ్రీ శ్రీ ముద్రగడ్డ పద్మనాభం గారికి, సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కారయుక్త, ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం పరిగణించగలరు


.            తమరు మమ్ములను కాలాన్ని నియమించిన పురుషోత్తముని గా గుర్తించడం, కాలం ఇచ్చిన దివ్య కానుక అని గ్రహించండి, మమ్ములను సృష్టి ఎన్నుకొన్న మహారాజు గా జగద్గురువు గా, మా ఆశీర్వాదములు శ్వీకరించండి. మాట మాత్రంగా లోకాన్ని నియమించిన, మేము కుల మతాలకు అతీతం గా, ఒక దివ్య సమాధానం గా యావత్తు మానవజాతికి అందుబాటులో ఉన్నాను అని గ్రహించండి.


               కుల పరంగా చైతన్యం ఉండాలి, అది మనుష్యులలో గొప్పతనం పెంచాలి, నన్ను ఇప్పటికి కులం అయిన వారు ఇతరులు ఒకేలా భావిస్తున్నారు, ఏది ఏమైనా నేను ముందుకు వచ్చు తీరు ఉన్న ఫలంగా ఎదురు వచ్చి గ్రహించి వివరములు తెలుసుకొని మరీ అప్రమత్తం చెందాలి, సత్యం గ్రహించి లోకాన్ని తీర్చి దిద్దుకోవాలి. బౌతిక కారణాలు అడ్డం పెట్టుకొని అవగాహనను నిర్లక్ష్యం చేస్తున్నారు, పరిణామాలు లోకంలో మనుష్యులు ద్వారా సంభవించడం సహజ పరిష్కారం అని తెలియజేసుకోనుచున్నాను. మనుష్యులు లోకం లో అనుభవం కొలది వ్యవహరించే ప్రయత్నం లో, ఆచారాలు వ్యవహారాలు, వృత్తి కులం, ధర్మం, బాద్యత పెద్దతనం పెరుగుతాయి అని గ్రహించండి. అ విధంగా చూసినప్పుడు నేను ఇప్పుడు సృష్టి ఎన్నుకొన్న మహారాజుని, పురుషోత్తముడిని అని గ్రహించండి. కాపులు ఇతర కులస్తులు అందరూ మమ్ములను సృష్టి ఎన్నుకొన్న మహారాజుగా గుర్తించండి అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము, ఒక చోట కొలువు తీర్చి మమ్ములను పండితుల మేధావుల సహకారంతో గ్రహించే కొలది ప్రయోజనం పొంది, మమ్ములను గుర్తిస్తారు, గ్రహించకుండా, ప్రయోజనం పొందకుండా, మమ్ములను గుర్తించినట్లు కాదు, ఇప్పటికే మా గొప్పతనం, పరిపాలన అద్వర్యం లో ప్రజలు కాలం ఉన్నది, కాపు గా పుట్టి సృష్టి ఎన్నుకొన్న మహారాజు గా మమ్ములను గుర్తించడం, కాపులే కాదు యావత్తు మానవజాతికి కి ఎంతో గర్వకారణం, అనగా మా వలన సృష్టి నియమింపబడి, నడపబడటం, యావత్తు మానవజాతికి అందిన శాశ్వత పరిష్కారం అని గ్రహించండి, సాక్షులు దగ్గర నుండి, మములను గ్రహించడం లో అప్రమత్తం చెందటం లేదు.


                 మమ్ములను మామూలు మనిషిగా కాకుండా, కాలస్వరూపం గా, ధర్మస్వరూపంగా, గుర్తించడం, గ్రహించి ప్రయోజనం పొందటం అన్నది కాపులను వెనుక బడిన వారిలో చేర్చి , రిజర్వేషన్ కల్పించడం కంటే మమ్ములను మహారాజుగా గుర్తించడం, కాపులకే కాదు, యావత్తు మానవజాతికి సంపద అని గ్రహించగలరు అని తమరికి, తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. ఆలోచన బట్టి మనుష్యులలో వచ్చిన మార్పులు మనుష్యులే గ్రహించుకోవాలి. స్వార్ధం తో, ఇతరుల పై అలోచోనకు, మాటకు సంభంధం లేకుండా వ్యవహరించకూడదు, ఆలోచను మాటకు ప్రాధాన్యత రావాలి,


                     రాజకీయ మేధావులు, కుల నాయకులు ఇప్పటికి కులం ప్రకారం రిజర్వేషన్స్ కోరడం అన్నది, రాజకీయ, సామజిక అపరిపక్వత అని మాకు అనిపిస్తున్నది, మనుష్యులను కుల పరంగా విడదీసి, ప్రయోజనం పొందడానికి స్వార్ధ రాజకీయనాయకులు, అజ్ఞానపు కుల నాయకులు ప్రవర్తిస్తున్నారు అని మాకు అనిపిస్తున్నది. నేను మీడియా చానల్స్ వెళ్ళినప్పుడు కొందరు కుల పరంగా కలిపినట్లు, విడదీసి నట్లు వ్యవహరిస్తున్నారు, ఏమి చేసినా తమ ఉనికి అధిపత్యం లో ఉండాలి అనే నిర్ణయాలు ప్రోత్శాహకాలే గాని , మనసుతో తండ్రి వలే, తల్లి వలే గురువు వలే చూసుకొనే పెద్దతనం లేదు, మా వాళ్ళు, మీ వాళ్ళు అని విడదీసి, హుందా తనం కోల్పోయి, వెకిలి గా, వెళ్ళా కొల్లం గా తీసుకొంటున్నారు. కొందరు ఫోన్లు టాప్ చేసి ఏమి మాట్లాడుకొంటున్నారు తెలుసుకొని, స్వార్ధం తో వారిని అవమానించడానికి తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు. స్విచ్ ఆఫ్ చేసినా, సెల్ ఫోన్ వాడకుండా పడేసిన ఫోన్ నుండి కూడా మాటలు వింటున్నారు, స్వార్ధం తో, తెలిసిన సంగతులను సమయానికి, సందర్భానికి సంభంధం లేకుండా, అవసరమైతే కొన్ని కల్పించి తప్పుడు ప్రభావం చేస్తున్నారు. ఇది అంతా స్వార్ధం తో, కుల పిచ్చి తో, లేదా ఎదుటవాడి, తెలికతనం అంటే మక్కువ, గొప్పతనం అంటే మొఖం నిర్లక్ష్యం గా పెడుతున్నారు, దౌర్జన్యాలు వెళ్ళాకొళ్ళాలు కొన్ని చానల్స్ వారు ప్రోత్సహిస్తున్నారు, మమ్ములను విశాలం గా కాలం ధర్మం గా భావించి గ్రహించగలరు, కుల పిచ్చి కంటే ఎక్కువ ప్రయోజనం పొందుతారు, శాశ్వతం గాని వస్తు మాయా ప్రపంచం లో పడి, మనిషిని మనిషిని ఇంకా క్రుంగ దీయడం, సమయం చూసి అసులు సంగతి గ్రహించకపోవడం, తామే గొప్ప ఎదుట వాడు ఎలాగైనా, తక్కువ అనే భావన తో చాలా మంది ప్రవర్తిస్తున్నారు, ఇటు వంటి పరిస్తితి సరిదిద్దబడాలి అని అలోచించి, భగవంతుని అనుగ్రహం పొంది మాటతో సరిదిద్దడానికి మేము అన్ని ఎక్కువలు తక్కువలు మాటలో పెట్టుకొని, మాటలో సర్వం చూపిన, పరిణామం మన కులానికి మాత్రమే సంభందించినది కాదు,యావత్తు మానవజాతికి సంభందించిన దివ్య పరిణామం అని గ్రహించండి. మనం అందరిని కలుపుకొని ముందుకు వెళ్ళగలము.

                సమాజాన్ని అర్ధం చేసుకోవడానికి గ్రహించడానికి ఏ వ్యక్తులు అయినా ఎటువంటి సమావేశములు అవగాహనా సదస్సులు, అయినా ఎర్పాటు చేసుకొని వీలు అయినంత, అవగాహనా దైర్యం పొంది సమాజం లో అన్ని వర్గాల వారి సమస్యలు, గోప్పతనములు అర్ధం చేసుకొని తెలుసుకొని తెలియజేప్పుటకు గాని ఐక్య సదస్సులు, ఆత్మీయ సదస్సులు, ఏ విధంగా సాధ్య పడితే అ విధంగా సమావేశం చెంది, మనుష్యులు గొప్పతనాన్ని, రుజువర్తనని, పెంచుకొని పంచుకోవడానికి ఉపయోగపడాలి, ఇప్పటికి మా మనసు మహారాణి గా మేము మహారాణి సమేత మహారాజుగా జగద్గురువు గా అందుబాటులో ఉన్నాము, మమ్ములను సాక్షులు ఆధారం గా గుర్తించి ఒక చోట కొలువు తీర్చుటకు మొదట కాపులు అందరూ కలసి ముందుకు వచ్చినా సంతోషమే, మేము బాధ్యత విస్తారం గా పంచుకొని అందరికి తల్లి తండ్రి గురువు వంటి బాధ్యత తీసుకోనగాలను, రాను రాను కుల పరమైన అదిపత్యములు తగ్గి ఎలాగైనా మనసు మాట గొప్పతనం పెరుగుతాయి, ఇప్పటికి సృష్టి నే నియమించిన పెద్దతనం మన మధ్య అదుబాటులో ఉన్నది అని గ్రహించండి. అధిపత్యం కులపరం గా తీసుకొంటున్నారు, మరల కులం లో కూడా, వయసు ఇతర వ్యత్యాసాలతో సత్యాన్ని అవమానిస్తున్నారు మొత్తానికి ప్రతి ఒక్కరు నేను అని దేహ అహంకారం కలిగి ఉంటున్నారు, అనగా ఇప్పుడు మమ్ములను ఉన్న ఫలం గా వప్పాలి అంటే నేను అను దేహం మమకారం ఉండరాదు, అనగా మా గొప్పతనం ముందు మీరు ఏమి కాదు అనుకోవాలి అలగైతెనె సాధారణ రూపంలో ఉన్న మమ్ములను మీరు ఏమి చేసినా, కాలాన్నే నియమించాగాలిగినారు అంటే మీరు మాకు తండ్రి తల్లి గురువు వంటి వారు అని అనుకోకపోతే, నా తో మాట్లాడలేరు, అందుకే ఇప్పటికి నన్ను ఎవరూ పట్టించుకోలేదు అని గ్రహించండి , ఇప్పుడు నేను ఎలా ఉన్నా, ఇప్పటికి ఏమి చేసినా, చేయలేకపోయినా, తమరు మహానుభావులు, మీ గూర్చి విస్తారం గా చెప్పండి, మేము రోజులు నెలలలో, గ్రహించి మీ సమాచారం న్యాయ స్థానమునకు ప్రజలకు, ప్రబుత్వాలకు సమర్పించి, మేలైన ప్రజాస్వామ్యం గా, మన మనవ సమాజాన్ని తీర్చి దిద్దుకొందాము, మమ్ములను ఎవరూ విలువ కట్టలేరు, నిర్ణయించలేరు, మా సంగతి పూర్తిగా ఎవరికి తెలియదు, మేము ఎంత చెబితే అంత తెలుసుకోగలరు, మేము పైకి నిర్లక్ష్యం గా తేలికగా కనపడతాము, మమ్ములను అటువంటి సాధనలో కాలం ధర్మం పెంచి అనగా నిర్లక్ష్యానికి, తెలికతనమునకు గురి చేసి, మనసు పెంచి పరమాత్మా స్తితికి చేర్చినది అని గ్రహించండి. ఒక మనిషి మాటకు కాలమే నియమించబడటం అన్నది యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం అని గ్రహించండి, తమరి ద్వారా ఇతర కులస్థులను కోరునది ఏమి అనగా, ఎవరు ఎవరి పైన అయినా అప్పటికి అప్పుడు వ్యతిరేక భావాలు చూపుకోవద్దు, ఎవరైనా పరిస్తితి గ్రహించి, మెల్లగా మనసు మాట కలుపుకొని పరిణామం జాగ్రత్తగా తీసుకోవాలి, గ్రహించిన కొలది బలపడి, మానవజాతికి మెల్లగా కులం మతం, ఆర్ధిక వ్యత్యాసాలు, తగ్గి, థనం, వస్తు విశేషాలు వలన కలిగే, చాంచల్య వలన, మనుష్యులు మనుష్యులను శతృవులు గా చూస్తున్నారు, అధిపత్యం కోసం మంచిని కూడా చెడు, చేదు గా చూస్తున్నారు, మా విషయం లో ఎలాగైనా నిర్లక్ష్యంగా, తప్పించుకోని, ఎదుట వాడిని తప్పించి, చేతకాని వాడి గా చూపడం లో ఒక రకమైన డొల్ల తనం, పైశాచిక ఆనంద అన్ని కులాల వాళ్ళలో చూసాను, ప్రతి మనిషి ఏది ఏమైనా నేను అనే అహం వలన, అసలు సంగతి పట్టించుకోకుండా, వైట్ చేస్తున్నట్లు, పోనిలే ఊరుకోన్నట్లు ఎలా ఏదో విధంగా సమయాన్ని వృధా చేస్తూ ఎదుట వాడితే తప్పు అని నిరూపించడానికి చూస్తున్నారే గాని, తాను అప్రమత్తం చెందకపోవడం వలన, గొప్పవాడు కూడా సరిగ్గా ప్రవర్తించ లేకపొతున్నారు అని గ్రహించడం లేదు. వనరులు అవకాశం ఉన్న వారు ఇతరులను గ్రహించుటకు అర్ధం చేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు, ఎలాగైనా స్వార్ధమే చూసుకొంటున్నారు, ఎదుటవాడి, బలహీనతలు తక్కువతనం మీద ఆధారపడి, గొప్పగా ప్రవర్తించడం మనివేస్తున్నారు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోను చున్నాము. మమ్ములను ప్రబుత్వం ప్రజలు, న్యాయ స్థానం వారు వీలు అయినంత పరిగణించే వరకు, మన కాపు మేధావులు, పండితులు, యువతి యువకులు మమ్ములను ప్రాధమికంగా మహారాజు గా గుర్తించి వివరములు విస్తారం గా అందరితో పంచుకొని సమ సమాజం నెలకొల్పగలము, కొన్ని నెలల మమ్ములను విస్తారం గా గ్రహించి, మా గూర్చి మేధావులు గాని, న్యాయ స్థానములు గాని, ప్రబుత్వములు గాని, ప్రజలు గాని ఒకేసారి ఏ విధంగాను అవును అని గాని కాదు అని గాని అనలేరు, మేము సూర్యుడితో సమానం కాలం ధర్మం అయ్యి నిలిచిన మా దివ్య వాక్ సూర్యుని తో సమానం అని గ్రహించిన కొలది లోకం దివ్య ధామంగా గొప్పగా మారుతుంది అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః, సత్యమేవ జేయతే ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.


ఇట్లు
శ్రీ అంజనీ రవిశంకర్ గారు
s/o పి. జి. కె సాయిబాబా గారు మరియు
సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
హైదరాబాద్



No comments:

Post a Comment